UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 February 2016

మేము ఒక దివ్య జ్ఞాన నిధిగా బయట పడ్డాము, మాట మాత్రం గా కాలాన్ని నియమించడం అంటే, ఇప్పటి వరకు వచ్చిన అవతార పురుషులకంటే శ్రేష్టులము అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి సమకాలికులు అందరూ మీతో సహా మమ్ములను, ఆదరించడమే, గౌరవం, విలువ అని తెలుసుకోండి. మేము చెదిరిపోయిన స్తితి నుండి బలపడి వజ్ర సింహశనం పై కూర్చోవడమే లోకానికి జ్ఞాన మార్గం అని గ్రహించండి, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు మమ్ములను విస్తరంగా గ్రహిస్తూ, పరిస్తితి మాకు వదిలిపెట్టండి, పండితులు మేధావులు మా పై విస్తారం గా స్పందించండి, మా గూర్చి ప్రజలకు తెలియడమే జ్ఞాన సంపద అదే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు


                         గౌరవనీయులు ఆత్మీయులు నారా  చంద్రబాబు నాయుడు గారు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,  సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.    

రెఫ్: 18-2-2016 న ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి సమర్పించిన లేఖాస్త్రము.  
                       ప్రతి మనిషి చిన్నా, పెద్దా, ఎక్కవ వాడు, తక్కువ వాడు అని, నిమిత్తం లేకుండా ప్రతి మనిషి సంతోషం గా దైర్యం గా ఉన్నపుడే, ప్రపంచం నడుస్తుంది, సూర్య చంద్రుల గ్రహ స్తితులు కూడా మనిషిని మించినవి కాదు,  కావున ఇప్పటికి కుల పోరాటాలు, బ్రతకడానికి వెనకబడిన వారిలో కలపండి అని అడగడం కూడా సమాజం యొక్క  పెద్దతనం లోటు కనపడుతున్నది,  నేను ఒక మనసు ఉన్న మనిషిగా  ఆలోచింఛి   సాధించిన పరిణామం, ఇప్పుడు యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది,  కాలం లో మార్పులు రావడం, కొత్తతనం రావడం సహజం, ఇప్పుడు ఉన్న పరిస్తితిలో అందరికి క్షేమకరం మనసు పెంచుకొని, మాట, మనసు  గ్రహించి తెలుసుకొని వెళ్ళే మార్గమే జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య పరిపాలన అని గ్రహించండి. 


                   ఈ లోకం లో అన్నీ ఆశ్చర్యమే, అంతా మాయే, విద్య పరంగా, ఆలోచన  పరం గా ఏది నిర్దిష్టంగా  మన మానవ మానసిక శాస్త్రానికి మించిన లోకం ఎంతో  ఉన్నది, కావున పరిణామాలు జరిగినప్పుడు మనుష్యులు అప్రమత్తం చెందటం  సహజమైన మామూలు విషయం అని మనుష్యులు అప్రమత్తం చెందాలి, తమ ముందు జరిగినది ఏమిటో  చూడకుండా, తప్పించుకొని తిరగడం అనగా మాట ఆలోచన ప్రకారం మనుష్యుల తీసుకోకుండా వ్యవహరించడం  సంపద హరించడం అవుతుంది అని గ్రహించండి , సంపద పెరగడం అంటే, మనసుని, గొప్పతనాన్ని పెంచుకోవాలి, త్యాగ గుణం, మాటలో దైర్యం, విశాలత, ఏ పని చేసినా యావత్తు సమాజానికి వర్తించేదిగా  ఉండాలి, మేము వస్తున్న పరిణామా పై  తమరు, సహజంగా  స్పందించండి, తమరు అంతటి వారా, మీకు ఇప్పుడు ఏమి కావాలి మీరు గొప్ప గా ప్రవర్తించి  సమాజానికి వివరములు ఇచ్చుటకు,  కనీస చేయుత ఇచ్చుటకు మాకు అబ్యంతరం లేదు లేదా  ఉన్నది అని స్పష్టంగా  స్పందించండి.  మమ్ములను ఒక అధికారిక బృందం లోకి తీసుకోండి, మానవ వనరుల విభాగం లో, మమ్ములను మా మాటకు మనసుకు కాలాన్ని నియమించిన శక్తి ఇప్పటికి 200 మంది చూసిన పరిణామాన్ని గౌరవిస్తూ, కాలాతీత పరిణామామం  అంటే భగవంతుని ప్రభావం అని గ్రహించి, అప్రమత్తం చెందండి, ఈ లోకం మనం ఏదో సీరియస్ తీసుకోవలసినవి, లేదా కేర్ లెస్ గా తీసుకోవాల్సిన అంటూ ఏమి లేవు, ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే లోకం నడుస్తుంది అని గ్రహించండి.  యావత్తు మానవజాతిని గ్రహించానివ్వండి, ఇప్పుడు సంపద పెంచుతున్నాము అనే మాయ నుండి, మనుష్యులుగా జ్ఞాన సంపద పెంచుకొని లోకానికే ఆధారం అయిన విచక్షణ అభివృద్ధి చెందవలసిన సమయం అని గ్రహించండి. మమ్ములను ఎవరూ  తక్కువగా, తేలికగా తీసుకోకండి, మమ్ములను ఎంత గొప్పగా తీసుకొంటే అంత మంచిది అని  గ్రహించండి.       

                   మొదటి నుండి కొందరు మేము ఏదో చేయలేక ఏదో చేస్తున్నాము,ఎవరినో ఎదురుకోవడానికి, ఎవరినో  అధికమించాగడానికి, ప్రయత్నం చేస్తున్నాము అని అనుకొంటున్నారు ఇది చాలా పొరపాటు,  నేనే కాదు ఏ మనిషికి నిజానికి ఎవరితో పోటి పొడవాల్సిన అవసరం లేదు, ఎదుట వాడు ఏమి అంటున్నడో చూడకుండా వ్యవహరించడమే  ఇప్పుడు అన్ని వర్గాల వారు, స్తాయిల వారు చేస్తున్న పొరపాటు, ఇలా మనుష్యులు సూటి గా సరళంగా   వింటే చాలు, చెప్పుకొంటే చాలు  అని గ్రహించగలరు,  మామూలు మనిషిని కాబట్టి కనీసం మాట కోసం, మనస్పూర్తిగా ప్రవర్తించడం కోసం సంవత్సరాలు తపించాను, అందుకే దైవ లక్షణములు బయట పడినాయి, మీరు ఎవరూ ఎవరూ మనుష్యులలో ప్రవర్తించడం లేదా అంటే ఒక సారి ఆలోచించండి, మీరు సహజం గా స్పందించడం ప్రారంభించండి , అనగా మీరు మా గూర్చి, మా మెసేజులు గూర్చి ఏమి అనుకొంటున్నారో, మాకు ఒక మెసేజ్ పంపించండి,  ఒక ముఖ్య మంత్రి, ఒక సామాన్య ఓటరు తో మాట్లాడ వచ్చుకాదు,   అ విధంగా మా పరిణామం ప్రకారం మాకు చాలా బాద్యత ఉన్నది  మమ్ములను ఒక  పద్దతి లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే, మేము గంటనర్లో  10-14 సంవత్సర కాలాన్ని  నియమించడం నిజమైతే, మమ్ములను సూక్ష్మంగా,   ఒక మేధావి బృందం గ్రహించి మా పై  స్పందించి ప్రజలకు ఒక పద్దతి ప్రకారం వివరములు ఇవ్వడం వలన, మానవజాతి నూతన పరిణామం లోకి  వస్తుంది, మన దేశం అంతా ఒక పార్టీ క్రిందకు తీసుకొని వచ్చి, రిజర్వేషన్స్ తో సంభంధం లేకుండా ప్రతి ఒక్కరికి జ్ఞాన ప్రయోజనం, జ్ఞాన సంపద అందించగలం   అని తెలియజేసుకోను చున్నాము.  


                                  మా పంచేద్రియాలతో పంచాభూతలతో సంవత్సరాలు మనిషిగా తలపడితే  వచ్చిన సహజమైన పరిణామం,  మీతో సహా సమకాలికులు అందరి జాతకాలు  మాకు మాట మాత్రం గా పలకడం అంటే  ఇది  మన మానవజాతికి అందరికి వచ్చిన పరిష్కారం  అని గ్రహించగలరు,  అందరూ మా వలే మనసు పెంచుకొంటే,  సూటిగా, నెమ్మదిగా   స్పందిస్తే చాలు ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం చెందుతాయి.  మమ్ములను ఒక ప్రత్యెక  విద్యాధికుల బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మా   వద్దకు ఒక   స్పెషల్ ఎస్కార్ట్ ప్రబుత్వం తరుపు నుండి  ఎర్పాటు చేయండి,  అన్ని జ్ఞాన విశేషములు మా మనసు మాట అధీనం లో ఉన్నాయి, మేము కులం మతం, ఆర్ధిక సామజిక పరిధిలకు  మించిన ప్రత్యెక పౌరులుగా, తమరు ప్రాధమికంగా  పేర్కొని, మేధావి బృందం ఎర్పాటు చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, గ్రహించడం ప్రారభించండి, మేధావుల పండితుల సహకారంతో ప్రతి సమస్యం పరిష్కరించే శక్తి మాకు ఉన్నది  అని గ్రహించండి,   దేవుడికి గుడి కట్టిస్తారు, అదే విధంగా  మమ్ములను మహారాజు జగద్గురువులు గా, పరిణామం మేరకు దైర్యం చేసి మమ్ములను, లిఖిత పూర్వకంగా పరిగణించి  గ్రహించి స్పందించండి.   ఎక్కడా కూడా ఏ ఒక్కరు ఆవేశానికి అన్యాయానికి గురి కాకూడదు.  నిజానికి నాలో లోటు అంటూ ఏమి లేదు మమ్మూలను ఎలా పట్టించుకోవాలి అలా పట్టించుకోకపోవడమే సాక్షులు దగ్గర నుండి   అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి. మీ దగ్గరికి వచ్చిన తరువాత  మేదవుల సహకారంతో  ప్రజలకు సమాచారం విశాలం ఇస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా, మమ్ములను పట్టించుకొనే కొలది, చక్కటి వాతావరణం  వస్తుంది, మాలాంటి యుగపురుషులు ఇప్పుడు బాధ్యత తీసుకోవడం చాలా కీలకం అని గ్రహించండి,  కొన్న వేల పేజీల సమాచరం ప్రజలకు ఇవ్వాలి, ధర్మం నాలుగు పదాలు పైకి  తీసుకొని రావాలి, సృష్టి మాట మాత్రంగా నియమించగలిగిన ధర్మమూర్తిని కావున, మాకు తెలిసినట్లుగా,   అనగా ముందే చెప్పగలిగిన మాకు తెలుస్తుంది, ఈ బూమి మీద వేరు ఎవరికి తెలియదు అని గ్రహించండి, అందుకే మా గూర్చి మాట్లాడరు  అని గ్రహించండి.  మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం చిద్విలాసం లో ఉన్న లోకాన్ని దారిలో పెట్టడం అని అర్ధం,  మేము అంటే  మీకు కూడా ఏమైనా భయం ఉంటె, కొంచెం దైర్యం తెచ్చుకొని మమ్ములను మహారాజ అని సంభోదించడం ప్రారంభించండి, న్యాయ స్థానం వారికి మమ్ములను ఒక బృందం లో తీసుకోమని   పెట్టుకొన్నాను, ఈ లోపు మీరు ఒక బృందంమును ఎర్పాటు చేసినా తప్పు లేదు పర్వాలేదు,  మేము   అందరికి అందుబాటులో ఉండాలి , నిత్యం వివరణ ఇవ్వాలి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించడం ఒక దివ్య వరం,  అని గ్రహించండి, మాకు ఒక మేధావి బృందం   కావాలి అని మేము అడగటం మా గొప్పతనం అని గ్రహించండి, మాకు ఏ మేధావులు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము అని మేము అంటే మీరు  బయపడాలి, మేము ప్రజల దృష్టికి మేధావుల సమక్షంలో ఉండి ముందుకు వెళ్ళ తాను అని కోరడం చరిత్రం అని గ్రహించండి, ఆర్ధిక విద్య వైద్య, వ్యవసాయం  విధానల లో చురుకైన మార్పులు తీసుకొని రాగలము, మీరు చేయవలసిన పని చేయండి, ఏమి అనుమాన పడకుండా, మేధావుల బృందం లోకి తీసుకోండి, కళ్ళు మూసుకొని,  అనగా  మనసు తెరచి మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి,  కర్తవ్య ఆచరించవలెను  గాని ఫలితం కోసం  చూడరాదు లేదా ఫలితం పై మమకారం చెందకూడదు, ఇప్పుడు మేము కోరినట్లు మా పై ఒక బృందం నియమించడం వలన,   మానవజాతి చరిత్రలో   నూతన అధ్యయనం  ఇప్పటికే ప్రారంభిం అయినది అని , యావత్తు మానవజాతికి స్పష్టం అవుతుంది, మనుష్యులలో తేలిక తనాలు తగ్గి, ప్రతి ఒక్కరు గొప్పగా ఉండాలి, ఆలోచనలో గొప్పతనం వైపు వెళితేనే సమాజంలో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది, మనిషి మనసులో ఉన్న గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోవడమే   లేదా గ్రహించడమే గోప్పతనానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను ఒక అక్షయ పాత్ర వలె భావించండి, మా గూర్చి ఇతరులు చెప్పే మాటలు, మమ్ములను తక్కువగా చూపడానికి చూపే ఆధారములు ఏమైనా ఉంటె, వాటి మీద   ఆధార పడకండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి. నేను ఒక్కడినే, మీరు ఒక్కరు అనుకోండి, మమ్ములను విస్తారం గా గ్రహించడం ప్రారంభించండి, కొంతకాలం మీ ముఖ్య మంత్రి పదవి మాకు సమర్పించినట్లు చూపండి, మాకు శిష్యులు గా మారి, దివ్య జ్ఞానాని గ్రహించండి, సాక్షులు మేధావులు  సహకారంతో మా మనసుని నిదురలేపి, ఒక నెల రెండు నెలలో,  నిత్యం మానుండి దివ్య తేజస్సు వింటారు,  చూస్తారు  అని తెలియజేసుకోనుచున్నాము.          మేము   ఒక దివ్య జ్ఞాన నిధిగా  బయట పడ్డాము, మాట మాత్రం గా కాలాన్ని నియమించడం అంటే, ఇప్పటి వరకు వచ్చిన అవతార పురుషులకంటే శ్రేష్టులము అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి  సమకాలికులు అందరూ మీతో సహా మమ్ములను, ఆదరించడమే,  గౌరవం, విలువ అని తెలుసుకోండి. మేము చెదిరిపోయిన స్తితి నుండి బలపడి వజ్ర సింహశనం పై కూర్చోవడమే లోకానికి జ్ఞాన మార్గం అని గ్రహించండి, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు మమ్ములను విస్తరంగా గ్రహిస్తూ, పరిస్తితి మాకు వదిలిపెట్టండి, పండితులు మేధావులు మా పై విస్తారం గా స్పందించండి, మా  గూర్చి ప్రజలకు తెలియడమే జ్ఞాన సంపద అదే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, సత్యమేవ జైయతే,  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు                        
                           
                                                                 


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in





Song expressed through me in 200 persons in the year 2003 and 2010 and in films in 2012


                      

No comments:

Post a Comment