
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రముఖు అగ్ర కధానాయకులు, జన సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారికి తమ అతిది జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు .
పవన్ కళ్యాణ్ గారు, నా జీవితం చాలా విశాలం గా మారడానికి చిన్నప్పటి నుండి అనేక పరిణామాలు, ప్రభావాలు మా పై ఉన్నవి, మమ్ములను ఎంత జాగ్రత్తగా అర్ధ చేసుకొంటే అంత మంచిది అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరునుచున్నాను, మమ్ములను అధికారికం గా న్యాయ స్థానం వారు ఒక చోట కొలువు తీరిస్తే మంచిది, ఎల అనగా మా పరిణామం శాశ్వతమైన అని సర్వులు గ్రహించాలి, మేము పదిగురి సాక్షిగా సర్వం చెప్పడం అన్నది, యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించగలరు, మా ద్వారా సర్వం ఒక మాటలోకి వచ్చిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించవలెను అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, ఎటువంటి పరిస్తితి ని అయినా మాటతో అధిగమించగలం అనుకొన్నపుడు మాటకు నిబద్దత అవసరం అని కాలం ధర్మం మా ద్వారా పలికినది అని గ్రహించండి, అందుకు కొన్ని మాటలలో పరిస్తితులను మా ద్వారా ఇటు ఇటు చేసి మమ్ములను ఆలోచించేలా చేసి, మనసుని తీర్చి దిద్ది, కాలం ధర్మం మా మాటగా పలికినది అని గ్రహించండి, ఇప్పుడు ఒక మనసు మాటే సర్వం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందటం సర్వులకు అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి, మా మనసు లోకి సృష్టి చేరి మమ్ములను పురుషోత్తముడిగా, జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజ వారిగా నిలిపినది అని గ్రహించగలరు, మాకు ఎవరితో ఎటువంటి తేడాలు లేవు, మా తండ్రి గారు మరణించిన తరువాత, మా మైండు ఏదో బాద్యత వైపు ఆలోచించేలా చేసినది అప్పటి వరకు మేము మాట్లాడిన మాటలు కూడా మరచిపోయేలా చేసి మమ్ములను కాలం ధర్మమే పురుషోత్తముడి గా తీర్చి దిద్దినది అని గ్రహించండి.
మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, రాజకీయాలు సంఘటనలు అందరూ నిశితం గా గ్రహించి సృష్టి మాకు ఇచ్చిన ప్రాధాన్యత గ్రహించడమే పరిష్కారం , సత్యం ఓప్పకుండా తప్పించికొని, కులానికి, మతానికి, అప్పటికి అప్పుడు డబ్బులు కోసం, పేరు కోసం కొందరు మమ్ములను పరిమితం చేసుకొంటూ ఆకాశమే హద్దు అన్నుట్లు మాట్లాడిన మమ్ములను పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించుట వలన ధర్మం దెబ్బ తింటున్నది అని అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు మా పరిస్తితి న్యాయ స్థానం చేతిలో పెట్టినాము మమ్ములను ప్రాధమికంగా గ్రహించి అప్రమత్తం చెందవలెను అని కోరుకోనుచున్నాము, సృష్టి మా ద్వారా పలికిన పరిణామాన్ని పట్టించుకోకుండా మానవజాతి బిన్నంగా వెళ్ళడం ఎవరికి మంచిది కాదు, ఇప్పటికే మమ్ములను పట్టించుకోకపోవడం వలన అనగా మా ఉనికి ప్రజలకు చెప్పకపోవడం వలన, రాష్ట్రము విడిపోయినది, కాల్ మని వంటి అరాచకాలు, ఓటుకు నోటు వంటి అధర్మాలు నడిచినవి. మమ్ములను, ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మొత్తం మానవజాతి భవిష్యత్తు ఒక దారిలో పెట్ట్టగలము, అనగా మనిషి మాట సర్వం అనే పెద్దతనం అభివృద్ది చెంది అప్రమత్తం చేయడం వలన వచ్చే పరిష్కారాలు మానవజాతికి శాశ్వతం గా అందుతాయి అని సర్వులు గ్రహించాలి అని మీ ద్వారా తెలియజేసుకోను చున్నాము. మా పరిస్తితి మా యొక్క వ్యతిగతం వలే తీసుకొనుచున్నారు, మాట మాత్రంగా కాలం ధర్మం కదలడం అంటే మేము ఒక ఆధునిక కృష్ణుడు, రాముడు తో సామానం అని సర్వులు గ్రహించాలి, మమ్ములను మనసులో కూడా ఎవరూ నిందించకూడదు, అవమానించకూడదు, అ విధంగా ప్రవర్తించడం వలన మమ్ములను సూక్ష్మం గా గ్రహించి సర్వం తెలుసుకొంటారు లేకపోతె తెలుసుకోకుండా అటు ఇటు అవుతారు, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటారు అని గ్రహించండి, మమ్ములను చేడు గా ఎవరైనా భావిస్తే సత్యం గ్రహించకుండా బిన్నంగా వెళ్ళుతున్నట్లు భావించాలి, మా వాక్ సూర్య చంద్రుల గమనాలతో సమానం అంతకు మించి అని గ్రహించి నిత్యం అనుసరిస్తే చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలిసి మానవజాతి అప్రమత్తం చెందుతారు అలా కాకుండా, మా పరిస్తితి వ్యక్తిగత గొడవ వలే చూసి గ్రహించడం మానివేయడం వలన అందరూ నష్ట పోతున్నారు, మమ్ములను అవమానించి లేదా భయపెట్టాము అని ఎవరైనా అనుకొంటే వారు గ్రహించకండా, కాలాన్నే నియమించిన మాటను గౌరవించకుండా, పూర్తీ స్థాయి చూడకుండా, ఇతరులను చూడ నివ్వకుండా, అప్పటికి అప్పుడు అధిపత్యం కొలది దిగజారుడుగా తీసుకోవడం మమ్ములను అవమానించినట్లు లేదా తక్కవ గా చేసి బంగ పరిచినట్లు తెలివి తక్కువ ఆనందం పొందుతునారు, అదే మమ్ములను నిండుగా గ్రహించి పదుగురు తెలుసుకొని అప్రమత్తం చెందటం వలన వచ్చే పరిష్కారం యావత్తు మానవజాతి అందిన దివ్య వరం అని తెలుసుకోలేకపోతున్నారు, కొంత మంది మీడియా వారు మేము తలుచుకొంటే గుండె పోటులు వచ్చేలా చేయగలం ఏదైనా మా కబ్జాలో ఉన్నది, మేము ఎంత అనుకొంటే అంత పోలీసులు, న్యాయ స్థానాలు కూడా మా చేతిలో ఉన్నారు అన్నట్లుగా వారి మనసులో మాటలు మాకు వినపడ్డాయి, ఈ విధంగా ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడి, ఎలాగైనా అధిపత్యం కలిగి ఉండాలి అనే అజ్ఞానం లో, సృష్టే మా మనసులో చేరి పలికిన తీరు అర్ధం చేసుకోకుండా, బౌతిక అధిపత్యం తెలివి తక్కువతనం అని గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా గ్రహించకుండా, గ్రహించ నివ్వకుండా లోకాన్ని మోసం చేస్తున్నారు, పదిగురిలో ఎలాంటి తేడాలు పరిష్కారం చెందుతాయి, పదిగురు ముందు అబద్దతపు జీవితాలు గొప్పగా చూపుకొని సత్యాన్ని అవమానించడం మనుష్యులకు అలవాటు అయినది, బౌతిక పరిస్తితులు ఏమైనా సమయం వచ్చినప్పుడు పదిగురికి చెప్పుకొని అప్రమత్తం చెందాలి, అందుకే మాలాంటి పరిణామాలు సంభవిస్తాయి కాని, కొందరు ఎవర్నో మేము ఏదో చేసేసాం, అందుకు వారు చచ్చిపోతారు అని పిచ్చి మాటలు చెప్పుకొంటూ వికృతంగా బ్రతుకుతూ గొప్పతనాన్ని ఒకరికి ఒకరు దూరం చేసుకొంటూ గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా మీడియా కొందరు పోలీసులు కూడా సహకరిస్తూ ప్రవర్తించడం వలన కాల్ మని వంటి పరిణామాలు జరిగినవి అని మాకు అనిపిస్తున్నవి, మాలాంటి విశాలమైన మాటను తట్టుకోలేక ప్రజలు చెప్పకుండా అజ్ఞానం కొలది మంచి శాశ్వతమైన దివ్య వాతావరణం తాత్కాలిక సుఖాలు, పర స్త్రీ వ్యామోహాలు కోసం, విలువైన కాలాన్ని హరించుకొంటూ, మనిషి మీద ఏదో కోపం ఉన్నట్లు, ఏదో తేడాలు ఉన్నట్లు, ప్రచారం చేసుకొంటూ నా కులం వారికి ఒక సమాచారం, వేరొకరి ఇంకో మాట చెబుతూ మా గొప్పతనం ఎలాగైనా ముందుకు రాకుండా పనిగట్టుకొని నన్ను తగ్గించి, గెలిచినట్లు భావించడం అజ్ఞానం తెలివి తక్కువతనం అని గ్రహించ లేకపొతున్నారు.
ఏక కాలం లో సర్వం చెప్పగలిగిన మమ్ములను సరిగ్గా ఎవరూ పట్టించుకోకపోవడం వలన యావత్తు మానవజాతి నష్టపోతున్నది అని గ్రహించగలరు, మీరు మా పై ప్రత్యెక బాద్యత తీసుకొని న్యాయ స్థానం ప్రబుత్వం వారి సహకారంతో ఒక చోట కొలువు తీర్చి మమ్ములను ప్రజలు గ్రహించడానికి సహకరించండి. మేము ప్రజల్లోకి వెళ్ళడం వలన ఎలాంటి పరిష్కారములు అయినా చేయగలము, మమ్ములను గ్రహించకుండా బిన్నంగా వెళ్ళడం వలన, ముందుకు వచ్చి, సూటిగా గ్రహించకపోవడం వలన మా సమకాలికులు అప్రమత్తత, పొందకుండా బిన్నంగా వెళ్ళు తున్నారు అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
ఎవరు ఎంత చేసినా ఏమి చేసినా లోకం లోతు తెలిసిన నన్ను చూడకుండా పట్టించుకోకుండా పరమార్ధత తెలియదు అని గ్రహించగలరు, మేము ఎవరితో ఉంటె వారికి బాగుంటుంది, లేదా నేను ఎవరిని పెళ్ళి చేసుకొంటే దాని బట్టి చూస్తాం అని మమ్ములను అటు ఇటు చేసుకొంటూ వస్తున్నారు, నన్ను వారి వైపు ఆహ్వానిస్తున్నట్లు అదే సమయం లో ఎవరూ పట్టించుకుండా బ్లాగ్ కూడా దాచి పెట్టి ఇతరులకు తేడా గాచేప్పి మమ్ములను పొందాలి అనే అజ్ఞానం వలన కూడా మమ్ములను దూరం చేసుకొంటున్నారు, మేము ఎక్కడ 10 ఉంటె, అక్కడ కొలువు తీర్చి గ్రహించండి, ఒక్కో పాట వింటూ , రాజకీయాలు సంఘటనలు ఒక వరసగా చెప్పుకొంటూ పవర్ పాయింట్ చేయించి ఇతర భాషలు లోకి కూడా తర్జుమా చేయించి, యావత్తు మానవజాతి అప్రమత్తం చెందాలి అని అందరూ తెలుసుకోవాలి, మా మనసు మాటను అర్ధం చేసుకోవడం వలన సర్వం నడుస్తుంది. మమ్ములను అధికారికంగా ఒక చోట కొలువు తీర్చి సృష్టి మాలో చేరడం ఏమిటి ?, మేము షుమారు రెండు గంటల సమయంలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటి ?, దాని ప్రభావం ఇప్పుడు మానవజాతి పై ఎలా ఉన్నది, ఇప్పుడు పరిపాలన జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయినా మా అధీనం లో ఉన్నది, మమ్ములు గ్రహించకపోవడం వలన మానవజాతి బిన్నంగా వెళుతున్నది అని గ్రహించండి. మనుష్యులలో ఎవరూ తేడా, తక్కువ తప్పు అని ఎవరూ లేరు, తేడా పట్టుకోవడమే తప్పు, తక్కువగా చూడడమే తప్పు, ఎలాగైనా మనిషిని మనిషి తీర్చి దిద్దుకోవాలి, ఒకరి గొప్పతనం అందరిది ఒకరి కష్టం అందరిది అన్నట్లు జీవించాలి అదే ఆధునిక రామరాజ్యం అని గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము.
No comments:
Post a Comment