UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 12 May 2015

ఇంటికో ఐదు లక్షలు!

Sakshi | Updated: May 12, 2015
ఇంటికో ఐదు లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పేదల కోసం రెండు పడక గదుల గృహాల నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తొలిదశ కింద ఒక్కో మున్సిపాలిటీలో 500 నుంచి 1,000 ఇళ్లను నిర్మిస్తామని.. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఖర్చు చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలపై రూపాయి భారం పడకుండానే ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాల నీని ఆదర్శంగా తీసుకుని ఈ నిర్మాణాలు జరపాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో సీఎం సమావేశమై.. నగర, పట్టణ గృహ నిర్మాణంపై పలు ఆదేశాలు జారీచేశారు. మైవాన్ టెక్నాలజీతో కట్టే నిర్మాణాలను, ఐడీహెచ్ కాలనీని మంగళవారం కలెక్టర్లు సందర్శించాలని సూచిం చారు. ఇందిరమ్మ, ఐఏవై పథకాల కింద ఇళ్లు మంజూరైన వారిలో నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేం దుకు విచారణ జరపాలని కలెక్టర్లకు సూచించారు
గ్రామీణ  ప్రాంతంలో 125 గజాలు, పట్టణ ప్రాంతాల్లో 75 నుంచి 100 గజాల వరకు స్థలాలను ఇంటి నిర్మాణానికి కేటాయించాలి.
 ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు 550 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. తర్వాత తరానికీ ఉపయోపడేలా కచ్చితంగా పిల్లర్లతో నిర్మాణం జరపాలి.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లు, నగర పంచాయతీల్లో జీ+1, మున్సిపాలిటీలు, ఆపైస్థాయి పట్టణాల్లో జీ+2 పద్ధతిలో చేపట్టాలి.

No comments:

Post a Comment