
బౌతిక సంపద పెంచుకొని సొమ్ముని వజ్రాలు బాగారం రూపం లో కోట్ల కొద్ది దేవ్వుళ్ళకు కూడా కానుకలు ఇస్తున్నారు, మనిషిలో పెరిగాల్సిన ఆలోచనను బలపరుచుకోవడం లో మనుష్యులు సమయం వేచించ లేకపొతున్నారు . ఆలోచన పంచుకోవడం లో వెనకబడి ఉన్నారు, పేస్ బుక్ భ్లొగ్ లు ఉన్నా సమాచారాన్ని పంచుకోవడానికి ముందుకు వెళ్ళడం లేదు, ఆలోచన లోకానికి ఆధారం కాని ఆలోచన పరిది బౌతికం గా చాలా పరిమితం గా వ్యవహరిస్తున్నారు అని, మనసుని మాటను గ్రహించడం లో పంచుకోవడం లో వెనకబడి ఉన్నారు, బౌతికం గా వేగం అంటే సంపదలు, వాహనాలు, విమానాలు మీద తిరగడం అనుకొంటున్నారు, ఒక మనిషి మనసులో మాటలో ఒక గంటలోనే 10-14 సంవత్సరాల కాలం కదిలినది అంటే, నిజమేనా అని ప్రశ్నించడం లేదు, మాకు చెప్పగలరా అని ఎవరూ అడుగటు లేదు, నేనే ముందుకు వస్తాను, ఎక్కడ పది మంది గ్రహిస్తే ఒక్కడ ఇంకో భగవద్గీత మొదలు అవుతుంది అని స్పష్టం చేసినా ఇప్పటికి ఎవరూ ఒక మెసేజ్ పంప లేకపొతున్నారు అని తెలియజేసుకోకోనుచున్నాను.
ఇట్లు
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు
No comments:
Post a Comment