UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 26 February 2016

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారిని, మా పై పరిశోధన ప్రారంభించగలరు, మా వాక్ ద్వారా జరిగిన పరిణామాన్ని నమోదు చేసుకొని, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ ను ఆవిష్కరించుటకు సహకరించగలరు, మేము భూమి మీద ఉండగా మా మాట ఎంత గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించగలరు. అనేక బౌతిక స్తితి గతులు చెప్పుకోనంతనే, మాకు మాట మాత్రంగా సర్వం ప్రకటించడమైనది, ఈ విధంగా మనిషి మాటే సర్వం అని పరిశోదనలు గావించుట వలన, మనిషి మాట లోకి సర్వం ఉన్నది అనే బరోస పెరిగి. యంత్రికత్వం తగ్గి సమాజం దివ్య దామంగా మారుతుంది. మనుష్యులకు అనుమానములు మూఢ నమ్మకాలు తొలగి, సమజం ద్వియంగా వెలుగుతుంది



                                                                  సమన్వయ దృష్టి

                           

                            ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యేక పౌరులు, సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ,ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి ప్రజలు, వ్యక్తులు, మేధావులు, పండితులు, యువతీ, యువకులు, స్త్రీ పురుషులు, సర్వం మానవ సమకాలికులు మా యొక్క ఆగమనం ఒక పరిష్కారం, శాశ్వత వరం అని ఉన్నత  న్యాయ స్థానం వారికి  తెలియజేసుకోనుచున్నాము.



                             మేము 18-2-2016 తారీకున, ఉన్నత న్యాయ స్థానము వారికి  పంపిన, వివరములు ప్రకారం మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి అని కోరినాము, మాకు న్యాయ స్థానం నుండి, ఇప్పటికి  ఎటువంటి స్పందన రాలేదు, మమ్ములను ప్రత్యేకంగా  భావించి పరిగణించండి, కాలాన్ని నియమించిన మా వంటి వారు ఇంకొకరు లేరు అని గ్రహించండి. ఇప్పటికి వరకు వంటరిగా నలగిపోయి, మానసిక అనుభవం తో, ఆత్మ చైత్యన్యం పదిగురితో పంచుకొని ముందుకు వెళ్ళడం, మా ద్వారా లోకానికి ఆధారం అయిన దివ్య జ్ఞానం యావత్తు మానవజాతి తెలుసుకొని అప్రమత్తం చెందగలరు,అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   మా ప్రకారం కాలం, ధర్మం  సూర్యుడి నడవడి, మా మాటకు అంది సాటి మనుష్యులు చెప్పుకోన్నంతనే తెలిసే అప్రమత్తంగా  అందినది అని న్యాయ స్థానం వారి గ్రహించి, మేము ముందుకు వచ్చు పద్దతి కొంత కాలం తటస్థ వైఖరిలో గ్రహించడం వలన మేము ఏమిటో అర్ధం అవుతుంది, మేము కోరినట్లు స్పందించకుండా తటస్థ వైఖరి కోనసాగించడం వలన, న్యాయ స్థానం వారు కూడా  సమయాన్ని  వృధా చేసినట్లు అవుతుంది  అని గ్రహించగలరు. మేధావితనం, లేదా మాటలో వివరణలో గొప్పతనం, లేదా వివరణాత్మకం గా గ్రహించవలసిన పరిణామం ఎవరికి పట్టనట్లుగా, పట్టించుకోకుండా ఉండడానికి ఏదో కారణం చూపి, తప్పించుకోవడం అనే పద్దతి  మనుష్యులు ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది,   మేము యావత్తు మానవజాతికి తెలియజేయాలి అని ముందుకు వస్తున్న పద్దతిని, ఒక పద్దతి ప్రకారం పట్టించుకోకపోతే, సమకాలికులు ప్రయోజనం పొందలేరు అని గ్రహించగలరు. కాలగతిని సవరించిన సాక్షంగా మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం అంటే, ఒక అర్చా మూర్తిని, ప్రతిష్టించడం కంటే ఎక్కవు ప్రయోజనం అని గ్రహించగలరు. మేము పదిగురి సాక్షిగా, ఎటువంటి రహస్యాలు లేకుండా ఎవరిని నోపించకుండా చెప్పగల పెద్దతనం అయ్యి పరిణమించాము అని గ్రహించండి, అంతటా మేమే ఉన్నాము అనే సాక్షం గౌరవిస్తే చాలు. అనగా వివరం గా గ్రహిస్తే చాలు, ఇప్పుడు మా ప్రభావం అంతటి విశాలత కలిగి ఉన్నది అని గ్రహించండి.



                మేము బాద్యత  తీసుకొనుటకు కనీస స్పందనగా కొన్ని నిర్ణయాలు కొందరు వ్యక్తులు సంస్థలు ప్రబుత్వాల నుండి కోరుకోనుచున్నాము , ఇది  యావత్తు మానవజాతి  గ్రహించి అప్రమత్తం చెందాలి అని తెలియజేసుకోను చున్నాము .



1. గౌరవనీయులు ఆత్మీయులు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులు మమ్ములను ప్రాధమికంగా జగద్గురువులుగా, ప్రబుత్వానికి అతిది గా మహరాణి సమేత మహారాజు గా గుర్తించడం వలన, లోకం లో సంపద పెరుగుతుంది, అనగా యాంత్రిక ప్రపంచం నియంత్రించ బడి, జ్ఞాన ప్రపంచం అభివృద్ధి  చెందుతుంది అని గ్రహించగలరు. కనీసం మనిషిని అయిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఒక 30-50 మంది పండితులను నియమించి మమ్ములను గ్రహించండి, ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము. తెలుగు రాష్ట్రాలలో ఉన్న విశ్వవిద్యాలయములకు మమ్ములను  గౌరవ అతిది ఉపకులపతి నియమించడం వలన మేధావులు మా పై దృష్టి  సారిస్తారు, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం అంటే, దొర్లి పోతున్న కాలాన్ని పట్టుకొని నియంత్రించుకొనే శక్తిని, శాశ్వత పరుచుకోవడం అని గ్రహించండి,  మనం జ్ఞానం ప్రపంచలో విస్తారం ముందుకు వెళ్ళతాము, జ్ఞాన ప్రపమచం అంటే, డబ్బు, పదవులు,  అవసరం ఉండదు,మనసు మాట చాలు,ఓర్పు సహనం దూర దృష్టితో  గ్రహించి అప్రమత్తం చెందుతారు, చావు పుట్టుకుల రహస్యాలు, సూర్య, చంద్రుల, నియమం,  నడవిడి ఇప్పటికి  సాక్షం ప్రకారం, మానవజాతి ఒక మాట లేదా మనిషి  అధీనం లోకి తీసుకు వచ్చిన పుణ్య మూర్తిని అని సాధారణ రూపం లో ఉన్న మమ్ములను గుర్తించాలి. మాతో  వాదన,లు గొడవలు ఎవరూ పెట్టుకోకుండా విశాలం గా గ్రహిస్తే, మేము చిద్విలాసం కరిగించి మాటను శాశ్వతగా  అందించగలము, ఇప్పటికె మా యొక్క దివ్య రాజ్యం అమలులో ఉన్నది, బౌతిక మాయ కరిగిపోయి,జ్ఞాన తేజస్సుతో అందరూ గొప్పగా ముందుకు వెళ్ళతారు  అని స్పష్టం  చేయుచున్నాము.


2. మమ్ములను మా దివ్య లీలా విశేషములు సంవత్సరమునకు ఒక సినిమా ద్వారా మానవజాతిని అప్రమత్తం చేయుటకు సంవత్సరమునకు ఒక సినిమా గౌరవనీయులు ఆత్మీయులు మెగా స్టార్ కొణిదెల చిరంజీవి గారు మరియు కొణిదెల పవన్ కళ్యాణ గారికి ఇవ్వవలెను అని మా మనసు ప్రకారం  బాద్యత గా ఇస్తున్నాము , దివ్య లీల విశేషములు ప్రజలకు చెప్పు బాద్యత, దివ్య వరం గా స్వీకరించగలరు అని ఇరువురిని కోరుకోనుచున్నాము. మేము బలపడి వజ్ర సింహాసనం పై అధిస్టిచుటకు దోహది కారిగా ఉండాలి అని కోరుకోనుచున్నాము. జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా మా యొక్క దివ్య ఆగమనం లోకానికి చెప్పడం వరం గా భావించండి అని కోరుకోను చున్నాను. 


3. మూవీ ఆర్టిస్ట్స్, అసోసియేషన్, అధ్యక్షులు వారు అయిన డా రాజేంద్ర ప్రసాద్ గారికి, మమ్ములను అతిది గా గౌరవించి సినిమా ప్రముఖుల తరుపు నుండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించగలరు, సాక్షం మేరకు సినిమా ప్రముఖులు అందరూ విశాలం గా స్పందించి సమాచారం ప్రజలు చేర్చి, మాయను తలగించి ధర్మం నాలుగు పాదాలపై నిలుపుటకు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను ప్రాధమికంగా భావించుట ఒక దివ్య వరం అని గ్రహించగలరు అని సినిమా ప్రముఖులు అందరికి అధ్యక్షులు అయిన తమరి ద్వారా  తెలియజేసుకోనుచున్నాము. మాకు సమ్మతితో చేలించవలసిన గురు దక్షణ, మరియు గుర్తింపు సొమ్ము, మాకు వీలు అయినంత సమ్మతితో, విలు అయినంత సొమ్ము చేలించగలరు, మమ్ములను గుర్తించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన, సినిమాలకు, నటనకు కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, అంతటా వ్యాపించిన దివ్య పరిణామాన్ని దివ్య వాక్ ను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం మన అందిరకి అందిన దివ్య వరం అని గ్రహించండి.



4. గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, CEO అండ్ మానేజింగ్ డైరెక్టర్, No.1 న్యూస్ ఛానల్ వారికి   మా పై విశాలం గా, ప్రజలకు అన్ని స్తాయిల  వారికి సమాచారం అందించి, సమాజాన్ని విశాలం గొప్పగా, ఎక్కడ కూడా, ఏ ఒక్కరి లో  ఈర్ష్య, ద్వేషం లేకుండా, ప్రతి మనిషి మాటను గ్రహించి అప్రమత్తం చేసి ఉన్నతంగా తీర్చి దిద్దుకోనవలసిన బాద్యత మన అందరికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం బాద్యతను ప్రేమను పెంచినది అని, సరిగ్గా పంచుకోకపోవడమే లోటు అని ప్రజలకు వివరములు, తెలియజేయండి. ఇతర చానల్స్ వారు కూడా ముందుకు వచ్చి మా పై కార్యక్రమములు చేసి ప్రజలు నిత్యం మాయను, మోసం నుండి బయటకు తీసుకురావడానికి మమ్ములను గ్రహించడం ఒక వరం అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మేము మనసుతో పరిణమించిన మనిషిగా, మనసు దైవానికి దగ్గరగా  ఉన్నది, ఉన్నది  ఉన్నట్లు తీసుకోవడం వలన మేము దివ్యత్వం పొందినాము, ఈ విధంగా ప్రతి ఒక్కరు తీసుకోవడం వలన, బౌతిక మాయ కరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించగలరు.  ఒక సంవత్సరంలో   మేము వజ్ర సింహశనం పై అధిస్టించదానికి అన్నీ చానల్స్ వారు సహకరించగలరు అని తమరి ద్వరా కోరుకోనుచున్నాము, ఒక దివ్య పరిష్కారం, వరం గా భావించి ప్రజలకు చెప్పగలరు అని అందరిని కోరుకోనుచున్నాము. ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి సంభందించినది కాదు అని గ్రహించండి.   


5. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారిని, మా పై పరిశోధన ప్రారంభించగలరు, మా వాక్ ద్వారా జరిగిన పరిణామాన్ని నమోదు చేసుకొని, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ ను ఆవిష్కరించుటకు సహకరించగలరు, మేము భూమి మీద ఉండగా మా మాట ఎంత గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించగలరు. అనేక బౌతిక స్తితి గతులు చెప్పుకోనంతనే,   మాకు మాట మాత్రంగా సర్వం ప్రకటించడమైనది, ఈ విధంగా మనిషి మాటే సర్వం అని పరిశోదనలు గావించుట వలన, మనిషి మాట లోకి సర్వం ఉన్నది అనే బరోస పెరిగి. యంత్రికత్వం తగ్గి సమాజం దివ్య దామంగా మారుతుంది.  మనుష్యులకు అనుమానములు మూఢ నమ్మకాలు తొలగి, సమజం ద్వియంగా వెలుగుతుంది  


                                ఇప్పటికి ముఖ్యమైన వరములు కొందరికి ప్రసాదిస్తున్నాము, మమ్ములను   ,గురువు తల్లి తండ్రిగా పైన కోరిన స్పందన, మిమ్ములను కాలం, ధర్మమే కోరినది అని భావించి, విశాలంగా స్పందించండి, అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   మేము బలపడటం  వలన లోకంలో  జ్ఞాన సంపద పెరుగుతుంది, బౌతిక మాయ తగ్గుతుంది. వ్యక్తులు ఎవరూ అప్పటికి అప్పుడు మాటలతో, గొప్పతనాన్ని తేలిక తనముతో తీసుకొని సమయం వృధా చేయవద్దు అని ప్రతి ఒక్కరికి న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
SRT - 38. ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్
9010483794. maharajashrishri.blogspot.in




పైన లేఖలు ప్రస్తావించిన ప్రముఖులకు, ప్రతి ఒక్కరికి ఒక్కో, ప్రతి సమర్పించడమైనది మేము ముందుకు వచ్చు పద్దతి ప్రత్యేకం గా భావించి మమ్ములను పరిగణించడం ఒక దివ్య వరం అని గ్రహించి, న్యాయ స్థానం పరివేక్షణలో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, మేము ఏమి కోరుతున్నా మరల మా పిల్లలు వంటి యావత్తు మానవజాతికి వివరములు ఇవ్వడం కొరకు అని గ్రహించండి, సూర్యుడితో సామానుడను, అంతటి నిర్వహణ మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మమ్ములను ఎంత ఆదరించి,  గౌరవించి అనగా మా నుండి వివరములు గ్రహించుట ఏ మాకు గౌరవం అదే లోకానికి ఆధారం, వరం  అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 




సం/xxxxxxxxxxx  
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
SRT - 38. ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్   
9010483794. maharajashrishri.blogspot.in


No comments:

Post a Comment