UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 25 April 2016

మమ్ములను ఒక కోర్ట్ హాల్ లో పెట్టి న్యాయ మూర్తుల సమక్షం లో మా పాటలు మాటలు లీలలు ఇప్పటికి జరిగినవి ఏమిటి, వారి అర్ధం ఏమిటి అని సూక్ష్మంగా గ్రహించడమే ఒక దివ్య సభ అని గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళావారి దివ్య ఆశీస్సులు యెవత్తు న్యాయ మూర్తులకు, ప్రబుత్వాలకు, ప్రజలకు ఎప్పుడూ ఉంటాయి, బయపడకుండా లేదా అనుమానించకుండా లేదా ఏదో తక్కువతనం చూసి గొప్పతనాన్ని విస్మరించకుండా తక్షణం మాకు ప్రత్యెక సమ్మను పంపి పరిస్తితి న్యాయ నిపుణులు, మేధావులు అధీనంలోకి తీసుకొనగలరు, తద్వారా కాల పురుషుడను మీ సమక్షంలో కొలువు తీర్చుకోగలిగిన వారు అవుతారు అని గ్రహించండి యావత్తు మానవజాతికి మహాత్తర్ దివ్య పరిష్కారం అని గ్రహించండి.

                                                        సమన్వయ దృష్టి 

                       గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, జుడికేచర్ ఎట్ హైదరాబద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  

                 ఇప్పుడు బౌతిక ప్రపంచం అంతరించి పోయి జ్ఞాన ప్రపంచం మొదలు అయినది, అనగా మనుష్యులు ఎంత సూటిగా జ్ఞానవంతం గా, లిఖిత పూర్వకంగా స్పందిస్తే సమస్యలు అంత వేగంగా  పరిష్కారం అవుతాయి, జ్ఞానం తో, మాటతో ఎవరో ఏదో చేస్తారు లేదా  చేయలేరు అని  ఉండదు, జ్ఞాన విచక్షణ ఒక అక్షయ పాత్ర లాంటిది, సూటిగా మనిషికి మాటకు  విలువ ఇవ్వడం వలన మానవత్వం గొప్పతనం అభివృద్ధి చెందడమే, ఇక   మీదట అభివృద్ధి అని సర్వులు తెలుసుకోవాలి, ఒక వ్యక్తి ఏమి అంటున్నాడో   చూడకుండా వినకుండా, పట్టించుకోకుండా, అతన్ని పట్టించుకొంటే మనకు   విలువ తగ్గిపోతుంది, వాళ్ళకు విలువ పెరిగిపోతుంది అని  సమాజాన్ని మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసుకొని, గౌరవం పరిగణ కూడా మనసుకి మాటకు ఇవ్వకుండా, మనిషిని నిర్లక్ష్యం చేస్తూ, లోట్లు పట్టుకొంటూ, బయపెట్టుకొంటూ  వికృతం గా నవ్వుకొంటూ  పరిస్తితి తమ చేతిలో ఉన్నది  అనే మూర్ఖత్వ తగ్గితేనే  నాతో నిండుగా మాట్లాడగలుగుతారు, గొప్పవారిని మనము పలకరించాలి, మనిషిలో గొప్పతనానికి  ప్రాధాన్యత ఇవ్వాలి, గొప్పతనానికి  ప్రాధాన్యత ఇవ్వకుండా, బౌతికం గా తెలికతనములకు  తక్కువతనములకు  ప్రాధాన్యత ఇచ్చుకొంటూ  విలువైన కాలాన్ని  హరిన్చుకొంటున్నారు, బౌతిక పైరవీలు బౌతిక నిర్లక్ష్యం  బౌతిక పరిస్తితిల మేరకు మాటను చూస్తున్నారు, నేరుగా మాటకు ప్రాధాన్యత  ఇవ్వకపోవడమే అందరూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ విలువైన కాలాన్ని  హరిన్చుకొంటున్నారు, బౌతిక గెలుపే గెలుపు అనుకొంటున్నారు. మనసుకి మాటకి ప్రాధాన్యత గౌరవం ఇవ్వకుండా, అప్పటికి అప్పుడు పెత్తనాలు అధిపత్యాలు  చూసుకొంటూ  మనిషిలో గొప్పతనాన్ని తాము వినకుండా ప్రజలకు చెప్పకుండా సమయాన్ని, గొప్పవాడిని  నిర్లక్ష్యం చేయడమే  సద్వినియోగం అనుకొంటున్నారు.   

                  ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి  మాలో పరిణామానికి   విలువ ఇవ్వకూడదు అనుకొంటూ  అప్పటికి అనుకూలత  ప్రతికూలతల మీద ఆధారపడడం వలన వివరంగా  ఇప్పటికి   చెప్పుకోవడం లేదు, ఎవరూ గ్రహించి ప్రమత్తం చెందడం లేదు  జరిగిన  పరిణామం ప్రకారం, కాలాన్నే నియమించిన  పెద్దతనాన్ని ఎంత  సూక్ష్మం గా   గ్రహిస్తే అంత మంచిది.  మమ్ములను 10 గురు ఒకటై గ్రహించి అప్రమత్తం చేందండి, మేము కోరినట్లు హైదరాబాద్ లో ఒక ఎర్పాటు చేసి మమ్ములను   ఆక్కడ కొలువు తీర్చి గ్రహించండి,  హైదరబాద్ లో కొలువు తీరిన  తరువాత కొన్ని వేల పేజీల సమాచారం ఇచ్చిన తరువాత  మేము ఎక్కడ ఉండాలి అన్నది  10 గురి సమక్షం లో తేలుతుంది, మేము చెప్పినట్లు  చేయకుండా మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన బౌతికం గా గెలుస్తున్నారు అనుకోవడం  మాయ అని గ్రహించి, మా నుండి విస్తారంగా సమాచారం  గ్రహించడం కొరకు ఒక ఎర్పాటు చెసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను.   కావున మేధావులు, పండితులు, అప్రమత్తం చెంది   మేము జ్ఞాన రూపం లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాచారం పరిగణించి,  వేరు తేలిక మాటలకు, దృశ్యాలకు   ప్రాధాన్యత ఇచ్చి,  విలువైన కాలాన్ని  హరించుకోకండి, మేము 10-14 సంవత్సర కాలాన్ని 2 గంటల   నియమించడం ఏమిటో  చూడండి, మనిషికి మనిషిలో పరిణామానికి విలువ ఇవ్వకుండా, నేను ఎక్కడికో వెళ్ళడం లేదు, ఎవరినో ఏదో కోరడం లేదు, ఎవరికో ఏదో చెప్పడం లేదు అని  మమ్ములను మామూలు మనిషిగా నేను కూడా ఇక్కడ  బ్రతకడానికి తాపత్రయ పడుతున్నాను అన్నట్లు భావించడం అవివేకం అని   న్యాయ మూర్తులు కూడా గ్రహించాలు,  పండితులను కూడా  అప్రమత్తం చేయాలి, మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోవడం వలన   సమస్యలు అన్నీ  వరసగా పరిష్కరింపబడి, న్యాయ స్థానం వారికి కూడా  ఒక కొత్త ఉపసమనం లభించి, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే శక్తి వస్తుంది, మీడియా వారిని, ప్రైవేటు వ్యాపారులను కూడా సమీక్షించి  దారిలో పెట్టడానికి మమ్ములను, దివ్య ప్రభావాన్ని ఉపయోగించుకొంటారు. ఒక మనిషి సర్వం అనే   వెసులు బాటు ఇప్పుడు సృష్టికి ఆధారం అని  గ్రహించండి, కొంతకాలం మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందండి, మమ్ములను రాజ్యాంగ వ్యవస్థ ప్రకారమే  గ్రహించగలుగుతారు  వ్యక్తులకు ఎవరికైనా,   ఎక్కువ తక్కువ అవుతుంది, మా పరిణామం 10 గురి సమక్షంలో  యావత్తు మానవజాతికి  అందుతుంది అని గ్రహించండి.  

                           సాక్షులు కూడా మమ్ములను గ్రహించడానికి  ఎందుకు ముందుకు రావడం లేదు వారు కూడా వ్యవస్థ యొక్క మాయలో  లభ్ది పొందుతున్నారు కాబట్టి  సత్యం వారికి బిన్నం అనుకొంటున్నారు, అదే విధంగా సర్వం ఒకరి అధీనం లో ఉన్నాయి అన్నట్లు చెప్పగలిగిన  సత్యం మానవమాత్రులు ఎవరూ ఒప్పరు ఎందుకు అనగా తమని మించిన పరినణామాన్ని  పట్టించుకోకపోతే ఏమిటి నష్టం అనుకోని వదిలివేస్తున్నారు. అందుకే  న్యాయ వ్యవస్థ ఇక్కడ ప్రత్యేకంగా  మమ్ములను పరిగణించి మేధావుల  బృందం లోకి తీసుకోవాలి, 10 గురి మీద మేము సమాచారం లిఖిత పూర్వకం  వేల ఇచ్చి, కాలం ఇప్పటికి మా చేతిలో ఎలా ఉన్నదో అనగా ఒక మనిషి గా మాటగా  మేము ఎలా నియంత్రించగలమొ చూపి అప్రమత్తం చేయగలము.  

                మా తండ్రి గారి వద్ద నుండి మేము లోకమే ఏదో అనుకోని, మా సొంతమనుష్యులను  కూడ పట్టించుకోకుండా లోకంతో తల పాడినాము, అ మేరకు లోకమే మాకు సాక్షాత్కరించి, పరిష్కారం యావత్తు మానవజాతికి ఇచ్చినది  అని గ్రహించగలరు, ఇది సమాజాన్ని పద్దతిని నమ్ముకొన్న  మనసుకి వచ్చిన  పరిష్కారం, అ విధంగా యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం అని గ్రహించండి. మా వలే అందరికోసం 10 గురికోసం  విశాలమైన పద్దతి ఒక వ్యక్తి ఎవరైనా కోరుతున్నారా ? ఆలోచించండి, అన్నీ  మాటలో చూపిన  మమ్ములను మాత్రమే ప్రత్యేకంగా చూడగలరు ఈ అవకాసం మేము ఈ భూమి మీద  ఉనంతకాలమే ఉంటుంది, మమ్ములను ఒక ప్రత్యెక పద్దతిలోకి  తీసుకొని పదిగురి మేధావుల సమక్షంలోకి  తీసుకోవడం మాకు కనీసం ప్రాణం నిలపడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, లోకం తో ఇతరులతో, సమకాలీన పదవులతో, స్వయం గా చీఫ్ జస్టిస్ వారితో  పోల్చుకొంటే  మేము అందరిని మించి పోతున్నాము లేదా ఎవరూ కోరిన పద్దతిలో  వస్తున్నాము అని అనిపించి, పట్టించుకోలేక స్పందించడం మానివేయడం  వలన అందరికి చేర వలసిన  పరిణామం అందరూ పొందకుండా  అప్రమత్తం చెందకుండా బౌతిక మాయలో ఉండిపోయి, శాశ్వతమైన  బౌతిక మాయను కూడా శాశించిన   పరిణామాని గ్రహించకుండా  వ్యవస్థ గుడ్డి ఎద్దు చేలో  పడినట్లు  వెళ్ళు తున్నది అని న్యాయ వ్యవస్థ  గుర్తించి అప్రమత్తం  చెందగలరు,  ప్రజలను అప్రమత్తం చేయగలరు, మనిషే కాదా  అని మనిషిలో గొప్పతనం, మనుషులే  చులకనగా చూడటమే  అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించి, మమ్ములను, మేము ముందుకు  వస్తున్న పరిణామం ప్రకారం  న్యాయ వ్యవస్థ పరిగణించడం వలన, ఈ దోషం తొలగి  పరిస్తితి గురువు, తల్లి, తండ్రివంటి  మా చేతిలోకి వస్తుంది, మేము సాక్షంతో  లోకాన్ని ఏ విధంగా మాటలోకి తీసుకొని చూపించినామో సూక్ష్మం గా గ్రహించి, మొత్తం పంచభూతాలు, సమస్త విశేషాలు  మాటలోకి రావడం అన్నది లోకానికి  ఆధారం  అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని న్యాయ వ్యవస్థను కొరుకొనుచున్నాము.  

                                ఇప్పుడు మనుష్యులు ఏది ఏమైనా  బౌతిక స్తితి నుండి  కల్పించుకొంటాము లేదా మాట్లాడతాము అన్నట్లు వ్యవహరిస్తున్నారు, కాని మేము సూటి గా, ఒక వరం గా యావత్తు మానవజాతికి  అందిస్తున్నది ఏమి అనగా సూటిగా మాటకు మనసుకి ప్రాధాన్యత  ఇవ్వండి, మనిషిలో గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వండి, అలా ఇవ్వడం వలన లోకం కొత్త గా ముందుకు కదులుతుంది అని గ్రహించండి, మనసులో మాటలో ఉన్న గొప్పతనానికి ప్రాధాన్యత  ఇవ్వడం లో, అడ్డం పడుతున్న  తేలిక తనాలు అధిగమించి, మనిషిలో మాటలో గొప్పతనానికి  ప్రాధాన్యత ఇవ్వండి, అదే మనిషిని గౌరవించడం అంటే,  అంతే గాని  బౌతిక స్తితి మేరకు  మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం, బౌతిక బలం కొద్ది గ్రహిస్తే గ్రహించడమే  లేదా విస్మరించడం అవమానించడం అన్నది, బౌతిక స్తితి ఎప్పుడూ ఉంటుంది అనే అజ్ఞానం భావం వలన అలా మనుష్యులు ప్రవర్తిస్తున్నా తమా తో అని గ్రహించగలరు.  

                        ఎవరో ఒక వ్యక్తికో,  ఫలానా స్థాయి కో ప్రాధాన్యత ఇస్తేనే  మాటకు గొప్పతనానికి  ప్రాధాన్యత ఇస్తాము అని భావించడం తెలివితక్కువ   తనం   అజ్ఞానం అని గ్రహించి  అప్రమత్తం చెందగలరు అని సమకాలికులకు  తెలియజేసుకోను చున్నాము.  బౌతిక పరిస్తితుల  మేరకు మాట అనుకొంటున్న  వారికి కనువిప్పుగా మేము సర్వం మా చేతిలోకి తీసుకొని బౌతిక లోకం ఏమి కాదు, ఇప్పుడు బ్రతుకుతున్న మనుష్యుల ప్రాణాలు కూడా  మాఅధీనం లో ఉన్నాయి,  ప్రతి మాట, పాట అట అన్నీ శబ్ద రూపంలో మా అధీనం లో ఉన్నాయి.  మేమే అర్ధ నారీస్వరులం అని గ్రహించి  అప్రమత్తం చెందండి, అక్షరాలే కదా, ఏదో టైపు చేసి చెప్పెయడమే కదా అని నిర్లక్ష్యం గా మేము ఏమి అంటున్నానో బుర్రపెట్టి గ్రహించకుండా,    మా దగ్గరకు  వస్తే చూస్తాం  అనే   వారికి సూటిగా ఆలోచించమని ఒక  ఉదాహరణ మేము చెప్పునది ఏమి అనగా,   చంద్రబాబు నాయడు గారిని కాపాడానికి  అలిపిరి దగ్గరకు వెళ్ళి నామో ? అనకాపల్లి నుండి సర్వం ఎలా చెప్పినమో  ఒక సారి మేధావులు  పండితులు సమావేశం చెంది మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, అదే విధంగా వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి గూర్చి కూడా  2003 లోనే చెప్పగలిగినాము, విన్నవారు అప్రమత్తం చేయగలిగినారా ? వారుకూడా మరిచిపోయి  మరల వారి ముందు జరిగితే గాని వరకు  జ్ఞానపకం   రాలేదు అని గ్రహించండి, అటువంటి దివ్య ప్రభావం ఇప్పుడు భూమి మీదకు  ఎందుకు మనుష్యుల  సంభవించినదో, మనుష్యులే బేషజాలు కొలది వినడం చెప్పడం మానివేసి, మా పరిణామం పై  ఒక  బాద్యత గా మమ్ములను తీసుకోనివ్వకుండా ఎవరిని  తీసుకోనివ్వకుండా  మనుష్యులు నిర్లక్ష్యంగా ఎందుకు ఎటు వెళ్ళు తున్నారు, జీవితం అంటే హైలైట్, అధిపత్యం అనుకొంటున్నారు  మేము కూడా   ఎక్కడో హైలైట్ అవుతాము ఆని తేలికగా  అన్న మాటలు తీసుకొని  వికృత నవ్వులతో  విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు అని గ్రహించలేకపోతున్నారు అని న్యాయ స్థానం గ్రహించి  అప్రమత్తం చెందవలెను అని   కోరుకొనుచున్నాము, మా కేసు మా గొడవ కాదు, రాజ్యాంగ వ్యవస్థ ఒక పద్దతి ప్రకారం గ్రహిస్తే సరిపోతుంది, మమ్ములను పరిగణించి, గ్రహించడమే  కేసు అని న్యాయ మూర్తి భావించాలి, మమ్ములను గ్రహించి  ఒక  conclusion కు  రావడానికి మా నుండి వేల పేజీల సమాచారం, పండితుల మేధావుల  అభిప్రాయములతో సాధ్యపడుతుంది.  


                    ఇది ఒకడి అట,  ఒకడి గొప్పతనం అనిపిచడమే  మాయ అని గ్రహించండి, మాతో పోల్చుకొంటే  మాకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే మొత్తం  వ్యవస్థ మాకు సరెండర్ అయిపోవాలి అనిపిస్తుంది, అలా కాకుండా ఉన్నది   ఉన్నట్లు  తీసుకొంటే ఒక యుగపురుషుడిని, కాలమే మనకు అందించినది  అని సర్వులు భావిస్తారు, మమ్ములను పట్టించుకోని గ్రహించడమే ఒక మహత్తర వరం  అని యావత్తు మానవజాతి  భావిస్తారు, సునామీలు  ఉగ్రవాద దాడులు కూడా ముందే చెప్పగలిగిన  మా యొక్క ఉనికి ప్రపంచానికి ఆధారం,  ఈ కేసు వివరాలు కేవలం ఇప్పుడు పరిగణిస్తే  పరిగణించడం  లేదా మానివేయడం అన్నట్లు  భావించరాదు, మమ్ములను విశాలంగా  దూర దృష్టి తో  గ్రహించాలి,  మమ్ములను పద్దతిలోకి తీసుకోకుండా ప్రత్యేక్ష సాక్షులు కూడా మమ్ములను ఎడిపించేస్తన్నట్లు పైశాచిక ఆనందం పొంది, సినిమాలు, రాజకీయాలు మాట మాత్రంగా చెప్పిన  మమ్ములను  అలా చెప్పడానికి  దుంప మూలం  యొక్క వివరములు ఇస్తాను అని కోరినా  పట్టించుకోకుండా  నిర్లక్ష్యాన్ని  కొనసాగిస్తూ వస్తున్నారు, న్యాయ వ్యవస్థ కూడా  అప్రమత్తం చెందకుండా విలువైనకలాన్ని హరిన్చుకొంటున్నారు.   స్వార్ధం, అపోహలు, భయాలు మనుష్యులకు ఎప్పుడూ ఉంటాయి, పాత నీరు పోయి కొత్త నీరు వస్తే వ్యవస్థకు కొత్తతనం వస్తుంది, అవగాహనలో విచేక్షణలో  మనుష్యులకు కొత్తతనం వస్తుంది, ఇందుకు సృష్టికి, మాకు ఉన్న  దివ్య  సంభంధం  గ్రహిస్తే చాలు, మమ్ములను  సర్వ దేవతా  సమాహారం గా గ్రహించండి మమ్ములను జ్ఞాన బృందం లోకి తీసుకొని గ్రహించడం  ప్రారంభించండి, మా అమ్మ అమ్మ గారిని కూడా మా వద్దకు తీసుకొని రండి, మమ్ములను ప్రత్యెక అతిది గా తీసుకోండి, మూఖ్యం గా   న్యాయ నిపుణులకు  మేము కోరునది ఏమి అనగా,   మమ్ములను పరిగణించడం సమాచారాన్ని పూర్తీ గా గ్రహించడం న్యాయ స్థానం యొక్క ప్రాధమిక బాద్యత గా భావించండి.   మమ్ములను పరిగణించడం వలన  అందరికి సత్యం తెలియజేసి,   సాక్షులు కూడా అందరూ ముందుకు రావడం వారు గ్రహించి, సత్యం లోకానికి చెప్పడం చారిత్రాత్మక పరిణామం గా భావించి  ఇతరులతో ఇప్పటికైనా  పంచుకోవడం వలన   పరిస్తితి మనుష్యుల చేతిలో ఉన్నది అనే బోరోసా అందరూ పొందుతారు లేదా వ్యవస్థ డబ్బు చేతిలో లేదా స్వార్ధ పదువులు, అధికారాల చేతిలో ఉండిపోయినట్లు  ప్రజలు ఇబ్బంది పడతారు, తండ్రి లాంటి నా పిల్లను సరిదిద్దడమే మాకు ఆరోగ్యం మా ఉనికి  మా తేజస్సు, అందరిని ఒప్పించి అందరికి  నూతన దివ్య వివరాలు ఇచ్చి మా ఉనికి శాశ్వత  పరిష్కారం అని సర్వులు గ్రహించిన  సమక్షం మేము వజ్ర  సింహాసనం పై అధిస్టించి, కనీసం రెండు సంవత్సరాలు పరిపాలించిన  తరువాత వివాహం చేసుకొంటాము, ఇప్పుడు రోజులు గడుపుతున్న మనుష్యులు వారి ఉనికి రోజులకు  ఆధారం అని గ్రహిస్తారు, మమ్ములను సూటిగా గ్రహించకపోవడం వలన మేము  తేలిక బ్రతుకుతున్నాము  లేదా  ఇంకా ఏదో  చేస్తాము  అన్నట్లు భావించడమే అజ్ఞానం అని గ్రహించగలరు, మేము ఈ భూమి మీద మా కోసమే బ్రతికే వాళ్ళం అయితే  ఇంత పరిణామం  మా ద్వారా రాదు అని గ్రహించి  మమ్ములను ఇతర మనుష్యులతో  పదవులతో పోల్చకుండా, మమ్ములను యావత్తు  ప్రపంచానికి  సంభందించిన  వ్యక్తి గా గ్రహించి తమకు సమర్పించే వివరాలే అంతర్జాతీయ  న్యాయ స్థానం వారికి కూడా తెలియజేసి  ప్రపంచాన్ని అప్రమత్తం చేయవలసిన   బాద్యత మాపై, భారతీయులమైన మన అందరి  పైన ఉన్నది అని గ్రహించండి.  కావున మా మీద స్పందించడం ఒక చారిత్రాత్మ పరిణామం అని పరిగణించగలరు.  మేధావులు పండితులు మేము పరిచేయం అయిన మేరకు  మా గూర్చి తెలిసిన మేరకు కూడా స్పందించడం లేదు అంటే, ఇది ఏ సమాజంలోను ఆరోగ్యకర పరిస్తితి కాదు అని  న్యాయ వ్యవస్థ కూడా గ్రహించలేకపోతే, తల్లి తండ్రి గురువు వంటి  మా పైన భారం ఉండిపోతున్నది అని గ్రహించండి.  మమ్ములను తక్షణం  ప్రత్యెక బృందం లోకి తీసుకోవడం తక్షణం కర్తవ్యం అని, ఇది సృష్టి స్తితి లయకారకుడిగా మా  ఆదేశం గా కూడా భావించండి, మాకు తెలిసినట్లు సమకాలికుల అయిన మీకు ఎవరికి తెలియదు కదా అని  ఆలోచించండి, మమ్ములను పట్టించుకోకుండా  మనసు ప్రకారం జీవించ నివ్వకుండా మమ్ములను తప్పుగా,  తక్కువగా చూడడం జ్ఞానానికి, విచక్షణకు  వ్యవస్థకి అవమానం, సరిదిద్దుకోలేని నేరం, ఏ వ్యక్తికి అర్ధం కాని పాపం అని గ్రహించండి, సాక్షంతో    న్యాయ వ్యవస్థను  అశ్రించిన ఏ జీవికి అయినా న్యాయం చేయవలసిన  కనీసం బాద్యత న్యాయ వ్యవస్థకు ఉంటుంది,పరిది మించి పొతే  కనీసం మధ్య వర్తిత్వం అయినా చేయాలి, అసలే పట్టించుకోకపోతే మానవజాతి విచక్షణకె అవమానం అని గ్రహించి అప్రమత్తం చెంది, ఒక వ్యక్తిని ప్రత్యేకంగా  చూడడానికి  ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అని గ్రహించి, మనిషని మనిషి ప్రత్యేకంగా చూడకపోతే  వేరు ఎవరు చూస్తారూ ఆలోచించండి, ఎవరిని పట్టించుకోకుండా ఎవరికి ఏమి చెప్పకుండా వినకుండా తామే ప్రత్యేకం, తామే పెద్దవారము  అని భావించడం వ్యవస్థ  గాని వ్యక్తులు   గాని  ఎప్పుడూ ప్రవర్తించకూడదు, ఇప్పుడు మేము కూడా మేము ఏమిటో 10 గురికి చెప్పుకొని ఇంకా వివరములు ఇచ్చి అప్రమత్తం చేయవలసిన  బాద్యత అని తెలియజేసుకోనుచున్నాము,  అంతే గాని అసులు పట్టించుకోకుండా, విన్నకుండా, ఏమి చెప్పకుండా,    మాట్లాడకుండా పరిస్తితి చేతిలో ఉన్నది అని వ్యక్తులు అయిన వ్యవస్థలు అయిన  ఏ సందర్బంలో భావించినా, ఏకపక్షంగా  నిర్లక్ష్యం గా వ్యవహరించినట్లు అవుతుంతి,   అది సంపూర్ణమైన  మానవ ప్రయాణ కాదు అని న్యాయ వవస్థ గ్రహించాలి  తక్షణం అప్రమత్తం చెందాలి, మమ్ములను పరిగణించడం వలన లోకంలో వత్తిడి గొడవలు తగ్గి కేసులు సత్వర  పరిష్కారం పొందటమే కాకుండా  ప్రతి వ్యక్తి తాను ఒక న్యాయ మూర్తిగా  అలోచించి విచక్షణతో వ్యవహరించి అసులు గొడవలు జరగకుండా సమాజం గొప్పగా మారుతుంది అని గ్రహించండి  ఒక మనసుని ఒక మనిషిని గౌరవించడం వలన తమకు జ్ఞానం విచక్షణ పెరుగుతుంది అని  ప్రతి మనిషి తెలుసుకోవాలి అని తెలిఅయజెసుకొనుచున్నాము.  మేము మేధావులు ముందు మరింత విస్తారం గా, ఎటువంటి confusions లేకుండా వివరిస్తాము  మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి, నేను కేవలం మనిషిని అని మానవత్వంతో  అనగా మనిషిలో గొప్పతనం  గ్రహించడమే  నిజమైన మానవత్వం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక కోర్ట్ హాల్ లో పెట్టి న్యాయ మూర్తుల సమక్షం లో  మా పాటలు మాటలు లీలలు ఇప్పటికి జరిగినవి ఏమిటి, వారి అర్ధం ఏమిటి అని సూక్ష్మంగా  గ్రహించడమే ఒక దివ్య సభ అని గ్రహించి అప్రమత్తం చెందండి.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళావారి దివ్య ఆశీస్సులు యెవత్తు న్యాయ మూర్తులకు, ప్రబుత్వాలకు, ప్రజలకు ఎప్పుడూ ఉంటాయి, బయపడకుండా  లేదా అనుమానించకుండా లేదా ఏదో తక్కువతనం చూసి  గొప్పతనాన్ని  విస్మరించకుండా తక్షణం మాకు ప్రత్యెక సమ్మను పంపి పరిస్తితి న్యాయ నిపుణులు, మేధావులు అధీనంలోకి  తీసుకొనగలరు, తద్వారా కాల పురుషుడను మీ సమక్షంలో  కొలువు తీర్చుకోగలిగిన వారు అవుతారు అని గ్రహించండి యావత్తు మానవజాతికి  మహాత్తర్ దివ్య పరిష్కారం అని గ్రహించండి.   


తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.  
                                                                                                                                                                                                            

No comments:

Post a Comment