జాతీయ గీతంగా ‘జనగణమన’ వద్దు...
.....
'' మన జాతీయ గీతం ‘జనగణమన’ ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెస్తుంది..మనందరం 1947 ముందు బ్రిటీషర్స్ కి బానిసలుగా ఉన్నాం...‘జనగణమన’ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే...ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్.. 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు.. జనగణమన గీతంలో ‘అధినాయక’ అంటే నియంత. ‘జయహే భారత భాగ్య విధాత’ అంటే.. దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా..’లో సింధ్ ఇప్పుడు భారతలోఉందా?..బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ.. ఇప్పటికీ కొంతమంది ఇంగ్లి్షకు బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు...వందేమాతర నినాదంతో ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్రోద్యమ కాలంలో అమరులయ్యారు. మన జాతీయ గీతం ‘జనగణమన’ బదులు ‘వందేమాతరం’ లేదా ‘ఝండా ఊంఛే రహే హమారా’ గీతాల్లో ఏదో ఒక దానిని జాతీయ గీతంగా ప్రకటించాలి..''-ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్@ జనబందు.
.....
'' మన జాతీయ గీతం ‘జనగణమన’ ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెస్తుంది..మనందరం 1947 ముందు బ్రిటీషర్స్ కి బానిసలుగా ఉన్నాం...‘జనగణమన’ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే...ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్.. 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు.. జనగణమన గీతంలో ‘అధినాయక’ అంటే నియంత. ‘జయహే భారత భాగ్య విధాత’ అంటే.. దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా..’లో సింధ్ ఇప్పుడు భారతలోఉందా?..బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ.. ఇప్పటికీ కొంతమంది ఇంగ్లి్షకు బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు...వందేమాతర నినాదంతో ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్రోద్యమ కాలంలో అమరులయ్యారు. మన జాతీయ గీతం ‘జనగణమన’ బదులు ‘వందేమాతరం’ లేదా ‘ఝండా ఊంఛే రహే హమారా’ గీతాల్లో ఏదో ఒక దానిని జాతీయ గీతంగా ప్రకటించాలి..''-ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్@ జనబందు.

No comments:
Post a Comment