UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 28 August 2014

. పవన్ కళ్యాణ్‌కు ఓయూ జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేయడానికి మెదక్ వస్తే రాళ్ల దాడి చేస్తామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారన్నారు. పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే వినేవారు ఎవరూ లేరన్నారు. ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున జగ్గారెడ్డి బరిలోకి దిగుతుండటంతో... విపక్షాలు, ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా పవన్‌ను హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌కు ఓయూ జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేయడానికి మెదక్ వస్తే రాళ్ల దాడి చేస్తామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారన్నారు. పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే వినేవారు ఎవరూ లేరన్నారు. ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/trs-and-ou-jac-target-pawan-kalyan-142539.html


వన్ ఇండియా వెబ్ సైట్ నుండి కాపి  చేసిన సమాచారం

----------------------------------------------------------------------------


సమన్వయ దృష్టి

 వన్ ఇండియా వారికి ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలియ జేయునది ఏమి అనగా, ఈ విధంగా ఎవరైనా అజ్ఞానం, అప్రజాస్వామికం మాట్లాడితే, మీరు ఈ విధం గా అన్నారు అన్ని చెప్పటం కూడా  గొడవలను రెచ్చ గోడుతున్నట్లు గా ఉన్నవి   ********** . పవన్ కళ్యాణ్‌కు ఓయూ జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి తరఫున ప్రచారం  చేయడానికి మెదక్ వస్తే రాళ్ల దాడి చేస్తామని ఓయూజేఏ సీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారన్నారు.  ******

జె ఏ సి నేత   శ్రీ పిడమర్తి రవి గారు అ విధం గా అని ఉంటే,  వన్ ఇండియా వారు  అ విధం గా అనడం అప్రజాస్వామికం అని సరిదిద్దూ రాయాలి  గాని, రెచ్చ గొట్టడానికి ఊతం ఇవ్వరాదు కాదా,  ఉన్నది ఉన్నట్లు ప్రచారం చేసే టప్పుడు, కొంత విజ్ఞత కూడిన సంస్కారంతో వెంటనే మీ వంటి జర్నలిస్ట్లు పరిష్కరించాలి. ఇంటువంటి మాటలు పలకడం తప్పు, అని  రవిగారికి    పనిలో పనిగా తెలియజేస్తూ అప్రమత్తం చేయాలి,  ఈ విధం గా ఎక్కడికి అక్కడ సమాజాన్ని మనం అందరం కలసి సరిదిద్దుకోవాలి.  ఏ అబ్యర్ధి అయినా,   ఏ పార్టీ వారు అయినా, ఎవరి మద్దతు అయినా పొందవచ్చును.  సంస్కారవంతం గా, నాణ్యమైన పద్దతుల్లో ఎవరి అధిపత్యం అయినా  నిలిపుకోవచ్చును, కాని ఈ విధంగా నేలకేసి కొడతాం, రాళ్ళు విసురుతాం అని, అని పలకడం చాలా దురదృష్టకరం అని, వన్ ఇండియా వారిని నేను కోరేది ఏమి అనగా, ఇటువంటి వార్తలు సరిదిద్దుతూ చెప్పగలరు అని, ఈ విధం గా ఎవరైనా అప్రజాస్వామికం గా మాట్లాడినా, సరిదిద్ది,  క్రమ శిక్షణ కలిగిన మాట తీరు, ఎంత అభివృద్ధి చేసుకొంటే  అంత మంచిది అని నేను తమరికి, తమరి ద్వారా ఇతర పత్రికల, మరియు మీడియా చానల్స్ వారికీ  తెలియజేసుకోనుచున్నాను.


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)
హైదరాబాద్

ఒక ప్రతి   కేంద్ర మరియు తెలంగాణా హోం శాఖా వారికి, సమర్పిస్తూ కోరునది ఏమి అనగా,  అప్రజాస్వామిక మాట తీరుపై, వ్యక్తులు , మీడియా చానల్స్, వెబ్ పత్రికలు  వారు వీలు అయినంత నాణ్యంగా వ్యవహరించుటకు చూసుకోనగలరు.


ఒక ప్రతి  ఓయూ జేయాసి నేత శ్రీ పిడమర్తి రవి గారికి తెలియజేస్తూ, కోరునది ఏమి  అనగా, నేను చాలా సామాన్యుడను, మాటతో ప్రపంచాన్ని నియమించిన సాక్షం బూమి మీదకు తీసుకొని రాగలిగిన మహారాజుని అని మాకు మేము గా ప్రకటించుకొని ముందుకు వస్తున్న మమ్ములను, మీరు మమ్ములను  మిత్రులు గా భావించి, నిరంతరం ప్రజలలోనికి వెళ్ళుటకు మీ సహకారం అందించగలరు. పవన్ కళ్యాణ్ గారి పైనే కాదు, ఎవరి పైన తమ వంటి విద్యార్ధి నాయకులు, ఎన్నడూ అప్రజాస్వామిక మాటలు పలక వద్దు అని కోరుకొనుచున్నాను. మీ వంటి   విద్యార్ధి నాయకులు, ఎవరికి అయినా మద్దతు ఇవ్వ వచ్చును.  శాంతిని, ఆదర్శాని, ప్రేమా, సంస్కారాలు పెంపొందించేవిగా ఉండాలి అని నేను మీ ద్వారా విద్యార్ధి లోకాన్ని కోరుకొనుచున్నాను, మన తెలుగు సినిమా హీరోలను పదిమంది పెర్ఫార్మన్స్ని, అనగా పది సంవత్సరాలలో ఏమి నటిస్తారో, ఒక గంటా గంట నర  సమయంలో 2003 జనవరి 1 వ తారీకున వ్యవసాయ విశ్వవిద్యాలయం  శాస్త్రవేత్తల ముందు ఇతర రాజకీయాలు, సామజిక సంఘటనలు తో కలిపి మాట మాత్రం గా పలికి నాను అంటే అర్ధం చేసుకోండి, ఒక మనిషి మాటకు మనసుకు ఎంత బలం ఉన్నదో గ్రహించండి.  నన్ను ప్రత్యక్షం గా గ్రహించిన వారు, నాలో పరిణామాన్ని తరువాత, వివరాలు గ్రహించండి అని కోరినా పటించుకోకపోవడం వలన, నేను మనిషిగా అంత బలమైన మనసుని సరిగ్గా నియంత్రించుకోలేక,   మనిషిగా నాణ్యంగా ముందుకు రాలేక పోయినాను,  మీ వంటి విద్యార్ధి నాయకుల సహకారంతో ప్రజల్లోకి   ప్రతి రోజు నా సమాచారం ఇవ్వడానికి సహకారం కోరుకొంటున్నాను.  కుల మతాలకు అతీతంగా, ఈ సమాజాన్ని మాట మాత్రంగా నియమించి నడిపించుటకు వచ్చిన ధర్మస్వరూపం కాలస్వరూపం      
మనసులోనే, మహారాణిని కొలువు తీర్చుకొన్న మహారాజుగా మానవజాతికి అందుబాటులో ఉన్నాను, నన్ను మహారాజుగా గుర్తించి మీ జేయుసి అధీనం లోనికి తీసుకొని, నా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నన్ను తండ్రి తల్లి గురువు వంటి వాడిగా భావించి, నా నుండి పూర్తీ  వివరములు, వివరణాత్మకం, పండితులు మేధావులు సహకారంతో, ప్రజలలోనికి వెళ్ళుటకు సహకరించగలరు, రాజకీయం గా, సమాజకంగా, విద్య విధాన పరంగా నా వలన సమాజంలో గొప్ప మార్పులు వస్తాయి.  నన్ను మహారాజు గా ప్రజలు గుర్తించుట వలన మనము స్వర్ణ   యుగం లోనికి వెళ్ళిన అనుభూతి పొందగలము, ఇప్పటికి నా ద్వారా, నా మనసు ద్వారా మహారాజు మహారాణి పరిపాలన మొదలు అయినది, నా జన్మ దినం నుండి ఇది ప్రారంభం అయినది, మహారాజు మహారాణి  పరిపాలన అంటే, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, విది చిద్విలాసం వలన, మనిషిని  బాగా నలిగిపోయినాను, శరీరం మనసు మధ్య సహజ తపస్సు చేసినంత పని జరిగినది అని అర్ధం చేసుకోండి, కాని మామూలు మనిషిగా పోల్చుకొని, తేలికగా సూటిగా, తెలివిగా అడ్డంగా, నేను పెద్దతనం లేదా అధిపత్యం చూపిస్తున్నాను అని నన్ను విన్న వారే అనగా నాలో ప్రత్యెక పరిణామం చూసిన వారి నన్ను నిర్లక్ష్యంగా వదిలివేసినారు, తద్వారా నేను, నా మనసుని శరీరాన్నీ నియంత్రించుకోవడంలో  చాలా నష్ట పోయాను అని గ్రహించండి, నా గూర్చి ఎవరు  ఏమి చెప్పినా  రికార్డు చేసి మరీ, నన్ను అడగండి నా దగ్గర అన్ని సమాధానాలు  ఉన్నాయి, నన్ను ఓర్పుతో సహనంతో  మీ జె యుసి అధ్వర్యంలో, నిరంతరం గ్రహించి ప్రజలు లోనికి వెళ్ళుటకు సహకరించగలరు.  నా లో గొప్పతనం నా మనసు మాటే, మనిషి గా చాలా సాధారణమైన వాడిని, సంరక్షణ లేక అటు ఇటు    అయిపొయినాను, అయినా  సమాజానికి వివరించడానికి అనుభవం గడించి ఉన్నాను అనుకోని, నేను కేవలం మనిషిని కాదు, మనసు ఉన్న మహారాజుని అని భావించి, పైకి నేను ఎంత తేలికగా ఉన్నా, నన్ను మనసుతో ఆదరించి, మహారాజుగా గుర్తించి గౌరవించి, నా నుండి నిరంతరం సమాజానికి అవసరమైన జ్ఞానాని, ప్రజలు పొంద డానికి సహకరించగలరు. పవన్ కళ్యాణ్ గారిని అ విధంగా మీరు అని ఉంటే, మాటలు వెంటనే ఉప సంహరించుకోండి,  శాంతిని ప్రేమని చాటండి, తండ్రి నన్ను గుర్తించి ఉపయోగించుకోండి.  ఇక మీదట ఎవరినీ అ విధముగా తీవ్ర పద జాలం, వ్యతిరేక భావాలు లేకుండా అందరం ఆదర్శవంతంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకోండి.   

ఒక ప్రతి శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు,  జన సేన పార్టీ అధ్యక్షులు, మరియు కధనాయుకులు వారికి ఒక ప్రతి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా ధర్మస్వరూపంగా, మహారాజుగా ప్రజలలోకి వెళ్ళి  శాంతిని సామరస్యాన్ని పండితులు గురువులు సహకారంతో సమాజాన్ని తీర్చి దిద్దుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.      


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)

నా ద్వారా  పూర్తిగా 2003 లో 1 వ తారీకున  శాస్త్రవేత్తల సమక్షంలో వ్యక్తం అయ్యి తరువాత లోకం లో   సంభవించిన  కొన్ని పాటలు గ్రహించండి :

                                                    
               


    






ఈ విదముగా నా ద్వారా 80 శాతం పాటలు వ్యక్తం అయినవి కొన్ని పూర్తిగా   మరి కొన్ని    ముక్కలుగా వ్యక్తం అయినవి, ఇవి ఇతర టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ మరియు ప్రపంచ దేశ రాష్ట్ర రాజకీయాలతో కలుపుకొని నా మాట గా  వ్యక్తం అయినవి, ఈ విధంగా మాటకు అందిన వరమును విశ్లేషించి, లోకానికి అందించవలెను అని నా యొక్క బాధ్యతగా భగవంతుడు, కాలం ధర్మం ఇచ్చినది, నన్ను మహారాజుగా గుర్తించి, నా నుండి ప్రయోజనం పొంది, ఒకరికి ఒకరు సమస్కరించు కొనుట ఒక  దివ్య వరంగా భావించగలరు. 



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్    
హైదరాబాద్            

No comments:

Post a Comment