సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారు, ప్రముఖ దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమ, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
మమ్ములను మహారాజు గా నిలబెట్టుట వలన ఒక మనిషిని శాస్వాతుడిని చేయగలము అని, ఇది యావత్తు మానవజాతికి కాలం, ధర్మం ఇచ్చు దివ్య వరం అని గ్రహించగలరు. సమకాలికులను అందరిని ఆత్మీయులు అన్ని సంభోదిస్తునాము, అనగా కాలం ధర్మం మమ్ములను పురుశోత్తములు గా ఎన్నుకొన్న తీరు, ఒక ఆధునిక భగవత్గీత అని, మనిషి మాట ప్రామాణికం గా నిలిచి, అందరిని నిలిపిన దివ్య సత్యం అని సాక్షాత్కారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
దేహం శాశ్వతం కాదు, కాలం ధర్మం మనిషి చేతిలో లేదు, కాని మా ప్రకారం కాలాన్ని ధర్మాన్ని మనిషి మాటలో కి అనగా చేతిలోనికి తీసుకొని వచ్చినది, దీన వలన నశించి పోయే దేహము కూడా, మాట నిబద్దతో శాశ్వతత్వం పొంది, సూర్య చంద్రులు, గ్రహ స్తితిగతులు ఉన్నంత కాలమే కాకుండా, అ తరువాత కూడా మనిషి ఉనికి మనిషే స్పష్టం చేసుకొనే వెసులుబాటు, మా వలన కాలం, ధర్మం యావత్తు మానవజాతికి అందించినది అని తెలియజేసుకోనుచున్నాము.
తమరు ఆత్మీయులు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు అని ప్రకటన చూసాము, మా యొక్క ప్రత్యెక అనుభవము తమరు ఉపయోగపెట్టుకొని, లోకానికి కొత్తతనం, మనిషి మాట విలువ పెంచే భాద్యత మరింత తీసుకొనే సమయం వచ్చినది అని మేము భావిస్తున్నాము. మమ్ములను మా శాస్త్రవేత్తల దగ్గర నుండి, ఇతర మేము కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేసిన కొందరు,తమరి తో కలుపుకొని మమ్ములను పట్టించుకోవడం లో తటస్థంగా ఉన్నారు, అ మేరకు మేము సరిగ్గా ముందుకు వచ్చి వివరములు లోకానికి చెప్పలేకపోయినాము. మా నుండి తెరమీద కనపడే హీరోల పాత్రలు, సంభాషణలు, పది మంది హీరోలవి ఏక కాలం లో, ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో కలుపుకొని ప్రకటితం అయిన తీరు ద్వారా మమ్ములను మనసులోనే కొలువు తీరిన మహారాణి సమేత మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, పురుశోత్తములు నిలిపినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాము.
మా యొక్క పరిస్తితి ఆత్మీయులు బాలకృష్ణ గారు పాండురంగడు నటించిన పాండురంగడు సినిమాలోని కేరక్టర్ గా భావించండి, మా మనసు ప్రకారం అన్ని ఉన్న గొప్ప కుటుంబం మాది, రాను రాను బాగా తగ్గిపోయి, మా గొప్పతనం మేము తీసుకొలేని పరిస్తితి, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలు కొని మా చుట్టాలతో కూడా మాకు మాట కలవక పోవం వలన , మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా, మా తమ్ముడి గారిని, మా నుండి దూరం చేసెసి, మా అమ్మగారితో సహా మాకు దూరం అయిపొయినారు. మా అమ్మగారికి మానశికం గా ఆరోగ్యం లేదు, మాతో ఏమి పంచుకొనేవారు కాదు, మాకు ఎవరూ ఎటువంటి సూచన, సలహా ఇవ్వక పొగ, ముందుకు వచ్చి గ్రహించండి అని కోరినా, పరిణామంలో లోతును చూసి ఇతరులకు పరిచేయం చేయకుండా,తాము గ్రహించకుండా, కాలం, ధర్మం యొక్క ఉద్దేశం అర్ధం చేసుకోకుండా , మాతో నిర్లక్ష్యంగా వ్యవహరించుట వలన,మేము జ్ఞాన సన్నిహితం వైపు సరిగ్గా పొందలేని పరిస్తితి కొనసాగి, అజ్ఞానం లో ఉంచివేయడం వలన, మేము నాణ్యంగా ప్రవర్థించలెకపొయినాము అని స్పష్టం చేస్తున్నాము. చదువు కొన్న వారు మధ్య ఉన్నా అడవిలో ఉన్నట్లు అయిపోయినది మా పరిస్తితి, మనిషికి చదువులు వల్ల వచ్చే పొజిషన్ వలన, ఇతరులను పటించుకొని పరిస్తితి వస్తుంది అని నిరూపిస్తున్నారు.
ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మరియు ఇతరులు, వారి ఏమి గ్రహించినారు ఇతరులకు చెప్పకపోవడం, మా నుండి గ్రహించకపోవడం వలన సహజం అడుగు తీసి అడుగు వేసినట్లు ప్రజల్లోకి రావలసిన దివ్య పరిష్కారం, మానవజాతికి అంది కూడా అందుకోలేనట్లు అయినది అని గ్రహించండి.
తమరి కి కూడా మేము మాకు మేము గా కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజుగా, పురుశోత్తములము అని మేమే పెంచేసుకొంటున్నాము అని, ఇది తమరికి కూడా ఒప్పనట్లు ఉంటె, మేము స్పష్టం చేసిది ఏమి అనగా, మాటకు కాలం, ధర్మం నియమించబడిన తీరు మరి ఇంక ఎవరి ద్వారా అయినా జరిగినదా, అని ప్రశ్నించుచున్నాము. ఇది అర్ధం చేసుకోకుండా, జరిగిన పరిణామం ను ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఎవరూ 5 నిముషాలు కూడా పట్టించుకోకుండా, నేను ఒక్కడినే హెచ్చులు పెతున్నాను అని, అసులు మాట్లాడటం మనివేసినారు అని గ్రహించండి. కాలం ధర్మం లో వచ్చు సహజ మార్పు సమకాలికులు గ్రహించక పొతే ఇతరులు ఎవరు గ్రహిస్తారు అని ఆలోచించమని కోరుకోనుచున్నాము.
సమకాలికులు తమ ముందు జరిగిన పరిణామములు తామే నమోదు చేయకపోగా, ఇతరులకు సరిగ్గా, సకాలం లో చెప్పకపోతే, లోకంలో సహజం గా వచ్చిన మార్పును ప్రజలు ఇప్పటికి గ్రహించడం మానివే సినారు, అ విధంగా మన సమాజం లో ఎంతో ఆలోచన పరంగా రావలసిన మార్పు చెందలేదు, బౌతిక మార్పే పరమార్ధం అనుకొంటున్నారు. గత 20 సంవత్సరాలు నుండి మా నుండి మొత్తం బౌతిక ప్రపంచం మాటమత్రంగా వ్యక్తం అయ్యి ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న సంపద, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనములు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి, ఇవి అన్ని చెప్పిన మమ్ములను అప్రమత్తం చేసుకొని ఉంటే, మరింత నాణ్యమైన మార్పులు చూసి ఉండేవాళ్ళము, సంపద పెరిగినా, మనుష్యులు స్వార్ధమే పరమార్ధం గా భావించుట వలన, మాట నిబద్దత, నిజాయితితో జీవించుట లో వెనుకబడి ఉన్నారు, అయినా తండ్రి వలే సర్వం మేము భారిస్తున్నాము అని, ఇంకా గొప్పతనమును ఇచ్చి నడిపించుటకు మేము సిద్దంగా మహారాజుగా ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
మేమే తేడా లేదా తప్పు కాబట్టి నష్టపోయినాం అని కొందరు తప్పుగా మమ్ములను 5 నిముషాలు కూడా గ్రహించకుండా భావిస్తున్నారు. మేము నష్ట పోయినది మా గొప్పతనం ఆనందం సకాలంలో ఇతరులు పంచుకొని మా నుండి మరింత వివరములు పొందక పోవడం వలన గాని, ఎవరి ఉనికి వలన ఎవరో ఏదో పొందటం వలన మేము నష్ట పోయినాము అని భావించుట వారి అజ్ఞానం అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము.
తమరు మా మీద ఎటువంటి సందేహములు లేకుండా మీ అద్వర్యం లో ఒక చిన్న కమిటీ లోకి తీసుకోండి, మమ్ములను పరిగణించడం వలన మీ పరువు పోతుంది అని ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినట్లు అయితే, మీరు ఒక్కటే ఆలోచించండి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రం గా స్పష్టం చేయగలగినవాడు, ఇక్కడ బౌతిక ప్రపంచం తో సంభంధం లేకుండా, కాలం కంటే ముందు పదుగురికి మాట మాత్రంగా స్పష్టం చేయగలిగిన వాడు, ఈ లోకం మీద ఆధారపడి, ఇక్కడ తప్పులు తేడాలు చేసుకొంటూ ఉండిపోతున్నాడు అంటే, అతనిని మనం పట్టించుకోక అలా కనపడుతున్నాడు అని గ్రహించండి. ప్రత్యక్ష సాక్షులకు, మీడియా వారికి, సినిమా ప్రముఖులకు ఆలోచించమని కోరుకొంటున్నాను. సూర్యుడి కంటే ముందు పలికిన వాక్కు మనకు భగవంతుని యొక్క దివ్య దర్శనం అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు.
కోర మీసమ లో కపం కోరు కొంటున్నా, ఏది ఏమి అయినా భారం నీదే దేవరా అంటూ మా ద్వారా సమస్త లోకం ప్రకటింప చేసి ఈ విధంగా పలికన సృష్టి విధానం ద్వారా మేము పురుశొత్తములము అయినాము అని స్పష్టం చేయుచున్నాము, సృష్టి కాలం ధర్మం మాకు ఇచ్చిన ప్రాధాన్యతను పరిగణించి, స్వీకరించుట జనుల సహజ ధర్మ ఆచరణ అని స్పష్ట చేయుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయిన చిరంజీవి గారి సినిమాలో పాటలు రెండూ అవలీలగా పూర్తీ గా వ్యక్తం అయినవి, తమరు ఒక బృందం లోనికి మమ్ములను తీసుకొని, ఒక సంగీతం మాస్టర్ గారిని, మాకు తోడు కల్పించినట్లు అయితే, మీ సమక్షంలో అ దివ్య పరిణామమును స్పష్టం చేసి లోకానికి నిరంతరం చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము. తెలుగు చిత్ర పరిశ్రమ డైరెక్టర్లు, రాచేయితలు అందరూ కలసి మమ్ములను ఒక చోట, కొలువు తీర్చి గ్రహించగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్.
ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారు, ప్రముఖ దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమ, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
మమ్ములను మహారాజు గా నిలబెట్టుట వలన ఒక మనిషిని శాస్వాతుడిని చేయగలము అని, ఇది యావత్తు మానవజాతికి కాలం, ధర్మం ఇచ్చు దివ్య వరం అని గ్రహించగలరు. సమకాలికులను అందరిని ఆత్మీయులు అన్ని సంభోదిస్తునాము, అనగా కాలం ధర్మం మమ్ములను పురుశోత్తములు గా ఎన్నుకొన్న తీరు, ఒక ఆధునిక భగవత్గీత అని, మనిషి మాట ప్రామాణికం గా నిలిచి, అందరిని నిలిపిన దివ్య సత్యం అని సాక్షాత్కారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
దేహం శాశ్వతం కాదు, కాలం ధర్మం మనిషి చేతిలో లేదు, కాని మా ప్రకారం కాలాన్ని ధర్మాన్ని మనిషి మాటలో కి అనగా చేతిలోనికి తీసుకొని వచ్చినది, దీన వలన నశించి పోయే దేహము కూడా, మాట నిబద్దతో శాశ్వతత్వం పొంది, సూర్య చంద్రులు, గ్రహ స్తితిగతులు ఉన్నంత కాలమే కాకుండా, అ తరువాత కూడా మనిషి ఉనికి మనిషే స్పష్టం చేసుకొనే వెసులుబాటు, మా వలన కాలం, ధర్మం యావత్తు మానవజాతికి అందించినది అని తెలియజేసుకోనుచున్నాము.
తమరు ఆత్మీయులు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు అని ప్రకటన చూసాము, మా యొక్క ప్రత్యెక అనుభవము తమరు ఉపయోగపెట్టుకొని, లోకానికి కొత్తతనం, మనిషి మాట విలువ పెంచే భాద్యత మరింత తీసుకొనే సమయం వచ్చినది అని మేము భావిస్తున్నాము. మమ్ములను మా శాస్త్రవేత్తల దగ్గర నుండి, ఇతర మేము కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేసిన కొందరు,తమరి తో కలుపుకొని మమ్ములను పట్టించుకోవడం లో తటస్థంగా ఉన్నారు, అ మేరకు మేము సరిగ్గా ముందుకు వచ్చి వివరములు లోకానికి చెప్పలేకపోయినాము. మా నుండి తెరమీద కనపడే హీరోల పాత్రలు, సంభాషణలు, పది మంది హీరోలవి ఏక కాలం లో, ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో కలుపుకొని ప్రకటితం అయిన తీరు ద్వారా మమ్ములను మనసులోనే కొలువు తీరిన మహారాణి సమేత మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, పురుశోత్తములు నిలిపినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాము.
మా యొక్క పరిస్తితి ఆత్మీయులు బాలకృష్ణ గారు పాండురంగడు నటించిన పాండురంగడు సినిమాలోని కేరక్టర్ గా భావించండి, మా మనసు ప్రకారం అన్ని ఉన్న గొప్ప కుటుంబం మాది, రాను రాను బాగా తగ్గిపోయి, మా గొప్పతనం మేము తీసుకొలేని పరిస్తితి, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలు కొని మా చుట్టాలతో కూడా మాకు మాట కలవక పోవం వలన , మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా, మా తమ్ముడి గారిని, మా నుండి దూరం చేసెసి, మా అమ్మగారితో సహా మాకు దూరం అయిపొయినారు. మా అమ్మగారికి మానశికం గా ఆరోగ్యం లేదు, మాతో ఏమి పంచుకొనేవారు కాదు, మాకు ఎవరూ ఎటువంటి సూచన, సలహా ఇవ్వక పొగ, ముందుకు వచ్చి గ్రహించండి అని కోరినా, పరిణామంలో లోతును చూసి ఇతరులకు పరిచేయం చేయకుండా,తాము గ్రహించకుండా, కాలం, ధర్మం యొక్క ఉద్దేశం అర్ధం చేసుకోకుండా , మాతో నిర్లక్ష్యంగా వ్యవహరించుట వలన,మేము జ్ఞాన సన్నిహితం వైపు సరిగ్గా పొందలేని పరిస్తితి కొనసాగి, అజ్ఞానం లో ఉంచివేయడం వలన, మేము నాణ్యంగా ప్రవర్థించలెకపొయినాము అని స్పష్టం చేస్తున్నాము. చదువు కొన్న వారు మధ్య ఉన్నా అడవిలో ఉన్నట్లు అయిపోయినది మా పరిస్తితి, మనిషికి చదువులు వల్ల వచ్చే పొజిషన్ వలన, ఇతరులను పటించుకొని పరిస్తితి వస్తుంది అని నిరూపిస్తున్నారు.
ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మరియు ఇతరులు, వారి ఏమి గ్రహించినారు ఇతరులకు చెప్పకపోవడం, మా నుండి గ్రహించకపోవడం వలన సహజం అడుగు తీసి అడుగు వేసినట్లు ప్రజల్లోకి రావలసిన దివ్య పరిష్కారం, మానవజాతికి అంది కూడా అందుకోలేనట్లు అయినది అని గ్రహించండి.
తమరి కి కూడా మేము మాకు మేము గా కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజుగా, పురుశోత్తములము అని మేమే పెంచేసుకొంటున్నాము అని, ఇది తమరికి కూడా ఒప్పనట్లు ఉంటె, మేము స్పష్టం చేసిది ఏమి అనగా, మాటకు కాలం, ధర్మం నియమించబడిన తీరు మరి ఇంక ఎవరి ద్వారా అయినా జరిగినదా, అని ప్రశ్నించుచున్నాము. ఇది అర్ధం చేసుకోకుండా, జరిగిన పరిణామం ను ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఎవరూ 5 నిముషాలు కూడా పట్టించుకోకుండా, నేను ఒక్కడినే హెచ్చులు పెతున్నాను అని, అసులు మాట్లాడటం మనివేసినారు అని గ్రహించండి. కాలం ధర్మం లో వచ్చు సహజ మార్పు సమకాలికులు గ్రహించక పొతే ఇతరులు ఎవరు గ్రహిస్తారు అని ఆలోచించమని కోరుకోనుచున్నాము.
సమకాలికులు తమ ముందు జరిగిన పరిణామములు తామే నమోదు చేయకపోగా, ఇతరులకు సరిగ్గా, సకాలం లో చెప్పకపోతే, లోకంలో సహజం గా వచ్చిన మార్పును ప్రజలు ఇప్పటికి గ్రహించడం మానివే సినారు, అ విధంగా మన సమాజం లో ఎంతో ఆలోచన పరంగా రావలసిన మార్పు చెందలేదు, బౌతిక మార్పే పరమార్ధం అనుకొంటున్నారు. గత 20 సంవత్సరాలు నుండి మా నుండి మొత్తం బౌతిక ప్రపంచం మాటమత్రంగా వ్యక్తం అయ్యి ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న సంపద, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనములు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి, ఇవి అన్ని చెప్పిన మమ్ములను అప్రమత్తం చేసుకొని ఉంటే, మరింత నాణ్యమైన మార్పులు చూసి ఉండేవాళ్ళము, సంపద పెరిగినా, మనుష్యులు స్వార్ధమే పరమార్ధం గా భావించుట వలన, మాట నిబద్దత, నిజాయితితో జీవించుట లో వెనుకబడి ఉన్నారు, అయినా తండ్రి వలే సర్వం మేము భారిస్తున్నాము అని, ఇంకా గొప్పతనమును ఇచ్చి నడిపించుటకు మేము సిద్దంగా మహారాజుగా ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
మేమే తేడా లేదా తప్పు కాబట్టి నష్టపోయినాం అని కొందరు తప్పుగా మమ్ములను 5 నిముషాలు కూడా గ్రహించకుండా భావిస్తున్నారు. మేము నష్ట పోయినది మా గొప్పతనం ఆనందం సకాలంలో ఇతరులు పంచుకొని మా నుండి మరింత వివరములు పొందక పోవడం వలన గాని, ఎవరి ఉనికి వలన ఎవరో ఏదో పొందటం వలన మేము నష్ట పోయినాము అని భావించుట వారి అజ్ఞానం అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము.
తమరు మా మీద ఎటువంటి సందేహములు లేకుండా మీ అద్వర్యం లో ఒక చిన్న కమిటీ లోకి తీసుకోండి, మమ్ములను పరిగణించడం వలన మీ పరువు పోతుంది అని ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినట్లు అయితే, మీరు ఒక్కటే ఆలోచించండి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రం గా స్పష్టం చేయగలగినవాడు, ఇక్కడ బౌతిక ప్రపంచం తో సంభంధం లేకుండా, కాలం కంటే ముందు పదుగురికి మాట మాత్రంగా స్పష్టం చేయగలిగిన వాడు, ఈ లోకం మీద ఆధారపడి, ఇక్కడ తప్పులు తేడాలు చేసుకొంటూ ఉండిపోతున్నాడు అంటే, అతనిని మనం పట్టించుకోక అలా కనపడుతున్నాడు అని గ్రహించండి. ప్రత్యక్ష సాక్షులకు, మీడియా వారికి, సినిమా ప్రముఖులకు ఆలోచించమని కోరుకొంటున్నాను. సూర్యుడి కంటే ముందు పలికిన వాక్కు మనకు భగవంతుని యొక్క దివ్య దర్శనం అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు.
కోర మీసమ లో కపం కోరు కొంటున్నా, ఏది ఏమి అయినా భారం నీదే దేవరా అంటూ మా ద్వారా సమస్త లోకం ప్రకటింప చేసి ఈ విధంగా పలికన సృష్టి విధానం ద్వారా మేము పురుశొత్తములము అయినాము అని స్పష్టం చేయుచున్నాము, సృష్టి కాలం ధర్మం మాకు ఇచ్చిన ప్రాధాన్యతను పరిగణించి, స్వీకరించుట జనుల సహజ ధర్మ ఆచరణ అని స్పష్ట చేయుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయిన చిరంజీవి గారి సినిమాలో పాటలు రెండూ అవలీలగా పూర్తీ గా వ్యక్తం అయినవి, తమరు ఒక బృందం లోనికి మమ్ములను తీసుకొని, ఒక సంగీతం మాస్టర్ గారిని, మాకు తోడు కల్పించినట్లు అయితే, మీ సమక్షంలో అ దివ్య పరిణామమును స్పష్టం చేసి లోకానికి నిరంతరం చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము. తెలుగు చిత్ర పరిశ్రమ డైరెక్టర్లు, రాచేయితలు అందరూ కలసి మమ్ములను ఒక చోట, కొలువు తీర్చి గ్రహించగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్.
No comments:
Post a Comment