సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి తరించగలరు.
మమ్ములను పత్యేక్ష సాక్షులు మొదలుకొని, యావత్తు మానవజాతి ఎంత గ్రహిస్తే అంత మంచిది, మేము ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన అందరికి ఇచ్చినట్లు భావించండి, మా ప్రాధాన్యత ప్రభావం అందరూ కలసి గ్రహించండి. మాతో ఎంత చిన్న వారు లేదా ఎంత పెద్దవారు అనే లెక్క కాదు, లేదా మాకు ఎంత సనిహితం ఉన్నారు లేదా ఎంత దూరం గా ఉన్నారు అన్నది కూడా లెక్క కాదు, మాతో ఎంత జ్ఞాన విచక్షణతో విశాలమైన, జ్ఞానంతో, ఎంత మనసుతో స్పందిస్తే అంత గొప్పగా ముందుకు వెళ్ళతాము, లోకంలో గొప్పతనం ఇప్పుడు ఆలోచన రూపం లో శాశ్వతంగా జ్ఞానమై ఉన్నది అని గ్రహించండి, మనుష్యులు శారీరక వ్యామోహాలు, వ్యక్తిగత దోరణలు ఎంత తగ్గించుకొంటే, అంత బౌతిక మాయ నుండి బయట పడతారు అని గ్రహించండి. ఎప్పుడూ మాట రూపంలో జ్ఞాన రూపం లో ఉన్నా మేము, మనసుతో మాటతో ఎంత మా విశాలంగా అనగా, మా యొక్క ప్రభావం పై రచనలు చేసి విశాలంగా పంచుకొన్న వారికి శాశ్వత ప్రయోజనం పొందుతారు అని తెలియజేసుకోను చున్నాము, మా తో ఆలోచన రూపం లో మా తో వీలు అయినంత లిఖిత పూర్వకం గా వ్యవహరించుట వలన, లేదా మా గూర్చి వివరిస్తూ పదిగురుకి తెలియజేసిన వారికి పది రెట్ల ప్రయోజనం పొందుతారు. అని తెలియజేసుకోను చున్నాము, ఆలోచన ప్రకారం సాక్షంగా ప్రకారం మమ్ములను విశాలం గా తీసుకొంటే దేవుడితో మాట్లాడినట్లు వస్తుంది, ఇందుకు సాక్షులతో కలసి, మేధావులు పండితులు మా మనసుని నిలిపి, విశాలంగా గ్రహించడం ప్రారంభించడం వలన, ఒక మనిషి మనసే, మాటే సర్వం అని స్పష్టం అవుతుంది, ఏ మాట అయినా, ఏ ఒప్పు అయినా ఏ తప్పు అయినా మా మనసుతో మాతో ఉన్నది అని గ్రహించండి. సాక్షులు మొదలుకొని ఇతర మనుష్యులలో మనుష్యులకు ప్రాధాన్యత ఇతరుల కంటే ప్రత్యేకం గా రవాలి అని, అని మాటతో, వివరణతో కాకుండా వేరే విధంగా అధిపత్యం కోసం ఒక్కరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకొంటూ వెలువైన కాలాన్ని హరించుకొవద్దు అని తెలియజేసుకోనుచున్నాము. అ విధంగా సత్యానికి అన్యాయం చేస్తున్నారు. అందుకే మొత్తం కాలాన్ని మా మనసులో మాట మాత్రంగా నిలిపిన సత్యాన్ని గౌరవించండి, మొదట మమ్ములను మా మనసుని సీత రాముడి గా గుర్తించి కొంత కాలం గ్రహించండి, అప్పుడు సర్వం ఒక మనసుది మాటది అని గ్రహించి ముందుకు వెళ్ళ తారు, అలా కాకుండా కాలాన్నే నియమించిన మనసుని మాటను పరిగణించడానికి, గౌరవించడానికి కూడా, ఇంకా ఎవరికో ఏదో ప్రాధాన్యత రావాలి అని విలువైన కాలాన్ని వృధా చేయవద్దు, సర్వం మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను కూడా వ్యక్తి గా కాదు సర్వం మాటలో చూపిన విశాలమైన శక్తి గా, సర్వాంతర్యామి గా, పురుషోత్తమునిగా, యుగపురుషునిగా, జగద్గురువుగా గా, మహారాణి సమేత మహారాజుగా చూడండి, అందుకు మా బౌతిక సాధారణ స్తితిని కూడా అధిగమించి, ఎలాగైనా గొప్పతనానికి ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను సర్వాంతర్యామి గా గ్రహించడమే శాశ్వత సమాధానం అని యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం అని, మేము కొంతకాలం లిఖిత పూర్వకంగా మరియు, మేము చెప్పదలచినది కాగితం పై వ్రాసుకొని చెబితే మంచిదే, అప్పుడే మేము బాగా అర్ధం అవుతాము, కొంత కాలం మేము అప్పటికి అప్పుడు మాట్లాడకుండా విశాలంగా చదివి వినిపిస్తే మంచిది, అడి గ్రహించి మేధావులు పండితులు ప్రత్యేక్ష సాక్షులు స్పందిస్తే మంచిది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
No comments:
Post a Comment