UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 29 February 2016


2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్
Updated: February 29, 2016 12:07 IST
2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ..
* సాగర్ మాల ప్రాజెక్ట్ కోసం రూ.80వేల కోట్లు
* ఆథార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు
*ఈ ఏడాది ముద్ర కింద రుణాలు
*ప్రభుత్వ రంగ బ్యాంకులకు అండ
*బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం
*రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు
*కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 8.33 శాతం
*చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతి
*పప్పు ధాన్యాల ఉత్పత్తికి రూ.500 కోట్లు
* ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు
* ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ ఫ్రా బాండ్లు
* విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం రూ.3వేల కోట్లు
* వినియోగంలో లేని ఎయిర్ పోర్టు అభివృద్ధికి రూ.150 కోట్లు
*దేశంలో 160 ఎయిర్ పోర్టుల అభివృద్ధి
* వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని
* వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ
* అణు విద్యుత్ కోసం రూ.3వేల కోట్లు
*తీర ప్రాంతాల్లో 2 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు
*గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు
*డీప్ సీ నుంచి గ్యాస్ తీస్తే ప్రోత్సహాలు
*2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి
*రహదారుల రంగంపై మొత్తం రూ.97వేల ఖర్చు
*రూ.15వేల కోట్లతో బాండ్లు జారీ
* హైవేల నిర్మాణం కోసం బాండ్లు
*హైవేల కోసం రూ.55వేల కోట్లు
* ఉన్నత విద్య చదివేవారికి చేయూత
*ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకాలు
* ప్రత్యేక హబ్ ల ఏర్పాటు
*అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం జరుపుకొంటున్నాం.
*ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం.
* వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు
* స్కూళ్లల్లో మార్కుల షీట్లు, టీసీలన్నింటినీ సులభంగా తీసుకోడానికి వీలుగా డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటు
*డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయింపు
* అన్ని జిల్లా ఆస్పత్రుల్లో పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్
*జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా దుకాణాలు
* ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా 30 వేలు
*లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం
*పశు సంపదకు రూ.850 కోట్లు
*స్టాండ్ అప్ ఇండియా కోసం రూ.500 కోట్లు
*గ్రామీణాభివృద్ధికి మొత్తం రూ.87,765 కోట్లు
*300 గ్రామాలను పట్టణాలుగా మార్చే ప్రక్రియ
*క్లస్టర్ల కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్
*గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా రూ.2.87 లక్షల కోట్లు
*కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో కలిసి వీటి అభివృద్ధికి కృషి
*18542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు
*వెయ్యి రోజుల్లో వీటికి సదుపాయం కల్పిస్తామని ఇంతకుముందు చెప్పాం
*ఇప్పటివరకు 5542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం
*దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజనకు 8500 కోట్లు
*స్వచ్ఛభారత్ మిషన్‌కు 9వేల కోట్లు
*16.8 కోట్ల గ్రామీణ ఇళ్లలో 12 కోట్ల ఇళ్లకు కంప్యూటర్లు లేవు
*డిజిటల్ అక్షరాస్యత కోసం రెండు కార్యక్రమాలు
*రాబోయే మూడేళ్లలో 6 కోట్ల ఇళ్లకు డిజిటల్ అక్షరాస్యత
*పంచాయతీరాజ్ సంస్థల కోసం రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్‌కు రూ. 655 కోట్లు
*పేదలలో చాలామందికి ఇప్పటికీ వంటగ్యాస్ సదుపాయం లేదు.
*ఇంట్లో మామూలు పొయ్యి ఉంటే.. గంటకు 400 సిగరెట్లు కాల్చిన దాంతో సమానం
*పేదలకు గ్యాస్ సదుపాయం కల్పించేందుకు రూ. 2000 కోట్లు
*1.50 కోట్ల కుటుంబాలకు దీంతో లబ్ధి, మరో రెండేళ్లు కూడా కొనసాగింపు
* సాగునీటి ప్రాజెక్టులకు రూ.86,500 కోట్లు
* 28.5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాం
*గత ఏడాదితో పోలిస్తే రూ.50వేల కోట్లు వ్యవసాయ రుణాల పెంపు
* సాగునీటి రంగానికి రూ.20వేల కోట్లు
* అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఈ-మార్కెట్ల సదుపాయం
* ఈ ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.9లక్షల కోట్లు
* ప్రధాని రహదారుల పథకానిఇ రూ.19వేల కోట్లు
* వ్యవసాయేతర రంగాల్లో ఆదాయల పెంపుకు కృషి
* రుణాల మాఫీకి రూ.15వేల కోట్లు
* రానున్న మూడేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పంటలు
*వ్యవసాయానికి రూ.35, 984 కోట్లు
* ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు
*గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
* నామమాత్రపు ప్రీమియంతో ప్రధాని పంటల బీమా
*దేశ ఆహార భద్రతకు వెన్నెముకలు రైతులే
*వెనుకబడ్డ వర్గాల కుటుంబాలకు మూడు పథకాలు ప్రవేశం
* 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం
* సంక్షేమం, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఖర్చు పెంపు
* నీటి లభ్యత పెంచే విధంగా చర్యలు
* బీపీఎల్ కుటుంబాలకు వంటగ్యాస్ కు కసరత్తు
* తొమ్మిది పునాదులపై బడ్జెట్ ప్రతిపాదనలు
* ఆరు సెక్టార్లలో సంస్కరణలు కొనసాగింపు
* 9శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని5.4 శాతానికి తగ్గించాం
* ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం
* ఈ ఏడాది 7.6 శాతం వృద్ధి
* రుతుపవనాలు అనుకూలించకపోయినా 7.6 శాతం వృద్ధిరేటు
* అయినా పటిష్టంగా భారత్ ఆర్థిక వృద్ధి
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, సవాళ్లు
* బడ్జెట్ కు కేంద్రమంత్రివర్గం ఆమోదం
Published on: February 29, 2016 12:07 IST

No comments:

Post a Comment