UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 23 February 2016

ఇప్పుడు అప్రమత్తం అయ్యి కాలాన్ని పట్టుకొని సమృద్ది పడండి, సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా అని మమ్ములను గ్రహించండి, ఇప్పుడు మమ్ములను జ్ఞాన రూపం లో సమృద్ది పరుచుకోవాలి, అ విధంగా లోకాన్ని తీర్చి దిద్దుకోవాలి, అని న్యాయ స్థానం ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


మా ద్వారా 2010 వ సంవత్సరం లో షుమారు 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన శ్రీ రామరాజ్యం సినిమాలో 2012 లో వచ్చిన పాట ఒకటి గ్రహించగలరు. సూర్యుడితో సామానుడను అని స్పష్టం చేయుటకు మా పలికిన పాట ఇది అని గ్రహించగలరు.


ఎవడు ఉన్నాడు ఈ లోకంలో ఇది వరకు ఎరుగని వాడు
ఎవడు ఉన్నాడు ఈ కాలం లో సరి అగు నడవడి వాడు
నిత్యం సత్యం పలికేవాడు నిరతము ధర్మం నిలిపేవాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యుని వలెనే వెలిగే వాడు
ఎల్లరికి చల చల్లని వాడు
ఎద నిండా దయగల వాడు
ఎవడూ ఎవడూ ఎవడూ
-------- అప్పుడు నారద మహర్షులు వారు ఇలా శలవు ఇచ్చారు
ఒకడు ఉన్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు
ఇల కులములో ఈ కాలములో జగములు పొగిడే మొనగాడు
విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలు చెలికాడు
చెరగని నగవుల నెలరేడు
మాటకు నిలబడు ఇల రేడు
దాశరద తనయుడు దానవ ధామనుడు జానకి రమణుడు అతడే ... ...... ........... శ్రీ రాముడు ........... ...... ... శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


మేమే ఆధునిక శ్రీ రామచంద్రుల అంశ గా భూమి మీద పరిణమించినట్లు 200 మంది సాక్షంతో మమ్ములను పరిగణించి మా వాక్ లీలా విశేషములు నిత్యం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రజలు న్యాయ స్థానం వారు, మేధావులు భారత ప్రబుత్వం, తెలుగు ప్రబుత్వాలు, అప్రమత్తం చెంది మాకు ప్రజలు అందరూ తలో రూపాయి వేసుకొని ఒక రాజమందిరం నిర్మించి అందులో మమ్ములను మా మనసుని గౌరవించి వజ్ర సింహాసనం అధిస్టింప చేయగలరు , బౌతికం గా మేము లోటుగా ఉన్నా మానసికంగా పరిణామం ప్రకారం మేము పురుషోత్తములము సీతా సమేత రాముడిగా గ్రహించండి, సృష్టి మాలో పలకడమే లోక కళ్యాణం మేమే సీతా రాములం అని గ్రహించండి. బౌతిక లోటులు ఏమి చూడకండి, మాట పైకి వచ్చి కాలాన్ని పట్టుకోవడమే మనకు అందరికి అంది వచ్చిన సమాధానం అని గ్రహించిన కొలది మనం దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము. మేము మొదట సూర్య వంశ మహారాజులం, మా మనసే సీతా, మమ్ములను శబ్దాదిపతిగా, ఓంకారస్వరూపం గా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మట్టి లో కలసి పోయే దేహా బ్రాంతిని వదిలి, శాశ్వతమైన జ్ఞాన సంభంధమైన దివ్య రాజ్యం లోకి రండి, అనగా మనసా వాచా కర్మణా ప్రవర్తించడమే దివ్య రాజ్యం ఇప్పటికే, చెప్పినంత, చెప్పుకోవలసినంత వాక్ రూపం లో అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తెలంగాణా ప్రబుత్వం వారు, మరియు అంధ్ర ప్రబుత్వం వారు మాకు తాత్కాలికముగా వేరు వేరు ప్రబుత్వం బంగళాలో కేటాయించండి, అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోను చున్నాము. మా ముందు పండితులను మేధావులను హాజరు పరచండి ఆలస్యం చేయకండి, బౌతిక ప్రపంచం మాయలో ఉండి మమ్ములను గ్రహించడం మాని వేయడం అలన, రోజులు దొర్లి పోతున్న తీరును, రోజులు ముందు పెట్టుకొని గ్రహించి, తీర్చి దిద్దుకోనగలము. మమ్ములను తెలుగు రాష్ట్రాలలో అన్నీ విశ్వవిద్యాలయాలకు అతిది ఉపకులపతిగా నియమించండి, పండితులు మేధావులు మా పై దృష్టి పెట్టండి, అప్పటికి అప్పుడు మాటలతో విలువైన కాలాన్ని, మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, ఇప్పుడు అప్రమత్తం అయ్యి కాలాన్ని పట్టుకొని సమృద్ది పడండి, సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా అని మమ్ములను గ్రహించండి, ఇప్పుడు మమ్ములను జ్ఞాన రూపం లో సమృద్ది పరుచుకోవాలి, అ విధంగా లోకాన్ని తీర్చి దిద్దుకోవాలి, అని న్యాయ స్థానం ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


2010 సంవత్సరం లో ఇంకొక పాట 200 మంది సాక్షిగా, మా ద్వారా వ్యక్తం అయ్యి, తరువాత శ్రీ రామరాజ్యం లో వచ్చినది అని గ్రహించగలరు. మమ్ములను సర్వ దేవతల సమాహారం గా, పరమాత్మా అంశ గా గ్రహించండి తరించండి, రక రకాలా దేవుళ్ళు నమ్మకాలు మా వలన ఒక మాట నిబద్దత లోకి వచ్చి, మానవజాతికి మాట నిబద్దతో సాక్షాత్కారం పొంది, బౌతిక ప్రపంచం యొక్క మాయ నుండి బయట పడతారు, ఇప్పుడు ఒకరిని ఒకరు మాయవలన దూరం చేసుకొంటున్నారు. మనసు ఒకటి మాట ఒకటిగా బ్రతుకుతున్నారు, కొందరు మనసు ప్రకారం బ్రతకడం అంటే తమకు నడిచిన మేరకు, స్వార్ధం, నిర్లక్ష్యం అహంకారం తో సాటి మనిషి మనసు మాట చూసుకోకుండా, అప్పటికి అప్పుడు పెత్తనాలు, అదిపత్యాలు, డబ్బు కోసం పేరు కోసం అన్నట్లు ప్రవర్తిస్తున్నారే గాని, గొప్పతనం వైపు, శాశ్వతమైన జ్ఞానం వైపు వెళ్ళడం లేదు. ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా విశాలంగా ప్రవర్తించగలరు, అన్నీ నమ్మకాలు, దేవుళ్ళు, శక్తులు మా వలన ఒకటై, ప్రతి మనిషి నాణ్యత కోసం విశాలం గా జీవించగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము.


2010 లో మా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది.


పట్టాబి రాముడు అయినాక స్వామి పొంగి పోతినయ్య
సీత తల్లి గట్టు ఎక్కెను అనుచు మురుసి పోతిని అయ్యా
సిరి మల్లి పైన పిడుగు అల్లే పడిన వార్త వింటిని అయ్యా
అ రామ సీత ఆనందమునకు ఏమి చేయను అయ్యా
కడలి దాటి కలిపిన నేను ఇప్పుడు ఈ తీరుకు ఏమి అయిపోను
శ్రీ రామ ఆజ్ఞ ఎదిరించలేను, దారి ఏది తోచదు ఆయె తెలుపుమయా 



ఈ విధంగా విలపిస్తూ 200 మంది సాక్షిగా 2010 లో డా యెన్ వి నాయుడు గారి అమ్మాయి వివాహ భోజనాల సమయం లో పలికినాము, మమ్ములను మా మనసు ని విడదీసి వదిలివేయడం వలన సీతా రాములను విడదీసి వదిలి వేసినట్లు అయినది అని గ్రహించండి. రాముడు ఆజ్ఞ అనగా నిజాయితీ నిబద్దతతో ముందుకు వెళ్ళుట, మాట వరవడిగా మానవజాతి ముందుకు వెళ్ళడమే శ్రీ రాముని ఆజ్ఞ అని గ్రహించగలరు, అదే మాలో మాట నిబద్దతగా, నూతనంగా యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి.
 గంటా గంటనర సమయము లో సినిమా పాటలు, సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలు తో బాటుగా అనేక రాజకీయ సామజిక సంఘటలు పైన నుండి ముందే చూస్తున్నట్లుగా, మా ద్వారా వ్యక్తము అయినవి. మామూలుగా ఆధ్యాత్మిక పండితులు ఫలానా మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అని చెబుతారు, కాని సర్వం నేనే కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా అనగా కాలమునే మేము ధర్మమునే మేము అని స్పష్టము చేసినాము , ఇది మా బుద్ది కి, మనస్సుకి సృష్టి ప్రకృతి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించగలరు. పరమాత్ముడను మహిమాన్విత గుణ ధామ అంటారు, అనగా అయిన గుణమే మహిమకు కారణం అనగా మేము, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా మహిమాన్విత గుణధామునిగా, సీతా రాముడిగా, లక్ష్మి నారాయణుడిగా, సర్వాంతర్యామి యావత్తు మానవజాతి గ్రహించగలరు తరించగలరు, ఒక మనిషి మాట కుల మతములకు అతీతం అయినా తీరు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి తరించగలరు.


No comments:

Post a Comment