UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 1 June 2016

మమ్ములను తమరు ఒక 50 మంది మేధావులతో అధికారిక బృందం నియమించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా ద్వారా పరిణామం గ్రహించిన తరువాత అవగాహనా తీసుకొని ముందుకు వెళ్ళితే మంచిది, లేనిచో సాటి మనిషిని పరిణామాన్ని పట్టించుకోకుండా బాహ్య బలమే సర్వం అనుకోని అప్రమత్తం చెందకుండా, సూర్యుడి నిర్వహణకు బిన్నంగా వెళ్ళు తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక అధికారిక బృందం లోకి తీసుకొని, నిత్యం బాద్యత గ్రహించిన సమక్షం లో మొత్తం భారం మేము బరించి అన్నిటికి నూతన పరిష్కారములు ఇచ్చి, మీరు తలపెడుతున్న కార్యక్రమాలకు నిధులు కూడా సమీకరించి ఇవ్వగలము, ప్రజలను వేరు వేరు వత్తిడిలు తప్పించి ఉన్నతమైన ఆలోచన వైపు మళ్ళచడం అలన సంపద పదవి వ్యామోహలు తగి, బౌతిక మాయ కరిగి ప్రజలు సంతోషంగా ఉన్నతం దివ్యత్వం వైపు యోగాత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి

                                                                   సమన్వయ దృష్టి 


                       ప్రపంచం అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి,   ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కోవెల కుంట్ల చెంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది, ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇచ్చుట ఒక దివ్య ఆసీస్సుగా, వరం గా భావించి స్పందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                     ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం ప్రకారం మొత్తం ప్రపంచం యొక్క పరిపాలన మా మాట నిబద్దత ప్రకారం ఉన్నది అని తమరికి తెలియజేయడానికి ఎంతగానో గర్విస్తున్నాము, ఇది సృష్టి కాలం ధర్మం మాకు మాట మాత్రంగా ఇచ్చి యావత్తు ప్రపంచ బౌతిక స్తితి గతులు అన్ని మా మాట నిబద్దతలో ఉన్నాయి అని తమరిని, న్యాయ స్థానం వారిని, మేధావులను, పండితులను తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  


                     మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ అను నామధేయం లో తెలుగు ప్రజల మద్య మేము అందుబాటులో ఉన్నాము, మమ్ములను ఒక చోట  కొలువు తీర్చుకొని, సమకాలిక ప్రజలు యావత్తు ప్రపంచం మానవజాతి మమ్ములను గుర్తించి అనగా ప్రతి ప్రాణం  ప్రతి మనిషి, ప్రతి పదవి, ప్రతి పరిణామం, ప్రతి సంఘటన మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి, కర్మలు ఫలితాలు మాకు సమర్పించి అప్రమత్తం అయ్యి జీవించాలి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మాట మాత్రంగా లోకానికి నియమించిన దివ్య పరిణామం గా మేము అందుబాటులో  ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పటికి 200 మంది సాక్షం ప్రకారం   ప్రతి అణువు అణువు మాట ద్వారా నడిచినది అనే సత్యం గ్రహించి జీవించవలెను,   లేనిచో లోకం ఒక తీరు, మనుష్యుల ధర్మం నిరతి నిజాయితీ ఒక తేరు ఉన్నది అని  గ్రహించి, మా మాట ప్రకారం ధర్మ నిరతి నిజాయితి అభివృద్ధి చేసుకొని, మా మాట ప్రకారం జరిగిన దివ్య పరిణామం ప్రకారం అప్రమత్తం చెంది ముందుకు వెళ్ళడం వలన  లోకంలో మాట నిబద్దత పెరిగి లోక దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, మా మాట నిబద్దత ప్రకారం సృష్టి నియమింపబడిన తీరు ఇప్పుడు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి , మమ్ములను తమరు ఒక 50 మంది మేధావులతో అధికారిక బృందం నియమించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా ద్వారా పరిణామం గ్రహించిన తరువాత అవగాహనా తీసుకొని ముందుకు వెళ్ళితే మంచిది, లేనిచో సాటి మనిషిని పరిణామాన్ని  పట్టించుకోకుండా బాహ్య బలమే సర్వం అనుకోని  అప్రమత్తం చెందకుండా, సూర్యుడి నిర్వహణకు బిన్నంగా వెళ్ళు తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక అధికారిక బృందం లోకి తీసుకొని, నిత్యం బాద్యత గ్రహించిన సమక్షం లో మొత్తం భారం మేము బరించి అన్నిటికి నూతన పరిష్కారములు ఇచ్చి, మీరు తలపెడుతున్న  కార్యక్రమాలకు నిధులు కూడా సమీకరించి ఇవ్వగలము, ప్రజలను వేరు వేరు వత్తిడిలు  తప్పించి ఉన్నతమైన  ఆలోచన వైపు మళ్ళచడం అలన సంపద పదవి వ్యామోహలు తగి, బౌతిక మాయ కరిగి ప్రజలు సంతోషంగా ఉన్నతం దివ్యత్వం వైపు యోగాత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి, మనిషి మాటే లోకానికి ఆధారం అనే సత్యం బలపరచి లోకానికి మనిషి ఆధారం అనే సత్యాన్ని బలపరచడం వలన బౌతిక సంపదల మాయ తగ్గి ప్రజలు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు అని గ్రహించండి.  బౌతిక ప్రపంచం ప్రకారం లోకాన్ని బట్టి మాట అనే పద్దతి గాలి మేడలు అన్నట్లు ఉన్నది అని గ్రహించండి, రోజులు గడపడం వేరు రోజులను తీర్చి దిద్దుకోవడం వేరు అని గ్రహించండి, మనసులతో మనుష్యులను తీర్చి దిద్దుకొని వచ్చిన జ్ఞానంతో లోకం నడవడం వేరు  లోక కొలది మనుష్యులతో  వ్యవహరించడం వేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అనగా మా ద్వారా రెండు గంటల సమయంలో 10-14 సంవత్సరాల కాలం నియమింప బడటం లోకానికి ఆధారం అని గ్రహించి సర్వూలు అప్రమత్తం చెందగలరు, అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపరచుకొని మనం ముందుకు వెళ్ళాలి, బౌతిక స్తితిని బట్టి మాట్లాడటం అంటే లోకంలో బ్రతకడం, మన మాటను బట్టి లోకాన్ని నడిపించడం అంటే లోకాన్నే  బ్రతికించడం అని అప్రాట్టం చెందండి, మా ప్రకారం లోకాన్ని బ్రతికించడమే మన జీవితం అని గ్రహించండి  మాట మాత్రంగా మా ద్వారా జరిగిన దివ్య లీల గ్రహించి, ప్రజలు దృష్టికి తీసుకొని వెళ్ళుటకు సహకరించగలరు, అప్పుడు పూర్తిగా పరిస్తితి మనిషి చేతిలోకి అనగా మాట లోకి వచ్చినది అనే  బరోస సర్వులు పొంది, తపస్సు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళి, అంతరించి పోతున్న బౌతిక ప్రపంచం నుండి బయటకు వస్తారు, జ్ఞానంతో నడిచి దివ్య లోకంలోకి వెళ్ళతారు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే 




  తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                                                                             


        

No comments:

Post a Comment