Mallepoola Madhu Rayalu
విద్యలేనందున - జ్ఞానంలేకుండా పోయింది.
జ్ఞానం లేనందున - నైతికత లేకుండా పోయింది.
నైతికత లేనందున - ఐక్యత లేకుండా పోయింది.
ఐక్యత లేనందున - శక్తి లేకుండా పోయింది.
శక్తి లేనందున - శూద్రులు, అతి శూద్రులు అణచివేయబడ్డారు.
ఇన్ని అనార్ధాలు కేవలం అవిద్యవల్లే జరిగిపోయాయి.
- మహాత్మ జోతిరావ్ ఫూలే

No comments:
Post a Comment