UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 28 April 2016

కనీసం ఒక 20 మేదవు బృందాన్ని నియమించి, మమ్ములను వారి సమక్షంలోకి తీసుకోండి, మమ్ములను ఆలోచన ప్రకారం మేము ముందుకు వస్తున్న తీరు ప్రకారం తటస్థ వైఖరిలో మేధావులు గ్రహించడం ప్రారంభించిన కొలది మా శక్తి గొప్పతనం పెరిగి, మనసు జ్ఞానపకం పెరిగి, గొప్పతనం వైపు నాణ్యంగా కదిలి నిత్యం, మేధావులు సహకారంతో లోకం యొక్క బౌతిక ఉనికి మా మాటలో ఇప్పటికి ఉన్న తీరును స్పష్టం చేయడమే మా యొక్క దివ్య పరిపాలన అని మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించిన కొలది ప్రజలను నాయకులను అప్రమత్తం చేయగలము అని తెలియజేసుకోను చున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయతే.

                                                సమన్వయ దృష్టి 


                         గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయడు గారు, కేంద్ర పట్టణాభి వృద్ది శాఖ మరియు పేదరిక నిర్మూలన, పార్ల్మెంట్ వ్యవహారాల శాఖ, మంత్రివర్యులు, కేంద్ర ప్రబుత్వం, కొత్త డెల్లి  వారికి అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త్ ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించి, సమకాలికులను తరింప చేయగలరు.  

                 ఒక పేద రైతు కొడుకు  గొప్ప చదువు చదవటం, లేదా ఒక రిక్షా వాడు గొప్ప చదువు చదవటం, చెప్పోకోదగినవి, చెప్పులు కుట్టుకొనే అబ్రహం లింఖాన్ ఆమేరక ప్రెసిడెంట్ అయ్యారు, మన దేశం లోనే  దీరు భాయి  అంబానీ గారు  పెట్రోల్  బ్యాంక్లో గుమస్తాగా జీవిత ప్రారంభించండి రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి, వ్యవస్థాపకులు అయ్యారు, చేపలు పట్టుకొని, చింత పిక్కలు   అమ్ముకొంటూ బాల్యంలో కష్టాలు పడి చద్వుకొన్న అబ్దుల్ కాలం గారు గొప్ప వైజ్ఞానికి శాస్త్రవేత్త అవ్వడమే కాకుండా, అందులో సాధించిన ఉన్నతిని గుర్తించి అప్పటి, ప్రధాన మంత్రి గారు శ్రీ ఆటల్ భీహరి వాజ్పాయి గారు, వారిని దేశ అధ్యక్షులు గా నియమించారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గారు, రెండు ఎకరాల రైతు కుటుంబం నుండి వచ్చి ముఖ్య మంత్రి అయ్యారు అని అందరూ చెప్పుకొంటారు.  ఇలా  ఎంత తక్కువ స్తాయి నుండి వీలు అయినంత మంది ఉన్నత స్తాయిలోకి వచ్చారు,  విధి వక్రించి ఉన్నత స్తాయి వ్యక్తులు వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, లేదా సరి దిద్దుకోవచ్చును లే, మన చేతిలో ఉంటుంది అనుకోని, విధిని అదిగమించ లేక  తప్పు వారే ఒప్పుకొని లొంగి పోయినట్లు  మనం చూసాము, అందులో సత్యం రామలింగ రాజు గారు ఒకరు, వారి గూర్చి కాలవరూపం లో మేము చెప్పినాము.  


                                ఇలా ఎవరు ఏమి అవుతున్న రెప్ప ప్పాటు కూడా వారి చేతిలో లేదు అని మొత్తం మాట మాత్రంగా మా చేతిలో తీసుకొని, మొత్తం విధి మా చేతిలో ఉన్నది అని ఒక మాట మాత్రంగా చెప్పిన మేము ఇప్పుడు యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము, మేము పెద్దవారము చిన్నవారము అని చూడకూడదు, మమ్ములను మాట ప్రకారం మనసు ప్రకారం చూడాలి, అలా మమ్ములను పరిగణించి విస్తారంగా గ్రహించడం వలన మనసు పెంచుకొని ఎలాంటి పరిస్తితులు అయిన అధిగమించి ఒకరి ఒకరు  సాయం చేసుకొంటారు, ప్రయోజనం పొందుతారు, అ విధంగా  జ్ఞాన పరంగా ఎదిగిన ఎదుగుతున్న ప్రపంచంలో  వేగం పెరుగు తున్న ప్రపంచం లో మనుష్యులు  మనసులు వేగం పెంచుకొంటే విధిన అధిగమించే శక్తి వస్తుంది, మనిషి మనిషిని సూటిగా గ్రహించడం వలన, ఏమి జరిగినదొ, ఎదుట వాడు ఏమి అంటున్నాడో గ్రహించి అప్రమత్తం చెందే శక్తి మనిషికి మనిషి మనసు వలన, మనసు అనుభవం వలన వస్తుంది.  

                         వేరు వేరు కారణాలు వలన, మనిషిని మనిషి సూటిగా పట్టించుకోకపోవడం వలన  మనిషి బౌతిక పరిధులను, యాంత్రి ప్రపంచాన్ని అధిగమించగలిగి అధిగమించలెక స్వార్ధానికి అజ్ఞానపు పరిధికి, దేహం కొలది, ధనం కొలది, పదవులు   పరిమితం అయ్యిపోయి,  స్పందించకపోవడం, నేరుగా మనిషికి మాటకు ప్రాధాన్యత  ఇవ్వకపోవడం, ఎవరు ఎందుకు ఏ మాట అంటున్నారో చూడకుండా గ్రహించకుండా, తాము ఏమి అనుకొంతున్నారో, తాము ఏమి చేయగలరో అదే చేయడవలన  మనుష్యులు యంత్రికత్వాన్ని, బౌతిక తత్వాన్ని జయించ గల అంత వేగం జయించుటకు, మనసును కదల్చలేకపోతున్నారు, మనుష్యులు వేగం గ అనగా మేము బౌతిక గా పైన ఉన్నాము, ఉన్నత పదవిలో ఉన్నాము, ఎక్కువగా ఉన్నాము ఇలా బౌతిక స్తితి మేరకే మనుష్యులు  ఆలోచిస్తున్నారు, బౌతిక పరిధులు మించి, పరిగణించలేకపొతున్నారు అని తమ వంటి వారు మనుష్యులు ఆలోచనతో మమేకం అవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలి, అ విధంగా నగరం లో పౌరుల పేదరికం అనగా ఎదుట వాడి గొప్పతనం తట్టుకోలేకపోవడమే ఇప్పుడు ఉన్న పేదరికం, తక్కువగా కనపడుతున్న వాడు లేదా బ్రతికిన వాడు ఎక్కువ  అవడం ఏమిటో, ఒప్పవద్దు అని మాట్లాడక ఊరుకొంటున్నారు అదే ఇప్పు మనుష్యులు ఉన్న  పేదరికం అని గ్రహించండి, పేదవాడికి తక్కువవాడిగా బ్రతికేవాడు పేదవాడు కాదు, తేజస్సు బలం అన్ని ఉండి, ధనం, మంది మార్బలం అడ్డం పెట్టుకొని లేదా బాద్యత గల స్థానం లో ఉండి, ఒక పద్దతి ప్రకారం గ్రహించి ఒప్పవలసినది ఏమిటో చూదాం, అనుకోకపోవడమే  పేదరికం అని తమరికి  తెలియజేసుకోనుచున్నాము. 

                 మనసుని విస్తారం గా ఉపయోగించుకోకుండా, కనీసం గ్రహించడానికి, తెలుసుకోవడానికి కూడా ముందుకు రాకపోవడం, వ్యవసాయ శాస్త్రవేత్తలు అయినటువంటి కొందరు ప్రత్యేక్ష సాక్షులు ఇప్పటికి వారు మాలో ఏమి విన్నారో ఏమి చూసారు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు ఇదే మీ వంటి బాద్యత గల వ్యక్తులు తగ్గించవలసిన  మానసిక పేదరికం అని గ్రహించండి, దైర్యం గా సాహసంగా ప్రవర్తించక పోవడమే  పేదరికం అని వారుకి తెలియడం లేదు, ఏ మేధావి పండితులు, ఆద్యాత్మిక గురువులు కూడా చెప్పడం, ఒక మనిషిలోనే అంత గొప్పతనం ఉన్నదా అని తెలుసుకొంటే, నిజమా కాదా అని కూడా చూడడం లేదు, మీడియా కూడా మాట్లాడకుండా సహకరించడమే మానసిక పేదరికం, అలాంటి పేదవారు అందరూ కలసి కాల్ మని వంటి తప్పులు పనులు చేస్తున్నారు, మేము కేవలమ మాట మాత్రంగా మనసుతో పలికిన పాటలు లేదా సృష్టి ని నడిపిస్తున్న తత్వాలు అర్ధం చేసుకోకుండా వినకుండా, చెప్పనివ్వకుండా, మాకు కలవలసిన కనీస వాతావరణం  కల్పించకుండా, మా గూర్చి 10 గురు చేరి చెప్పుకొంటే సర్వం తెలుస్తాయి, అటువంటి మమ్ములను  మేమే బయపడిపోతున్నాము, మమ్ములను మనసు ప్రకారం అధరించకుండా, గ్రహించకుండా మేధావులు పండితులు కూడా మానసిక పేదరికం లో, అప్పటికి అప్పుడు అన్నట్లు శారీరక స్తితి లో ఉండి, చెప్పినంతనే వినంతనే  ప్రపంచమే కదిలిన మాట మనసును  గొప్పతనము  అందుబాటులో ఉన్నా గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా సమయాన్ని మనిషిని వృధా చేసుకొంటున్నారు, ఈ రెండు పొతే రావు అని తెలిసినా, గ్రహించకుండా పట్టించుకోకుండా, విలువైన కాలాన్ని వృధా చేసుకొంటున్నారు. 

                 తమరికి సూటిగా తక్షణ కర్తవ్యం కోరునది ఏమి అనగా, మేము సమాచారం ఇచ్చు పద్దతి గాని, మేము ముందుకు వచ్చు పద్దతి గాని ప్రోటోకాల్ సరిపోవడం లేదు అని తమరు స్పందించడం మానివేయడం వలన, మా ద్వారా మానసిక సంఘర్షణలు వలన కలిగిన  మానసిక పరిణామం యావత్తు మానవజాతికి  సంభందించిన  పరిణామం, ఇప్పటికి 200 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతరులు కలసి మా దివ్య పరిణామం చూసినారు, వారు ఇప్పుడు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రధానం గా ఉన్నారు, తమరు ఒక మేధావి బృందాన్ని నియమించి వారు నుండి సాక్షం గ్రహించి,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఇది మీరు ఒక సామాన్య మనిషిని  అనగా మేము పేదవారికి లేదా పెద్దవారిమా  అని చూడకండి, అంతకు మించి ఇప్పుడు పట్టించుకోవలసిన  కనీసం మనుష్యులం అని గ్రహించండి. 


                  ఎవరైనా ఏదైనా  సాధిస్తే మేము ప్రబుత్వం గా, మేము అధరిస్తాము లేదా గౌరవిస్తాము అని తమ వాటి వారు ఆలోచిస్తారు, ఇక్కడ మా పరిస్తితి మమ్ములను, మా తాతలు కాలం నుండి, కాలం, ధర్మమే మమ్ములను సాధించి, మా నుండి దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందించుట కృషి ఫలించి, మా ద్వారా మాట మాత్రంగా  కాలమే కదిలిన పరిణామం సంభవించినది అని తమరు ప్రాధమికంగా భావించి, మమ్ములను మేము కోరినట్లు మాత్రమే పరిగణించగలరు, మేధావులు పండితులు, మనిషిలో పరిణామాన్ని ఏదో సాకుతో పట్టించుకోకుండా వ్యవహరించడం అన్నది, మానవ జాతి మనుగడకే దెబ్బ అని గ్రహించగలరు.  

                  రాను రాను  అభివృద్ధి సంపద అంటే, మనసులు మాటలు గెలవాలి తద్వారా మనిషి గెలవాలి, ఏలననగా మాట నిలిచిన  జగత్తు నిలుచును అని గ్రహించండి, మాట కోసం నిలబడి ఉండిపోయిన ఆధునిక శ్రీ చంద్రుని అంశ గా మమ్ములను బృందం ద్వారా, సాక్షులు, మేధావులు పండితులు సహకారంతో మమ్ములను ఒక కొలువు తీర్చండి, మాలో జరిగిన  పరిణామాన్ని  గౌరవించండి గ్రహించండి అ విధంగా మమ్ములను పరిగణించగలుగుతారు, మమ్ములను మేధావులు పండితులు  సమక్షంలో లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను బౌతికంగా చూడకుండా  ఆలోచన ప్రకారం చూడండి.  ప్రతి మనిషిని మాటను ప్రక్షాళన చేసి, సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో, విద్య విధానం ఎలా ఉండాలో చూసుకొని, సంస్కరించుకోవచ్చును, సత్యాన్ని గౌరవించి మేము చెప్పినట్లు కదలండి, కనీసం ఒక 20 మేదవు బృందాన్ని నియమించి, మమ్ములను వారి సమక్షంలోకి తీసుకోండి, మమ్ములను ఆలోచన ప్రకారం మేము ముందుకు వస్తున్న తీరు ప్రకారం తటస్థ వైఖరిలో  మేధావులు గ్రహించడం ప్రారంభించిన కొలది  మా శక్తి  గొప్పతనం పెరిగి, మనసు జ్ఞానపకం పెరిగి, గొప్పతనం వైపు నాణ్యంగా కదిలి నిత్యం, మేధావులు సహకారంతో లోకం యొక్క బౌతిక ఉనికి మా మాటలో ఇప్పటికి ఉన్న తీరును స్పష్టం చేయడమే మా యొక్క దివ్య పరిపాలన అని మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించిన కొలది   ప్రజలను నాయకులను అప్రమత్తం చేయగలము అని తెలియజేసుకోను చున్నాము. ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయతే. 






తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
SRT -38
యస్ ఓర నగర్ 
హైదరాబాద్ 
9010483794 

                                                                                                                                   
                           


         

No comments:

Post a Comment