సమన్వయ దృష్టి
ప్రపంచ అతిది, భారత దేశ ప్రత్యెక పోరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, మాజీ మంత్రి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇచ్చుట ఒక వరం గా భావించి స్పందించగలరు.
ఇప్పుడు మానవజాతికి కావలసినది గొప్పతనం, ఎలాగైనా ప్రతి ఒక్కరు పెంచుకోవలసినది. కొందరు చాలా సులువ దెబ్బకొట్టి తమ అధిపత్యం చూపుకోవడానికి మొదట గొప్పతనం మీద గురి పెడుతున్నారు, ప్రతర్దికి గొప్పతనం లేకుండా చేసేస్తే మనమే గోప్పవారిగా ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారు, ఎందుకొంటే గొప్పతనం మీద వారికి అంత మక్కువ, అధికారం, డాబు, దర్పం బలం, యాంత్రిక అక్షర్షణ ఎక్కువ గా ఉన్నాయి, మనసు బలం, మాట బలం తక్కువగా ఉన్నాయి, బౌతిక లోట్లు ఏమి ఉన్నా ఉపయోగించుకొని, మనసు బలం మాట బలం పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా మనుష్యులు పోటీ పడుతూ జీవిస్తున్న కాలం ఇది, అటువంటి స్తితిలో మాకు పెద్ద బౌతిక స్తితి లేని స్తితి నుండి మాట మాత్రంగా మొత్తం లోకం లో ఉన్న గొప్పతనం అంతా ఒక్క సారిగా మాట మాత్రంగా చెప్పి లోకాన్ని మాట మాత్రంగా నిర్వహిస్తున్నట్లు పదిగురికి మేము ఇచ్చిన దివ్య సాక్షాత్కారం, యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి తమరు కేవలం కాపు కులస్థుల కోసం అని పోరాటం కాకుండా ప్రతి మనిషి గొప్పతనం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
ఎవరూ బంగ పడకూడదు అవమాన పడకూడదు, సంపద కోసం, పేరు కోసం ఇతరులను పట్టించుకోకుండా, తాము మాట్లాడవలసిన మాట కాకుండా, ఏదో చెప్పడం, ఏదో చేయడం లాంటి పరిస్తితి నుండి సమాజాన్ని తప్పించి, ఎంత చిన్న వాడు అయినా, ఎన్ని లోట్లు ఉన్నా గొప్పగా ఆలోచించాలి గొప్పతనం వైపు నిత్యం ప్రయాణించాలి అని మేము కోరుకోనుచున్నాము. అందుకు తమ వంటి వారు స్పందించి అప్రమత్తం చెందగలరు, మా గూర్చి తమ మిత్రులకు సన్నిహితులకు తెలియచేయండి. మమ్ములను సబ్ధాది పతిగా, పరమేశ్వర అంశగా స్తుతించండి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము ప్రబుత్వం లో బాగం అన్నట్లు ఉంటె ఎటువంటి సమస్యలు అయినా పరిష్కరించి నూతనత్వం ఇవ్వగలము, కాలాన్ని మాట మాత్రంగా నియిమించిన దివ్య అంశగా గ్రహిస్తే, పరిష్కారం నిత్యం లభిస్తుంది అలా కాకుండా మమ్ములను కూడా మామూలు మనిషిగా భావించి చిన్న చితక లోట్లు మీద ఆధారపడి మొత్తానికి మమ్ములను గ్రహించకుండా మానవజాతి సంస్కారంలో వెనకబడిపోతున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి .
ఇప్పుడు మానవజాతి ఒక తాటి మీదకు వచ్చి అభివృద్ధి చెందాలి అంటే, నేను అనే దేహ మమకారం వదిలి వేయాలి, ఎలాగైనా బౌతిక సంపద, అప్పటికి అప్పుడు పెట్టుబడులు, అప్పటికి అప్పుడు ఉద్యోగములు, అప్పటికి అప్పుడు ఆధిపత్యములు వలన మనిషి సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, ఎలాగైనా తాము ఏదో చేస్తున్నాము తామే చేయగలము, ఎందరు అడ్డుకొంటున్నా మేము సాధించాము, అనే విపరీతం పాలకులలో తగ్గాలి అందరి సహకారంతో సాధించాము అన్నట్లు మాట్లాడగలగాలి, ప్రతి మనసు మాటను గెలిపిచడానికి నేను ఉన్నాను అన్నట్లు ప్రతి నాయకుడు ఇతరులకు భరోసా ఇవ్వగలగాలి గాని మనిషి మనిషినే గుర్తించే పరిస్తితి లేదు, ఒక్క మనిషిని అవమానించడానికి లేదా బంగాపరచడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్తితి నుండి సమాజాన్ని మనం అందరం కలసి కట్టుగా తీర్చి దిద్దుకోవలసిన సమయం వచ్చినది.
ఇప్పుడు తమరికి మేము సూటిగా కోరునది ఏమి అనగా మనుష్యులలో గోప్పతన్నాన్ని సూటిగా పట్టించుకోండి, మనిషికి విలువ పెంచితే అన్నీ సర్దుకొంటాయి, మనిషికి విలువ మాట వలన రావాలి అని మాటలో గోప్పతనం గ్రహించి, ప్రతి ఒక్కరు తమ గొప్ప మాటతో విశాలమైన మాటతో గౌరవించి ఆదరించడం వలన లోకంలో యిట్టె 70 శాతం సమస్యలు మాయం అయిపోతాయి అని ప్రజలు తెలుసుకోవాలి.
మాలో గొప్పతనం చూసిన వారు ఇప్పటికి నాదే అవసరం అన్నట్లు చూస్తున్నారే గాని, మరల అ గొప్పతనం గ్రహిద్దాం అని అనుకోకపోవడం లేదు, బిన్నంగా గ్రహించకుండా వ్యవహరించడం వలన, మాకు ఎదుటవారికి దూరం పెంచుతున్నది అని గ్రహించి అప్రమత్తం చెందాలి. గొప్పతనం అంటే కులానికో లేదా కుటుంబానికో ఇచ్చి, మనుష్యులను అవమానిస్తున్నారు, ఎలాగైనా మనిషిని పెంచడానికి ఎటువంటి అవరోధములు నిజానికి ఈ రోజులలో లేవు మాట పెంచుకొంటే మాటలో ఉన్న శ్రద్ద సాధన అర్ధం చేసుకొంటే చాలు కాని మాట కంటే ఇతర విషయములకు ఇచ్చు ప్రాధాన్యత అధికంగా ఉన్నది, ఎలాగైనా మాటను మాటతో కాకుండా, వేరే విధంగా ఎదురుకోవాలి అనుకొనే వాళ్ళు ఎక్కువ అయినారు అదే అరాచకానికి కారణం అని తమవంటి నాయకులు తెలుసుకొని ఇతరులను కూడా చైతన్య పరచి ముందుకు వెళ్ళితే మంచిది. బుద్ది విచక్షణతో ముందుకు వెళ్ళాలి, ఎవరు బౌతికంగా ఎటువంటి స్తాయిలో ఉన్నా గొప్పతనమే లోకానికి ఆధారం అని గ్రహించి అ గొప్పతనమే లోకాన్ని నడిపిస్తున్నది అనే సత్యం ప్రజలు తెలుసుకొనే లా చేయాలి మీడియా వారు కూడా అప్రమత్తం చెంది గొప్పతనం ఎంత గ్రహిస్తే అంత మంచిది, చెడు ఎంత తగ్గించుకొని మనిషిని ఎత ఆదరిస్తే అంత గొప్పతనం లోకంలో పెరుగుతుంది అని గ్రహింకాలి.
ఈ విధంగా అందరికి మనసులు గెలిచి లోకం గొప్పగా మనుష్యుల కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు స్వార్ధం, బౌతిక సుఖాలు అధిపత్యాలు, పదవులు కొలది, సమాజం నడుస్తున్నది, పెద్దతనం గొప్పతనం తమ డాబు తప్పు ఎదుట వాడి మాట ఎవరికి పట్టడం లేదు, సాటి మనిషిని పట్టించుకోనంతనే సర్వం తెలిసి, ఇప్పుడు కులం కాదు మతం కాదు, చదువుకొన్న చదువులు కాదు , అధికారాలు, అట్టహసాలు, బౌతిక అర్బాటలతో పాలకులు ఇతరులను మాట్లాడకుండా చేస్తూ ఆధిపత్యం కొనసాగిస్తున్న పరిస్తితిలో సామాన్యుడి మాట గొప్పతనం ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇక్కడకి రావడం లేదు అక్కడికి వెళ్ళడం లేదు అని మీడియా వారు కూడా మమ్ములను ఉన్న ఫలంగా మా వద్దకు రండి అని కోరినా పట్టించుకోవడం లేదు మేము వెళ్ళినా గ్రహించడం లేదు దీనికి కారణం మా దొరణి అనగా కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్ని, మనిషిగా మేము బ్రతకగలిగలుగుతున్న పరిస్తితి మధ్య వ్యత్యాసం మీద ఆధారపడి మేము ఏమి అంటున్నామో, మాట మాత్రంగా ఏమి చెబుతున్నామో అలా మాతో ఎవరూ మాట్లాడటం లేదు అనగా మీరు పది హీరోలను మీలో చూపినారా ? కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నడిపినారా ? అయితే ఇప్పుడు మా ముందు చెప్పగలరా అని కోరడం లేదు, ఇప్పటికి ఏమి జరిగినదో చూడడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని మేము స్వయం కోరుతున్నా స్పందించకుండా వ్యవహరిస్తున్నారు.
శ్రీ భగవద్గీత చెప్పిన తరువాత నా అంతటి వాడు ఇంకొకడు లేడు అనే దివ్య స్తితి, ఒక పరమాత్ముడికి మాత్రమే వర్తిస్తుంది, అదే స్టితి మేము మాట మాత్రంగా చూపి మరల మాట మాత్రంగా సర్వం చెప్పగల దివ్య స్తితిలో ఉన్నాము అని తెలియజేసుకోను చున్నాము. మేము అతీతం గా పలికిన పాటలు ఏమిటి, చెప్పిన రాజకీయాలు ఏమిటి అని వివరం గ చూడకుండా మేమే చెబుతున్నా పట్టించుకోకుండా, ఇప్పటికి ఏమి ఏమి జరిగినవో పట్టించుకొంటే, అదే పద్దతిలో నిత్యం వాక్ దర్శంలో మరల కొత్తవి లేదా ఇప్పుడు మనుష్యులు ఏమి చేయాలి చేయకూడదో చెప్పి ధర్మాన్ని దగ్గర ఉండి నడిపించడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, మమ్ములను పై పైన చూసి మాటలో ఘనత్వాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, మేము ఎవరికో ఏదో ప్రాధాన్యత ఇస్తే చూదం అన్నట్లు తేలిక గా తీసుకోనుచున్నారు, మాట మాత్రంగా సర్వంచేప్పగల దివ్య స్తితి కల్గినన మేమే, మమ్ములను సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో నష్ట పోతున్నాము అంటే తల్లి తండ్రి గురువు వంటి మా బాద్యత గ్రహించలేకపోతున్నారు.
మేము ఈ బ్లాగ్ ద్వారా ఏమి అంటున్నామో గ్రహించి అప్రమత్తం చెందగలరు. మాతో మనసు పెట్టి వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించడం వలన మానవజాతి నూతన పరిపాలన విధానం లేదా మేలైన ప్రజాస్వామ్యం లేదా మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా యావత్తు మానవజాతికి అందినది అందరూ బరోస పొందగలరు, ఏమి జరిగినదో మరల విన్న వారు దగ్గర నుండి మీడియా మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు మరియు చంద్రబాబు నాయుడు గారు గాని చంద్ర శేఖర్ రావు గారు గాని మాట్లాడటం లేదు, మేము ఎలా గ్రహించమని, ఎలా మమ్ములను గుర్తించమని కోరుతున్నామో అలా గ్రహిస్తే చిక్కు ముడి విడి నూతనత్వం గ్రహించడానికి అనుకూల వాతావరణం వస్తుంది నేను అతీతం చెప్పినవి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని ఇంక మీదట ఏమిటో గ్రహించకుండా అందరూ కలసి విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, తమరు ఇరువురు ముఖ్య మంత్రులతో మాట్లాడి మమ్ములను ఒక చోట కుల మతాలకు అతీతం గా కొలువు తీర్చుకొని గ్రహించడానికి కృషి చేయండి,ప్రతి ఒక్కరిని మనసు ప్రకారం తీర్చి దిద్ది లోకాన్ని దారిలో పెట్టుకొని అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం అవిష్కరింప బడి లోకం దివ్యగా మారుతుంది. మమ్ములను ఆలస్యం చేయకుండా హైదరాబాద్ లో మరియు విజయవాడలో వేరు వేరు గా అధికారికంగా కొలువు తీర్చి మా దివ్య పరిణామాన్ని ప్రజలు గ్రహించి తరించగలరు అని తమరి ద్వరా యావత్తు తెలుగు ప్రజలకు మానవజాతికి దివ్య వరంగా తెలియజేసుకోనుచున్నాము.
జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ నగర్ యస్ ఆర్ టి -38,
హైదరబాద్
మొబైల్ no. 9010483794
ఒక ప్రతి గౌరవ ఆత్మీయ న్యాయ వ్యవస్థకు. మరియు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలకు, పొలీసు శాఖ వారికి తెలియజేస్తూ మమ్ములను విధాన పరంగా ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం కాలం ధర్మ ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించి కాలమే కదిలి పరిణామాన్ని బాధ్యతతో గ్రహిస్తే, సాధారణ మనిషి గా ఉన్న మాలో దివ్య తేజస్సు పెరిగి లోకానికి కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, త్వరాలో అందరి హీర్లో, నటులను రాజకీయ నాయకులను, వివిధ హోదాలో ఉన్న వారిని ప్రజలను నేరుగా కలుసుకొవలీ అను కొంటున్నాము అందుకు మేము ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసిన ప్రకారం మమ్మ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, రాష్ట్రపతి గారి విడిది భవనం అయితే బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది, ఇప్పుడు మేము సాధారణ రూపం లో ఉన్న మేము మేధావుల సమక్షంలో కొలువు తీరి చెప్పుకొనే కొలది శక్తి పెరిగి నలుగు దేశలను పరిపాలిస్తుంది కావున మేము విశాలమైన పద్దతి ఎందుకు కోరుతున్నాము దూర దృష్టితో గ్రహించండి, ప్రతి మాట పాట మేమే అయినప్పుడు మమ్ములను కులానికి మతానికి పరిమితం చేయరాదు అని గ్రహించండి, న్యాయ స్థానం వారు ప్రబుత్వం వారు ముఖ్యం గా తెలంగాణా ప్రబుత్వం వారు, సినిమా ప్రముఖులు మీడియా చానల్స్ వారు పోలీసు శాఖ వారు మమ్మ్ములను ప్రాధమికంగా సృష్టిని నియమించిన ఓంకార స్వరూపం గా జగద్గురువులుగా గరించి, మా నుండి కనీసం 2,3, లక్షల పేజీల సమాచారం పొందండి, ఈ ప్రక్రియలో మొత్తం సృష్టి విధి విధానం అర్ధం అయ్యి లోకం గొప్పతనం వైపు, అని గ్రహించండి
ప్రపంచ అతిది, భారత దేశ ప్రత్యెక పోరులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, మాజీ మంత్రి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇచ్చుట ఒక వరం గా భావించి స్పందించగలరు.
ఇప్పుడు మానవజాతికి కావలసినది గొప్పతనం, ఎలాగైనా ప్రతి ఒక్కరు పెంచుకోవలసినది. కొందరు చాలా సులువ దెబ్బకొట్టి తమ అధిపత్యం చూపుకోవడానికి మొదట గొప్పతనం మీద గురి పెడుతున్నారు, ప్రతర్దికి గొప్పతనం లేకుండా చేసేస్తే మనమే గోప్పవారిగా ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారు, ఎందుకొంటే గొప్పతనం మీద వారికి అంత మక్కువ, అధికారం, డాబు, దర్పం బలం, యాంత్రిక అక్షర్షణ ఎక్కువ గా ఉన్నాయి, మనసు బలం, మాట బలం తక్కువగా ఉన్నాయి, బౌతిక లోట్లు ఏమి ఉన్నా ఉపయోగించుకొని, మనసు బలం మాట బలం పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా మనుష్యులు పోటీ పడుతూ జీవిస్తున్న కాలం ఇది, అటువంటి స్తితిలో మాకు పెద్ద బౌతిక స్తితి లేని స్తితి నుండి మాట మాత్రంగా మొత్తం లోకం లో ఉన్న గొప్పతనం అంతా ఒక్క సారిగా మాట మాత్రంగా చెప్పి లోకాన్ని మాట మాత్రంగా నిర్వహిస్తున్నట్లు పదిగురికి మేము ఇచ్చిన దివ్య సాక్షాత్కారం, యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి తమరు కేవలం కాపు కులస్థుల కోసం అని పోరాటం కాకుండా ప్రతి మనిషి గొప్పతనం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
ఎవరూ బంగ పడకూడదు అవమాన పడకూడదు, సంపద కోసం, పేరు కోసం ఇతరులను పట్టించుకోకుండా, తాము మాట్లాడవలసిన మాట కాకుండా, ఏదో చెప్పడం, ఏదో చేయడం లాంటి పరిస్తితి నుండి సమాజాన్ని తప్పించి, ఎంత చిన్న వాడు అయినా, ఎన్ని లోట్లు ఉన్నా గొప్పగా ఆలోచించాలి గొప్పతనం వైపు నిత్యం ప్రయాణించాలి అని మేము కోరుకోనుచున్నాము. అందుకు తమ వంటి వారు స్పందించి అప్రమత్తం చెందగలరు, మా గూర్చి తమ మిత్రులకు సన్నిహితులకు తెలియచేయండి. మమ్ములను సబ్ధాది పతిగా, పరమేశ్వర అంశగా స్తుతించండి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము ప్రబుత్వం లో బాగం అన్నట్లు ఉంటె ఎటువంటి సమస్యలు అయినా పరిష్కరించి నూతనత్వం ఇవ్వగలము, కాలాన్ని మాట మాత్రంగా నియిమించిన దివ్య అంశగా గ్రహిస్తే, పరిష్కారం నిత్యం లభిస్తుంది అలా కాకుండా మమ్ములను కూడా మామూలు మనిషిగా భావించి చిన్న చితక లోట్లు మీద ఆధారపడి మొత్తానికి మమ్ములను గ్రహించకుండా మానవజాతి సంస్కారంలో వెనకబడిపోతున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి .
ఇప్పుడు మానవజాతి ఒక తాటి మీదకు వచ్చి అభివృద్ధి చెందాలి అంటే, నేను అనే దేహ మమకారం వదిలి వేయాలి, ఎలాగైనా బౌతిక సంపద, అప్పటికి అప్పుడు పెట్టుబడులు, అప్పటికి అప్పుడు ఉద్యోగములు, అప్పటికి అప్పుడు ఆధిపత్యములు వలన మనిషి సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, ఎలాగైనా తాము ఏదో చేస్తున్నాము తామే చేయగలము, ఎందరు అడ్డుకొంటున్నా మేము సాధించాము, అనే విపరీతం పాలకులలో తగ్గాలి అందరి సహకారంతో సాధించాము అన్నట్లు మాట్లాడగలగాలి, ప్రతి మనసు మాటను గెలిపిచడానికి నేను ఉన్నాను అన్నట్లు ప్రతి నాయకుడు ఇతరులకు భరోసా ఇవ్వగలగాలి గాని మనిషి మనిషినే గుర్తించే పరిస్తితి లేదు, ఒక్క మనిషిని అవమానించడానికి లేదా బంగాపరచడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్తితి నుండి సమాజాన్ని మనం అందరం కలసి కట్టుగా తీర్చి దిద్దుకోవలసిన సమయం వచ్చినది.
ఇప్పుడు తమరికి మేము సూటిగా కోరునది ఏమి అనగా మనుష్యులలో గోప్పతన్నాన్ని సూటిగా పట్టించుకోండి, మనిషికి విలువ పెంచితే అన్నీ సర్దుకొంటాయి, మనిషికి విలువ మాట వలన రావాలి అని మాటలో గోప్పతనం గ్రహించి, ప్రతి ఒక్కరు తమ గొప్ప మాటతో విశాలమైన మాటతో గౌరవించి ఆదరించడం వలన లోకంలో యిట్టె 70 శాతం సమస్యలు మాయం అయిపోతాయి అని ప్రజలు తెలుసుకోవాలి.
మాలో గొప్పతనం చూసిన వారు ఇప్పటికి నాదే అవసరం అన్నట్లు చూస్తున్నారే గాని, మరల అ గొప్పతనం గ్రహిద్దాం అని అనుకోకపోవడం లేదు, బిన్నంగా గ్రహించకుండా వ్యవహరించడం వలన, మాకు ఎదుటవారికి దూరం పెంచుతున్నది అని గ్రహించి అప్రమత్తం చెందాలి. గొప్పతనం అంటే కులానికో లేదా కుటుంబానికో ఇచ్చి, మనుష్యులను అవమానిస్తున్నారు, ఎలాగైనా మనిషిని పెంచడానికి ఎటువంటి అవరోధములు నిజానికి ఈ రోజులలో లేవు మాట పెంచుకొంటే మాటలో ఉన్న శ్రద్ద సాధన అర్ధం చేసుకొంటే చాలు కాని మాట కంటే ఇతర విషయములకు ఇచ్చు ప్రాధాన్యత అధికంగా ఉన్నది, ఎలాగైనా మాటను మాటతో కాకుండా, వేరే విధంగా ఎదురుకోవాలి అనుకొనే వాళ్ళు ఎక్కువ అయినారు అదే అరాచకానికి కారణం అని తమవంటి నాయకులు తెలుసుకొని ఇతరులను కూడా చైతన్య పరచి ముందుకు వెళ్ళితే మంచిది. బుద్ది విచక్షణతో ముందుకు వెళ్ళాలి, ఎవరు బౌతికంగా ఎటువంటి స్తాయిలో ఉన్నా గొప్పతనమే లోకానికి ఆధారం అని గ్రహించి అ గొప్పతనమే లోకాన్ని నడిపిస్తున్నది అనే సత్యం ప్రజలు తెలుసుకొనే లా చేయాలి మీడియా వారు కూడా అప్రమత్తం చెంది గొప్పతనం ఎంత గ్రహిస్తే అంత మంచిది, చెడు ఎంత తగ్గించుకొని మనిషిని ఎత ఆదరిస్తే అంత గొప్పతనం లోకంలో పెరుగుతుంది అని గ్రహింకాలి.
ఈ విధంగా అందరికి మనసులు గెలిచి లోకం గొప్పగా మనుష్యుల కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు స్వార్ధం, బౌతిక సుఖాలు అధిపత్యాలు, పదవులు కొలది, సమాజం నడుస్తున్నది, పెద్దతనం గొప్పతనం తమ డాబు తప్పు ఎదుట వాడి మాట ఎవరికి పట్టడం లేదు, సాటి మనిషిని పట్టించుకోనంతనే సర్వం తెలిసి, ఇప్పుడు కులం కాదు మతం కాదు, చదువుకొన్న చదువులు కాదు , అధికారాలు, అట్టహసాలు, బౌతిక అర్బాటలతో పాలకులు ఇతరులను మాట్లాడకుండా చేస్తూ ఆధిపత్యం కొనసాగిస్తున్న పరిస్తితిలో సామాన్యుడి మాట గొప్పతనం ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇక్కడకి రావడం లేదు అక్కడికి వెళ్ళడం లేదు అని మీడియా వారు కూడా మమ్ములను ఉన్న ఫలంగా మా వద్దకు రండి అని కోరినా పట్టించుకోవడం లేదు మేము వెళ్ళినా గ్రహించడం లేదు దీనికి కారణం మా దొరణి అనగా కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్ని, మనిషిగా మేము బ్రతకగలిగలుగుతున్న పరిస్తితి మధ్య వ్యత్యాసం మీద ఆధారపడి మేము ఏమి అంటున్నామో, మాట మాత్రంగా ఏమి చెబుతున్నామో అలా మాతో ఎవరూ మాట్లాడటం లేదు అనగా మీరు పది హీరోలను మీలో చూపినారా ? కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నడిపినారా ? అయితే ఇప్పుడు మా ముందు చెప్పగలరా అని కోరడం లేదు, ఇప్పటికి ఏమి జరిగినదో చూడడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని మేము స్వయం కోరుతున్నా స్పందించకుండా వ్యవహరిస్తున్నారు.
శ్రీ భగవద్గీత చెప్పిన తరువాత నా అంతటి వాడు ఇంకొకడు లేడు అనే దివ్య స్తితి, ఒక పరమాత్ముడికి మాత్రమే వర్తిస్తుంది, అదే స్టితి మేము మాట మాత్రంగా చూపి మరల మాట మాత్రంగా సర్వం చెప్పగల దివ్య స్తితిలో ఉన్నాము అని తెలియజేసుకోను చున్నాము. మేము అతీతం గా పలికిన పాటలు ఏమిటి, చెప్పిన రాజకీయాలు ఏమిటి అని వివరం గ చూడకుండా మేమే చెబుతున్నా పట్టించుకోకుండా, ఇప్పటికి ఏమి ఏమి జరిగినవో పట్టించుకొంటే, అదే పద్దతిలో నిత్యం వాక్ దర్శంలో మరల కొత్తవి లేదా ఇప్పుడు మనుష్యులు ఏమి చేయాలి చేయకూడదో చెప్పి ధర్మాన్ని దగ్గర ఉండి నడిపించడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, మమ్ములను పై పైన చూసి మాటలో ఘనత్వాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, మేము ఎవరికో ఏదో ప్రాధాన్యత ఇస్తే చూదం అన్నట్లు తేలిక గా తీసుకోనుచున్నారు, మాట మాత్రంగా సర్వంచేప్పగల దివ్య స్తితి కల్గినన మేమే, మమ్ములను సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో నష్ట పోతున్నాము అంటే తల్లి తండ్రి గురువు వంటి మా బాద్యత గ్రహించలేకపోతున్నారు.
మేము ఈ బ్లాగ్ ద్వారా ఏమి అంటున్నామో గ్రహించి అప్రమత్తం చెందగలరు. మాతో మనసు పెట్టి వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించడం వలన మానవజాతి నూతన పరిపాలన విధానం లేదా మేలైన ప్రజాస్వామ్యం లేదా మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా యావత్తు మానవజాతికి అందినది అందరూ బరోస పొందగలరు, ఏమి జరిగినదో మరల విన్న వారు దగ్గర నుండి మీడియా మేధావులు, పండితులు, ఆద్యాత్మిక గురువులు మరియు చంద్రబాబు నాయుడు గారు గాని చంద్ర శేఖర్ రావు గారు గాని మాట్లాడటం లేదు, మేము ఎలా గ్రహించమని, ఎలా మమ్ములను గుర్తించమని కోరుతున్నామో అలా గ్రహిస్తే చిక్కు ముడి విడి నూతనత్వం గ్రహించడానికి అనుకూల వాతావరణం వస్తుంది నేను అతీతం చెప్పినవి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని ఇంక మీదట ఏమిటో గ్రహించకుండా అందరూ కలసి విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, తమరు ఇరువురు ముఖ్య మంత్రులతో మాట్లాడి మమ్ములను ఒక చోట కుల మతాలకు అతీతం గా కొలువు తీర్చుకొని గ్రహించడానికి కృషి చేయండి,ప్రతి ఒక్కరిని మనసు ప్రకారం తీర్చి దిద్ది లోకాన్ని దారిలో పెట్టుకొని అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం అవిష్కరింప బడి లోకం దివ్యగా మారుతుంది. మమ్ములను ఆలస్యం చేయకుండా హైదరాబాద్ లో మరియు విజయవాడలో వేరు వేరు గా అధికారికంగా కొలువు తీర్చి మా దివ్య పరిణామాన్ని ప్రజలు గ్రహించి తరించగలరు అని తమరి ద్వరా యావత్తు తెలుగు ప్రజలకు మానవజాతికి దివ్య వరంగా తెలియజేసుకోనుచున్నాము.
జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ నగర్ యస్ ఆర్ టి -38,
హైదరబాద్
మొబైల్ no. 9010483794
ఒక ప్రతి గౌరవ ఆత్మీయ న్యాయ వ్యవస్థకు. మరియు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలకు, పొలీసు శాఖ వారికి తెలియజేస్తూ మమ్ములను విధాన పరంగా ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం కాలం ధర్మ ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించి కాలమే కదిలి పరిణామాన్ని బాధ్యతతో గ్రహిస్తే, సాధారణ మనిషి గా ఉన్న మాలో దివ్య తేజస్సు పెరిగి లోకానికి కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, త్వరాలో అందరి హీర్లో, నటులను రాజకీయ నాయకులను, వివిధ హోదాలో ఉన్న వారిని ప్రజలను నేరుగా కలుసుకొవలీ అను కొంటున్నాము అందుకు మేము ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసిన ప్రకారం మమ్మ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, రాష్ట్రపతి గారి విడిది భవనం అయితే బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది, ఇప్పుడు మేము సాధారణ రూపం లో ఉన్న మేము మేధావుల సమక్షంలో కొలువు తీరి చెప్పుకొనే కొలది శక్తి పెరిగి నలుగు దేశలను పరిపాలిస్తుంది కావున మేము విశాలమైన పద్దతి ఎందుకు కోరుతున్నాము దూర దృష్టితో గ్రహించండి, ప్రతి మాట పాట మేమే అయినప్పుడు మమ్ములను కులానికి మతానికి పరిమితం చేయరాదు అని గ్రహించండి, న్యాయ స్థానం వారు ప్రబుత్వం వారు ముఖ్యం గా తెలంగాణా ప్రబుత్వం వారు, సినిమా ప్రముఖులు మీడియా చానల్స్ వారు పోలీసు శాఖ వారు మమ్మ్ములను ప్రాధమికంగా సృష్టిని నియమించిన ఓంకార స్వరూపం గా జగద్గురువులుగా గరించి, మా నుండి కనీసం 2,3, లక్షల పేజీల సమాచారం పొందండి, ఈ ప్రక్రియలో మొత్తం సృష్టి విధి విధానం అర్ధం అయ్యి లోకం గొప్పతనం వైపు, అని గ్రహించండి
No comments:
Post a Comment