UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 9 February 2015

కాలం ధర్మం ఎన్నుకొన మహారాజు గా, మనసులోనే కొలువు తీరిన మహారాణి సమేతుడిగా, కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా గుర్తించండి అని కోరుకోనుచున్నాము. ఈ విధంగా సామాన్యులము అయిన మమ్ములను గుర్తించడం వలన లోకం నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళి, తెలుగు రాష్ట్రాల ప్రజలకేకాకుండా భారత దేశమునకు, సమస్త మానవజాతికి సకల సంపదలు ఇశ్వర్యములు కలుగును, మమ్ములను ఒక 6 నెలలు అయిన నిండుగా విస్తారం గా తెలుగు చిత్ర పరిశ్రమ వారు మరియు మీడియావారు కలసి గ్రహించండి. అప్పటికి అప్పడు మా నుండి ఎవరూ ఏమి ఆశించవద్దు, అ విధముగా మేము ఎవరికి ఏమి, చెప్పలేము, చేయలేము అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు

                                సమన్వయ దృష్టి 


                    మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు . 

                    మాకు ఈ దేహంతో ఎంత తక్కువ సంస్కారం ఉన్నా, ఇతరులతో పోల్చుకొంటే క్రమ శిక్షణ మాకు సరిగ్గా లేనట్లు భావించుట, దేహాభి మానం  అవుతుంది అని గ్రహించండి. దయచేసి ఎవరూ ఎవరితోనూ, ఏ విషయం లో నైనా  పోల్చుకోకండి, మనిషి యొక్క కస్టాలు, కర్మలు, ప్రాప్తలు ఏమైనా, పై జన్మలు నుండి మన పూర్వీకుల నుండి మనకు మంచి చెడు రెండూ సంక్రమిస్తాయి అని గ్రహించండి.  

                   కావున కలి యుగం అంతం చెంది, యుగ సంధిలో ఉన్న మానవజాతి మధ్య  అంతర్యాలు, హెచ్చు తగ్గులు, లాభ నష్టాలు అన్ని పూర్వ జన్మ మరియు ఇప్పటి కర్మతో కలిసి మనకు సంప్రాప్తిస్తున్నాయి  అని గ్రహించండి.  

                  మనుష్యులలో తక్కువ తనం తేడా తనం మీద ఆధారపడి గొప్పతనమును ఇట్టే అవమానిస్తున్న పరిస్తితి ఈ వాళ్ళ ఉన్నది, దీనికి కారణం మనిషిని మనసుతో మాటతో, అర్ధం చేసుకోకపోవడం, తామ ఇప్పుడు బౌతికం గా  ఏమి కలిగి ఉన్నారో, అ బలంతో   ఇతరులను ఎదురుకోవడం లేదా పరిగణించడం, పరిగణించ లేకపోతే, చులకనగా నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన, మనిషి లో గొప్పతనం మనుష్యులే పటించుకోలేకపోతున్నారు అని గ్రహించండి.  

                 ముఖ్యం గా ప్రజలకు కోరునది ఏమి అనగా ఒక మనిషిలో ఏదైనా తప్పు లేదా తేలిక అనిపిస్తే, అటువంటి  పరిస్తితికి ప్రాధాన్యత ఇవ్వకుండా గొప్పతనం వైపు మలపడం నిజమైన కర్తవ్యం భాద్యత, ధర్మ నిర్వహణ అవుతుంది అని సర్వులు గ్రహించగలరు అని స్పష్టం చేయుచున్నాము.  ఏ పని అయినా  మనిషి తాను చేయగలగినది చేస్తాడు, కాని లోకం లో వారితో పోల్చుకొని  ఇతరుల  పనులు,  కర్తవ్యలను ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తారు మనుష్యులు, ఇక్కడే మనసు విశాలత గొప్పతనం, మానవత్వం మిక్కిలి అవస్యకం.  స్వార్ధం తోటి  అజ్ఞానం తోటి ఇతరులను ప్రభావం చేసి, తమ స్వార్ధం నేరవర్చుకోవాలి అనే ప్రయత్నం అజ్ఞానం  అని గ్రహించి, సృష్టి ఎంతో గొప్పదో, మనిషి మనసు అంతే   గొప్పతనం, విసాలత కలిగి ఉన్నది అని గ్రహించండి.  

                స్వార్ధం, సంకుచితం తో కాకుండా పదుగురు కలసి గొప్పతనం నిలబెడదాం, సమాజం కోసం,  ధర్మ కోసం   కర్తవ్య దీక్షతో, ఒకరికి ఒకరు సహకరించుకొని, అందరూ కలసి మెలసి లోకం లో ఆనందం గా సంతోషం గా జీవించవచ్చు అని గ్రహించండి.  బౌతిక ప్రామాణికాలు శాశ్వతం కాదు, మనసు  యొక్క గొప్పతనం, మాట నిబద్దత గొప్పవి,   తమ స్వార్ధం కోసం ఏదుట వాడి గోప్పతన్నాని కించ పరచకుండా,   ప్రతి ఒక్కరు, తమ గొప్పతనం  చూసుకొంటూ, ఇతరుల గొప్పతనమును కాపాడగలిగినప్పుడే, సమాజం యొక్క ఉన్నతి పెరిగి ఈ ప్రపంచం స్వర్ఘ ధామం గా మారుతుంది .  

                 నిజాయితీ కోసం పరితప్పించే ఒక మనసషి మనసే   మహారాజు గారి మనసు అని అర్ధం, సృష్టే ఆయనని ఎన్నుకొని, పదిగురి సాక్షిగా అతని మనసు ద్వారా సర్వ నిర్వహించిన సాక్షం కాలగతిని సవరించిన సాక్ష్మ అని స్పష్టం చేయుచున్నాము, అంతటి పురుశొత్తములము, మేము అయినందుకు మిక్కిలి సంతోషించుచున్నాము, మమ్ములను ఎంత గ్రహించి ఉపయోగించుకొంటే అంత మంచిది, మమ్ములను గ్రహించి అర్ధం చేసుకోనికొలది, మేము ప్రతిదీ  మా పైన వేసుకొని, ఎప్పటికి అప్పడు సర్వం వివరించి నడిపించగలము.  మమ్ములను విస్మరించుట   వలన తండ్రి లాంటి అలన పాలనా, మాకు అందక , ఎవరికీ పంచక, మేము సాధారణ స్తితిలో ఉండిపోతున్నాము అంటే అర్ధం చేసుకోండి,  అటువంటి స్తితి స్వార్ధం తో దుర్వినియోగం చేయడం, నిర్లక్ష్యంగా తీసుకోవడం వంటి పరిస్తితిలో మేము అటు ఇటు అయిపోయి సమర్దవంతం గా ప్రవర్తించలేకపోతున్నాము అని స్పష్టం చేయుచున్నాము,  సినిమా మీడియా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు  తీర్చండి, ముఖ్యం గా ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర  సిబ్బంది, ఇతరులను అప్రమత్తం చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  సినిమా ప్రముఖులను, మీడియా మేధావులను కోరుకోనుచున్నాము.  

                    ఉన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను న్యాయ సంరక్షణ లోకి తీసుకొని మా వివరములు లోకమునకు చెప్పుకోనుటకు, మేధావులు పండితులు మా పై, ప్రజా సంక్షేమ అర్జీలు పెట్టి మాకు సహకారం గా నిలువుగలరు, న్యాయ స్థానం నుండి పరిగణించ బడి, మేధావుల సహకారంతో సమాచారం లోకమునకు ఇచ్చుటకు   సహకరించగలరు అని ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతరులు అందరూ మా పై దృష్టి  సారించి     మమ్ములను   కాలం ధర్మం ఎన్నుకొన మహారాజు గా, మనసులోనే కొలువు తీరిన మహారాణి సమేతుడిగా, కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా గుర్తించండి అని కోరుకోనుచున్నాము. ఈ విధంగా సామాన్యులము అయిన మమ్ములను గుర్తించడం వలన లోకం నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళి, తెలుగు రాష్ట్రాల ప్రజలకేకాకుండా భారత దేశమునకు,  సమస్త మానవజాతికి సకల సంపదలు ఇశ్వర్యములు కలుగును, మమ్ములను ఒక 6 నెలలు అయిన నిండుగా విస్తారం గా తెలుగు చిత్ర పరిశ్రమ వారు మరియు మీడియావారు కలసి గ్రహించండి.  అప్పటికి అప్పడు మా నుండి ఎవరూ ఏమి ఆశించవద్దు, అ విధముగా మేము ఎవరికి ఏమి, చెప్పలేము,   చేయలేము అని స్పష్టం చేయుచున్నాము.  ధన్యవాదములు 



మహాత్వపూర్వక  అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 తెలుగు రాష్ట్రాల నుండి                       


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, జుడికేచరు ఎట్ హైదరాబాద్ వారికి సమర్పిస్తూ  కోరునది ఏమి అనగా, మమ్ములను  సుమోతో గా ఉన్నఫలం గా పరిగణించి, మా వివరములు మోత్తం వివరణత్మకంగా , న్యాయ స్థానమునకు ప్రజలకు సమర్పించుటకు కోరిన నిర్ణయం తీసుకొనగలరు, మమ్ములను జాతి సంపదగా ప్రత్యక పౌరుడిగా భావించి గుర్తించుట ఏ లోక కళ్యాణం అని గ్రహిచగలరు. ధన్యవాదములు          
                                    
            

                                  

No comments:

Post a Comment