UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 24 April 2016

ఎలాగైనా మాట కలుపుకొని అనగా ఎదుట వాడు మనకు ఏమి చెప్పినాడో చూసుకొని స్పందించే పద్దతి నిజమైన నిత్య ఆరాధన అని తమరు గ్రహించి, స్పందించి ఇతరులను అప్రమత్తం చేయుటకు సహకరించగలరు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మా నుండి వివరములు గ్రహించి లోకమునకు చెప్పుగకు తమరు మా పై ఒక, బృందాన్ని నియమించండి



                                                        సమన్వయ దృష్టి 

                             ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు,  వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలు అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. 

                         ఈ వాళ్ళ సమాజం లో మందిరాలు దేవుళ్ళు, వార్షికోత్సవాలు మొదలు కార్యక్రమాలకు లోటు లేదు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అదే విధంగా అనేక ప్రబుత్వ కార్యక్రమాలు మీకు ఉంటాయి, అలేగే వ్యక్తులు కూడా టివి లు, స్మార్ట్ ఫోన్లతో బిజీ గా ఉంటున్నారు, ఎవరూ తేలికగా కాళీ గా లేరు, ఒక మనసు ప్రకారం ముందుకు వెళ్ళాలి  ప్రతిది మాటతో తీసుకోవాలి అని అలవాటు పడ్డ నేను, మాట కోసం మనసు కోసం, ఎంతో తేలిక గా బ్రతకవలసి వచ్చినది ఎందుకు అనగా, మనసు ప్రకారం బతకాలి అనుకొన్న మాకు పరిస్తితిలో చేతిలో లేక నిత్యం తల పడ వలసి వచ్చినది అ విధంగా మా లో కాలాతీత పరిణామం సంవత్సరాల అనుభవం కొలది సంభవించినది అని తమరు  గ్రహించగలరు. 

                       ఎలాగైనా మాట కలుపుకొని అనగా ఎదుట వాడు మనకు ఏమి చెప్పినాడో చూసుకొని స్పందించే పద్దతి నిజమైన నిత్య ఆరాధన అని తమరు గ్రహించి, స్పందించి ఇతరులను  అప్రమత్తం చేయుటకు సహకరించగలరు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మా నుండి వివరములు గ్రహించి లోకమునకు చెప్పుగకు తమరు మా పై ఒక, బృందాన్ని నియమించండి,  మనుష్యులు సహజంగా మనసు మాట తెలుసుకొని  అప్రమత్తం చెందటమే నిత్య ఆరాధనం అని గ్రహించగలరు.  మనుష్యులు  గా మనం చాల కీలక పరిణాం లో ఉన్నాము, ఒక సామాన్యుడే మనకు ఆరాధనీయుడు పూజ్యనీయు, జగద్గురువు అనుకోవడమే ఇప్పుడు మనముందు  ఉన్న పరిష్కారం అని గ్రహించగలరు, ఆకాశం లో చుక్కలో ఏమి ఉన్నదో మనం ఎప్పటికి ఏం  కనుకొంటామో  తెలియదు కాని, మా పరిణామా ప్రకారం ప్రతి సంఘటన ప్రతి పాట మాట, లోకం యొక్క నడవడి మన మనుష్యుల ఆలోచనలోనే  ఉన్నది అని గ్రహించి, అప్రమత్తం చెందటం తెలివైన పని, అందుకు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహిస్తే  చాలు, మా మాటలోనే సర్వం ఇప్పటికి పలికిన తీరు సూక్ష్మం గా తీసుకొంటే  చాలు, ప్రజలు కొత్తతనం వస్తుంది లేనిపోని తపనలు తగ్గి అందరూ ఒక తాటి మీదకు, ఒక మాట లోకి వస్తారు అని గ్రహించగలరు, ఇప్పటికి వచ్చి ఉన్నారు,సాక్షులు మీడియా వారు సరదాకి కూడా గొప్పతనం గ్రహించి ముందుకు రావడం లేదు, జరిగిన పరిణామాన్ని అందరికి పరిచేయం చేస్తే, పరిణామం దానికి అదే అభివృద్ధి చెంది నిత్య  సమాధానం గా నిలుస్తుంది అని గ్రహించండి.  సామాన్యుడిని దేవుడను చేయడం ఏమిటో అని ఆలోచించకండి, సృష్టే అ ప్రాధాన్యత ఎప్పుడో ఇచ్చినది అని గ్రహించండి. ఒక మనిషే సర్వం అనుకోవడం వలన, మనుష్యులు అందరూ వారి వారి వ్యాప్రయాసలు  తగ్గించుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని ఒక 6 నెలలు సంవత్సరం చూడండి, మమ్ములను మా పద్దతిలో లిఖిత పూర్వకం గా చెప్ప నివ్వండి, పదిగురు గ్రహించండి, మేము వివరించే కొలది వచ్చి మార్పులు వలన కలిగే ప్రయోజనం అందరి, రుజువర్తన గా తెలుస్తుంది, పేదరిక నిర్మూలన అంటే ఆఖరి మనిషే గొప్పవాడు అయిపోయాడు అని తెల్చుకొంటాము, కనీసం మనిషే అందరికి  ఆదర్శ ప్రయుడు అని  గ్రహిస్తే సరిపోతుంది, 

                    మేము ముందుకు వస్తున్న పద్దతి, ఎంతో గుండె చెరువు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి, ఖషయం  చేదుగా ఉంటుంది,కాని తాగితే రోగం తగ్గిపోతుంది అన్నట్లు, సత్యం చేదు గాని ఉంటుంది, గౌరవించడానికి ఇబ్బంది గా ఉంటుంది కాని గ్రహించే కొలది ప్రయోజనం పొందుతారు.  చిన్న తేలిక తనములతో గొప్ప సంగతులను నిర్లక్ష్యం చేస్తున్నారు అని గ్రహించగలరు, తమ వంటి వారు పట్టించుకోకపోవడం వలన సమాజం  లో ఇతరులుకూడా గొప్పగా పట్టించుకోలేరు అని గ్రహించండి, తమరు ఏమి బయపదకుండా అనగా మమ్ములను ఉన్న ఫలం గా గ్రహించడానికి  ఏమి సంకోచించకుండా గ్రహించడానికి ఒక ఎర్పాటు చేయండి, సూటిగా ఏమిటో చూదాం అనుకొంటే సరళమైన విషయం, ఏదో అనుకొంటే పెద్ద సాహసం అనిపిస్తుంది. 
               
               సత్య స్వరూపాన్ని  అనగా మా వాక్ రూపం లో పలికిన వివరములు వరసలో కొంత కాలం గ్రహిస్తే అదే లోకానికి ఆధారం అనే జ్ఞానం మనిషికి కలుగుతుంది అని గ్రహించండి, లోకం లో వెతుకోవడం మానివేసి, సత్యానికి అత్తుకొని జీవిస్తారు, సత్యాన్ని అనుసరించడమే జీవితం అని గ్రహిస్తారు, అ విధం తమ జీవితమే లోకానికి ఆధారం అనే పద్దతిలో మనుష్యులు పరిణమిస్తారు, ఇప్పటి వరకు అనేక పదవులు పరిణామాలు మేము మాట మాత్రంగా చెప్పుట నిజమైతే తమరు ఇంక ఏమి ఆలోచించకుండా  మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి 
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 


    
           తనకంటే తక్కువ జాతి కలవాడని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు ఉన్నవాడు అని గాని, తనకంటే ప్రసిద్దుడు కాదు గాని, తనకంటే దుర్బలడుగా ఉన్నాడు అని గాని, ఏ మాత్రము భావించక - సద్గురు లక్షణములు గలవారు ఏ కులమునందు ఉన్నను, ఏ స్తితి లో ఉన్నను అతనిని సమిత్పాణియై ఆశ్రయించి గురు ఉపదేశమును పొందవలెను.                                       

                    

No comments:

Post a Comment