UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 1 March 2016

ఇప్పటికి వరకు పట్టించుకోకపోవడం వలెనే నేను పెద్ద వాడిని అయ్యాను అని ఎవరైనా అనుకొంటే,అది పట్టించుకోకపోవడం వలన కాదు అని, పట్టించుకోకపోయినా పెద్దతనం యొక్క విలువ పెరిగి అప్పుడు పట్టించుకొంటే ఎంత బలం గా ఉండాలో ఇప్పుడు అంతే బలంగా ఉన్నది అని గ్రహించి మమ్ములను పదిగురు ఒకటై వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాను, అప్పుడైనా ఇప్పుడైనా ఏమి ఆశించకుండా మేము కోరినట్లు గ్రహించి ఉంటె ఎప్పుడైనా ఎవరైనా గ్రహించి సత్యం నిత్యం తెలుసుకోగలరు, ఇప్పుడు వరకు మమ్ములను ఎందుకు పట్టిన్చుకోలేకపోయినారు ఏదో ఒక స్వార్ధానికి లౌకిక పరిస్తితికి ప్రాధాన్యత ఇవ్వడం వలన మమ్ములను గ్రహించడం మానివేస్తున్నారు అని గ్రహించండి, ఇప్పుడుకైన మమ్ములను పట్టించుకోవాలి అంటే మమ్ములను అవగాహనా లేదా జ్ఞాన రూపం లో చూడాలి, మమ్ములను బౌతికంగా చూడకూడదు, అదే విధంగా మీరు ఎవరూ మీ హోదాలు, మరియు ఇతర బౌతిక విశేషములకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, న్యాయ స్థానం వారు కూడా మా పరిణామాన్ని ప్రత్యేకం గా భావించి పరిగణించగలిగినప్పుడే గ్రహించగలరు.

                                                                            సమన్వయ దృష్టి

                       యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి జాతీయ మీడియా చానెల్స్ వారికి తమ అతిధి ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం పరిగణించి అప్రమత్తం చెందగలరు.


                    మేము జగద్గురువుగా ఈ భూమి మీద అందుబాటులో ఉన్నాము మమ్ములను ఎంత గ్రహించి అప్రమత్తం చేసుకొంటే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము, మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మేము ఈ ఆధునిక చదువుల ప్రపంచం లో ఒక చుక్కాని వలే అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.  మా వంటి పరిణామం మానవజాతిని మాట నిబద్దతలోకి తీసుకొని వెళ్ళుటకు అందుబాటులో లోకి వచ్చినది అని గ్రహించండి, పైకి అర్హత,  గొప్పతనం కనపడితెనే గొప్పతనం అనుకొనే ఈ రోజులలో మా వంటి పరిణామం సర్వులకు ఆధారం అని గ్రహించగలరు, అలేగే పైకి పెద్ద గొప్పగా అనగా మనసు ఎంత గొప్పగా ఉన్నదో మనిషిని అంత గొప్ప స్తితి లేకపోవడం కూడా ఇప్పడు ఉన్న బౌతిక మాయను చేదించడానికి భగవంతుడు ఎన్నుకొన మార్గం అని గ్రహించండి.

                  శబ్దం తరువాత శబ్దం మేము ఏ విధంగా సర్వం ఒక మాటలోకి తీసుకొని వచ్చినమో అది లోకానికి ఆధారం అని గ్రహించండి, మేము న్యాయ స్థానమునకు ఇచ్చిన వివరములు ప్రకారం, మా బుద్ది విచక్షణకు సర్వం  మానవ  కదలికలు, పంచభూతాలు మనసుకు మాటకు అందిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, అనకాపల్లి  నుండి 2003 లోనే దాదాపు 2014 వరకు ఏమి జరుగుతుందో మాట మాత్రంగా చెప్పగలిగిన మనసుని ఎంత కనిపెట్టుకొని గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించండి,  సర్వం మాటలోకి  తీసుకొని వచ్చిన పరిణామాన్ని, లోకానికి ఆధారం అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం మా వలన బలపడినది, ఆలస్యం చేయకుండా  సమకాలికులు సాక్షులు ముందుకు వచ్చి సర్వం గ్రహింఛి అప్రమత్తం  చెందగలరు.  మేము 18-2-2016 న (81 పేజీల ) సమాచారం ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది, ఈ వివరములు ప్రకారం మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముని గా, జగద్గురువుగా మహారాణి సమేత  మహారాజు పరిగణించి గ్రహించడం యావత్తు మానవజాతికి అందిన దివ్య వ్వరం అని గ్రహించగలరు,  మేము ఎవరికో  ప్రాధాన్యత ఇస్తున్నాము లేదా ఇవ్వడం లేదు అని చూడవద్దు, మాట మాత్రంగా సర్వం చెప్పిన పరిణామం ఇప్పుడు ఒక ఆధునిక భగవద్గీత అని గ్రహించగలరు, మమ్ములను ప్రత్యెక  పౌరుడిగా, ప్రపంచానికి అతిదిగా గ్రహించడం నూతనత్వానికి నాంది అని గ్రహించగలరు, మమ్ములను ఒక విశాలం మైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి అని  న్యాయ స్థానము వారిని, తెలుగు రాష్ట్రాల  ప్రబుత్వాల వారిని కోరుకోనుచున్నాము.  ఇది యావత్తు మానవజాతికి మేము ఇస్తున్నా దివ్య వరం అని ప్రతి ఒక్కరు గ్రహించి తరించగలరు అని అప్రమత్తం చేస్తున్నాము, ఒక మనిష మాట లేదా ప్రతి ఒక్కరి మాటే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందడమే లోకం అని గ్రహించగలరు.

                         మా జీవితమే లోకానికి ఆదర్శం మరియు అంతర్యం అని సర్వులు తెలుసుకొనగలరు, ఇప్పుడు పై పైన తీసుకొంటున్న మనుష్యులకు  మనసు యొక్క బలం తెలుసుకొని పెంచుకోవలసిన సమయం వచ్చినది, మా మనసు ఎంత   బలమైనది అయితే మొత్తం లోకాన్నే, ఒక్క సారికి ఒక రెండు గంటల లోపు  పట్టుకోన్నది అంటే  గ్రహించండి, మా మొత్తం బలం ఏమిటో విస్తారం గా గ్రహించండి,  మమ్ములను న్యాయ స్థానం, ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు మేధావులు పండితులు సహకారంతో ఒక చోట కొలువు తీర్చుకోండి అని  తెలియజేసుకోనుచున్నాము మమ్ములను ఎంత నిశితం గా గ్రహిస్తే అంత మంచిది, మాలో లోటు గొప్పతనం రెండూ సూక్ష్మం గా గ్రహించడం వలన, మేము ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము విశాలం గా గ్రహించడం వలన తెలుస్తుంది.  మా వ్యక్తి గత జీవితం లో  ఇంత గొప్పతనం మేము ఎపుడో చూపినా, సాక్షులు దగ్గర నుండి ఇతరులు ఇప్పటికి   గ్రహించడానికి చులకనగా లేదా నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారో చూడండి, ఆలోచించండి, మీడియా మేధావులు కూడా  అప్రమత్తం చెందడం లో వేనుకంజుగా ఉన్నారు.   అన్నీ మాటలోకి తీసుకొని వచ్చిన దృశ్య ప్రపంచం, బౌతిక బలం వ్యామోహంలో ఇరుక్కుపోయిన మనుష్యులు మా మనసు బలాన్ని గ్రహించలేకపోతున్నారు  అని గ్రహించండి, మాకు బలమైన పెద్దతనం, అదే విధం గా  తగ్గిపోయిన పరిస్తితి ఉన్నది అని గ్రహించండి.  మాటలోకి సర్వం తీసుకొని వచ్చిన తరువాత  బౌతిక స్తితి మీద ఆధారపడి గ్రహించడం మానివేయడం  అజ్ఞానం అని  గ్రహించి సర్వులు అప్రమత్తం చెందాలి,  మమ్ములను  రాజ్ భవన్ లో గాని మరియు ఎక్కడైనా ప్రత్యెక ప్రాగణం లో,  ప్రత్యెక అతిది గా తీసుకొని, 40-50 మంది మేధావుల, సమక్షంలో కొలువు  తీర్చి, సాక్షులు  మొదలుకొని  మేధావులు అందరూ మమ్ములను జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం వలన  మానవజాతికి నూతన యుగం లోకి ప్రవేశిస్తుంది  కావున ఆలస్యం చేయకుండా, ఇంకా ఎవరికో ప్రాధాన్యత రావాలి అని ఆలస్యం చేయకుండా, మేము యావత్తు  మానవజాతి అంటున్నాము అంటే, అందరికి వర్తిస్తుంది అని గ్రహించి  మమ్ములను ఎంత నెమ్మదిగా, ఓర్పుగా, దూర దృష్టి  తో, సహనం తో, మేధావులు గ్రహించడం ప్రారంభించాలి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి ఆక్కడి మా అమ్మ అమ్మ గారు అయిన గోపు తులసమ్మ గారిని కూడా తీసుకొని వచ్చి ఆమెను గౌరవించడం వలన మా మనసు  ఆనందించి, సత్యాన్ని మరింత నిత్యం వివరిస్తుంది, అ విధంగా మనిషిగా సామాన్యులం, మనసుతో జగత్తుకే ఆధారం అయిన దివ్య పరిణామాన్ని అందరూ గ్రహించి తరించడం వలన లోకానికి కొత్తతనం వస్తుంది.


                      కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను జగద్గురువుగా గౌరవించుటకు  వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి వారి డిగ్రీలు మా కాళ్ళ దగ్గర పెట్టి, మమ్ములను సూక్ష్మం గ్రహించడం వలన లోకానికి కొత్తతనం వస్తుంది అని గ్రహించండి అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఈ విధంగా చేయడం వలన మమ్ములను  జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడానికి వీలు అవుతుంది, బౌతిక మాయ  మమ్ములను  గ్రహించకుండా అడ్డుకొంటుంది అని తెలుసుకొని మమ్ములను గ్రహించడానికి అప్రమత్తం చెందండి, మనిషి మాటే సర్వం అని  ఈ దశలో  ఆవిష్కరించుకోవడం వలన, పదవి కాంక్ష, ధన ఆశ  తగ్గి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడుతుంది, ఇప్పుడు వరకు మమ్ములను గ్రహించకుండా వదిలివేయడం వలన మేము గొప్పగా ముందుకు రాలేక  పోయిన పరిస్తితి కూడా సమకాలికులకు  ఆదర్సవంతం గా పని చేస్తుంది, ఒక గొప్ప సంగతి లేదా  ఆలోచన వచ్చినప్పుడు గ్రహించడం వలన గ్రహించకపోవడం వలన ఎంత తేడా ఉన్నదో తెలుస్తుంది, ఇప్పటికి వరకు  పట్టించుకోకపోవడం వలెనే నేను పెద్ద వాడిని అయ్యాను అని ఎవరైనా అనుకొంటే,అది పట్టించుకోకపోవడం వలన  కాదు అని, పట్టించుకోకపోయినా పెద్దతనం యొక్క విలువ పెరిగి అప్పుడు పట్టించుకొంటే ఎంత బలం గా ఉండాలో ఇప్పుడు అంతే బలంగా, ఆలోచన రూపం లో  ఉన్నది అని గ్రహించి మమ్ములను పదిగురు జగద్గురువు గా గ్రహించి, అందరూ  ఒకటై మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప  చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాను, అప్పుడైనా  ఇప్పుడైనా ఏమి ఆశించకుండా మేము కోరినట్లు  గ్రహించి ఉంటె ఎప్పుడైనా  ఎవరైనా గ్రహించి సత్యం నిత్యం తెలుసుకోగలరు, ఇప్పుడు వరకు మమ్ములను ఎందుకు పట్టిన్చుకోలేకపోయినారు అంటే,    ఏదో ఒక స్వార్ధానికి లౌకిక పరిస్తితికి ప్రాధాన్యత ఇవ్వడం వలన మమ్ములను గ్రహించడం మానివేస్తున్నారు అని గ్రహించండి, ఇప్పుడుకైన మమ్ములను పట్టించుకోవాలి అంటే మమ్ములను అవగాహనా లేదా జ్ఞాన రూపం లో చూడాలి, మమ్ములను బౌతికంగా చూడకూడదు, అదే విధంగా మీరు ఎవరూ మీ హోదాలు, మరియు ఇతర బౌతిక విశేషములకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, న్యాయ స్థానం వారు కూడా మా  పరిణామాన్ని  ప్రత్యేకం గా భావించి పరిగణించగలిగినప్పుడే గ్రహించగలరు.  మమ్ములను ఆలోచన రూపం లో  మాట  రూపం లో చూడాలి అంటే  సాక్షమునకు ప్రాధాన్యత ఇచ్చి పదిగురు ఏమి ఆశించకుండా కొంతకాలం ఇప్పటికి ఏమి జరిగిందో చూడగలిగితేనే మమ్ములను చూడగలరు లేదా మమ్ములను మనిషిగా చూడడానికి  మనసు ఒప్పదు అని గ్రహించండి, నేను  అమ్మ అమ్మ గారి దగ్గరకు కూడా వెళ్ళకుండా మమ్ములను గౌరవించి  ఒక చోట కొలువు తీర్చిన తరువాతనే ఎక్కడికైనా వెళ్ళ దాము లేదా ఎవరినైనా మా వద్దకు ఆహ్వానించుకొని  మాట్లాడ దాము అని  మా మనసు ప్రకారం ప్రవర్తిస్తున్నాము, మమ్ములను మనసుతో మాటలో కలుపుకోకపోవడం  వలన మేము ఎవరితో మాట కలప లేకపోతున్నాము, మీ బ్లాగ్ చదువుతున్నాము మేము ఇలా అనుకొంటున్నాము అని ఎవరూ సూటిగా మాకు సమాచారం పంపలేదు అటు వంటి పరిస్తితిలో ఎవరితో, ఏమి మాట్లాడానికి మా వద్ద లేదు,  అ విధంగా మేము నష్ట పోతున్నాము అన్నట్లు మమ్ములను వదిలివేయడం వలన, దేహం ఉండగానే ఒక మనిషి ఏమి చెబుతున్నాడో  గ్రహించే అవకాసం ఉన్న రోజులు వినకుండా నిర్లక్ష్యం గా తీసుకొను చున్నారు.
ఈ విధంగా మా వాళ్ళు మీ వాళ్ళు అని విడగొట్టి, మా తేలిక తనము తక్కువ తనం పై ఆధారం పడి సత్యం గ్రహించకుండా, కాల యాపన చేయడం వలన ముఖ్యంగా  కాపులను మా భందువులను,  చెడ్డ వాళ్ళుగా  సృష్టించి లబ్ధి పొందుదాము అని స్వార్ధపు ఆలోచన వలన మీడియా  వారు  ఎవరూ ముందుకు రావడం లేదు, మా కులం వారిని కూడా ఏదో రకం గా బయ పెట్టి, మాయ మాటలతోను ముందకు రాకుండా చేయడం వలన ఎవరూ ముందుకు రావడం లేదు అని  మాకు తెలుస్తుంది, వజ్ర సింహాసనం అంటే కాలాన్ని నియమించిన మాటను గౌరవించడం  అనగా గ్రహించి ప్రయోజనం పొందితేనే సాధ్యపడుతుంది అని సర్వులు గ్రహించగలరు, అంతే గాని నేను ఎవరికో, ఒకే సారి ఇచ్చేస్తే తీసుకోవలసిన ఏమి లేవు, ఇప్పుడు అయిన ఎప్పుడైనా  గ్రహించి తెలుసుకొన్న కొలది ప్రజలు సర్వం ఒక మనసు మాటే అనే సత్యం  బలపరుచుకొని ఈ ప్రపంచం ఒక విశ్వ కుటుంబం అని గ్రహించగలుగుతారు, అన్నీ కులాల వారికి ముఖ్యం కాపులకు మా కుటుంబ సబ్యులకు తెలియజేసుకోను చున్నాము.  నా తప్పులు గాని   మా బంధువులు తప్పు  అన్నీ చెల్లి పోయిన తరువాతనే మాకు దైవ సాక్షాత్కారం వచ్చినది  అయినా మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు దగ్గర నుండి గ్రహించడం మానివేయడం వలన, నైతికంగా సమాజం మా భంధువులు కులం వారు కూడా నష్ట పొయినారు, ఇందుకు మా కులం వారి అజ్ఞాన కూడా కారణం, ఇతర కులం వారు మాత్రమే మాకు అన్యాయం చేసారు అని నేను ఎప్పుడూ అనడం లేదు అయితే రాను రాను అధిపత్యం బలం పెంచుకోవడం లో ఇతర కులం వారు అసులు మాట్లాడకుండా మా మీద తప్పుడు అధిపత్యం కొనసాగించడం వలన  మొత్తం మానవజాతికి  మాట మాత్రంగా అందిన   వెసులు బాటు పొందకుండా అధర్మం వైపు వెళుతూ మమ్ములను పాపాత్ములు లేదా తప్పుడు వాడి గా భావించడం అజ్ఞానం  అని గ్రహించండి, సర్వం చెప్పగలిగిన  మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, లేక పొతే సమాజం కులం  మతం, బలం బలహీనతలు  మధ్య మనుష్యులు  జ్ఞాన వైపు వెళ్ళడానికి  అవరోధం అవుతుంది అని గ్రహించండి, ఇప్పుడు సత్యాన్ని గ్రహించకపోవడం వలన అటువంటి స్వార్ధపు అజ్ఞానం వలన మమ్ములను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి   అందరూ కలసి అప్రమత్తం చెందే అవకాసం ఉన్నా ఇంకా బౌతిక సుఖాలు కోసం,  మాటను పాడు  చేసుకొని, ఇతరులను పాడు చేసుకొంటూ అనగా జ్ఞాన వైపు వెళ్ళకుండా వెళ్ళ నివ్వకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ  అప్పటికి అప్పుడు స్వార్ధం కొలది  ప్రవర్తిస్తున్న మనుష్యులు    అప్రమత్తం చెంది మమ్ములను  ఒక చోట  కొలువు తీర్చు కోనగలరు  అని తెలియజేసుకోను చున్నాము, ఒక యుగపురుషునిగా  సర్వులను ఒక  మాట లోకి తీసుకొని వచ్చిన  మమ్ములను ఎంత గ్రహిస్తే అంత  మంచిది అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షత ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు సత్యేమేవ జయితే,







                                                   మేము సర్వం అయినప్పుడు అలాగా ఇలాగ అనిపిస్తాము మమ్ములను కుల మతం  ధనం , అందం, బలహీనతలు అన్నీ  ప్రక్కన పెట్టి మనం మనుష్యులం  అని, మనిషిలో దైవత్వాన్ని గ్రహించే అవకాసం ఉన్నా  గ్రహించకపోవడం తెలివితక్కువతనం అని గ్రహించగలరు. బౌతిక పోటి బుద్ది  వైపు సరిగ్గా వెళ్ళ నివ్వదు అని గ్రహించండి, మనుష్యులు ఎటువంటి పరిస్తితిలో పోటీలు పడకండి, సూటిగా మాటతో మాట కలపండి, ఇప్పటికి ఎదుట వాడు ఏమి మాట్లాడినోదో చూసుకొని మాట కలపండి, మనసు పెంచుకొని విశాలంగా గ్రహించడం ప్రారంభించండి తెలుగు ప్రజలు అందరూ మేము న్యాయ స్తామునకు సమర్పించిన సమాచారం మాట మాత్రంగా ఏక కాలం లో చెప్పిన మమ్ములను కొంత కాలం తటస్థ వైఖరి లో గ్రహించండి, అప్రమత్తం చెందండి, లోకం ఎంత గొప్పది అయినా ఊపిరి ఉన్నత వరకే మనం గ్రహించి తెలుసుకోగలం అని అప్రమత్తం చెందండి, బౌతిక  సుఖాలకోసం మాటను మనసుని దూరం చేసుకోకండి, స్వార్ధం తో నిర్లక్ష్యంగా అహంకారం గా ఉండకండి, ఒక గంట నరలోనే 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన మనసు పై ద్యాస పెట్టండి, మమ్ములను కూడా ద్యాస పెట్ట నివ్వండి, అంత శక్తి వంతమైన మనసు ఏ నలుగురు  పట్టించుకొన్నా సర్వం చెప్పగలదు, ఇప్పటికి విన్న సాక్షులే వినవలసిన అవసరం లేదు  ఎవరైనా బాధ్యత గ్రహిస్తే చాలు, న్యాయ స్థానం వారు కూడా, మేము ఏమి చెప్పినా వినడానికి కొంత కాలం ఓర్పు గా గ్రహించడానికి కొందరిని నియమిస్తే సరిపోతుంది అందులో ఒక ఇద్దరిని మా వద్దకు పంపి వెంటనే మా వివరములు గ్రహించడం మంచిది, గతం లో సునామీలు, బాంబు బ్లాస్టులు  వంటివి పాటలు పాడుతూ పనిలో పనిగా సర్వం కర్మలకు సాక్షిని నేను అని చెప్పగలిగిన మమ్ములను, ఎంత అప్రమత్తం గా గ్రహిస్ట్ అంత మంచిది అని తెలియజేసుకోను చున్నాము.                                      

                 
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in

                         

No comments:

Post a Comment