UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 27 February 2015

కావున ఎటువంటి పరిణామము అయినా సహజ ఆసక్తి తో గ్రహించడానికి జనులు ముందుకు రండి, నిజమైతే ఆలోచిద్దాం రండి అని, సత్యం వైపు సూటి వివరణగా ప్రయాణించుట వలన జ్ఞాన అభివృద్ధి జరుగుతుంది, జనులలో ధర్మం కూడా అభివృద్ధి చెంది సమాజం ఉన్నతమైన విలువలతో ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.

Narasimha Murthy
Narasimha Murthy2:55pm Feb 27
మన అమ్మభాష తెలుగు

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శో
భిల్లన్ బల్కుము నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీభారతీ పూర్ణేందు బింబాననా
(నాకుగుర్తున్నది యిచ్చట యిచ్చానుఈపద్యములో తప్పులుదొర్లితే క్ష౦తవ్యున్ని)
అమ్మా,సర్స్వతీదేవి! నిన్నుతలచుకొని పుస్తకము పట్టుకున్నాను.ప్రేమతోనీవు నామనసున౦దునిలచి నావాక్కున౦దు మ‍‍‍౦చిమాటలు వికసి౦చునట్లు పలుకుముతల్లీ!
పోతనగారు తన నాలికమీద సర్స్వతీదేవినివాసము౦డి మ౦చిమాటలు పలికి౦చాలని కోరుకున్నాడుతప్ప,పా౦డిత్యము కావాలనికోరలేదు.
ఈతీయనితెలుగుపద్యము నాచిన్నతనాన్ని గుర్తుచేస్తో౦ది.సాయ౦త్రము బడిను౦చిరాగానే కాసేపు ఆటలు ఆడుకొన్నతరువాత,చీకటిపడగానే భోజనముచేసి చిన్నకిరసనాయిలుదీపము ము౦దు పుస్తక‌ములు పెట్టుకొని కూర్చొనిశుక్లా౦బరధర‍‍౦.....చదివి,తరువాతపోతనగారితల్లీనిన్నుదల౦చి.....చదివి,ప్రార్థనపూర్తయినతరువాత అప్పుడుపాఠాలుచదువుకొనేవాళ్ళము.ప్రార్థనచేయ‌కు౦డాచదివినరోజులేదు.

" నోరుమ౦చిదయితే వూరుమ౦చిదవుతు౦ది"యనే సామెత కు ఈపద్యముఅన్వయి౦చుకోవచ్చు. ప్రస్తుత కాలములో మనిషి నోరువిప్పితే అపశబ్దాలేఎక్కువ,దానివల్ల ఘర్షణలుమొదలగునవి.పసితనమును౦డిపిల్లలకు ఇటు వ౦టిపద్యాలుచదువుటప్రోత్సహిస్తే ,వారిలోమ౦చిప్రవర్తన కలుగుటకుబాటవేసినవారమవుతాము. పిల్లలకు సత్ప్రవర్తన నేర్పేచదువుముఖ్య౦.కాస్త మనసుపెట్టి ఆలోచి౦చ౦డి.
--------------------------------
మనలో సహజ ఆసక్తి, సత్యం పట్ల అప్రమత్తతే నిజమైన సరస్వతి సాధన, ఆసక్తితో సత్యం కొరకు జీవించుటలో చదువుల తల్లి సరస్వతి కూడా మురిసిపోయే తంతటి  గొప్పతనం లోకమునకు మన ద్వారా అనగా సత్యం పట్ల ఆశక్తి, సహజ ఉత్సాహము, మనము ఆర్తితో ముందుకు వెళ్ళుట ఏ కాకుండా ఎదుటవారి ఆర్తిని గుర్తించి ఒకరి ఒకరు, మన జ్ఞాన అనుభవాలు పంచుకోనినయడల లోకం ఉన్నతం గా మారిపోతుంది అని గ్రహించండి.  కావున ఎటువంటి పరిణామము  అయినా  సహజ ఆసక్తి తో  గ్రహించడానికి జనులు ముందుకు రండి, నిజమైతే ఆలోచిద్దాం రండి అని, సత్యం వైపు సూటి వివరణగా ప్రయాణించుట వలన జ్ఞాన అభివృద్ధి జరుగుతుంది, జనులలో ధర్మం కూడా అభివృద్ధి చెంది సమాజం ఉన్నతమైన విలువలతో ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్           

No comments:

Post a Comment