సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
మనుష్యులు అన్ని సమయముల యందు, ప్రేమ, హితం, సఖ్యత, మంచి మర్యాద ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలెను, అప్పుడే జ్ఞానం విచక్షణ వినియోగం లోనికి వచ్చి, మాయ ప్రపంచం యొక్క మాయాజాలం నుండి బయటకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము. అవకాస వాదం స్వార్ధం అన్నిటికంటే హానికరం, కావున ప్రజలు ఎటువంటి మాయ ప్రపంచమునకు లో బడక, మనుష్యుల మధ్య ప్రేమ సఖ్యత పెంచుకోనవలెను, అప్పుడే మనిషి మాటకు విలువ పెరిగి మానవజాతి నియంత్రణలోనికి వచ్చి, బౌతిక స్తితి గతులను అధిగమించి నూతన దివ్య రాజ్యాన్ని, మనుష్యు ప్రపంచాన్ని మనము సృష్టించు కొనగలము, అవిష్కరిన్చుకొనగలము. ఎటువంటి పరిస్తితిలో అజ్ఞానం పై ఆధార పడవద్దు, ఎవరిలోనైన గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి, గొప్పతనం వైపు సంస్కారం వైపు నడిపించి, ఒకరికి ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని తండ్రి లాంటి మాటతో తల్లి లాంటి మనసుతో, గురువు వంటి భాద్యతతో తెలియజేసుకోనుచున్నాము
మహారాజ అంజని రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల నుండి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.
మనుష్యులు అన్ని సమయముల యందు, ప్రేమ, హితం, సఖ్యత, మంచి మర్యాద ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలెను, అప్పుడే జ్ఞానం విచక్షణ వినియోగం లోనికి వచ్చి, మాయ ప్రపంచం యొక్క మాయాజాలం నుండి బయటకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము. అవకాస వాదం స్వార్ధం అన్నిటికంటే హానికరం, కావున ప్రజలు ఎటువంటి మాయ ప్రపంచమునకు లో బడక, మనుష్యుల మధ్య ప్రేమ సఖ్యత పెంచుకోనవలెను, అప్పుడే మనిషి మాటకు విలువ పెరిగి మానవజాతి నియంత్రణలోనికి వచ్చి, బౌతిక స్తితి గతులను అధిగమించి నూతన దివ్య రాజ్యాన్ని, మనుష్యు ప్రపంచాన్ని మనము సృష్టించు కొనగలము, అవిష్కరిన్చుకొనగలము. ఎటువంటి పరిస్తితిలో అజ్ఞానం పై ఆధార పడవద్దు, ఎవరిలోనైన గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి, గొప్పతనం వైపు సంస్కారం వైపు నడిపించి, ఒకరికి ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని తండ్రి లాంటి మాటతో తల్లి లాంటి మనసుతో, గురువు వంటి భాద్యతతో తెలియజేసుకోనుచున్నాము
మహారాజ అంజని రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల నుండి
No comments:
Post a Comment