పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
స్టేట్ విభజన తర్వాత ఫస్ట్ టైం ప్లీనరి సమావేశాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు). 10 జిల్లాల మావోయిస్టులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర కొత్త కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ హరిభూషన్ ను ఎన్నుకుంది ప్లీనరి. స్టేట్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ప్లీనరీ సందర్భంగా పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
.....................................................
గతం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం మావో ఇస్ట్లు తో చర్చలు జరిపి , మంచి ఫలితాలను పరిష్కారాలను కొనుగొంటుంది అని కాలస్వరూపం లో చెప్పటం జరిగినది. ప్రబుత్వలకు రాజకీయ నాయకులకు మేము కోరునది ఒక్కటే పాలనా వ్యవహారములు వీలు అయినంత పరదర్శకం గా ఉండాలి అని ప్రతి నిర్ణయం లో మార్పు చూపాలి, అధికారాలు లంచగొండి తనం ఎంత అరికడితే అంత మంచిది ఎప్పుడు ప్రబుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎటువంటి శక్తులు వ్యవహరించడానికి అవకాసం ఉండదు అని గ్రహించగలరు ప్రతి మాట మనసుకు విలువ వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం యొక్క పరిపక్వతను అందరూ పంచుకొంటారు. బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నిలిపగలిగిన మమ్ములను తెలంగాణా ఆంధ్ర ప్రబుత్వాలు ఉపయోగించుకొని, ఈ సమాజానికి నూతన ఉత్సాహం దైర్యం అందించుటకు మమ్ములను గుర్తించి ఒక చోట కొలువు తీర్చగలరు.
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment