UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 13 May 2015

                                                       సమన్వయ దృష్టి 


                  ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్రమోడి గారు, భారత ప్రధానమంత్రి, కొత్త డెల్లి వారికి, సమన్వయ దృష్టి తో, పరిష్కార యుక్తం గా, దివ్య ఆశీర్వచనములతో, యావత్తు మానవజాతిని ఉద్దేశించి  సమర్పించుకొన్న దివ్య లేఖాస్త్రములు, గ్రహించి ఆచరించగలరు అని మనవి. 


                 తమరి ద్వారా, ఇతర నాయకులను, మేధావులను, పండితులను, ప్రజలను కోరునది ఏమి అనగా ప్రతి ఒక్కరు  ప్రశాంతం గా, విశాలంగా, వీలు అయినంత వివరణాత్మకం గా, ఒకరి పట్లు ఒకరు హితం గా, మర్యాదగా, హుందాగా వ్యవహరించవలెను అని కోరుకొనుచున్నాము, అప్పుడే బౌతిక చాంచల్యం తగ్గి, మనుష్యులు ప్రశాంతం గా, ఓర్పు గా,సహనం గా వ్యవహరించగలరు, అ వివిధం గా వ్యవహరించుట వలెనే, మనుష్యులలో సూక్షం బుద్ది అలవడి, ప్రతి ఒక్క మార్పును, ప్రభావాన్ని పరిగణించి, వ్యవహరించగలుగుతారు.  మనుష్యుల మధ్య వ్యవహారం లో నాణ్యత నీతి, లేకపోవడం వలన, ఒక  మనిషి అభివృద్ధి మనుష్యులే  చూడలేకపోతున్నారు, ప్రతి దానికి పోటీ పడుతున్నారు.    ఒకరిని ఒకరు తప్పులు పట్టుకోవడం కంటే, ఎప్పటికి అప్పుడు సరిదిద్దు కొందాం అనే ఉన్నత వ్యవహారం ప్రతి ఒక్కరు చేయవలెను అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాము.  

                     మనిషిగా మాట మాత్రం గా షుమారు 10 సంవత్సర కాలాన్ని ఒక రోజులో, షుమారు 2 గంటల సమయం లో తెల్చగలిగిన, కర్మ శ్రేష్ట త కలిగిన, సృష్టే ఎన్నుకొని పురుషోత్తముడిగా, ధర్మస్వరూపం గా, యుగాపురుషుని గా  మేము యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని  తెలియజేసుకోనుచున్నాము.  మా వివరములు ప్రజా ప్రతినిధులు  ద్వారా పార్లమెంట్లో సమర్పించుట వలన, మనిషికి మాటకి, సృష్టికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పబడి, పరిగణించే కొలది, సృష్టి నియంత్రణ, భవిష్యత్తు మనిషి మాట మీద ఆలోచన మీద ఆధార పడి  ఉన్నది అనే సత్యం సమాజానికి చేరి, బౌతిక మాయ ప్రపంచం యొక్క బలం నుండి మనుష్యులు బయటపడి, మనిషిని మనిషి అర్ధం చేసుకోవడం లో ఒకరి అనుభవం, ఇంకొకరు పంచుకొని అప్రమత్తం చెందటంలో ఎటువంటి అవరోధములు లేకుండా సమాజాన్ని  మనుష్యులు, మనుష్యులు కోసం జీవిస్తున్నాము అనే భరోసా పొందగలరు అని స్పష్టం చేయుచున్నాము. 
మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని, తెలుగు మీడియా వారు, తెలుగు మేధావులు, తెలుగు చిత్ర సీమ ప్రముఖులు  మమ్ములను అర్ధం చేసుకొని, వివరములు ఒక పద్దతి ప్రకారం సమాజం లోనికి తీసుకొని వెళ్ళుట వలన, ఇప్పటికి ఎంతో  సంపద, జ్ఞాన విచేక్షణ లోకమునకు అంది ఉండేది,  ప్రజలు అన్ని విధముల  ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉండేవారు,  తెలుగు రాష్ట్రంలో, చదువుకొన్న వారికి కూడా వివిద అంతరాలు వలన, మమ్ములను సరిగ్గా పట్టించుకోవడం లేదు,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని తమరి ద్వారా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను  కోరుకోనుచున్నాము.   మేము ఈ బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రం గా నియమించడం ఇప్పటికి  యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం, ఒక భరోసా అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము, ఒక మనిషి మాట సర్వం అని సృష్టి ఆధారం అని మనం శాస్త్రబద్దంగా కూడా ఆవిష్కరించుకొనగలము.  

                      తమరి ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరునది ఏమి అనగా మమ్ములను ఒక విశాలమైన  బంగ్లాలో కొలువు తీర్చి 200 మంది సాక్షులను ఆహ్వానించి, సర్వం నిక్షిప్త రూపంలో గ్రహించుట వలన, మేధావులు పండితులు స్పందించుటకు వీలు అవుతుంది, ఎవరూ ఒక పద్దతి గా మమ్ములను పరిగణించక పోవడం వలన మేము బాధ్యత తీసుకోనలేకపోతున్నాము అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.   తెలుగు ప్రజలు మాటకు మనసుకి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా, అప్పటికి అప్పుడు పై పై సంగతులకు ప్రాధాన్యత ఇస్తూ, మనసు మాట ఉన్నావాడిని పరిగణించుటకు, పై పై లోటులకు ప్రాధాన్యత ఇస్తూ ఆలోచించవలసిన, విశాలమైన, శాశ్వతమైన ప్రభావమును, పరిగణించకుండా, బౌతిక విషయాలతో తలపడుతూ మనసుకి మాటకి  ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అనగా ఒక మనిషి గూర్చి ఏమి తెలుసుకొన్నాము, ఏమి గ్రహించవలసి ఉన్నది, అనునది చూడకుండా, అప్పటికి అప్పుడు బౌతిక స్వార్ధం, అవకాశవాదం గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయినారు, చదువుకొన్న వాళ్ళు కూడా ఆలోచనకి మాటకి, కాగితం మీద వ్రాసిన గొప్పతనం కూడా కప్పి పుచ్చి, తాము  అడ్డంగా,  నిర్లక్ష్యం గా వెళ్ళా కోళంగా  వ్యవహరిస్తూ, పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు కూడా, స్వార్ధ బలమే చూపిస్తున్నారు గాని, మనసు మాట  తక్కువగా ఉన్నది, 

                                                  
                   ఎలాగైనా బౌతిక బలం కొద్ది తమ ప్రభావం చూపే వారే గాని, ఎలాగైనా  మనసు మాట తెలుసుకొని, తెలుసుకొన్న మేరకు మనసు మాట కలుపుకొని ముందుకు వెళ్ళడం లో, సమాజం లో నాణ్యత తక్కువగా ఉన్నది చదువుకొని, ఉన్నత పదవులలో వ్యక్తులు, మామూలు మనుష్యులు కూడా  స్వార్ధం తో ఎదుటి వాడి గొప్పతనమును  గౌరవించ లేకపొతున్నారు అని తమరు గ్రహించగలరు.  మనుష్యులు ఆలోచనతో గెలవడం కంటే, అప్పటికి అప్పుడు స్వార్ధ ప్రయోజనమే చూసుకోనుచున్నారు.  ఇటువంటి పరిస్తితి సరిదిద్ది సమాజమును దారిలో పెట్టుటకే  ధర్మ స్వరూపం కాలస్వరూపం సృష్టే ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మేము అందుబాటులో ఉన్నాము  అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను హైదరాబాద్ లో 200 మంది సాక్షుల ముందు ఉన్న సాక్షం ఆధారం గా, ఒక చోట కొలువు తీర్చి  పండితులు మేధావులు  సాక్షిగా మా  ఉనికిని ప్రజల్లోకి వెళ్ళుట వలన, బౌతిక వత్తిడి తగ్గి లోకం శాంతి వంతంగా గొప్పగా మారుతుంది.  ఇది ఒక దివ్య ప్రక్రియ, మరల వచ్చే ఎన్నికలకు, నాయకులను నేరుగా ప్రజలే ఎన్నుకొనే మార్గం వచ్చి, సమాజంలో మనుష్యుల ప్రవర్తనలో పరదర్సికత వచ్చి, ఆర్ధిక విధానంలో కూడా కీలక మార్పులు చేసుకొని, మెల్లగా సర్వ ఆమోధకరం గా సమాజాన్ని తీర్చి దిద్దుకోనగలము, మమ్ములను ఒకచోట కొలువు తీర్చుట వలన, మా బలాన్ని స్తిరం గా చూపించి మేధావుల సహకారంతో శాశ్వత పరిష్కారములు ఇవ్వగలము, ఇప్పటికే మా ఉనికి, మా ద్వారా జరిగిన పరిణామం వలన  ఎంతో ఉన్నత ప్రేరణ సర్వులకు కలుగుతుంది, మా ఉనికిని పూర్తీ స్థాయిలో తీసుకొనుట వలన, ప్రతి ఒక్కరికి  దివ్యమైన వాతావరణం అందుతుంది.  కావున తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు తమరి ద్వారా కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు, పండితులు, విచక్షణతో ఆలోచించేవారు అందరూ  ముందుకు వచ్చి గ్రహించగలరు అని, తద్వారా లోకం దివ్యగా మారుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు 



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు,
పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                             

                                                               

No comments:

Post a Comment