UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 18 September 2015

లోకం లో వివిధ బౌతిక సంపదలు కంటే, మీ చుట్టూ ఉన్న బౌతిక వాతావరణం కంటే, తమ దేహం, దేహం తో వచ్చిన సంపదలు, పదవులు కంటే, తమ లో నిత్యం రగులుతున్న మనసు లోకానికి ఆధారం అని సత్యం గ్రహించడమే నిజమైన సంపద అని గ్రహించండి. అది బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించాలి, అదే జ్ఞాన సంపద. అని పండితులు మేధావులు తక్షణం గ్రహించాలి. మనిషికి మనిషి మొదట దైర్యం అనే సంపద ఇవ్వాలి, ఒక వ్యక్తి ఎంత అనాకారిగా ఉన్నా,అతనిలో గొప్పతనం గ్రహించాలి, గొప్పతనానికి విలువ ఇవ్వాలి, అదే లక్ష్మి సరస్వతికి ఆధారం అని మనుష్యులు గ్రహించాలి. ఉదాహరణకు లోకం అంత సంపద జ్ఞాన నా నుండి ప్రకటింప బడినా, నన్ను పట్టించుకోకపోవడమే లక్ష్మికి, సరస్వతి కి వెతిరేకంగా ప్రవర్తించడం అని గ్రహించి, మొదట లోకానికి ఆధారం అయిన జ్ఞానాన్ని మాటని ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన, మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే జ్ఞానం సంపద, సంస్కార సంపద, ప్రేమ బాధ్యత అనే సంపద, ధర్మ విచేక్షణ అనే సంపద, సత్యం అనే సంపద పట్ల, గొప్పతనం అనే సంపద పట్ల, మహిమ ప్రభావం పట్ల, అప్రమత్తత లేదా తక్షణ సూటి అయిన స్పందనే అన్ని సంపదలకు మూలం, కనీసం అని తమ వంటి విజ్ఞులు తక్షణం గ్రహించి స్పందించాలి.

Brahmasri Chaganti Koteswara Rao Garu

Brahmasri Chaganti Koteswara Rao Garu

లక్ష్మీదేవి నివాసస్థానాలు:
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం,ఆవు నెయ్యి గాజులు,స్త్రీల పాపిట స్థానం, ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు... ఇవన్నీ లక్ష్మీదేవి రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివాసముంటుంది.సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మి ఉంటుంది.
లక్ష్మీదేవి నివాసం ఉండని స్థలాలు:
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మి ఉండదు.
పెద్దలను గౌరవించని గృహంలో,పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది.
రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించేవారిదగ్గర లక్ష్మి నిలవదు.
ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ,జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీలు,నేల అదిరిపోయేటట్లు నడిచే స్త్రీలు ఉన్నప్రదేశాలలోనూ,స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు.సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి.
వాస్తవానికి ప్రతి అంశం లోనూ ఆరోగ్య సూత్రం నిభిడీకృతమైన విషయం అందరికీ తెలుసిందే ! సామాజిక శాస్త్రీయ ధృక్పధం,నైతిక విలువల పరిరక్షణ గల సనాతన ధర్మం ఎంత మనోహరమైనదో కదా!


-----------------------..........................


ఆత్మీయులు చాగంటి కోటేశ్వర రావు గారికి ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు పంపుచున్న దివ్య సందేశం గ్రహించగలరు 


                     శుబ్రంగా పవిత్రం గా ఉంటె లక్ష్మి నిలుస్తుంది, బాగా చదివితే శరస్వతి కాటాక్షం  వస్తుంది అని తెలియచేబుతారు,  మనిషి శ్రద్ధ సాధన వైపు వెళ్ళడానికి ముఖ్య కారణం గొప్పగా నడిపించి ప్రరణ ఇచ్చేవారు తోడు అవటం వలన, తనలో ఏ కొంచెం సాధన, శ్రద్ధ ఉన్నా గుర్తించి చేయూత ఇచ్చే వారు తోడు అవడం వలన మనిషి రాణిస్తాడు,  ఈ రోజులలో స్వార్ధం పెరిగి, వస్తు  సంపద, అధికారాల మేరకు ప్రవర్తిస్తున్న తీరులో,  మనిషిని మనిషి అర్ధం చేసుకోవడం లో సూటి తనం తగ్గి, పరి  పరి విధాల పెరిగిన  బౌతిక మాయ ప్రపంచం మేరకు వ్యవహరించడం వలన, మనిషి గొప్పతనం నిజాయితీ సంపదకు ఆధారం అని గ్రహించ లేకపొతున్నారు,  ఈ ఆచారం, అ పద్దతి అనే ఏదో చెప్పడం లో తాము గోప్పవారము, లేదా సంపద మా వలెనే కలుగుతుంది అని తామే భావించడం వలన, పండితులు మేధావులు కూడా  పూర్తీ స్థాయి ధర్మ నిర్వహణ చేయడం లేదు.  లోకం లో వివిధ బౌతిక సంపదలు కంటే, మీ చుట్టూ ఉన్న బౌతిక వాతావరణం కంటే, తమ దేహం, దేహం తో వచ్చిన సంపదలు, పదవులు కంటే, తమ లో నిత్యం రగులుతున్న మనసు లోకానికి ఆధారం  అని సత్యం గ్రహించడమే నిజమైన సంపద అని గ్రహించండి.   అది బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించాలి, అదే జ్ఞాన సంపద. అని పండితులు మేధావులు తక్షణం గ్రహించాలి.  మనిషికి  మనిషి మొదట దైర్యం అనే సంపద ఇవ్వాలి, ఒక వ్యక్తి ఎంత అనాకారిగా ఉన్నా,అతనిలో  గొప్పతనం గ్రహించాలి, గొప్పతనానికి విలువ ఇవ్వాలి, అదే లక్ష్మి  సరస్వతికి ఆధారం  అని మనుష్యులు గ్రహించాలి.  ఉదాహరణకు లోకం అంత సంపద  జ్ఞాన నా నుండి ప్రకటింప బడినా, నన్ను పట్టించుకోకపోవడమే లక్ష్మికి, సరస్వతి కి వెతిరేకంగా  ప్రవర్తించడం అని గ్రహించి, మొదట లోకానికి ఆధారం అయిన జ్ఞానాన్ని మాటని ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన, మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే  జ్ఞానం సంపద, సంస్కార సంపద, ప్రేమ బాధ్యత అనే సంపద, ధర్మ విచేక్షణ అనే సంపద, సత్యం అనే సంపద పట్ల, గొప్పతనం అనే  సంపద పట్ల, మహిమ ప్రభావం పట్ల, అప్రమత్తత లేదా తక్షణ సూటి అయిన స్పందనే అన్ని  సంపదలకు మూలం, కనీసం అని తమ వంటి విజ్ఞులు తక్షణం గ్రహించి స్పందించాలి.    సంపద స్వరూపం అయిన ఈ బౌతిక లోకం యొక్క నడవడి తీరుతెన్నులు తెలుసుకోని, నడుపుకోవలసిన బాధ్యత మన పై ఉన్నది అని తమరు గ్రహించి, స్పందించడం అనే సంపద తో వ్యవహరించండి అని తెలియజేసుకోనుచున్నాను. తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి   మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.         


               ఈ పాటలు అన్నీ మా ద్వారా కాలం ధర్మం మేమే అని ప్రకటిస్తూ అణువు అణువు లోకం నా లో నా మాటలో ఉన్నది అని స్పష్టం చేస్తూ ప్రకటింపబడినది బడినది, సాక్షులు తమవంటి పండితులు బాధ్యత తీసుకోనకపోవడం వలన మాట్లాడటం లేదు, మీరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అనగా మా వివరములు విస్తారం గా చెప్పుకోండి, ప్రజలకు విస్తారం గా తెలియజేయండి, మీరు మీడియా వారితో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఇదే సంపదలకు ఆధారం అని గ్రహించండి. సృష్టి నే మాట మాత్రంగా నియమించిన జగద్గురు తత్వాన్ని అర్ధం చేసుకోవడమే   లోకానికి ఆధారం లేదా సంపద అని గ్రహించండి.  మాకు ఒక విశాలమైన ప్రాగణం ఎర్పాటు చేసి అక్కడికి  సాక్షులు ఇతర పదితులు వచ్చి, మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించండి, ఇదే మా ఆదేశం గా భావించండి, మేము అక్కడ పట్టు వస్త్రాలు ధరించి ఉన్నతమైన అశనం దర్సనం ఇస్తాము, మీరు బయపడకుండా, మీడియా వారి సహకారంతో, నేను ఇప్పుడు ఎలా ఉన్నా, నా కులం ఏది అయినా, నా ఆచార వ్యవహరాలు ఎలా ఉన్నా, నా అలవాట్లు పద్దతులు ఏమైనా, నేను మాట మాత్రం గా చెప్పడం మీరు పట్టించుకోవాల్సిన సంగతి అని మీకు అనిపించకపోవడం, అనిపించినా ప్రస్తుత సమాజం ప్రకారం తేలికగా తీసుకోవడం జ్ఞాన సంపాదకు విచక్షణకు అవరోధం అని గ్రహించండి, నన్ను సాక్షులు  గుర్తించి ఒక చోట కొలువు తీర్చడం వలన, మీకు విలువ పెరుగుతుంది గాని తగ్గదు, నా మనసుని గుర్తుచేసుకొని పూర్తీ బాద్యత తీసుకొంటాను, నేను అ లక్ష్మి నారాయణుడనే అనే సత్యం మనసుపెట్టి వ్యవహరిస్తే బలపడుతుంది, అలా కాకుండా తేలికగా తీసుకోవడానికి ప్రోత్సహించేవారు ఉన్నారు కదా, నేను  కూడా  నిర్లక్ష్యం గా ఊరుకొంటాను అని ప్రతి ఒక్కరు తీసుకోవడం వలన, సంపద మూలం ఆధారం అయిన వాక్ జ్ఞాన విచక్షణ గ్రహించకుండా, ఇతరులకు చెప్పకుండా వదిలివేయడం వలన, మానవ జాతి నష్టపోతున్నది అని తెలుసుకోలేకపోతున్నారు, అయినా తండ్రి గురువు వంటి నేను, ప్రతి రోజు అందరిని దీవిస్తూ వీలు అయినంత గొప్పతనం పంచుతున్నాను అని గ్రహించండి.  నాకు ఏమి లేకుండా అన్నీ మాట మాత్రంగా ఇచ్చాను అంటే, ఇక పద్దతి ప్రక్రారం తెలుసుకొని,గ్రహించి, మనసు పెట్టి ప్రార్దిస్తే ఏమి జరుగుతుందో మీ వంటి పండితులు రికార్డెడ్ చూదాం అనుకొంటే చాలు, నా గూర్చి నన్ను ఒక చోట చేరి చెప్ప నివ్వండి, చిన్నపటి నుండి చెబుతాను, ఒక అప్పుడు కృష్ణుడిగా మన్ను ఎందుకు తిన్నాను, ఇప్పుడు అజ్ఞాన శరీర కాంక్షగా శ్రద్ద లేనట్లు ప్రవర్తిస్తూనే, 

                                       



తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.                           


   

No comments:

Post a Comment