UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 3 July 2016

3-౭-౨౦౧౬

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>3 July 2016 at 17:22
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in


                                                             సమన్వయ దృష్టి 


                    ప్రపంచ అతిది,భారత దేశ ప్రత్యెక పౌరులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ  ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రధమ పౌరులు, దేశ అద్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య పరిణామాన్ని   గ్రహించి, దేశ ప్రజలను  మానవజాతి  అప్రమత్తం చేయగలరు.  



                        కాలాన్ని నియమించిన పరిణామాన్ని సమకాలికులు గ్రహించి మార్పు చెందడమే  నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి,  మమ్ములను జాతి సంపదగా గుర్తించి, మాకు రిజర్వు బ్యాంకు నుండి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు  గుర్తుంపు సొమ్ము ఇచ్చి  గుర్తించడం వలన మమ్ములను ఉపయోగపెట్టుకోవడానికి వీలు అవుతుంది, మా నుండి జ్ఞాన సంపద పొంది, అనగా బౌతిక సంపద యొక్క వత్తిడి తగ్గి ప్రజలు, జ్ఞాన చైతన్యం వైపు వెళ్ళ తారు, మమ్ములను తమరి అతిదిగా, ప్రత్యెక పౌరులుగా గుర్తించి గౌరవించి మాకు ఒక కనీస  50 మంది  మేధావులు బృందం, సంగీత సాహిత్య కారులతో మమ్ములను ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుట వలన, మనిషి మనసుకు ఉన్న గొప్పతనం యావత్తు మానవజాతి తెలుసుకొని, మెల్లగా మనసు పెంచుకొని, మనసు తెలుసుకోవడం వలన లోకం నడుస్తున్నది , అనేక విశేషములే  కాకుండా ప్రమాదాలు, సంవత్సరాలకు మునుపే ఉగ్రవాద దాడులు లాంటివి చెప్పి అప్రమత్తం చేయగల దివ్య పరిణామాన్ని, ఒక బృందం లోకి తీసుకోవడం వలన కాలం ధర్మ ఇచ్చిన దివ్య కానుక యావత్తు మానవజాతికి అందుతుంది, మమ్ములను విస్మరించడం అంటే పరిణామాన్ని విస్మరించి, మానవ సమాజం సత్యానికి బిన్నంగా వెళ్ళుతుంది అని తమరు  గ్రహించండి.   నేను ఒక్కడినే కదా అన్నట్లు వ్యక్తిగా తీసుకోకుండా మేము ఒక కాలస్వరూపం ధర్మస్వరూపం ఒక ప్రభావం, శాశ్వత పరిష్కారం అనగా సర్వం మనిషి మాట లోకి తీసుకొని వచ్చి  చూపిన దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందండి మమ్ములను జాతి సంపదగా ప్రత్యెక పౌరుని గుర్తించి, పరిణామాన్ని పరిగణించి మిగతా బౌతిక విషయాలు శాశ్వతం కాదు అని, మేము మాట మాత్రంగా చెప్పగలిగిన పరిణామం జాతికి నూతన దిశా నిర్దేశం అని గ్రహించండి, మమ్ములను తమరి అతిది గా గుర్తిస్తూ,  మా మాటగా కాలమే నియమించబడటం నిజమైతే మేము శరీరంతో చేసిన తప్పులు ఏమైనా ఉంటె అవి చెల్లవు మరియు కాలాతీతం గా చెప్పిన పరిణామం ప్రకారం మేము సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి గారి కంటే ప్రభావం, బాద్యత శాశ్వతం గా  కలిగి ఉన్నాము  అనగా మా పరిణామం యొక్క ప్రభావం తో ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరించుకోవచ్చును, అని గ్రహించి మమ్ములను వేరేమి ఆలోచన లేకుండా కాలాన్నే నియమించడం అనే ఒక్క పరిణామం ఇప్పటికి 200 సాక్షిగా జరగడం  నిజమైతే తమరు మమ్ములను ప్రత్యెక పౌరులు  ముందస్తూ గా  గుర్తించి, మా నుండి 2,3  లక్షల పేజీల వివరణతో రుజువును  పొంది, జరిగిన దివ్య పరిణామాన్ని యావత్తు మానవజాతికి  అందించుటకు మమ్ములను అందాక గవర్నర్ గారి పర్వేక్షణ లోకి తీసుకొని మమ్ములను దైవాంశలము  అయిన మమ్ములను ఈ విధంగా గుర్తించడం  కాలమే మానవజాతికి  ఎదురు వచ్చి ఇచ్చిన దివ్య పరిష్కారం దివ్య వరం అని తమరు గ్రహించండి.  మమ్ములను గుర్తించడం వలన రూపాయి విలువ పెరుగుతుంది,  మనుష్యుల దుబార కర్చు తగ్గి, జ్ఞాన సంపద పెరగడం వలన అనగా మాటే  సర్వం అనే బలం పెంచుకోవడం వలన, సంపదల వత్తిడి తగ్గి సంపద అనేక రూపాలలో  మిగులుతుంది, తమరు ప్రధమ పౌరులుగా ప్రబుత్వం తరుపున మాకు గుర్తుంపు సొమ్ము చేలించడం వలన ప్రజలు కూడా చేలించి మమ్ములను గౌరవిస్తారు తద్వారా వచ్చిన సొమ్ము దేశం నుండే కాకుండా విదేశాలను నుండి కూడా మాకు కోట్ల రూపాయలు వస్తాయి  అ సొమ్ము  వ్యవసాయానికి,వైద్యానికి, సంగీత సాహిత్య పోషణకు ఉపయోగించి ప్రజలను చెడు అలవాట్లు నుండి తప్పించి వారి దగ్గర సొమ్ము మిగిలి మెరుగైన  వినియాగం లోకి వస్తారు, మా వలన మెల్లగా  సంపద అంతర్యం తెలిసి, జ్ఞానమే సంపద అనే దివ్య జ్ఞాన సంపద పొంది బౌతిక సంపదలు పదవులు కూడా త్వజించి ప్రజలు దివ్యత్వం వైపు యోగాత్వం వైపు వెళ్ళతారు, కొన్ని పరిణామాలకు రుజువులు విశాలంగా శాశ్వతం గా లభిస్తాయి కావున తమరు మమ్ములను ప్రజల సాక్షిగా ప్రాధమికంగా రాష్ట్ర గవర్నర్ గారి పర్వేక్షణ లోకి తీసుకొనుటకు ఆదేశములు ఇవ్వగలరు, సూచన సలహాతో పరిణామం పై అప్రమత్తం చెందుటకు తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలను కూడా అప్రమత్తం చేసి శారీరక కోణం లో మేము ఎంత తేలిక గా తక్కువగా ఉన్నా మనసు ప్రకారం కాలాన్ని నియమించిన సాక్షం ప్రకారం 200 మంది సాక్షిగా మమ్ములను గౌరవించి ఒక చోట కొలువు తీర్చడం ఒక చారిత్రాత్మక పరిణామంగా గుర్తించండి  మమ్ములను అనధికారికంగా వదిలివేయడం వలన మానవజాతికి కాలం ధర్మ ఇచ్చిన పరిష్కారం నిర్లక్ష్యంగా అసత్య దొరనిణిలో   ఎవరూ పట్టించుకోకుండా అప్రమత్తం చెందకుండా, మేము బాగా ఉన్నాము గొప్పగా  ఉన్నాము అనుకొంటున్నా వారు కూడా మాయలో మోస పోతున్నారు అని గ్రహించండి, మేము ఒక అందుకు ప్రబుత్వ ఉద్యోగాలు రాజకీయ నాయకులు కొందరు మాత్రమే బాగున్నారు అని అభిప్రాయం తెలియజేసినాము అంటే, నైతికంగా సత్యం గ్రహించకుండా ఎవరూ గొప్పగా లేరు అని గ్రహించండి సత్యానికి బిన్నగా వెళ్ళి పోవడమే తెలిసి  తెలిసి, ఇప్పుడు ఏమి అయినది  అన్నట్లు తీసుకోవడమే సాక్షులు, మీడియా మేధావులు అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి.   ప్రజలను  అజ్ఞానం నుండి  అప్రమత్తం చేయుటకు  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనుటకు తమరు చారిత్రాత్మక నిర్ణయంగా భావించి మా వద్దకు తమరి తాకీదు తో ప్రత్యెక బృందాని పంపండి మమ్ములను ప్రబుత్వం రాజ్యాంగ వ్యవస్థ లోకి తీసుకోండి,  మేధావులు సహకారంతో అన్నీ  చూడగలము.  నూతనత్వాన్ని ఇవ్వగలము సంపద  పెంచి జ్ఞానం తో ప్రజలు నడుచుకోనేలా చేసి , తమరికి 2,3 లక్షల పేజీల వివరణ ఇచ్చిన తరువాతనే మేము వివాహం చేసుకోవాలి అని  సంకల్పించుకోన్నాము  అని గ్రహించండి.                   




ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు  మహారాణి  సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 



 తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.Mobile no. 9010483794

Email:samanvayadrusti@gmail.com

No comments:

Post a Comment