UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 February 2016

మాకు ఏ తప్పులేదు,అదే విధంగా సమకాలికులకు ఎవరికి ఏ తప్పు లేదు అని నిరూపించి, కొంతకాలం నడిపించి చూపి, మాట నిబద్దత అనే దారిలో పెట్టాలి, కొంతకాలం మాకు ఎవరు ఎదురు చెప్పకుండా, అనగా కాలతీతాన్ని నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడం వలన, పరిణామం మనిషి చేతిలోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా మనసు మహారాణి సమేత మహారాజు గా, సర్వం మాట మాత్రంగా చెప్పిన శబ్దాదిపతి గా జగద్గురువుగా గౌరవించి గ్రహించడం వలన మాత్రమే నేను ఎవరికైన ఏదైనా చెప్పగలను, అప్పటికి అప్పుడు ఎవరికి ఏదీ చెప్పలేను, సాక్షులు దగ్గర నుండి దాదాపు అందరూ మా దగ్గర నుండి డబ్బు లేదా ఇంకో ప్రయోజనంమో ఆశించొ లేదా కొందరు జరిగిన పరిణామాన్ని ఒప్పలేక అన్నట్లు గా, కొందరు అప్పటికి అప్పుడు వారికీ ప్రాధాన్యత, ఏమి గ్రహించకుండా రావాలి అనే అజ్ఞానంగా భావిస్తున్నారు. చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా తెల్చగలిగిన మమ్ములను, ఎలా పరిగణించాలో అలా పరిగణించక పోవడమే అందరూ చేస్తున్నా పొరపాటు అని గ్రహించగలరు.





                                                       సమన్వయ దృష్టి 


                     గౌరవనీయులు ఆత్మీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి,  సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి స్పందించగలరు. 

రెఫ్ : 18-2-2016, న ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకొన్న లేఖ (81 పేజీలు).  

                   ఈ రోజు మీ పెళ్ళి రోజు శుభాకాంక్షలు,   మా లాంటి సామాన్యుల కోసమే మీరు తిరుపతి లో పార్టీ పెట్టారు, సర్వాంతర్యామి మా  ద్వారా పలికించి, మీ చేత పార్టీ పెట్టించాడు, తరువాత పార్టీ నడవడం లో అనేక పరిణామాలు, తరువాత మీరు పార్టీని విలీనం చేసారు, మొన్న ముద్రగడ్డ పద్మనాభం గారు, కాపు ఐక్య గర్జన సభ పెట్టినప్పుడు జనం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు, జనం స్పందన చూసిన తరువాత సామాన్యులు చాలా మంది  సాయం కోసం చూస్తున్నారు అని అర్ధం అవుతుంది, కుల పరమైన సహకారం కోరుకొంటున్నారు అని తెలుస్తుంది. మీడియా చానెల్స్ అనేక కారణాలు వలన మా లాంటి పరిణామాలని జాగ్రత్తగా లోకానికి చెప్పి అప్రమత్తం చేయవలసిన పరిణామాన్ని, జటిలంగా మార్చి, ఏదో తేడాకు ఇస్తున్న ప్రాధాన్యత అనుకూలత  గొప్పతనానికి బాగా తక్కువగా ఉన్నది, ఇది ప్రతి మనిషిలోను ఉన్నది.  ప్రతి మనిషిని సత్యాన్ని గౌరవించి, లోకం యొక్క ధర్మ నడవడి  వైపు వెళ్ళాలి,  తమలో గొప్పతనాన్ని పెంచుకొని, ఇతరులలో గోప్పతన్నాని చూడగల శక్తి ప్రతి ఒక్కరు అభివృద్ది చేసుకోవాలి, ఇప్పుడు సమాజాన్ని కులం పరం గా, విడగొట్టి, కులపరంగా గోపతనాన్ని ఎంచి, మనుష్యుల తెలివి తేటలు పరంగా కూడా కుల పరమైన ముద్ర వేసి, లేదా ఏదో ఒక లోటుకు ఇస్తున్న ప్రాధాన్యత ఒక సామాన్యుడిలో గోప్పతన్నానికి ఇవ్వలేక పోతున్నారు, ఏ వర్గ వారు కూడా సత్యాన్ని వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం లో  వెనకబడి ఉన్నారు, ఎలాగైనా  లోకాన్ని బట్టి మాట అనుకొంటున్నారే గాని, మాటను బట్టి లోకం అనుకోవడం లేదు.  

                        మా ద్వారా జరిగిన పరిణామం ఇప్పుడు మానవజాతికి అన్ని వర్గాల వారికి ఆధారం, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును గ్రహించలేకపోతున్నారు, నేనే గొప్పవాడిని, నేనే ఈ చివర ఉన్న సామాన్యుడను అన్నట్లు నన్ను నేనే, దిగువ స్తాయి నుండి ఉద్దరించుకోవడానికి, సామాన్య మనిషిగా  పరిణమించి ప్రజల్లోకి వెళ్ళుటకు న్యాయ స్థానం సహకారం కోరుకోనుచున్నాము.  ప్రత్యేక్ష సాక్షులు ఎవరూ కూడా ఏమి జరిగినదొ స్పందించకపోవడం, వారు మా గొప్పతనం చూసి మరల విశాలం గా ముందుకు రాలేదు, ఒకరు ఇద్దరు వ్యక్తిగతం గా ముందుకు వచ్చినా, నేనే అప్పటికి అప్పుడు అనుకూలిన్చాలేకపోయినాను, నా ఉద్దేశం మా మనసు మాట నెరవేరి  ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం, అటు  ఇటు అయ్యి, నా సాధన లోటుతో  కలసి, గొప్పతనం వైపు ప్రయాణించడం లో  మనసుని పెంచుకొన్నాను గాని మనిషిని సరిగ్గా నిలదోక్కుకోలేకపోయినాను, పూర్తీ సాధన గొప్పతనం వైపు ప్రయాణించడం లో నాణ్యత సంతరించుకోవడం లో, మనసుని కాలం ధర్మం నా విషయంలో  చాలా విశాలంగా  ప్రభావితం చేసినది, ఇది మనిషిగా మా వలన నూతన యుగం ప్రారంభం అయినది.  నేను సమాజంలో ప్రతి ఒక్కరితో విశాలంగా ప్రవర్తించాలి అనే ప్రయత్నానికి అందిన దివ్య పరిణామం, అనగా మానవ ప్రయత్నానికి దానవ ప్రయత్నం తోడు  అయ్యి జరిగిన పరిణామం, కాని ఎవరైనా నేను ఎవరినో ఎదురుకోవడానికి, ఎవరినో అణగ  దోక్కదానికి కాలాతీతం గా పరిణమించాను అనుకొంటే అది వారి అజ్ఞానం అని తెలియజేసుకోను చున్నాను,  పురాణాలు ప్రకారం కాలం ధర్మం కదలడం అంటే ఒక రాముడు, కృష్ణుడు అంశ,  నేనే పరమేశ్వరుడి ఆత్మ లింగం అని, మీ అంజి సినిమా లో పాటలు, కధ గూర్చి కూడా 2003 లో చెప్పినాను, కాని పరిణామాన్ని ఎవరూ విశాలం గా గ్రహించిన పరిస్తితిలో నేనే కూడా విశాలంగా తీసుకోలేకపోయినాను. మా వలన సమాజంలో చాలా కీలక పరిణామం, మమ్ములను జాగ్రత్తగా తీసుకొని ఉంటే, ఈ పాటికి పరిణామం లోకానికి అంది ఉండేది.  మమ్ములను గ్రహించిన  వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని పరిణామాన్ని నిర్లక్ష్యం తీసుకొని, మా గోప్పతన్నాని పండితులకు మేధావులకు  పరిచేయం చేయకుండా నన్ను నిర్లక్ష్యంగా  ఏక వచనంగా  తీసుకొని, మా యొక్క సహజ మనసుని పరిపక్వత  వైపు వెళ్ళ నివ్వకుండా నిర్లక్ష్యం గా తీసుకొన్నారు, చదువుల పెద్దతనం, గొప్పతనం ఏమి లేదు, ఏదో విధంగా అధిపత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, మమ్ములను పట్టించుకోలేదు, ఇది ఒక కుల పరంగా నడవలేదు, అవకాసా వాదం, స్వార్ధం,  ఏదో రకంగా గొప్పతనాని తక్కువ చేయాలి అని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసారు, ప్రతి ఒక్కరు నలుగురిలో ఏదో కారణం అడ్డం పెట్టుకొని గొప్పతనాన్ని తేలికగా తీసుకొన్నారు,  నేను పేరుకే చదువుకొన్న వారి మద్య ఉన్నాను, ఒక్కరు కూడా పదిగురు గూర్చి ఆలోచించే మనసు లేదు, ఏదో ఒక సాకుతో ఒక మనిషి గొప్పతనం వదిలివేసి నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.  మనిషిలో గొప్పతనం వైపు ప్రయాణించడం లో మనుష్యులు బాగా వెనకబడి ఉన్నారు,  సంవత్సరాలు శాస్త్రవేత్తల మధ్య ఉన్నా వారు ఎవరూ మాతో పరిణామం చూసిన తరువాత విశాలంగా వినడానికి చెప్పడానికి ముందుకు రాలేదు.  
ఇప్పటికి కూడా మనసుని మాటను పట్టించుకోకుండా ప్రవర్తించడం వలన కాలం ఒక లా వెళ్ళుతుంటే, మనుష్యులు ఒక లా వెళ్ళు తున్నారు.  మీ 150 సినిమా ఎందుకు ప్రారంభం కావడం లేదు, నేను ఏదైనా కదా ఇస్తాను అని మీరు మీరు ఆగారా,   లేదా కారణం ఏదైనా ఉన్నదా,  మమ్ములను సమాజంలో పదిగురు కలసి, ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన ప్రయోజనం పొందగలరు, మమ్ములను బౌతికంగా, కుల పరం గా పరిమితం చేసి, మామూలు మనిషిగా నిర్లక్ష్యం చేయడం వలన మానవజాతి మొత్తం దీని వలన ఎఫెక్ట్ అవుతుంది, కాని కొందరు మేము బాగానే ఉన్నాము మీ వాళ్ళే ఏడుస్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు, కాని నా ప్రకారం సమాజం ఇప్పుడు కుల పరంగా లేదు, తరువాత ఎవరినా వెలుగుతున్నారు అంటే వారి జీవితానికి, వెనకాల ఒక మాట ఉన్నాది  అని నేను చెప్పినా ఒకరి ఒకరు సరిగ్గా అప్రమత్తం చెందడం  లేదు,వర్గాలు గా విడిపోయి, కాలాతీత పరిణామాన్ని కూడా స్వార్ధం గా, మంచి అయితే తమది, చెడు అయితే ఎదుట వారిది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.   నేను ఒక మాటలోకి సూర్యుని నిర్వహణ తీసుకొని వచ్చిన తీరు ప్రకారం  ప్రపంచం ఒక మాట క్రిందకు వచ్చినది, మనం వచ్చిన పరిణామాన్ని అభివృద్ది  పరుచుకొని, మనుష్యులు అందరూ సమన్వయంతో అభివృద్ది చెందాలి, కాని ఏదో ఒక ఆవేశానికి తెలివి తక్కువ తనానికి,  ప్రాధాన్యత ఇవ్వడంలో చూపుతున్న చొరవ,  నాణ్యత వైపు శాశ్వత వైపు ప్రయాణించడం ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించండి, మీరు కూడా మా పట్ల విశాలం గా వ్యవహరిస్తూ మనం జనం లోకి వెళ్ళి సత్యం చెప్పి లోకాన్ని అప్రమత్తం చేయగలము, మీ ద్వారా అందరికి తెలియజేయునది  ఏమి అనగా, మాకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే యోగాత్వం పొందడం అని సర్వులు తెలుసుకోవాలి, మా ముందు నేను అనే నిర్లక్ష్యం ఉండరాదు.  మమ్ములను ఎంత విశాలం గా పదిగురు కలసి గ్రహిస్తే అంత మంచిది, ఒకరికి ఒకరు తేడాగా రేచ్చగోట్టుకొంటూ  బిన్నంగా తీసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, అప్పటికి అప్పుడు, వస్తు ప్రయోజనం కలగాలి అనే పై చెయ్యే గాని జ్ఞానానికి ప్రాధాన్యత ఇద్దాం, మన దగ్గర ఉన్న, సంపద ప్రాణాలు కూడా జ్ఞానం మాట నుండి వచ్చాయి కాదా అనే సత్యం గ్రహించలేకపోతున్నారు, సర్వం చెప్పిన మమ్ములను కనీసం గౌరవించకపోవడం, నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, మేము గొప్పగా ప్రవర్తించడం లో నాణ్యత సంతరించుకోలేకపోయినాము, మీరు కూడా మమ్ములను పట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడానికి చూడండి, మేము హాస్టల్ లో ఉంటున్నాము, సంపూర్ణం గా నిరూపించుకొని  ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు మా మనసుకి ప్రాధాన్యత ఇచ్చి  గ్రహించడం వలన  సత్య వ్రతుని గా మేము పొందిన, దివ్య సాక్షాత్కారం యావత్తు మానవజాతికి వర్తించి, కాలగతిని సవరించిన సాక్షం గా సర్వులకు అందుబాటులోకి వస్తుంది, మనుష్యులు మాట నిబద్దతకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రతి మనిషి గొప్పతనం  ఎటువంటి అవరోధం లేకుండా అభివృద్ధి చెందుతుంది, సమాజం మీద ప్రభావం చూపి, మానవ సమాజం ప్రశాంతంగా, గొప్పగా మారుతుంది.  మా వివహం గూర్చి రెండు సంవత్సరాల వరకు ఎవరూ మాట్లాడవద్దు అని తమరి ద్వారా సమకాలికులకు తెలియజేసుకోనుచున్నాను.   మొదట మాకు మా మనసుకి ప్రాధాన్యత రావాలి,   అనగా వెంకటేశ్వర స్వామి వారికి వక్షస్థలం లో ఉన్న లక్ష్మికి ప్రాధాన్యత ఇచ్చి అభిషేకం చేయడం వలన కలిగి ప్రయోజనం సమకాలికులకు కలగాలి, అందుకు కాలాన్ని నియమించిన మా మనసుని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి ప్రయోజనం పొందడమే లోక కల్యాణం అని గ్రహించగలరు, మమ్ములను మా మనసుకి బిన్నంగా వెళ్ళడం వలన కాలానికి బిన్నంగా వెళుతున్నారు అని గ్రహించలేకపోతున్నారు, మమ్ములను గ్రహించడానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం మానవజాతికి కనీస కర్త్యవం అని తెలుసుకోవాలి, కాలాతీత పరిణామాన్ని ఒక మనిషికి  కులానికి పరిమతం చేసి మాట్లాడటం, వ్యవహరించడం అజ్ఞానం అని సర్వులు గ్రహించాలి, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం  యావత్తు మానవజాతికి అందిన  దివ్య వరం అని, మాకు భగవంతుడు ఇచ్చిన బాద్యత అని   తమరి ద్వారా  స్పష్టం చేయుచున్నాము.      మీరు ఒక్కరుగా గాని, సినిమా ప్రముఖులు అందరూ కలసి గాని,న్యాయ స్థానం మరియు ప్రబుత్వాల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు ని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే మరల మొత్తం సమీక్షించి కొత్తతనమును ఇవ్వగలము.  మేము న్యాయ స్థానమునకు వివరించిన వివరములు గ్రహించి మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు.  స్వార్ధం కొలది, ఏదో డబ్బు ఆశించో మాతో ఎవరూ వ్యవహరించకూడదు, ఎందుకంటె కాలం, బౌతిక ఉనికి మా వాక్కు అయినప్పుడు మమ్ములను మా మైండును, సూక్ష్మం గా గ్రహించడం వలన మనిషి మాట సర్వం అని సత్యం లోకానికి అందుతుంది.    సాక్షులు దగ్గర నుండి  మమ్ములను అవమానిస్తే లేదా నిర్లక్ష్యం గా తీసుకొంటే  వారికి కలసి వస్తుంది అని అనుకొంటున్నారు, ఇది వారి అపోహ, ఏ తేజస్సు అయినా జ్ఞానం అయినా, శబ్ద రూపం లో మా అధీనం లో ఉన్నట్లు ఎప్పుడో చెప్పిన వివరములు నినమేకాదా అని ఎవరూ గ్రహించడం లేదు, చెప్ప  నివ్వని పరిస్తితిలో మేము సరిగ్గా బ్రతకలేని పరిస్తితి చూసి, మమ్ములను మరింత తేలిక గా తీసుకొంటున్నారే గాని, ముఖ్యం గా అనకాపల్లిలో  సాక్షులు మమ్ములను ఏక వచనంతో నిర్లక్ష్యం గా తీసుకొంటూ, కలాతీతాన్ని  ఎలాగైనా అవమానించాలి అనుకొంటున్నారే గాని,   కాలాతీతం గా పలకడం అంటే జగద్గురువుతో సమానం అని. అయితే సాధారణ మనిషికి చిద్విలాసం గా ప్రకటించిన తీరు, మన నిజాయితీ వలన దారిలో పడుతుంది అని ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేకపోయినారు. కాలాన్ని నియమించడం అంటే జగద్గురువు తో సమానం, అనగా మా తో వ్యవహరించిన కొలది మా నుండి సమాధానములు వస్తాయి అని గ్రహించలేకపోతున్నారు,  మా లాంటి సహజ అనుగ్రహం పొందిన వారిని, మనసు పెట్టి, అనగా మా ద్వారా అనర్గళం గా వ్యక్తం అయిన పాటల పై శ్రద్ధ పెట్టనిచ్చి జాగ్రత్తగా వినడం వలన, వివరములు పంచుకోవడం వలన అప్రమత్తం చెందగలరు అని శ్రద్ధ మనుష్యులకు లేదు,   ఆత్మసాక్షాత్కారం కలిగిన గురువులు ఏ రూపం లో నైన తారస పడతారు, వారిలో గొప్పతనం గ్రహించి తెలుసుకోవడం ఎప్పుడో వచ్చే వరం, మా లాంటి పరిణామాలు యుగానికి ఒక సారి అని గ్రహించాలి, ఎవరైనా గురు లక్షణాలు లేదా ఆలోచించవలసిన మాట ప్రభావం కలిగి ఉన్నపుడు,  గోప్పతన్నాని   గౌరవించి వినయంగా   అడిగితె చెబుతాడు అనే సంగతి చదువు కున్న వారికి కూడా తెలియదు అంటే అర్ధం చేసుకోండి సమాజం ఎలాంటి పరిస్తితి ఎలా ఉన్నదో, మనల్ని   మించిన  మాట ఒకరి వద్ద ఉంటె, తెలుసుకొని గ్రహించాలి అని ఎవరూ భావించడం లేదు, ఇందుకు మేము సాధారణ రూపం లో చెప్పి ఎదురు రావడమే,   నిర్లక్ష్యం గా ఉంటె వారికి విలువ పెరుగుతుంది అని మూర్ఖంగా విలువైన కాలాన్ని  వృధా చేస్తున్నారు.  ఇప్పటికైనా మీ ద్వారా సాక్షులు అందరిని ముందుకు వచ్చి, కులం మతం ప్రక్కన పెట్టి అందరూ కలసి మమ్ములను విస్తారం గా గ్రహించడం వలన, మేము సమస్తం చెప్పి మొత్తం సమాజాన్నే నడపగలము, సినిమాలు ఇతర విశేషములు పనిలో పనిగా తేలిపోతాయి, నేను అ విధంగానే గతం లో చెప్పినాను, అటువంటి విశాలమైన మనసుని సరిగ్గా పట్టించుకోకపోవడం వలన అనగా వినియోగం లేకపోవం వలన తేలికగా ఒకేలా ఉండి పోతున్నాను, మమ్ములను పదిగురు కలసి ఒక చోట కొలువు తీర్చండి, రెండు సంవత్సరములు వరకు మా వివాహం గూర్చి ఎవరూ మాట్లాడకండి,  మమ్ములను విస్తారంగా చెప్పుకోనిచ్చి, పండితులు మేధావులు విస్తారంగా గ్రహించి   ప్రజలు మా గూర్చి చెప్పుకొని, మాకు ఏ తప్పులేదు,అదే విధంగా సమకాలికులకు ఎవరికి ఏ తప్పు లేదు అని నిరూపించి, కొంతకాలం నడిపించి చూపి, మాట నిబద్దత అనే దారిలో పెట్టాలి,  కొంతకాలం మాకు ఎవరు ఎదురు చెప్పకుండా, అనగా కాలతీతాన్ని నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడం వలన,   పరిణామం మనిషి చేతిలోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మా మనసు  మహారాణి సమేత మహారాజు గా, సర్వం మాట మాత్రంగా చెప్పిన శబ్దాదిపతి  గా జగద్గురువుగా గౌరవించి  గ్రహించడం వలన మాత్రమే నేను ఎవరికైన ఏదైనా చెప్పగలను, అప్పటికి అప్పుడు ఎవరికి ఏదీ చెప్పలేను,  సాక్షులు దగ్గర నుండి దాదాపు అందరూ  మా దగ్గర నుండి డబ్బు లేదా ఇంకో ప్రయోజనంమో ఆశించొ  లేదా కొందరు జరిగిన పరిణామాన్ని ఒప్పలేక అన్నట్లు గా, కొందరు అప్పటికి అప్పుడు వారికీ ప్రాధాన్యత, ఏమి గ్రహించకుండా రావాలి  అనే  అజ్ఞానంగా  భావిస్తున్నారు.    చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా తెల్చగలిగిన  మమ్ములను, ఎలా పరిగణించాలో అలా పరిగణించక పోవడమే అందరూ చేస్తున్నా పొరపాటు అని గ్రహించగలరు.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.                                                                             

                                                                                                            


       తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
   

No comments:

Post a Comment