లోక్ సభ లో కేంద్ర మంత్రి శ్రీమతి స్మ్రితి ఇరానీ గారు అటల్ బిహారీ వాజపాయీ గారు చెప్పిన వాక్యాలు సభ కు గూర్తు చేసారు. అవి ఇలా ఉన్నాయి -
భారత దేశం భూమి లోని ఒక ముక్క కాదు
ఒక సజీవమైన రాష్ట్ర పురుషుడు
ఇది వందన భూమి , అభినందన భూమి
ఇది అర్పణ భూమి , ఇది తర్పణ భూమి
దీని ప్రతి నది మాకు గంగ నే
దీని ప్రతి రాయి మాకు శంకరుడే
మేము జీవించినా భారత్ కోసమే
మరణించినా భారత్ కోసమే
మరణించిన తరువాత గంగ లో ప్రవహిస్తున్న
మా అస్తికల దగ్గర చెవి పెట్టి వింటే
మీకు వినపడేది ఒక్కటే
అది "భారత్ మాతా కి జై".
ఒక సజీవమైన రాష్ట్ర పురుషుడు
ఇది వందన భూమి , అభినందన భూమి
ఇది అర్పణ భూమి , ఇది తర్పణ భూమి
దీని ప్రతి నది మాకు గంగ నే
దీని ప్రతి రాయి మాకు శంకరుడే
మేము జీవించినా భారత్ కోసమే
మరణించినా భారత్ కోసమే
మరణించిన తరువాత గంగ లో ప్రవహిస్తున్న
మా అస్తికల దగ్గర చెవి పెట్టి వింటే
మీకు వినపడేది ఒక్కటే
అది "భారత్ మాతా కి జై".
హేట్సాప్....

No comments:
Post a Comment