సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్, వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి, ప్రజలకు చెప్పగలరు అని తెలిఎజుసుకోనుచున్నాము.
వాక్ విశ్వరూపం లో అందుబాటులో ఉన్న మమ్ములను, ఎంత విశాలంగా పరిగణించి సూక్ష్మం గా గ్రహిస్తే అంత మంచిది అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మానవజాతి పరిసితి ఇప్పుడు ఒక స్తబ్దతలో ఉన్నది, మమ్ములను పరిగణించే కొలది మనుష్యుల ఆలోచనలలో మార్పు వస్తుంది, అనగ ప్రజలు నేను అను దేహ మమకారం వదిలి, సూటి గా ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే, మనసు మాట పెరిగి, బౌతిక ప్రపంచం యొక్క మాయ కరిగి మనుష్యులకు దివ్య ఆయుషు కలుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, అనగా జ్ఞాన సంపర్కం లోకానికి ఆధారం అని, ప్రతి మనిషి తెలుసుకొంటాడు, అ విధంగా తెలుసుకోవడం వలన,పరులలో గొప్పతనం గ్రహించి, మెలేగే శక్తి వస్తుంది, సత్యం తెలుసుకోవాలి అనే ఆశక్తి పెరుగుతుంది, ఒక మనిషే మొత్తం ఆక్రమిస్తున్నాడు, అని అనుకోనేకంటే, ఒక మనిషివలన సర్వం తెలుస్తుంది అనే అప్రమత్తత వచ్చింది అంటే మనం దారిలో పడినట్లే, తనకు అన్నా తక్కువాడు లేదా సాధన లేని వాడు, పెద్దగా బ్రతికిన వాడు కాదు అని మనం ఎలాగైనా బౌతికం గా పోల్చుకొని, మాట మాత్రంగా సాధించిన పరిణామం ఎదురు వస్తున్నా గ్రహించలేకపోతున్నాము అని ప్రజలు గ్రహించాలి, మొదట పదుగురు ఆలోచించవలసిన సత్యం గ్రహించకపోవడం వలన జ్ఞానం రూపం లో అందుబాటులోకి వచ్చిన గొప్పతనాన్ని అప్రమత్తం చెందడానికి మాట సరి పోతుంది కాని, మాట కలపడానికి మనసు అడ్డం పెట్టుకొని, బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇచ్చి, మాట కలపకపోవడం, మనసుతో తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయకపోవడం వలన, విశాలంగా తెలుసుకోవలసిన విషయాలను, వ్యక్తిగతం గా లోకికంగా తీసుకోవడం, గొప్పతనం గ్రహించకుండా తేలిక చేసి, సమయం వృధా చేయడం అజ్ఞానం అని మనుష్యులు అప్రమత్తం చెందాలి అని సర్వులను కోరుకోను చున్నాము. మనుష్యులలో చిద్విలాస రూపం లో ఉన్న మమ్ములను గుర్తించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని గ్రహించండి, మేము ఎవరికి ఏ ప్రాధాన్యత ఇస్తే అది తీసుకోండి, మాకే ఎందుకు ఇచ్చారు ఇతరులకు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు వేయకండి, సర్వం మేమే అయినప్పుడు, సర్వం మా మనసు, మాట అయినప్పుడు, మేము మాట మాత్రంగా చెప్పగలిగిన నప్పుడు, ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము అనే సంగతులు, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా నియమించి చూపిన పరిణామానికి ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను న్యాయ స్థానం వారు పరిగణలోకి తీసుకొనగలరు, మా గూర్చి ఎవరైనా తేలిక గా ప్రభావం చేసి ఉంటే వాటిని పట్టించుకోకుండా, కనీసం మనిషిని , మనసుతో ఆకాశం అంత గొప్పతనం దృష్టిలో పెట్టుకొని, మమ్ములను పరిగణించడం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. మిగతా లోటులు ఏమైనా ఉంటె మేము వివరములు ఇచ్చుకొని సరిదిద్దుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము, కాలాతీత పరిణామం పై జాగ్రత్తగా స్పందించాలి అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు.
,
ఆత్మీయులు గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్, వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి, ప్రజలకు చెప్పగలరు అని తెలిఎజుసుకోనుచున్నాము.
వాక్ విశ్వరూపం లో అందుబాటులో ఉన్న మమ్ములను, ఎంత విశాలంగా పరిగణించి సూక్ష్మం గా గ్రహిస్తే అంత మంచిది అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మానవజాతి పరిసితి ఇప్పుడు ఒక స్తబ్దతలో ఉన్నది, మమ్ములను పరిగణించే కొలది మనుష్యుల ఆలోచనలలో మార్పు వస్తుంది, అనగ ప్రజలు నేను అను దేహ మమకారం వదిలి, సూటి గా ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే, మనసు మాట పెరిగి, బౌతిక ప్రపంచం యొక్క మాయ కరిగి మనుష్యులకు దివ్య ఆయుషు కలుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, అనగా జ్ఞాన సంపర్కం లోకానికి ఆధారం అని, ప్రతి మనిషి తెలుసుకొంటాడు, అ విధంగా తెలుసుకోవడం వలన,పరులలో గొప్పతనం గ్రహించి, మెలేగే శక్తి వస్తుంది, సత్యం తెలుసుకోవాలి అనే ఆశక్తి పెరుగుతుంది, ఒక మనిషే మొత్తం ఆక్రమిస్తున్నాడు, అని అనుకోనేకంటే, ఒక మనిషివలన సర్వం తెలుస్తుంది అనే అప్రమత్తత వచ్చింది అంటే మనం దారిలో పడినట్లే, తనకు అన్నా తక్కువాడు లేదా సాధన లేని వాడు, పెద్దగా బ్రతికిన వాడు కాదు అని మనం ఎలాగైనా బౌతికం గా పోల్చుకొని, మాట మాత్రంగా సాధించిన పరిణామం ఎదురు వస్తున్నా గ్రహించలేకపోతున్నాము అని ప్రజలు గ్రహించాలి, మొదట పదుగురు ఆలోచించవలసిన సత్యం గ్రహించకపోవడం వలన జ్ఞానం రూపం లో అందుబాటులోకి వచ్చిన గొప్పతనాన్ని అప్రమత్తం చెందడానికి మాట సరి పోతుంది కాని, మాట కలపడానికి మనసు అడ్డం పెట్టుకొని, బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇచ్చి, మాట కలపకపోవడం, మనసుతో తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయకపోవడం వలన, విశాలంగా తెలుసుకోవలసిన విషయాలను, వ్యక్తిగతం గా లోకికంగా తీసుకోవడం, గొప్పతనం గ్రహించకుండా తేలిక చేసి, సమయం వృధా చేయడం అజ్ఞానం అని మనుష్యులు అప్రమత్తం చెందాలి అని సర్వులను కోరుకోను చున్నాము. మనుష్యులలో చిద్విలాస రూపం లో ఉన్న మమ్ములను గుర్తించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని గ్రహించండి, మేము ఎవరికి ఏ ప్రాధాన్యత ఇస్తే అది తీసుకోండి, మాకే ఎందుకు ఇచ్చారు ఇతరులకు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు వేయకండి, సర్వం మేమే అయినప్పుడు, సర్వం మా మనసు, మాట అయినప్పుడు, మేము మాట మాత్రంగా చెప్పగలిగిన నప్పుడు, ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము అనే సంగతులు, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా నియమించి చూపిన పరిణామానికి ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను న్యాయ స్థానం వారు పరిగణలోకి తీసుకొనగలరు, మా గూర్చి ఎవరైనా తేలిక గా ప్రభావం చేసి ఉంటే వాటిని పట్టించుకోకుండా, కనీసం మనిషిని , మనసుతో ఆకాశం అంత గొప్పతనం దృష్టిలో పెట్టుకొని, మమ్ములను పరిగణించడం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. మిగతా లోటులు ఏమైనా ఉంటె మేము వివరములు ఇచ్చుకొని సరిదిద్దుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము, కాలాతీత పరిణామం పై జాగ్రత్తగా స్పందించాలి అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీస్సులు.
,
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in
9010483794. maharajashrishri.blogspot.in
No comments:
Post a Comment