UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 24 February 2016


Sheikh Nayab and Srinivas Chalasani

+2

Nani Ch added 6 new photos — with Murthy NB and 6 others.
·

పండితుడు.., అపరసరస్వతి..., గురువుగారు.., ఇంకా పేరు ముందు బ్రహ్మశ్రీ అనే తోకలు తగిలించి తిరుగుతున్న మాడుగుల నాగఫణి శర్మ సరస్వతీ దేవి.., చదువుల పేరుతో పిల్లలు.., విధ్యార్ధుల నాలుకల మీద యేవో మంత్రించిన బీజాక్షరాలు రాసి వాళ్ల వాళ్ల జ్నాపకశక్తి.., వాళ్ల చదువులు.., పరిక్షల్లో మంచి పలితాలొచ్చేలా చేస్తారట. ఆముచ్చటేదో చూసొద్దమని నేనే స్వయంగావెళ్లి చూసి ఆశ్చర్యపోయాను... పోని కనీసం రాసేది నాలుక మీదైనా రాసారా అంటే నాలుకకి ఒక 3,4 అంగుళాల దూరంలో గాలిలో ఒకపుల్ల తిప్పుతూ పిచ్చిగీతలు గీసేసి అవే సరస్వతీ బీజాక్షరాలని పుల్లని గాల్లో తిప్పేశారు.. ఈయన స్వయంగా మంత్రించి తయారుచేసిన చూర్ణం రోజూ పొద్దున్నే ఆయన పాడిన జ్నాపకశక్తి పాట వింటూ పరగడుపున తింటే అమోఘమైన ఫలితాలొస్తాయట.. చూర్ణం డబ్బా 150/- రాగి కంకణం 100/- లకు.., ఇంకా యేవో సరస్వతీ దేవి యాగలపేరుతో జనాల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటున్నారు.... ఐతే ఇటువంటి వారికి విధ్యార్ధుల్లో శాస్త్రీయభావాలు పెంచాల్సిన ఒక కాలేజీ వారు ప్రోత్సాహం ఇచ్చి వారి కాలేజీ ఆవరణలోనే ఆశ్రయం కల్పించి వారి విధ్యార్ధులతోనే ప్రాంప్లెట్లు ప్రసాదాలు పంపిణీ చేయించడం దురదృష్టకర విషయం...


ఇలా జనాలను మతం.., దేవుడు.., నమ్మకాల పేరుతో మోసంచేస్తూ.., శాస్త్రీయ బావాలతో అభివృద్ది చెందల్సిన విధ్యార్ధుల్లో మూడనమ్మకాలు నూరిపోస్తూ
జనాల్ని గొర్రెల్నిచేసి మోసం చేస్తూ డబ్బులుగుంజే ఇలాంటి WRONG NUMBERS పై మనం పోరాటం చేస్తూజనాల్ని చైతన్య పరచాల్సి ఉంది...!!!!

పండితుడు అంటే పది పద్యాలు పొల్లుపోకుండా పది నిముషాల్లో పాడెసేవాడుకాదు... తనకు తెలిసిన శాస్త్రీయ విషయాన్ని పదిమందికి అర్ధమయ్యేలా చెప్పగలిగినవాడు పండితుడు.. పిల్లలదగ్గర్నుండి పండుముసళ్లదాకా ఎవరినైనా ప్రశ్నించేలా చేసి ఆలోచించగలిగేలా చేసేవాడు పండితుడుతప్ప.. పసుప్పచ్చపంచెకట్టుకుని మెడలో దండలేయించుకుని.., ప్రజలతోకాళ్లు మొక్కించుకుని.., పీఠమ్మీద పెద్దలార్డులా కుచ్చునేవాడు పండితుడుకాదు...

Try to feel the difference....!!!!

No comments:

Post a Comment