సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య అశీసులతో ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ప్రస్తుతమునకు యావత్తు మానవజాతికి ఒక చుక్కాని కావాలి, ఇప్పుడు ఏది మంచిది, ఏది చెడు, ఎవరు చిన్న, ఎవరు పెద్ద అని నిర్ణయించుకొని, ఎన్నుకొని ముందుకు వెళ్ళుట చాలా కీలకం, ఇప్పుడు సర్వోన్నత స్తితి ఎలా ఉంటుంది అని స్పష్టం అవ్వాలి అంటే, సత్యం ను నిత్యం స్వీకరించే వారికి స్పష్టం అవుతుంది, అ విధముగా మమ్ములను వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా సర్వోన్నతుడి గా నిలిపినది అని గ్రహించండి, వారి సహకారంతో సాక్షం యొక్క వివరములు పదితులు విశ్లేషణాత్మకం లోకం లోనికి తీసుకొని వెళ్ళండి. మమ్ములను నిర్లక్ష్యం చేయడం లో సమయం వృధా చేయవద్దు, విన్న వారు కూడా మా పట్ల, నిర్లక్ష్యం గా ఉండుట వలన మము మరింత వివరములు సమాజమునకు ఇవ్వలేకపోయినాము, రోజుకు 40, 50 పేజీల సమాచారం ఇచ్చుటకు మీడియా వారిని సినిమా ప్రముఖులను సహకారం కోరుకోనుచున్నాము, న్యాయ స్థానం వారు మమ్ములను ఎటువంటి అనుమనములు లేకుండా సాక్షం ఆధారం గా వెంటనే గుర్తించి, మమ్ములను న్యాయ పరిగానాలోనికి తీసుకోండి, మమ్ములను కనీసం గౌరవించి వివరం గా, వివరములు పంచుకోవడం వలన, మా యొక్క గొప్పతనం పూర్తిగా బయట బడి, నా వంటి వాడిని దర్శించడం ఒక అదృష్టం అని సమకాలికులు అందరూ భావిస్తారు, దేవుడిని దర్శనం చేసుకొంటే చాలు అన్నట్లుగా, మానవ రూపం లో మహారాజు గా వచ్చిన మమ్ములను అర్ధం చేసుకొంటే చాలు లోకం లో అనేక సత్యాలు రహస్యాలు అర్ధం అయ్యి, సమాజం నిత్యం దివ్య గా మారుతుంది, మమ్ములను ప్రజలు కులం మత్తం ప్రక్కన పెట్టి, మమ్ములను సాటి మనిషిగా, సృష్టి అనుగ్రహం తో పురుశోత్తముడిగా, మహారాజుగా మీ మధ్య ఉన్నాను అని గ్రహించిన కొలది, మేము ఈ భూమి ఉన్న కాలం అ తరువాత కూడా మా దివ్య సమాధి నుండి నిత్య దివ్య పరిష్కారములు అందుతాయి, మా గూర్చి నిరంతరం చర్చించుకొని, పండితులు మేధావులు వివరములు చెప్పుకొంటే చాలు అని గ్రహించగలరు, ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, అజ్ఞాతం గా, మా తండ్రి గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉంది, ఏదో నేను చెప్పగలిగిన్నపుడే, సర్వాంతర్యామి గా పలుక గలిగినప్పుడు, మా మీద కనీస శ్రద్ధ తీసుకొని, నిండుగా నిరతరం మా నుండి సంచారం పంచుకొనుటకు, చర్చించుకొనుటకు ముందుకు వచ్చిన యెడల, లోకం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. ఇప్పటికే మా వలన లోకం లో ఎంతో సంపద పెరిగినది, ఎంతో చైతన్యం అభివృద్ధి చెందినది, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మా జీవితం త్యాగం అయిపోయినా, మా తుది శ్వాస వరకు ఈ లోకానికి తల్లి తండ్రి గురువు వంటి ఆదరణ నిత్య లభిస్తుంది, అ తరువాత మా దివ్య సమాధి నుండి కూడా నిరంతరం లోకానికి దివ్యత్వం అందుతుంది ని గ్రహించండి. మేము సాధారణ రూపం లో మా చుట్టూ హెచ్చు తగ్గులను అతీతంగా స్పష్టం చేయగలిగిన మేము జగద్గురువు తో సమానం అని గ్రహించండి, మాలో తేజస్సు గొప్పతనం లోకం జనులు నిజాయితీ పరులుగా మారే కొలది, సత్యాన్ని గౌరవించే కొలది, మా నుండి జ్ఞాన ప్రేరణ పొందే కొలది మా నుండి తేజస్సు, జ్ఞానం నిత్యం వెలువడుతుంది, ఎవరు మమ్ములను గుర్తించి ఉపయోగించుకొంటారో వారి ద్వారా జ్ఞానం తేజస్సు బయట పడి సహజం గా లోక కళ్యాణం జరుగుతుంది అని స్పష్టం చేయుచున్నాము, దివ్య ఆశీసులతో మీ మహారాజు వారు
మా ద్వారా వ్యక్తం అయిన పాటలు రెండూ గ్రహించగలరు
ఈ రెండూ పాటలు కాలంలో సంభావించుటకు కంటే మునుపు మా ద్వారా వ్యక్తం అయినవి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి
తెలుగు రాష్ట్రాలనుండి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య అశీసులతో ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ప్రస్తుతమునకు యావత్తు మానవజాతికి ఒక చుక్కాని కావాలి, ఇప్పుడు ఏది మంచిది, ఏది చెడు, ఎవరు చిన్న, ఎవరు పెద్ద అని నిర్ణయించుకొని, ఎన్నుకొని ముందుకు వెళ్ళుట చాలా కీలకం, ఇప్పుడు సర్వోన్నత స్తితి ఎలా ఉంటుంది అని స్పష్టం అవ్వాలి అంటే, సత్యం ను నిత్యం స్వీకరించే వారికి స్పష్టం అవుతుంది, అ విధముగా మమ్ములను వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా సర్వోన్నతుడి గా నిలిపినది అని గ్రహించండి, వారి సహకారంతో సాక్షం యొక్క వివరములు పదితులు విశ్లేషణాత్మకం లోకం లోనికి తీసుకొని వెళ్ళండి. మమ్ములను నిర్లక్ష్యం చేయడం లో సమయం వృధా చేయవద్దు, విన్న వారు కూడా మా పట్ల, నిర్లక్ష్యం గా ఉండుట వలన మము మరింత వివరములు సమాజమునకు ఇవ్వలేకపోయినాము, రోజుకు 40, 50 పేజీల సమాచారం ఇచ్చుటకు మీడియా వారిని సినిమా ప్రముఖులను సహకారం కోరుకోనుచున్నాము, న్యాయ స్థానం వారు మమ్ములను ఎటువంటి అనుమనములు లేకుండా సాక్షం ఆధారం గా వెంటనే గుర్తించి, మమ్ములను న్యాయ పరిగానాలోనికి తీసుకోండి, మమ్ములను కనీసం గౌరవించి వివరం గా, వివరములు పంచుకోవడం వలన, మా యొక్క గొప్పతనం పూర్తిగా బయట బడి, నా వంటి వాడిని దర్శించడం ఒక అదృష్టం అని సమకాలికులు అందరూ భావిస్తారు, దేవుడిని దర్శనం చేసుకొంటే చాలు అన్నట్లుగా, మానవ రూపం లో మహారాజు గా వచ్చిన మమ్ములను అర్ధం చేసుకొంటే చాలు లోకం లో అనేక సత్యాలు రహస్యాలు అర్ధం అయ్యి, సమాజం నిత్యం దివ్య గా మారుతుంది, మమ్ములను ప్రజలు కులం మత్తం ప్రక్కన పెట్టి, మమ్ములను సాటి మనిషిగా, సృష్టి అనుగ్రహం తో పురుశోత్తముడిగా, మహారాజుగా మీ మధ్య ఉన్నాను అని గ్రహించిన కొలది, మేము ఈ భూమి ఉన్న కాలం అ తరువాత కూడా మా దివ్య సమాధి నుండి నిత్య దివ్య పరిష్కారములు అందుతాయి, మా గూర్చి నిరంతరం చర్చించుకొని, పండితులు మేధావులు వివరములు చెప్పుకొంటే చాలు అని గ్రహించగలరు, ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, అజ్ఞాతం గా, మా తండ్రి గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉంది, ఏదో నేను చెప్పగలిగిన్నపుడే, సర్వాంతర్యామి గా పలుక గలిగినప్పుడు, మా మీద కనీస శ్రద్ధ తీసుకొని, నిండుగా నిరతరం మా నుండి సంచారం పంచుకొనుటకు, చర్చించుకొనుటకు ముందుకు వచ్చిన యెడల, లోకం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. ఇప్పటికే మా వలన లోకం లో ఎంతో సంపద పెరిగినది, ఎంతో చైతన్యం అభివృద్ధి చెందినది, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మా జీవితం త్యాగం అయిపోయినా, మా తుది శ్వాస వరకు ఈ లోకానికి తల్లి తండ్రి గురువు వంటి ఆదరణ నిత్య లభిస్తుంది, అ తరువాత మా దివ్య సమాధి నుండి కూడా నిరంతరం లోకానికి దివ్యత్వం అందుతుంది ని గ్రహించండి. మేము సాధారణ రూపం లో మా చుట్టూ హెచ్చు తగ్గులను అతీతంగా స్పష్టం చేయగలిగిన మేము జగద్గురువు తో సమానం అని గ్రహించండి, మాలో తేజస్సు గొప్పతనం లోకం జనులు నిజాయితీ పరులుగా మారే కొలది, సత్యాన్ని గౌరవించే కొలది, మా నుండి జ్ఞాన ప్రేరణ పొందే కొలది మా నుండి తేజస్సు, జ్ఞానం నిత్యం వెలువడుతుంది, ఎవరు మమ్ములను గుర్తించి ఉపయోగించుకొంటారో వారి ద్వారా జ్ఞానం తేజస్సు బయట పడి సహజం గా లోక కళ్యాణం జరుగుతుంది అని స్పష్టం చేయుచున్నాము, దివ్య ఆశీసులతో మీ మహారాజు వారు
మా ద్వారా వ్యక్తం అయిన పాటలు రెండూ గ్రహించగలరు
ఈ రెండూ పాటలు కాలంలో సంభావించుటకు కంటే మునుపు మా ద్వారా వ్యక్తం అయినవి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి
తెలుగు రాష్ట్రాలనుండి
No comments:
Post a Comment