కాలస్వరూపములో మా ద్వారా వ్యక్తము అయిన పాట మరొకటి - ఇక్కడ ప్రస్తావించుచున్నాము. ఇది పాండురంగడు సినిమాలోనిది ఈ సినిమాలో పాటలు అన్ని దాదాపు పూర్తిగా నా ద్వారా వ్యక్తము అయినవి. ఈ ఇతర అనేక భక్తీ, ప్రేమ అబ్యుధయం, దైర్యం సాహసం వంటి రసముల తో కలిపి ఏక కాలములో నా ద్వారా వ్యక్తము అయినవి.
ఆ. ఆ హ .. .
కోసల దేశపు కొమలితో తో తో
కొంకిని నగరపు కామిని తో తో తో
హస్తినపురపు అశ్వినితో
పాటిలిపుత్ర పద్మినితో తరికిటతో
అందరితో తదిగినతో ఎందరితో
ఒక్కరా, ఇద్దర , ముగ్గురా తెలియదు లెక్క ఎంతొ ఎంతొ
సింధు తీరుపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో
కన్యను కవించా చుమ్బనాలతో
ముగ్ధను మురిపించా మర్ధనాలతో
ప్రౌవుడను అలరించ పీడనాలతో
తరుణులు లందరి మెపించా తరుణౌ పాయముతో
స్త్రీ -సరస ప్రవీణ, శృంగార రత్న, పడుచు ప్రసన్న, పడక ప్రపూర్ణ
పు - అను పిలుపులతో పలు బిరుదులతో ప్రసంశించారు నన్ను ఎంతొ ఎంతొ
యుజ్జియిని సమ ఉజ్జితో, తో తో తో ద్రావిడలో ఒక ఆవిడతో
స్త్రీ - అనేక మందితో తు తో అందులో ఒక్కరితో ఏమి చేసావో చెప్పు రసికుల తిలకా పూర్తీ వివరణలతో
పు - తనువును తడిపాను పాలు, తేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళము అద్దాను పంటి పూలతో
కొంటే సేవలను చేశాను వంటి చేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖ శిఖరము ఏదో చూపాను మెచ్చి
నా విద్వత్తు రస విద్యుత్తు తో అది నభూతో నభవిష్యతు
నా నా జాతుల వనితలతో తో తో తో ఇతరిత్ర పలు ఇంతులతో
ఓహో ఓహో
ఈ పాట ద్వారా వ్యక్తము అయిన వాటిల్లో చాలా ముఖ్యమైనది, పండితులు మేధావులు, దీనిపై అధ్యయనం చేయడం వలన మనకు సృష్టి అంతర్యము మరింత అర్ధం అయ్యి లోకములో చిద్విలాసము తగ్గించుకొని, లోకమును స్వర్ఘధామముగా మలచుకోనగలము. పశ్చమ గోదావరి జిల్లా, వీరవాసరం గ్రామం శ్రీ సీతా రాములు వారి ఆలయం సాక్షిగా మాకు ఎటువంటి చెడు వ్యవహారములు లేవు అని స్పష్టము చేస్తున్నాము. నా మనసుకి శరీరమునకు జరుగుతున్న పోరాటం లో ఈ జ్ఞానము లేదా కాలస్వరూపం బయటపడినది , పదుగురి సాక్షిగా జరిగినది, ఒక మనిషి ప్రవర్తన గొప్పగా తేలికగా కనబడుతున్నప్పుడు, గొప్ప తనమును పరిగణించి, పరిశీలించుట వలన తేలిక తనములు తగ్గి మానవ సమాజం నాణ్యముగా గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు. మేధావులు పండితులు ఉన్నది ఉన్నట్లు తీసుకొని మా గూర్చి లోకమునకు చెప్పండి. లోకము కృష్ణ తత్వమును ఎంత బాగా అర్ధము చేసుకొంటే, కాలస్వరూపమును ధర్మస్వరూపమును అంత అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, కాలస్వరూపము, ధర్మస్వరూపమును సైంటిఫిక్ అధ్యయనం చేసి ప్రపంచములో అన్ని మత విశ్వాశ కులకు, మంచి సమాధానముగా, చక్కటి పరిష్కారముగా అందించి మానవత్వమును, మంచితనము ప్రతి ఒక్క మనిషికి అందించగలము, అని తెలియజేసుకోనుచున్నాము. ప్రతి రస విశేషములో అగ్రగణ్యుడను, ప్రతి అనుభవం లో మీ అందరిని నడిపించే వాడిని, ఇప్పుడు సర్వం మాటలోకి, ఏకకాలం లో తీసుకొని వచ్చి, వివరించుట ఏమిటో చూడకుండా మాట పట్టించుకోకుండా, మాట కు సంభంధం లేకుండా మేమే గొప్పవాళ్ళము, మేమే ముందు ఉండాలి అనే పిచ్చి వలన, మనుష్యులు మాటలో వచ్చిన పరిష్కారం అర్ధం చేసుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, సృష్టిని పరిపాలిస్తున్న తల్లి తండ్రులు యొక్క దివ్య ప్రభావమును గ్రహించకుండా, అర్ధం చేసుకోకుండా, ఒక మనిషి మాటలోకి అన్నీ విశేషములు చెప్పి అప్రమత్తం చేయడానికి ముందుకు వస్తున్న తీరును ఒప్పలేక, తప్పులు కట్టుకొంటూ, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసుకొంటూ, మా ప్రభావాన్ని లోకానికి బాధ్యతతో చెప్పకుండా, కుల పరమైన, ఇతర బౌతిక సామజిక వేభాదాలు కొనసాగిస్తూ, సృష్టి నిర్వహణ తత్వాన్ని అర్ధం చేసుకోకుండా, ఒకరిని ఒకరు మోసం చేసుకోవద్దు అని తల్లి తండ్రి వంటి దివ్య పరిణామాన్ని జాగ్రత్తగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతిని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
No comments:
Post a Comment