ర్య ను నిస్సహాయంగా చూస్తున్నారు. బాల శివాజీ ఈ దురగాతని సహించలేక పోయాడు . వెంటనే తన ఓర లో నుండి ఖడ్గం తీసి ముందు కు లంగించి కసాయి వద్ద కు వెళ్ళాడు . తన ఖడ్గంతో కసాయి తో తలపడి గో మాత మెడ కు ఉన్న త్రాడు ను కోసివేశాడు , ఆవు పారిపోయింది.
శివాజీ దాడి లో ఆ కసాయి వాడు చనిపోయాడు . ఈ వార్త దావానం లా రాజ్యం లో వ్యాపించింది . బీజాపూర్ సుల్తాన్ దర్బార్ లో ఫిర్యాదు చేయబడింది . నవాబు క్రోదం తో వూగిపోయినాడు . రాజ్యాన్ని కి ప్రమాదం గ ప్రమాదం గ తయారవుతున్న తన కొడుకు ని బీజాపూర్ నుండి పంపివేయాలని నవాబ్ శివాజీ తండ్రి ని ఆదేశించాడు .
శివాజీ బీజాపూర్ ను వదిలిపెట్టాడు, కాని హిందూ సమరాజ్య స్థాపన స్వప్నాన్ని మాత్రం వదిలి పెట్టలేదు . దానిన్ తన హృదయం లో బద్రపర్చుకున్నాడు , కొన్ని సంవత్సరాలు తరువాత ఆ రోజు రానె వచ్చింది. ఏ రాజ్యం నుండి పంపివేయబడ్డాడో ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు.
ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి
శివాజీ దాడి లో ఆ కసాయి వాడు చనిపోయాడు . ఈ వార్త దావానం లా రాజ్యం లో వ్యాపించింది . బీజాపూర్ సుల్తాన్ దర్బార్ లో ఫిర్యాదు చేయబడింది . నవాబు క్రోదం తో వూగిపోయినాడు . రాజ్యాన్ని కి ప్రమాదం గ ప్రమాదం గ తయారవుతున్న తన కొడుకు ని బీజాపూర్ నుండి పంపివేయాలని నవాబ్ శివాజీ తండ్రి ని ఆదేశించాడు .
శివాజీ బీజాపూర్ ను వదిలిపెట్టాడు, కాని హిందూ సమరాజ్య స్థాపన స్వప్నాన్ని మాత్రం వదిలి పెట్టలేదు . దానిన్ తన హృదయం లో బద్రపర్చుకున్నాడు , కొన్ని సంవత్సరాలు తరువాత ఆ రోజు రానె వచ్చింది. ఏ రాజ్యం నుండి పంపివేయబడ్డాడో ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు.
ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి
మేము గంట నర అని అంటున్నాము మొత్తం సమయం ఎంతో మమ్ములను గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు లోకానికి చెప్పండి విలువైన కాలాన్ని సత్యం చెప్పకుండా వినకుండా వృధా చేసుకోవద్దు .....ఈ విధమైన పాటలు అనేక మా నుండి వ్యక్తం అయినవి అని గ్రహించండి, ఈ పాట దాదాపు పూర్తీ గా మా ద్వారా 2003 జనవరి ఒకటవ తారీకున వ్యక్తం అయినది అని గ్రహిచండి.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment