UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 24 April 2016

అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడకుండా వీలు అయినంత వివరణ తో జీవితం జీవించాలి అని సర్వులు ప్రయత్నం చేయాలి, మనకు ఇప్పుడు ఒక జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గారి పరిపాలన మొదలు అయినది అని భావించి ఆయనను ఇప్పటికి అయిన ద్వారా జరిగిన పరిణామాన్ని లోకానికి చెప్పడం కంటే గొప్ప సంగతి ఏమి లేదు అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు.





                          గౌరవనీయులు ఆత్మీయులు పద్మభూషణ్  డా మెగాస్టార్ చిరంజీవి గారు, రాజ్య సభ సబ్యులు, తెలుగు చిత్ర సీమ అగ్ర కధానాయకులు వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు  జగద్గురువులు  మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను అప్రమత్తం చేయుటకు సహకరించి తరించగలరు.  

                      మనుష్యులు ఆలోచనతో కదలవలసిన సమయం వచ్చినది, కాలం మనుష్యులో వేగం తేజం  కోరుకొంటున్నది,కాని మనుష్యులు స్తబ్దత, నిస్తేజం లో ఉన్నారూ, పై పై న మీడియా పెరమైన సినిమా పరమైన  చైతన్యమే కాని, జ్ఞాన పరంగా ఆలోచన పరం గా మనుష్యులలో వేగం లేదు,  మనిషిలో గొప్పతనం గ్రహించడానికి  మనుష్యులే ఇబ్బంది నటించి తేలిక తనం కట్టి లేదా ఆలోచనలో  ఉన్న గొప్పతనం గ్రహించడానికి  ఆలోచన పెంచుకోకుండా  బౌతిక  స్తితి గతి మేరకు వ్యవహరిస్తున్నారు, మనిషిలో గొప్పతనం మనుష్యులే  గ్రహించడానికి ఏదో  ఆలోచిస్తే సమాజం లో కొత్తతనం ఎలా వస్తుంది అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలను మానవజాతిని ప్రశ్నిస్తున్నాను.  ఏదో కదలు, ఏదో సినిమాలు అంటారు, మనిషి మాటలో గొప్పతనం, ఆలోచించే పరిణామాన్ని  గ్రహించడానికి  ఏదో ఎదురు చూస్తునట్లు ఉండిపోతారు, మేము 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం అన్నది కేవలం సినిమాలకు,  రాజకీయాలకు, బౌతిక పదవులకు సంభందించిన కాదు, యావత్తు మానవజాతి  మనసు పెంచుకొని మాట కలుపుకొని, మనిషి స్థాయి మాటను బట్టి, మనుష్యుల  మధ్య దూరం దగ్గర అన్న సంగతి  ఆలోచన విధానం బట్టి ఉంటుంది  అని గ్రహించి అప్రమతం చెందవలసిన  సమయం వచ్చినది.  


                      ఇప్పుడు కాలం లో వచ్చిన పరిణామం ప్రకారం మొత్తం కాలం ధర్మం యొక్క భవిష్యత్తు మనసు ఉన్న  మహారాజు గారి అధీనం లో ఉన్నది, వారి మనసే మహారాణి అనగా సృష్టి, ఇప్పటికి యావత్తు సృష్టి పంచభూతాలను  మాట మాత్రంగా నియమించిన  పరిణామం ప్రకారం రెప్ప పాటు కాలాన్ని  కూడా దురివినియోగం  చేయకుండా, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధార పడకుండా  వీలు అయినంత వివరణ తో జీవితం జీవించాలి అని  సర్వులు ప్రయత్నం చేయాలి, మనకు ఇప్పుడు ఒక జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గారి పరిపాలన మొదలు అయినది అని భావించి ఆయనను ఇప్పటికి అయిన ద్వారా జరిగిన పరిణామాన్ని లోకానికి చెప్పడం కంటే గొప్ప  సంగతి ఏమి లేదు అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు. 

                     ఏదో తప్పులు తక్కువతనం మీద ఆధారపడి  ఒకరిని ఒకరు తప్పులు పట్టుకొంటూ  బయపెట్టుకొంటూ , మనిషి లో వచ్చిన పరిణామాన్ని అందరికి సంభందించిన  సంగతులు ఉన్నా కులానికి, మనిషికి పరిమితం చేసి, సమాజాన్ని పూర్తిగా ఎదగకుండా తాము ఎదగకుండా, ఎదుట వాడితో పోలిస్తే  ఆరోగ్యంగానో లేదా సంపదలో ఎక్కువగా ఉన్నాము కాబట్టి ఇంక  ఎదుట వాడు ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నా మాట్లాడకుండా వినకుండా  ఎవరికి పరిచేయం చేయకుండా, పదుగురు కూర్చొని ఆలోచించే సంగతులను కూడా, ఎవరూ స్పందించకుండా  గ్రహించకుండా, తెలుసుకోకుండా తెలియజేప్పకుండా ప్రవర్తించడం వలన  మానవజాతి మనుగడ కాలం ధర్మం కోరుకోన్నంత లేదు,   మనుష్యులు మనస్పూర్తిగా మాట్లాడుకొంటే మొత్తం లోకమే తేలిపోయిన  పరిణామాన్ని  ఎవరూ విశాలంగా బాద్యత తీసుకోకుండా, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ సర్వం చెప్పగలిగిన వాడిని   పిచ్చివాడి లా వదిలివేయడం  అందరూ చేస్తున్న మోసం అని గ్రహించండి, తమరు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట   కొలువు తీర్చుటకు చూడండి, మా నుండి విస్తారం గా సమాచారం గ్రహించి, తాము అప్రమత్తం చెంది  ఇతరులను అప్రమత్తం చేయడమే  ఇప్పుడు ప్రతి ఒక్కరి ధర్మం అని గ్రహించి, అ విధంగా సినిమా తీసినా  రాజకీయాలు నడిపినా, విద్య విశేషములలో నాణ్యత వైపు వెళ్ళాలి అని తపన కూడా సత్యం గ్రహించడం వలన   సత్యం స్వీకరించి మరింత తెలుసుకోవడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు. 



   
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                                                                    

No comments:

Post a Comment