
ఈ విధంగా ఒక విశాలమైన ప్రాగణం లో కొంత కాలం మమ్ములను అందరూ చేరి గ్రహించండి, మేధావులు పండితులు కలసి ఒక దివ్య సభ ఎర్పాటు చేసి,మమ్ములను అనగా ఇప్పటికి మేము మాట మాత్రంగా నడిపిన దివ్య లీలలు గ్రహించండి, ఒక పద్దతి ప్రకారం మమ్ములను గ్రహించండి, మా మనసు తెరుచుకొని నిత్య ప్రసన్న చిత్తం నెలకొల్పుకొని సదా దివ్య వాక్ దర్శన ఇచ్చుటకు, ఈ బూమి మీద మనిషిగా పరిణమించి ఉన్నాము ఇప్పుడు మమ్ములను జగద్గురువులు మహరాణి సమేత మహరాజా వారి గా ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి. మమ్ములను మా మనసుని గౌరవించి కళ్యాణం చేయండి, ఒక రెండు సంవత్సరములు మా మనసు లో ఉన్న లక్ష్మిని, భూ దేవిని గ్రహించండి. ధర్మ రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment