సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
2003 లో మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి, కొందరు నేను కొన్ని పాడకుండా, పాడేసాను అని చెప్పుకొంటున్నాను అని అనుకొంచున్నారు, మాకు జ్ఞాపకం ఉన్న మేరకే తెలియజేయుచున్నాము.
ఏది ఏమైనా కాల ధర్మం మమ్ములను ఎన్నుకొని పలికిస్తే పలక గలిగినాము అని సర్వులు గ్రహించాలి, సూర్యుడే మీ ముందుకు వచ్చి జ్ఞాన బోధతో అనగ తన గూర్చి తానే చెప్పుకోవడం వంటి దివ్య పరిణామం గా భావించాలి , నేను కూడా నిమిత మాతృడనే అని అందరూ గ్రహించాలి అని కోరుకోనుచున్నాము. దేవుళ్ళే మేచ్చడం అంటే కాలాతీతం జరగటం అని తక్షణం గ్రహించి, నన్ను ఒక్కడినే పిచ్చి వాడి వలే వదిలి వేయకుండా, మేము సర్వులకు పరిచేయం చెందటం వలన లోకమునకు కొత్త తనం వచ్చి తెలుగు రాష్ట్రాల కు సంపద, జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని స్పష్టం చేయుచున్నాను, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మా బౌతిక స్తితిని, పరిగణించి శాశ్వతమైన మాటను నిర్లక్ష్యం చేసుకొంటూ విలువైన కాలాన్ని హృదా చేయకండి, మేము ముందుకు రాలేక పోతున్నాము, ఎవరికి ప్రత్యేకత ఇవ్వడం లేదు అని, కాలాన్ని వృధా చేయవద్దు, అందరూ మాకు సమానమే. మమ్ములను ఎవరూ నిర్ణ ఇంచలేరు అని గ్రహించండి, అ విధంగా అనుకొంటే అది తాత్కాలికమే అని గ్రహించండి. దేహ స్తితి గతుల నుండి పోటి పడకండి, ఎప్పుడూ మాట అర్ధం చేసుకొని ఒకరికి ఒకరు సహకరించుకోండి, అందుకు దేహ స్తితి గతులను ఉపయోగించుకోండి. మనిషిని బట్టి మాట కాదు, మాట కోసం మనిషిని, ఇతర బౌతిక విశేషములను ఉపయోగించుకోండి. అప్పుడు తత్కాలికముగాను
శాశ్వతం గాను ఉన్నతం గా జీవించగలము. ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాలు నుండి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
2003 లో మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి, కొందరు నేను కొన్ని పాడకుండా, పాడేసాను అని చెప్పుకొంటున్నాను అని అనుకొంచున్నారు, మాకు జ్ఞాపకం ఉన్న మేరకే తెలియజేయుచున్నాము.
ఏది ఏమైనా కాల ధర్మం మమ్ములను ఎన్నుకొని పలికిస్తే పలక గలిగినాము అని సర్వులు గ్రహించాలి, సూర్యుడే మీ ముందుకు వచ్చి జ్ఞాన బోధతో అనగ తన గూర్చి తానే చెప్పుకోవడం వంటి దివ్య పరిణామం గా భావించాలి , నేను కూడా నిమిత మాతృడనే అని అందరూ గ్రహించాలి అని కోరుకోనుచున్నాము. దేవుళ్ళే మేచ్చడం అంటే కాలాతీతం జరగటం అని తక్షణం గ్రహించి, నన్ను ఒక్కడినే పిచ్చి వాడి వలే వదిలి వేయకుండా, మేము సర్వులకు పరిచేయం చెందటం వలన లోకమునకు కొత్త తనం వచ్చి తెలుగు రాష్ట్రాల కు సంపద, జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని స్పష్టం చేయుచున్నాను, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. మా బౌతిక స్తితిని, పరిగణించి శాశ్వతమైన మాటను నిర్లక్ష్యం చేసుకొంటూ విలువైన కాలాన్ని హృదా చేయకండి, మేము ముందుకు రాలేక పోతున్నాము, ఎవరికి ప్రత్యేకత ఇవ్వడం లేదు అని, కాలాన్ని వృధా చేయవద్దు, అందరూ మాకు సమానమే. మమ్ములను ఎవరూ నిర్ణ ఇంచలేరు అని గ్రహించండి, అ విధంగా అనుకొంటే అది తాత్కాలికమే అని గ్రహించండి. దేహ స్తితి గతుల నుండి పోటి పడకండి, ఎప్పుడూ మాట అర్ధం చేసుకొని ఒకరికి ఒకరు సహకరించుకోండి, అందుకు దేహ స్తితి గతులను ఉపయోగించుకోండి. మనిషిని బట్టి మాట కాదు, మాట కోసం మనిషిని, ఇతర బౌతిక విశేషములను ఉపయోగించుకోండి. అప్పుడు తత్కాలికముగాను
శాశ్వతం గాను ఉన్నతం గా జీవించగలము. ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాలు నుండి
No comments:
Post a Comment