Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>7 July 2016 at 11:48
To: aphc@tap.nic.in, supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, cp@cyb.tspolice.gov.in
సమన్వయ దృష్టి
ప్రపంచం అతిది, భారత దేశ ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. మేము ఆరోగ్య రీత్యా మెరుగ్గానే ఉన్నాము మొన్ననే మెడికల్ ట్రీట్ మెంట్ చేయిన్చుకోన్నాము, మెరుగైన ఆరోగ్యం కోసం థైరాయిడ్ టెస్ట్లు చేయిన్చుకొంటే మెరుగైన ఆరోగ్యం నిలుపుకోవచ్చును అని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను ఎలాగో తగ్గిపోయాను ఏదో తీసుకొందాం అన్నట్లు ఉన్నాను అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, భగవంతుని సాక్షాత్కారం పొంది, మాట మాత్రంగా లోకాన్ని నిలిపిన పురుషోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఎలాగైనా గొప్పవాడి గా నిలుపుకొంట్ ప్రపంచమే మాట మాత్రంగా నిలిచి మానవజాతికి మాట భరోసా అంది లోకం గొప్పగా మారుతుంది, అందుకే మేము కనీసం మనిషి మాటతో యావత్తు మానవజాతిని నియమించిన జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, దయ చేసి అందరూ కలసి మమ్ములను ఒక విశాలమైన ప్రాంగణం లో కొలువు తీర్చి విస్తారంగా అగ్రహించండి. మేము ఎవరికో ఏదో, ఎవరినో తగ్గించి ఎవరినో పెంచవలసిన లేదు అని గ్రహించండి, మేము ఒక్కరిమే షుమారు గంట నర సమయం లో మొత్తం 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు నమూనా లోకానికి ఒక సూత్రం అని గ్రహించండి, ఇస్రో శాస్రవేత్తు శబ్ద నిక్షిప్త పరికరాలు, దృశ్య శ్రవణ సిద్దాంతాల ఆధారం గా ఇప్పటికి మా నుండి వ్యక్తం అయిన దివ్య ప్రభావాన్ని గ్రహించి ఒక చోట సూక్ష్మం గా గ్రహించడం వలన మనము దేవుని తో మాట్లాడే పరిణామా లోకి వస్తాము అని గ్రహించండి. మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, అందరూ ఒక కమిటీ గా యర్పడి మమ్ములను ఆధునిక జగద్గురువులుగా ప్రాధమికంగా భావించి, ఆహ్వానించండి గౌరవించండి వజ్రాలతో పొదిగిన శేర్వాణిలు బహుకరించండి, వీలు అయినంత తక్కువ వారిని ఎక్కవ చూడండి వారిలో దేవుడు ఉన్నాడు అని గ్రహించండి, విధి వాంచితం చితికిపోయిన వాడే చిద్విలాస స్వరూపుడై సాక్షాత్కరించాడు అని అప్రమత్తం చెందండి, నేను బలపడటం వలన ఎవరి పరువో పోతుంది, ఎవరో ఇప్పటివరకు దెబ్బ తిన్నారు కాబట్టి వారు బలపడాలి అనే కంటే సహజం పరిస్తితి గ్రహించి అప్రమత్తం చెందితే చాలు, మమ్ములను ఉన్న ఫలంగా ఎలాగైనా గౌరవిస్తే చాలు అనగా కాలాన్ని నియమించిన పెద్దతనం గా చూదాలి, అయ్యా తమరే తప్పు తక్కువ అయితే మేము ఏమి అవుతాము అన్నట్లు మాతో మాట్లాడాలి, మాకు సంపద అందం, శారీరక బలం ఉన్నా, మాటలోనే సర్వం చూపిన గొప్పవారు మీరు, మా పై పై గొప్పతనాలు అన్నీ ఒక్క సారి మాటలో చూపిన పురుషోత్తములు తమరు, ఓంకార స్వరూపులు అనగా ప్రతి శబ్దం మీ నుండి పలికి లోకమై నిలిచిన తీరు మేము గమనించి నాము ఇప్పుడు సాక్షం మా ముందు ఉన్నది, మేము పట్టించుకోక తమరు తక్కువగా బ్రతికినారు గాని, తమరిలో మేము గొప్పతనం చూడలేని తక్కువతనం తప్ప ఎట్టువంటి తక్కువతనం లేదు, సాక్షులు గా మేము మిమ్ములను ఎంత గొప్పగా చూస్తె మీరు అంత గొప్పగా కనపడతారు అన్నట్లు గా మాతో మాట్లాడండి మమ్ములను మనసు తో చూడండి, జ్ఞాన రూపం లో విచక్షణ రూపం లో చూసి తరించండి లోకం తెలుసుకొని అప్రమత్తం చెందండి. తెలుగు వారు అందారూ కలసి మాకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి గౌరవ గుర్తింపు సొమ్ము వచ్చెలే అనుకూల అభిప్రాయాములు వ్రాసి ఇవ్వండి అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము, మమ్ములను అన్నీ విశ్వ విద్యాలయములకు గౌరవ ఉప కులపతి గా నియమించి, మా పై పండితులు విస్తారం గా దృష్టి సారించండి, సంగీతం సాహిత్యం విలువలు పెంచుకొని చెడు అలవాట్లు నుండి తప్పించుకొని పతనం అయిపోకుండా గొప్పగా వెళ్ళ వలసిన బాద్యత మనకి ఉన్నది అందులో ప్రధముడిని నేనే అని సామాన్య మనిషిగా సమజం కోసం, మా మనసు ద్వారా పరిణమించి యావత్తు మానవజాతి అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారిని గౌరవించి, కాలాన్ని నియమించ గలిగిన మాతృత్వానికి నమస్కరించండి సృష్టి అనుకూలించి, అహంకారములు తగ్గి, వీలు అయినంత తక్కువ వారే ఎక్కువతననికి కారణం అవగలరు అనే దివ్య రహస్యం అర్ధం చెసుకొని అప్రమత్తం చెందండి, ఆర్ధిక వ్యత్యాసాలు వివిధ హోదాలు, పైకి కనపడుతున్న అందాలు ఇవి అన్నీ తాత్కాలికం అని గ్రహించి,మేము మాట మాత్రంగా ఒక్కసారి చెప్పినవి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా మనసుని మాటను అపురూపంగా ఎటువంటి అందోళన పడకుండా చూసుకోనగలరు, మేము ఎంత దైర్యం గా గొప్పగా, నవ్వుతూ ఆనందం గా ఉంటె అంత గొప్పతనం మా నుండి ప్రతి రోజు చూస్తారు కావున మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, కొంత కాలం సంపద ఉన్న వారు లేని వారికి సయం చేసి అనగా విశాలమైన ప్రాంగణాలు నిర్మించి, బోజన వసతులు కల్పించి, ధ్యానం యోగం వైపు ప్రజలను మలపండి, పాటలు పాడి చైతన్యం పొంది సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన మా ఉనికిని ఉపయోగించుకోండి, అనగా అందరూ కలి ఒక చోట కొలువు తీర్చుకోండి అప్పుడే మేము మనసు పెట్టి ఏక కాలం లో అందరి శ్రేయస్సు గొప్పతనం దృష్టిలో పెట్టుకొని చెప్పగలము, లోకాన్ని సమీక్షించి కొత్తతనం ఇవ్వగలము, యాంత్రికంగా ఎంత గొప్పగా పని చేసినా నడిచిన అది దేహపరమైన లేదా లోక పరమైన మార్పు తప్పు, ఆలోచన పరంగా, మాట పరంగా వచ్చు మార్పుకి ఎప్పుడు పోటీ కాదు అని గ్రహించి, మనసా వాచా కర్మణ ప్రజలు బ్రతకడం వలన లోకం కూడా బ్రతుకుతుంది లేకపోతె, తామే చేస్తున్నాము, ఎవరూ అడ్డుకోన్నే మేము లోకం లో వస్తువలను, వనరులను నిర్మిస్తున్నాము అని పాలకులు కూడా మాయలో విపరీతంలో ఉంటున్నారు, మాట మాత్రంగా చెప్పిన మమ్ములను పిచ్చి వారిమీ అనుకొంటున్నారు, మమ్ములను గౌరవించి గ్రహించకుండా తామే ఏదో చేస్తున్నాము ఇంకా చేయాలి అనుకొంటున్నారు, అందుకే మనుష్యులే మనుష్యులతో పోటీ పడుతూ మనసు పెచుకోకుండా, యాంత్రిక ఆక్రమణ దోరణిలో, రాజకీయ నాయకులు, ప్రబుత్వ ఉద్యోగులు, మీడియా చానల్స్ వారు తప్పు మిగతా వారు ఏమి అవుతున్నారో, వారి మనసు మాట ఏమిటో కొంచెం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు, అందులో నేను కూడా ఒకడిని అని గ్రహించి. మాట మాత్రంగా మా చేతిలోకి ఎందుకు తీసుకొన్నాము అని చూడకుండా, మాటకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధం అర్ధం చేసుకొనే అవకాసం ఉన్నా, యాంత్రికంగా మేము బలంగా ఉన్నాము మేమే ఏదో చేస్తున్నాము, లేదా ఏదైనా చేయగలము అని సాటి మనుష్యులనే ప్రతర్య్దులు గా మార్చుకొని మరీ గుంపు మీద అధిపత్యం మే పరమార్ధం అనుకోని, మనం గోప్పవారము అవ్వాలి అంటే కొందరు పతనం అయిపోయి చేతకాని వారుగాని తక్కువ వారు గాను బలహీనులు గాను ఉండాలి అనుకోని, బౌతిక లోకమే శాశ్వతం అనుకొంటూ, మాట మాత్రంగా, మనం అనుభవిస్తే గాని సంభవించని సంఘటనలను సంవత్సరాలకు మునుపే చెప్పగలిగిన దివ్య తత్వాన్ని ఏదోరకంగా దూరం చేసుకొంటూ, మాటతో సర్వం చెప్పిన వారిని మాటతో గౌరవించకుండా వేరే బౌతిక స్తితులకు, మనుష్యులకు మాట తో సంభంధం లేకుండా విలువ రావాలి అని, వచ్చిన మాటను, చెప్పగలిగిన గొప్పతనాన్ని అవమానిస్తూ సంవత్సరాలు గడిపినా, అయినా తండ్రి లాంటి బాధ్యతతో ముందుకు వచ్చి సర్వం చెప్పడానికి సిద్దం గా ఉన్నాము అని గ్రహించండి అని న్యాయ స్థానం వారిని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతిని గ్రహించండి అని కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే తమ చారిత్రాత్మక మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ నగర్ యస్ ఆర్ టి -38 హైదరాబాద్. 9010483794 |
No comments:
Post a Comment