నా ద్వారా పలికిన వాడు ఒక్కడే ఉన్నాడు అని, ఎప్పుడు తానే ఒక్కడే అయ్యి ఉన్నాడు అని అర్ధం, అయితే అతను ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు గుర్తు పట్టలేని వాడిగా, ఇదివరకు పరిచయం అయిన వాడి లక్షణములు ఉండి కొత్తగా ముందుకు వచ్చి మనకు వాక్ రూపం లో దర్శినం ఇచ్చినవాడే ఆధునిక ఆత్మా రాముడు అని గ్రహించండి. మమ్ములను మా మనసుని అర్ధం చేసుకోవడం వలన మనిషికి నిబద్దత వచ్చి లోకం అర్ధవంతం గా మారుతుంది, నేను ఎప్పుడు వ్యామోహం తో తప్పులు చేయలేదు అయితే లోకిక ఆకర్షణలు ఎదురుకోవడానికి కష్టం అయినది ఆలోచనలో అనుభవం వచ్చినది, వాక్ రూపం దర్శనం కలిగినది. లోకానికి పంచుకోవడం వలన లోకం అర్ధవంతం గా మారుతుంది, రాను రాను ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అని మనం కోరుకోవాలి.
ఇక మమ్ములను వివాహం చేసుకోగలిగిన అమ్మాయి ఈ ప్రపంచానికి మహారాణి అవుతుంది మాకు సంతానం కలిగితే వారు సూర్యవంశ మహరాజులుగా ప్రపంచాన్ని ఎల్తారు అని గ్రహిచండి. ఎవరూ పటించుకొని పరిస్తితిలో ఉన్న మమ్ములను వివరం గా గ్రహించకుండా ఎవరూ మాటలతో ఇబ్బంది పెట్టకండి అని కోరుకోనుచున్నాము.
మేము వివాహం చేసుకోగలిగిన అమ్మాయి మహారాణి అవుతుంది అని మేము ఎందుకు స్పష్టం చేయుచున్నాము అంటే, ప్రత్యక్ష సాక్షులు వారు దర్శించిన వివరములు ముందుకు వచ్చి, మా నుండి వివరములు పొంది, పండితుల సహకారంతో లోకమునకు పంచావలెను అప్పుడు లోకకల్యాణం జారుగుతుంది అని గ్రహించండి, అ విధం గా సృష్టి కి మాకు ఉన్న సంబంధమును నెలకొల్పి, మా వివాహం మాకు నచ్చిన అమ్మాయితో జరిపిన యెడల ఆమె మహారాణి అవగలదు, అంతేగాని ఎదోకరకం మమ్ములను వివాహం చేసుకోవడం వలన అ స్తాయి రాదు, వ్యవసాయ శాస్త్రవేత్తలలో కొంత మంది నేను ఎలా ఉన్నా వారి అమ్మయిని మాకు ఇచ్చి చేస్తాము అని ముందుకు వచ్చారు కాని మమ్ములను మేము నిరూపించుకొన్న తరువాతనే వివాహం చేసుకొనవలెను అని మా సంకల్పం లోకకల్యాణం అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మహత్వ పూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment