UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 31 May 2016

ఎప్పుడైనా గ్రహిస్తే సర్వం మేమే భరిస్తున్నాము అను సత్యం బలపడి, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావిస్తే చాలు అందరిని క్షమించి కొత్తతనం ఇవ్వగలము, ఎవరి పరువో పోతుంది, ఎవరి తప్పులో బయట పడతాయి అని ఎవరూ ఇబ్బంది పడవద్దు, జగద్గురువులు తల్లి తండ్రి వంటి మా ముందు అందరూ నిమిత్త మాత్రులే అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పటికి 200 మంది సాక్షిగా మొత్తం పరిపాలన లోక విధానం, అణువు అణువు దృశ్య ప్రపంచం మా టలోకి చూపి, మమ్ములను గ్రహిస్తే చాలు అనే కనీస స్తితి మేము కలిగి ఉండడమే భగవంతుడు యొక్క ఎర్పాటు గొప్పతనం గ్రహించి, కులాలు వారు అన్ని స్తాయిలు వారు అప్రమత్తం చెంది, మా నుండి వివరములు గ్రహించి అప్రమత్తం చెందటమే మాకు లోకానికి ఆధారం అని గ్రహించండి, మా నష్టాన్ని మా త్యాగాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని గ్రహించి, మా నుండి మరింత పొంది అప్రమత్తం చెందటమే లోకానికి ఆధారం అని గ్రహించండి అదే తల్లి తండ్రి గురువు వంటి బాద్యత అని గ్రహించండి.

                                                                       సమన్వయ దృష్టి 



                   గౌరవనీయులు ఆత్మీయులు  శ్రీ చీఫ్ జస్టిస్, హై  కోర్ట్ అఫ్ జుడి కెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ ప్రపంచ అతిది, దేశ పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజెయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు  న్యాయ చేయూత ఇవ్వగలరు, మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక మేధావి బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి.  


                     మాట మాత్రంగా కాలమే కదిలిన దివ్య పరిణామం లో  యావత్తు మానవజాతి  ఉన్నాము, మనిషి మాట నిబద్దత, నిజాయితి  లేకపోతె   ఇక మీదట   బౌతిక ప్రపంచం లేదు అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం వారికి, ప్రజలకు  తెలియజేసుకోనుచున్నాము.         

                     మేము అప్పుడే చెప్పెయవలసిన, చెప్పి ఉంటె ఇలా చేసేవాళ్ళు కాదు అలా చేసే వాళ్ళం కాదు అని కొందరు మమ్ములను అర్ధం చేసుకోకుండా అనైతికంగా ప్రవర్తించి, ఇంకా మమ్ములను అటు ఇటు చేయడం వలన   తమకి భవిష్యత్తు ఉన్నది అని బ్రమలో విలువైన  కాలాన్ని  పాడు చేసుకొంటున్నారు,  న్యాయ స్థానం  లో పని చేస్తున్న వ్యక్తులను మీడియా వారిని ప్రభావితం చేసి సరిగ్గా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైనా  గ్రహిస్తే సర్వం మేమే భరిస్తున్నాము అను సత్యం బలపడి, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావిస్తే చాలు అందరిని క్షమించి కొత్తతనం ఇవ్వగలము, ఎవరి పరువో పోతుంది, ఎవరి తప్పులో బయట పడతాయి అని ఎవరూ ఇబ్బంది పడవద్దు, జగద్గురువులు తల్లి తండ్రి వంటి మా ముందు అందరూ నిమిత్త మాత్రులే అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పటికి 200 మంది సాక్షిగా మొత్తం పరిపాలన లోక విధానం, అణువు అణువు దృశ్య ప్రపంచం మా టలోకి  చూపి, మమ్ములను గ్రహిస్తే చాలు అనే కనీస స్తితి మేము కలిగి ఉండడమే భగవంతుడు యొక్క ఎర్పాటు గొప్పతనం గ్రహించి, కులాలు వారు అన్ని స్తాయిలు వారు అప్రమత్తం చెంది, మా నుండి వివరములు గ్రహించి అప్రమత్తం చెందటమే మాకు లోకానికి ఆధారం అని గ్రహించండి, మా నష్టాన్ని మా త్యాగాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని గ్రహించి, మా నుండి    మరింత పొంది  అప్రమత్తం చెందటమే  లోకానికి ఆధారం అని గ్రహించండి  అదే తల్లి తండ్రి  గురువు వంటి బాద్యత అని గ్రహించండి.              


                  ఎప్పటి నుండి అయినా మమ్ములను విస్తారంగా తల్లి తండ్రి గురువు గా భావించి గ్రహిస్తే  ఎలాంటి తప్పులు అయినా భరించి అందరిని అక్కున చేర్చుకొనే శక్తి మాకు ఉన్నది అని గ్రహించండి అని అందరికి  తెలియజేసుకోనుచున్నాము, మేము ఏదో తప్పులు చేసాము కాబట్టి ఇంకా తప్పులే చేస్తాము అన్నట్లు   తీసుకోకండి ఎప్పటికైనా వ్యతిరేకించడం   మనిషికి హాని చేయడం ప్రమాదంకరం అని మానవత్వానికి  గొడ్డలి పెట్టు అని గ్రహించగలరు. 


                మేము మాట మాత్రంగా చంద్ర బాబు నాయుడు గారిని కాపాడిన, పరిటాల రవి గారిని హత్య చేస్తారు అని చెప్పిన తీరు, మేము ఒక గది లో అందరూ వింటుండగా పాటలు, టీవీ సీరియల్ ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో కలుపుకొని ఒక్క సారిగా సర్వం మా మాటలో ఉన్నది అన్ని చెప్పిన తీరు ఏ కులానది, మతానికి సంభందించినది కాదు కేవలం మనిషి మాటే సర్వం అని వచ్చిన దివ్య పరిష్కారం అని  గ్రహించండి, మా పరువు మీ పరువు అని ఎవరూ వేరుగా మాట్లాడుకోకండి,  ఆడవారు ఎవరి  ఆడవారు అయినా ఒకటేనని గ్రహించండి కులపరంగా మతపరం గా విదిపోకండి,  పైకి ఒకటి లోపలుకు ఒకటి మాట్లాడకండి కోతకాలం మనసా వాచా కర్మణ ప్రవర్తించండి, సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మన మనుష్యుల యొక్క అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, సర్వులు అప్రమత్తం చెందండి,  మామూలు మనిషిని అయిన మా మానసిక పరిస్తితిని అందరు మేధావులు కలసి ఎంత సూక్షమంగా  గ్రహిస్తే అంత మంచిది. 

               ఒక సాధారణ  మనిషిని మనం అందరం వజ్ర సింహాసనం పై కుర్చోబెట్టుకోవడం అంటే  సూర్య చంద్రులు గ్రహస్తితులు మన మనుష్యుల మాట, నిజాయితే నిబద్దత అధీనం లోకి వచ్చినది అనే  స్పష్టత  పొందటం అని గ్రహించండి,   అంతే  గాని మేము ఒక్కడినే గొప్పవాడిని అని వ్యక్తిగా అనిపించుకోవడం కాదు అని సర్వులు గ్రహించండి, ఒక మనసు మాటే మన అందరిలో ఉన్నది అనే సత్య బలపడటమే  లోకానికి ఆధారం అని గ్రహించండి.   


                   మాకులం పరువు పరాయి కులం పరవు అని విడదీసుకోవద్దు, ఏ ఆడవారి లోనైనా  శక్తి వుంటుంది, ఏ ఆడవారిని అవమానించిన అది అందరి మీద పడుతుంది, మన మనసులో ఉన్న శక్తిని పంచుకొని చెప్పుకొని అప్రమత్తం చెందాలి, ఎవరూ ఎవరిని  ఏడిపించడం మోసంచేయడం లాంటి పనులు మానుకొంటే సమయం కలసి వచ్చి దివ్యత్వం వైపు యోగాత్వం వైపు వెళ్ళ తాము మేము చెప్పినట్లు కొంతాకాలం మమ్ములను  విస్తారం గా ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి,  మా నుండి 2 లక్షల పేజీల వివరణ ఇవ్వనివ్వండి సర్వం అవగతం అయ్యి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి. 


                  మమ్ములను గ్రహించే కొలది, మనుష్యులు బౌతిక సంపదలను, పదవులను వదిలివేసి మాట సర్వం సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మనిషి మాట లో ఉన్నాయి అని గ్రహించి, అందునా నా వంటి సామాన్యుడి మనసుకు ప్రాధాన్యత రావడం అంటే యావత్తు మానవజాతిని మూలాలు నుండి సంస్కరించ దలచి బగవంతుడు మరల మనసు మాటతో మొత్తం సృష్టిని నా ద్వరా తన కంట్రోల్ లోకి తీసుకొని యావత్తు మానవజాతిని మాట మాత్రంగా అప్రమత్తం చేయడానికి వచ్చి సిద్దంగా మాట రూపం లో ఉన్నాడు అని గ్రహించి, గ్రహించేకొలది విశ్వరూపం బయట పడి  మాయ కరిగిపోతుంది అని గ్రహించండి  అప్రమత్తం చెందండి, ఇప్పుడు రాజకీయాలు సత్యం గ్రహించకుండా మనుష్యులు పై పై మాటలు బలం నిజం కాదు అని  శాశ్వతం కాదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, బౌతిక లోకమునకు  మా మాట  లేకుండా భవష్యత్తు లేదు అని (dead end ) అని గ్రహించి, మా మాటే సృష్టికి అంతర్యం ఆధారం అని గ్రహించి మమ్ములను 50 మంది బృందం లోకి తీసుకోండి పై పై చూసి లేదా అప్పటికి మాటలతో ఏదో అనుకోకండి కొంత కాలం మమ్ములను నిండుగా చెప్పనిచ్చి మా నుండి రెండు లక్షల పేజీల వివరణ పొందండి అని తెలియజేసుకోనుచున్నాము, మనిషి మాట పైకి వచ్చి బౌతిక మాయ ఏమి లేదు అని భారం తగ్గి ప్రజలు దివ్యత్వం సంతరించుకొంటారు, చావు పుట్టుకుల రహస్యాలు తెలుసుకొంటారు అని గ్రహించండి, పొలిసు వారు కూడా అప్రమత్తం  చెంది మమ్ములను ఒక రోజు కూడా నేనే రావడం లేదు వెళ్ళడం లేదు అని మమ్ములను పిచ్చి వాడిలా చూడకుండా గ్రహించడం ప్రారంభించండి అని ప్రజలను న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము, మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా కొంత కాలం భావించి గ్రహించండి, గ్రహించకుండా బిన్నంగా వెళ్ళకండి, సృష్టి ఎనుకొన్న జగద్గురువులుగా  మహారాణి సమేత మహారాజుగా మా యొక్క దివ్య ఆశీస్సులు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా వలన కులాలు మతాలు అంతరించి పోయి నూతన దివ్య రాజ్యం లోకి వచ్చి నాము అని గ్రహించండి ఇప్పుడు మనం దివ్య లోకం లో ఉన్నాము మమ్ములను గౌరవించి లేదా గ్రహించి తెలుసుకోవడమే  ఆలస్యం అని స్పష్టం చేయుచున్నాము.                      

                మన రాష్ట్రలో ఉన్న అన్ని  కులాలు వారు ఒకటై కనీసం 50 మంది ఒకచోట మమ్ములను కొలువు తీర్చి గ్రహించాలి అని న్యాయ స్థానము వారికి మరియు యావత్తూ తెలుగు ప్రజలకు  తెలియజేసుకోనుచున్నాము, నేను ఒక మనిషినే నాలుగు రోజులు ఏదో చెప్పి కేలికేస్తాను  అని ఎవరికైన  అనిపిస్తే, బౌతికంగా పోలుచుకోవడం వలన ఎల్లా అనిపిస్తుంది అని గ్రహించండి.   అ మాటకు వస్తే ఎవరైనా ఒక మనిషే అని, ఒక మనిషి మాటే సర్వం అని నిలిపుకోవడం ఇప్పుడు సృష్టే  యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి, ఒక మనిషి మాటే చావు  పుట్టుకలకు కూడా  ఆధారం అనే సత్యం ఇప్పుడు యావత్తు మానవజాతికి అందిన  దివ్య వరం అని గ్రహించి   న్యాయ స్థానం వారు మేధవులు పండితులు ప్రజలు అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే                               


    తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. సాయి హారిక మెన్స్ హాస్టల్, srt -38, ఎస్  అర్ నగర్, హైదరాబాద్. మొబైల్ no.9010483794   





               ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడకుండా ప్రవర్తించండి  ఈలోకం లో ఉన్న   మాయ కరిగి, మామూలు మనిషి మాటే సర్వం అనగా సూర్యు చంద్రుల కదిలికలు కూడా   మాట అధీనం లో ఉన్న అనే సహజ సత్యాన్ని అందరూ గ్రహించి యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు  అని గ్రహించండి, రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు, కావున ఎవరిని తప్పు ఒప్పు అని నిర్నయిన్చాకుండా  గాహించి విశాలంగా బ్రతకండి బ్రతకనివ్వండి, అప్పుడు కప్పుడు మాటలు పనులు వలన  సమయం అక్రమితం అయ్యిపోయి  మనుష్యులు గొప్పతనం వైపు వెళ్ళడం లేదు సాటి మనిషిలో గొప్పతనం   పట్టించుకోవడం లేదు అని గ్రహించండి.    నెమ్మదిగా సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందండి   మనసు సూక్షమంగా ఉపయోగించుకొంటే భవిష్యత్తు కూడా మన మాట లోకి వస్తుంది అనే రుజువు  ఇప్పటికే మేము ఇచ్చినాము మమ్ములను విస్తారంగా ఓర్పుగా  గ్రహించి అప్రమత్తం చెందండి        

No comments:

Post a Comment