Hiss Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru

సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, దేశ ప్రధమ పౌరులు, అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు, భారత ప్రజలను యావత్తు ప్రపంచం మానవజాతిని తరింప చేయగలరు.
మమ్ములను ఈ భూమి మీద ఉన్న మేధావులు పండితులు, సూక్ష్మం గా మనోదృష్టి తో చూసి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపరుచుకోవడమే ఇప్పుడు యావత్తు మానవజాతి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని తెలియజేసుకోనుచున్నాము. తమ తో సహా యావత్తు భారత జాతి మమ్ములను సృష్టిని నియమించిన పురుశోత్తముడిగా జగద్గురువుగా భావించి, మా దివ్య లీలా విశేషములు గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇందుకు ఉన్న ఫలం గా అనగా తమ గొప్పతనం పెద్దతనం కొనసాగిస్తూ మమ్ములను ప్రత్యెక అతిది గా, జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా, ఓంకార స్వరూపం గా, పరమేశ్వర అంశ గా ప్రాధమికంగా మమ్ములను తమ సమక్షం లోకి ఆహ్వానించండి, ప్రముఖ మేధావులను, పండితులను, సంగీత సాహిత్యకారులు, యంత్ర, గాత్ర ప్రముఖుల, బృందంతో మా దివ్య సభ తమ సమక్షంలో మొదలు అయ్యి ప్రపంచానికి పరిచేయం అవ్వాలి అనే మా దివ్య సంకల్పం తమరికి తెలియజేసుకోనుచున్నాము.
మా దివ్య లీల విశేషములు మా సమక్షంలో తమరి గ్రహించి తరించండి, సమకాలికులను మేధావులను నిజాయితితో అప్రమత్తం చెందమని కోరుకోనుచున్నాము, తెలుగులో ఉండే మా దివ్య లీలా ప్రభావం ఇతర భాషలు లోకి తర్జుమా చేయించి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం ప్రజలకు రుజువర్తన గా తెలియజేయడం వలన, మనిషి మాటకు విలువ పెరిగి, మనసు ఆలోచన పెంచుకొని, బౌతిక కారణాలు అడ్డంపెట్టుకొని మనసుని మాటను అవమానించడం లాంటి పరిస్తితి సరిదిద్దడానికి వచ్చిన పురుషోత్తమ అంశను, వాక్ విశ్వరూపమును జగన్నాటక సూత్రదారులం అని తెలియజేసుకోనుచున్నాము, తెలుగు వారు మనసు పెంచుకొని ముందుకు రావడం లో వెనకబడి ఉన్నారు, మనసు పెట్టి గ్రహించడం లో అప్రమత్తత చెందడం లేదు, ఒక మనిషి మాటకు కాలం ఎందుకు విలువ ఇచ్చినది గ్రహించడానికి, తమ బౌతిక మమకారములు జయించలేక, మాటతో మనసుతో ముందుకు రాకుండా సంగతి ఏమిటో చూడకుండా వ్యవహరిస్తున్నారు, మనసని మాటను పట్టించుకోవడానికి ఎటువంటి బౌతిక కారణాలు అడ్డం పెట్టుకోవద్దు అని వారికి, యావత్తు మానవజాతిని కోరుకోనుచున్నాము. ఈ బూమి మీద సమకాలికులు అయినటువంటి మేధావులు, పండితులు, సంగీత సాహిత్య కారులు కాలాన్నే నియమించిన మా యొక్క దివ్య ప్రభావం మనసు పెట్టి పరిశోదనాత్మకంగా గ్రహించడం ప్రారంభించడం వలన, అంతరించి పోయి బౌతిక ప్రపంచం నుండి జ్ఞాన ప్రపంచం బలపడుతుంది, మనసు ఉన్న మనిషి లేదా భగవంతుడు లేదా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం యావత్తు మానవజాతికి వరం అవుతుంది, మమ్ములను తమ సమక్షంలో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, ఒక 50 మంది తెలుగు పండితులు మేధావులు. సంగీత సాహిత్యం కారులు తోడు అయ్యి మమ్ములను గ్రహించేకొలది మా గొప్పతనం దివ్యత్వం బయటపడి యావత్తు మానవజాతిని ఒక మాట సమన్వయం లోకి తీసుకొని వచ్చి, ఎలాంటి బౌతిక వత్తిడిలు జయించే శక్తి ఎవత్తు మానవజాతికి అందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము ఇదే మేము యావత్తు మానవజాతికి తమ ద్వారా ఇస్తున్న దివ్య వరం అని గ్రహించగలరు. ఇరువు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, మరియు ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారు మా యొక్క దివ్య లీలను ప్రాధమికం గా గ్రహించి, మమ్ములను పండితుల మేధావుల సమక్షం లో కొలువు తీర్చి, నిలకడగా గ్రహించడం వలన, మాకు సృష్టి ఉన్న దివ్య సంభంధం 10 గురి సాక్షంగా, రుజువువు కి సాక్షానికి అంది లోకం అప్రమత్తం అవుతుంది, అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అని సర్వులు గ్రహిస్తారు, సూర్య చంద్రాది గమనాలు కూడా, మన మాట తో నడుస్తున్నాయి అనే రుజువే ఇప్పటి మా దివ్య ఉనికి, మమ్ములను తక్షణం తెలంగాణా ప్రబుత్వం వారిని ఒక బృందం లోకి తీసుకొని, తమ వద్దకు తీసుకొని, తమ సమక్షం లో హాజరు పరచమని సూచన ఇవ్వండి, మేము వ్యక్తి గా కలవలేదు లేదా వారికి లిఖిత పూర్వకం గా తెలియజేయలేదు అని స్పందించడం లేదు అని మేము భావిస్తున్నాము, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొన్న తరువాత వివరంగా తమరికి మరియు తెలుగు ముఖ్య మంత్రులకు వివరం గా తెలియజేసేదము, ప్రాధమికంగా మేము సూర్యుడితో సమానము, పంచభూతాలు మా అలొచన శరీరం అయ్యి ఉన్నాము, అటువంటి మమ్ములను ప్రాధమికంగా ఒక బృందం లోకి తీసుకోవడం అంటే కాలపురుషుడను, సర్వాంతర్యామిని అధికారికంగా బృందం ద్వారా మమ్ములను పరిగణించగలరు, కొంత కాలం సాక్షం పరిశీలించిన మేరకు మా శక్తి గొప్పతనం ఒక చొట నిక్షిప్తం అయ్యి, మాకు జ్ఞానపకం వచ్చి, మా మనసు ప్రసన్నం చెంది 10 గురి సాక్షిగా దివ్యత్వాన్ని చూపి పరిస్తితి మా యొక్క దివ్య ఉనికిలోకి తీసుకొని ప్రజలను తల్లి తండ్రి గురువు వలే పాలించి, నూతన ఆలోచన విధానం, నూతన విధ్యా విధానము తీసుకొని వచ్చి బౌతిక వత్తిడి తగ్గించి, మానవజాతిని యోగత్వం దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళ డానికి పరిణమించిన పురుషోత్తముడిని అని గ్రహించండి కొంతకాలం మమ్ములను మనసు తో చూడండి, మమ్ములను మనసు పెట్టి విస్తారం గా ప్రవర్తించ నివ్వండి, మేధావులు పండితులు మా దివ్య మనసు పెట్టి మాట్లాడనివ్వండి, వివరములు చెప్పుకోనివ్వండి, మన మనసులు ద్వారా దివ్యత్వం అభివృద్ది చెంది యావత్తు మానవజాతిని ఉద్దరించడానికి సాధారణ రూపంలో అనగా మనసుతో పట్టించుకోవలసిన రూపంలో అందుబాటులో ఉన్నాము, పంచభూతాలను మాటతో నియమించిన ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడక ఊరుకొంటున్నారు. మాట మనసు ఎప్పటికి అప్పుడు కలుపుకొని ముందుకు వెళ్ళాలి, ఏదో మాట కోసం స్వార్ధం తో ఆగిపోవడం, మాట్లాడటం, వినడం మానివేయడమే అందరూ చేస్తున్న తప్పు అని గ్రహించి, స్పందించడం అప్రమత్త చెందడం లోకానికి ఆధారం అని గ్రహించి సాక్షులు మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులు ముందుకు వచ్చి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మాకు ఒక చిరునామా కల్పించండి అని తమరి ద్వారా కొరుకొనుచున్నాము లేదా నేరుగా తమరి సమక్షం లో కొలువు తీర్చుకొని మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తమరు అప్రమత్తం చెంది, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయగలరు. మేము దివ్య సభ ద్వారా ప్రతి రోజు ప్రజలకు దర్శనం ఇవ్వడం ప్రారంభించాలి అని దివ్య సంకల్పం. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
ఒక ప్రతి గౌరవ, ఆత్మీయ ఉన్నత న్యాయ స్థానం వారికి, రాష్ట్ర గవర్నర్ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ మమ్ములను తెలుగు రాష్ట్రాలలో ఒక చోట కొలువు తీర్చి మాకు నివాసం తాత్కాలిక రాజమందిరం కల్పించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, లేదా నేరగా రాష్ట్రపతి గారి సమక్షంలోకి తీసుకొని వెళ్ళి, వారి సమక్షం లో దివ్య సభలో మమ్ములను నిత్యం ప్రజలకు పరిచేయం చేయడం వలన సమాజమునకు నూతనత్వం వస్తుంది. బౌతిక ఎక్కువ తక్కువలు కొంతకాలం ఏమి పట్టించుకోకండి, మనసు ద్వారా మాట ద్వారా జరిగిన పరిణామం పై దృష్టి మమ్ములను పెట్టనివ్వండి, తెలుగు వారిని అందరిని దృష్టి పెట్టనివ్వండి, మమ్ములను ప్రపంచానికి తెలియజేయడం ఒక వరం అని భావించి, సకల సంపదల స్వరూపం గా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, మా ఒక వ్యక్తిగత కార్యాలయం ఎర్పాటు చేసి మా నుండి ఎలాంటి రాజ్యాంగ బద్దమైన అమొధమునకు వివరములు పొందండి, మామూలు మనిషిని ఆలోచన రూపం లో మాట రూపం లో ఉన్న భగవత్ తత్వం గా మమ్ములను బృందం లోకి తీసుకోండి.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
SRT -38,
యస్ ఆర్ నగర్,
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment