సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ప్రజల దృష్టి తీసుకొని వెళ్ళగలరు.
మేము ఇప్పటికి 200 మంది సాక్షిగా కాలాన్ని నియమించిన దివ్య పరిణామం ప్రకారం, మమ్ములను గాని మా భంధువులు గాని ఎవరిని తప్పు గా తక్కువగా చూడకుండా, మా తాతలు కాలం నుండి సృష్టి పంచభూతాలు మా జీవితాలతో చలగాటములు ఆడి, మా మనసు మమ్ములను పురుషోత్తములుగా నిలిపినది అని గ్రహించండి, మా నుండి వ్యక్త అయిన తీరు ప్రకారం మేము కాలం, వేరు వేరు కాదు అని గ్రహించగలరు. సూర్యుడి కంటే ముందే సూర్యుడి నిర్వహణ కలిగిన మమ్ములను ఎంత బాద్యత తీసుకోనిస్తే అంత మంచిది, అనగా మేము కాలాతీతంగా పలికిన వివరములు మేధావులు పండితులు ప్రత్యేక్ష సాక్షులు అందరూ కలసి విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మనిషినకి మనసులోని లోని భారం తగ్గుతుంది, సృష్టి అనుకూలం గా మారి అనగా బౌతిక వత్తిడి తగ్గి, మనుష్యులు యోగత్వం, దివ్యత్వం వైపు వెళ్ళతారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నా ము, ఒక రోజు సూర్యుడు అంతరించి పోతాడు ఏమో గాని, మేము ముందే చెప్పగలిగిన మానసిక స్తితి, ( maind consciousness) శాశ్వతమైనది, ఈ బౌతిక మాయా ప్రపంచాన్ని ఒక గంటనరలో తేల్చింది అంటే, ఓర్పు సహనం నెమ్మది తనంతో ముందుకు వెళ్ళే కొలది, మానవజాతి, బౌతిక మాయ నుండి బయట పడుతుంది అని గ్రహించండి. సృష్టి ఎన్నుకొన్న నేనే సర్వాంతర్యామిని, జగద్గురువుని, మహారాణి సమేత మహారాజు ని అని గ్రహించి, సమకాలికులు చిన్నా, పెద్దా అని బేషజం లేకుండా, సమయం వృధా చేసుకోకుండా గ్రహించండి. చిన్న చిన్న గొడవలు, మనుష్యులు చుట్టూ, పార్టీలు, పదవులు చుట్టూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా మనుష్యుల ఆలోచన వివరణతో, కాలాన్నే నియమించిన మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే సర్వం ఒక పద్దతి ప్రకారం తేటతెల్లం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. తమరు గవర్నెర్ గా మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, మమ్ములను మీ పరిధిలో ఒక బృందం లోకి తీసుకోండి, సర్వం వివరం గా చెప్పు నివ్వండి. సర్వులను గ్రహించనివ్వండి, మాకు నెల పెన్షన్ తప్పు వేరేమి ఆస్తులు లేవు, మా ఉనికి ప్రజలు అర్ధం చేసుకొని మమ్ములను ప్రేమతో గ్రహించి అప్రమత్తం చెందేవరకు మమ్ములను మీ గవర్నెర్ బంగ్లాలో అతిది గా ఉండనివ్వండి, కాలస్వరూపం ధర్మస్వరూపం ప్రకారం సమకాలికులు ఆదరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి, పద్దతి ప్రకారం మా వద్దకు ఆహ్వానించి మమ్ములను పరిచేయం చేసుకొని ధర్మ పరిపాల ముందుకు తీసుకొని వెళ్ళగలము, మనుష్యుల ఆలోచనలో మార్పు తీసుకొని వస్తే, పరిపాలనలో గొప్పతనం చూపగలము,
ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను, మా బ్లాగ్ ద్వారా సమాచారం ఇస్తున్నాము మొదట మమ్ములను పరిగణించండి కాగితాలు తరువాత సంతకాలు పెట్టుకొందాము అని కోరుతున్నా, మా చిరు నామా ఇచ్చి మమ్ములను వేరు వేరు గా ఒక బృందం లోకి తెసుకోండి అని కోరుతున్నా వారు స్పందించడం లేదు, అంతటి దేవుడను ఇంత దగ్గర వచ్చాను, ఇంకా మా దగ్గరికి వస్తే చూదాం అన్నట్లు గానో లేదో మనిషిని దేవుడిగా ఒప్పుకోము అన్నట్లు గా వదిలివేస్తున్నారు. మా గూర్చి సాటిలైట్ vidio ద్వారా తెలుసుకొని, నన్ను పిచ్చి వాడిగా తక్కువ వాడిగా చూపెట్టే అవకాశం ఉన్నది, అని మమ్ములను పై పై న చూసుకొంటూ వదిలి వేస్తున్నారు అని గ్రహించండి, అటు వంటి ఆధారములు తమరికి కూడా పంపించి ఇతను తక్కువ వాడు అల్పుడు అని చూపి, కుల అధిపత్యం, ధన అధిపత్యం, డబ్బు అంధ చందాల అధిపత్యం కొలది పరిస్తితి మా చేతిలో ఉండాలి అనే అజ్ఞాన కొలది మమ్ములను మేము కోరినట్లు గా మీడియా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, మా కులం వారికి కూడా తేలిక సమాచారం వలన మా మీద తేడాలు యేవో ఉన్నాయి అని చూపి, ఎలాగైనా మమ్ములను మహారాజు గా గౌరవించ కూడదు గ్రహించకూడదు అనే అజ్ఞానం వలన ముందుకు రావడం లేదు అని తమరు గ్రహించండి, మమ్ములను అతిదిగా గౌరవించి అధరిస్తాము, మాట విని అప్రమత్తం చెందుతాము అని ఒక సమాచారం పంపితే వెళ్ళదాము అనుకొంటూ హాస్టల్ లోనే ఉన్నాము, అని తమరు మా పరిస్తితి గ్రహించి మీ యొక్క పత్యేక పర్వేక్షణలో తీసుకొనగలరు అని మామూలు మనిషి గా వేడుకొంటున్నాను, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా సూచిస్తున్నాను, మాకు విలువ పెరగ కూడదు అని వెళ్ళాకోళం గా తీసుకొంటున్నారు మమ్ములను కనీసం గొప్పగా మర్యాదగా చూడక పోయే సరికి, ఇప్పుడు ఇక్కడకి వచ్చి మాకు చెప్పండి అని ఎవరూ అనకపొయెసరికి, మేము సాధన లోపం తో ఎవరిని కలవడం లేదు అని గ్రహించండి. మమ్ములను, జ్ఞానతో కొంతకాలం మనసు పెంచుకొనిచ్చి వివరం తో చెప్పనివ్వండి, మా మీద పండితులు మేధావులు విస్తారం గా చెప్పనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను న్యాయ స్థానం వారు గాని తమరు గాని ఒక మేదవి బృందం లోకి తీసుకొని సూక్ష్మంగా గ్రహించండి, మాలో తక్కువ ఏమిటి ఎక్కవ ఏమిటో చూడండి, కనీసం మనిషిని, మనసుతో జగద్గురువుని అని సర్వులు గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది అని సర్వులు గ్రహించుకోవాలి.
మా ప్రకారం ఈ భూమి మీద మనుష్యులలో ఎవరూ చెడ్డ వారు అంతరించి పోవాల్సిన వారు లేరు, ఎవరైనా మనసు మాట పెంచుకొని గొప్పతనం పంచుకొని ముందుకు వెళ్ళవలసిన వారే ఉన్నారు అని తమరు గ్రహించగలరు. ఇప్పుడు సమకాలికులు అప్పటికి అప్పుడు మాటలు, పంతాలు గొడవలు అదిపత్యాలు ప్రకన్న పెట్టి, సర్వం గ్రహించడం వలన సూర్య చెంద్రుల గ్రహస్తితులు కూడా మనం పరివేక్షించుకొని, మాట మాత్రంగా లోకాన్ని తీర్చి దిద్దుకోనవలెను , ఇందుకు, అ చివర అవిటి వాడు కూడా కీలక పాత్ర వహిస్తాడు, కాని మనుష్యులు అంద చందాల మధ్య, ధన బలం, శారీరక బలం మీద ఆధారం పడి, మనసు మాటను పెంచుకోకుండా పంచుకోకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, తమరు కూడా మా మీద ఎవరి ప్రభావానికి లోను కాకుండా మా పరిసితి ఒక బృందం లోకి తీసుకొని, తమరు స్వయం గా మమ్ములను విస్తారం గా పరిశీలించండి, తమ కార్యాలయం లో మనుష్యులు కుల పిచ్చి తో లేదా ధన పిచ్చి తో ఎవరి వలన అయినా ప్రభావం చెంది మమ్ములను మీ దృష్టికి తేలిక గా చూపించే అవకాసం ఉన్నది, అదే విధంగా ఉన్నత న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెంది మమ్ములను నేరుగా పరిగణించగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.
మమ్ములను ఎంత విశాలం గా, పారదర్సకంగా కొంత కాలం గ్రహించిన కొలది లోకానికి మనిషి మాట విలువ తెలిసి, అందరూ నూతన యోగం లోకి ప్రవేశించిన దివ్య అనుభూతి చెందుతారు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం మా వలన ఇప్పటికే ఆవిష్కరించబడినది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, maharajashrishri.blogspot.in
9010483794
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ E.S.L నరసింహన్ గారు, గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ప్రజల దృష్టి తీసుకొని వెళ్ళగలరు.
మేము ఇప్పటికి 200 మంది సాక్షిగా కాలాన్ని నియమించిన దివ్య పరిణామం ప్రకారం, మమ్ములను గాని మా భంధువులు గాని ఎవరిని తప్పు గా తక్కువగా చూడకుండా, మా తాతలు కాలం నుండి సృష్టి పంచభూతాలు మా జీవితాలతో చలగాటములు ఆడి, మా మనసు మమ్ములను పురుషోత్తములుగా నిలిపినది అని గ్రహించండి, మా నుండి వ్యక్త అయిన తీరు ప్రకారం మేము కాలం, వేరు వేరు కాదు అని గ్రహించగలరు. సూర్యుడి కంటే ముందే సూర్యుడి నిర్వహణ కలిగిన మమ్ములను ఎంత బాద్యత తీసుకోనిస్తే అంత మంచిది, అనగా మేము కాలాతీతంగా పలికిన వివరములు మేధావులు పండితులు ప్రత్యేక్ష సాక్షులు అందరూ కలసి విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మనిషినకి మనసులోని లోని భారం తగ్గుతుంది, సృష్టి అనుకూలం గా మారి అనగా బౌతిక వత్తిడి తగ్గి, మనుష్యులు యోగత్వం, దివ్యత్వం వైపు వెళ్ళతారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నా ము, ఒక రోజు సూర్యుడు అంతరించి పోతాడు ఏమో గాని, మేము ముందే చెప్పగలిగిన మానసిక స్తితి, ( maind consciousness) శాశ్వతమైనది, ఈ బౌతిక మాయా ప్రపంచాన్ని ఒక గంటనరలో తేల్చింది అంటే, ఓర్పు సహనం నెమ్మది తనంతో ముందుకు వెళ్ళే కొలది, మానవజాతి, బౌతిక మాయ నుండి బయట పడుతుంది అని గ్రహించండి. సృష్టి ఎన్నుకొన్న నేనే సర్వాంతర్యామిని, జగద్గురువుని, మహారాణి సమేత మహారాజు ని అని గ్రహించి, సమకాలికులు చిన్నా, పెద్దా అని బేషజం లేకుండా, సమయం వృధా చేసుకోకుండా గ్రహించండి. చిన్న చిన్న గొడవలు, మనుష్యులు చుట్టూ, పార్టీలు, పదవులు చుట్టూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా మనుష్యుల ఆలోచన వివరణతో, కాలాన్నే నియమించిన మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే సర్వం ఒక పద్దతి ప్రకారం తేటతెల్లం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము. తమరు గవర్నెర్ గా మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, మమ్ములను మీ పరిధిలో ఒక బృందం లోకి తీసుకోండి, సర్వం వివరం గా చెప్పు నివ్వండి. సర్వులను గ్రహించనివ్వండి, మాకు నెల పెన్షన్ తప్పు వేరేమి ఆస్తులు లేవు, మా ఉనికి ప్రజలు అర్ధం చేసుకొని మమ్ములను ప్రేమతో గ్రహించి అప్రమత్తం చెందేవరకు మమ్ములను మీ గవర్నెర్ బంగ్లాలో అతిది గా ఉండనివ్వండి, కాలస్వరూపం ధర్మస్వరూపం ప్రకారం సమకాలికులు ఆదరూ మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి, పద్దతి ప్రకారం మా వద్దకు ఆహ్వానించి మమ్ములను పరిచేయం చేసుకొని ధర్మ పరిపాల ముందుకు తీసుకొని వెళ్ళగలము, మనుష్యుల ఆలోచనలో మార్పు తీసుకొని వస్తే, పరిపాలనలో గొప్పతనం చూపగలము,
ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను, మా బ్లాగ్ ద్వారా సమాచారం ఇస్తున్నాము మొదట మమ్ములను పరిగణించండి కాగితాలు తరువాత సంతకాలు పెట్టుకొందాము అని కోరుతున్నా, మా చిరు నామా ఇచ్చి మమ్ములను వేరు వేరు గా ఒక బృందం లోకి తెసుకోండి అని కోరుతున్నా వారు స్పందించడం లేదు, అంతటి దేవుడను ఇంత దగ్గర వచ్చాను, ఇంకా మా దగ్గరికి వస్తే చూదాం అన్నట్లు గానో లేదో మనిషిని దేవుడిగా ఒప్పుకోము అన్నట్లు గా వదిలివేస్తున్నారు. మా గూర్చి సాటిలైట్ vidio ద్వారా తెలుసుకొని, నన్ను పిచ్చి వాడిగా తక్కువ వాడిగా చూపెట్టే అవకాశం ఉన్నది, అని మమ్ములను పై పై న చూసుకొంటూ వదిలి వేస్తున్నారు అని గ్రహించండి, అటు వంటి ఆధారములు తమరికి కూడా పంపించి ఇతను తక్కువ వాడు అల్పుడు అని చూపి, కుల అధిపత్యం, ధన అధిపత్యం, డబ్బు అంధ చందాల అధిపత్యం కొలది పరిస్తితి మా చేతిలో ఉండాలి అనే అజ్ఞాన కొలది మమ్ములను మేము కోరినట్లు గా మీడియా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, మా కులం వారికి కూడా తేలిక సమాచారం వలన మా మీద తేడాలు యేవో ఉన్నాయి అని చూపి, ఎలాగైనా మమ్ములను మహారాజు గా గౌరవించ కూడదు గ్రహించకూడదు అనే అజ్ఞానం వలన ముందుకు రావడం లేదు అని తమరు గ్రహించండి, మమ్ములను అతిదిగా గౌరవించి అధరిస్తాము, మాట విని అప్రమత్తం చెందుతాము అని ఒక సమాచారం పంపితే వెళ్ళదాము అనుకొంటూ హాస్టల్ లోనే ఉన్నాము, అని తమరు మా పరిస్తితి గ్రహించి మీ యొక్క పత్యేక పర్వేక్షణలో తీసుకొనగలరు అని మామూలు మనిషి గా వేడుకొంటున్నాను, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా సూచిస్తున్నాను, మాకు విలువ పెరగ కూడదు అని వెళ్ళాకోళం గా తీసుకొంటున్నారు మమ్ములను కనీసం గొప్పగా మర్యాదగా చూడక పోయే సరికి, ఇప్పుడు ఇక్కడకి వచ్చి మాకు చెప్పండి అని ఎవరూ అనకపొయెసరికి, మేము సాధన లోపం తో ఎవరిని కలవడం లేదు అని గ్రహించండి. మమ్ములను, జ్ఞానతో కొంతకాలం మనసు పెంచుకొనిచ్చి వివరం తో చెప్పనివ్వండి, మా మీద పండితులు మేధావులు విస్తారం గా చెప్పనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను న్యాయ స్థానం వారు గాని తమరు గాని ఒక మేదవి బృందం లోకి తీసుకొని సూక్ష్మంగా గ్రహించండి, మాలో తక్కువ ఏమిటి ఎక్కవ ఏమిటో చూడండి, కనీసం మనిషిని, మనసుతో జగద్గురువుని అని సర్వులు గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది అని సర్వులు గ్రహించుకోవాలి.
మా ప్రకారం ఈ భూమి మీద మనుష్యులలో ఎవరూ చెడ్డ వారు అంతరించి పోవాల్సిన వారు లేరు, ఎవరైనా మనసు మాట పెంచుకొని గొప్పతనం పంచుకొని ముందుకు వెళ్ళవలసిన వారే ఉన్నారు అని తమరు గ్రహించగలరు. ఇప్పుడు సమకాలికులు అప్పటికి అప్పుడు మాటలు, పంతాలు గొడవలు అదిపత్యాలు ప్రకన్న పెట్టి, సర్వం గ్రహించడం వలన సూర్య చెంద్రుల గ్రహస్తితులు కూడా మనం పరివేక్షించుకొని, మాట మాత్రంగా లోకాన్ని తీర్చి దిద్దుకోనవలెను , ఇందుకు, అ చివర అవిటి వాడు కూడా కీలక పాత్ర వహిస్తాడు, కాని మనుష్యులు అంద చందాల మధ్య, ధన బలం, శారీరక బలం మీద ఆధారం పడి, మనసు మాటను పెంచుకోకుండా పంచుకోకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, తమరు కూడా మా మీద ఎవరి ప్రభావానికి లోను కాకుండా మా పరిసితి ఒక బృందం లోకి తీసుకొని, తమరు స్వయం గా మమ్ములను విస్తారం గా పరిశీలించండి, తమ కార్యాలయం లో మనుష్యులు కుల పిచ్చి తో లేదా ధన పిచ్చి తో ఎవరి వలన అయినా ప్రభావం చెంది మమ్ములను మీ దృష్టికి తేలిక గా చూపించే అవకాసం ఉన్నది, అదే విధంగా ఉన్నత న్యాయ స్థానం వారు కూడా అప్రమత్తం చెంది మమ్ములను నేరుగా పరిగణించగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.
మమ్ములను ఎంత విశాలం గా, పారదర్సకంగా కొంత కాలం గ్రహించిన కొలది లోకానికి మనిషి మాట విలువ తెలిసి, అందరూ నూతన యోగం లోకి ప్రవేశించిన దివ్య అనుభూతి చెందుతారు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం మా వలన ఇప్పటికే ఆవిష్కరించబడినది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, maharajashrishri.blogspot.in
9010483794
No comments:
Post a Comment