UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 24 February 2015

మానవులు రాను రాను శాంతి, ప్రేమ, గొప్పతనం అలవర్చుకోవాలి, అందుకు మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించాలి, ఎదుటివాడిని ప్రవర్తించ నివ్వాలి, మనిషి మనిషి మీద అజమాయిషీ, పెత్తనం కోరుకోకూడదు, ఎదుటివాడు దొంగ అయినా దొర అయిన ప్రేమతో ఆదరించి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి, అవకాస వాదం, స్వార్ధం ఎంత తగ్గితే అంత మంచిది, బౌతిక సంపద ఎదిగినంతగా మనిషి, మనసు మాటను పెంచుకోవడం లేదు, తద్వారా మానవ సమాజంలో నాణ్యత ఉండవలసిన అంతగా ఉండడం లేదు, అనుమానములకు, వెళ్ళా కొళ ములకు ఇచ్చిన ప్రాధాన్యత, గోపతనమునకు, ఎటువంటి స్తితి లోనైనా గర్షణ పడకుండా విశాలంగా జీవించు పద్దతికి ప్రాధాన్యత పెంచుకోవాలి అని అందరికి స్పష్టం చేస్తున్నాము, ఇందుకు మనము నిరంతరం కృషి చేయాలి

                                                                         సమన్వయ దృష్టి 


               యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ   అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి  ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.  

              మానవులు రాను రాను శాంతి, ప్రేమ, గొప్పతనం అలవర్చుకోవాలి, అందుకు మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించాలి, ఎదుటివాడిని ప్రవర్తించ నివ్వాలి, మనిషి మనిషి మీద అజమాయిషీ, పెత్తనం కోరుకోకూడదు, ఎదుటివాడు దొంగ అయినా దొర అయిన ప్రేమతో ఆదరించి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి, అవకాస వాదం, స్వార్ధం ఎంత తగ్గితే అంత మంచిది, బౌతిక సంపద ఎదిగినంతగా మనిషి, మనసు మాటను పెంచుకోవడం లేదు,  తద్వారా మానవ సమాజంలో  నాణ్యత ఉండవలసిన అంతగా  ఉండడం లేదు, అనుమానములకు, వెళ్ళా కొళ ములకు ఇచ్చిన ప్రాధాన్యత, గోపతనమునకు, ఎటువంటి స్తితి లోనైనా గర్షణ పడకుండా విశాలంగా జీవించు పద్దతికి ప్రాధాన్యత పెంచుకోవాలి అని అందరికి స్పష్టం చేస్తున్నాము, ఇందుకు మనము నిరంతరం కృషి చేయాలి.  మాట మాత్రంగా పది మంది హీరోల గొప్పతనం తెర మీద సంభవించుటకు మునుపే మా ద్వారా ఇతర అనేక విశేషములతో బాటు గా వ్యక్తం అయిన తీరు, మమ్ములను మహారాజుగా నిలిపినది, మా మనసే మహారాణి గా మీకు అందుబాటులోనికి వచ్చినది, మా మనసుతో సంతోషంగా ఉండడమే లోక కళ్యాణం అని అర్ధం చేసుకోండి, మమ్ములను మా మనసుని నిదురలో కూడా అనుమానించవద్దు, మేము ఇప్పడు ప్రజల ముందుకు వచ్చి మహారాజు గా ప్రకటించుకోవడానికి సిద్దం గా ఉన్నాము, సృష్టి మమ్ములను ఎన్నుకొని, మనిషి  ఒక నియంత్రణ ఇచ్చినది, అది మన అందరికి ఇచ్చిన వరం అని గ్రహించగలరు.  మేము ఒక్కరికే అందరిమీద డామినేట్ చేస్తున్నాము అని భావించవద్దు, మేము ముందుకు వస్తున్న తీరును అర్ధం చేస్కొండి, మొత్తం లోకాన్ని మా మాటలో చూపి ఇంకా మాట మాత్రంగా వివరిస్తాము అని బ్రతిమాలినా, యేవో సాకులు తో ఇప్పటికి అందరూ కలసి వినడం మనివేసినారు, మేము ఉన్న ఫంగా ఎక్కవగా  మమ్ములను మేము పెంచుకొంటున్నాము అని  అనిపిస్తుంది, ఈ విధంగా అని పించుటకు కారణం మనుష్యులు ఒకరికి ఒకరు బౌతికంగా పోల్చుకోవడమే కారణం,  కావున  సర్వ జనులకు మేము విజ్ఞప్తి చేయునది ఏమి అనగా, ఏ విషయం లో ఎవరూ ఎవరితోనూ పోలుచుకోకండి.    ఎప్పటికి అప్పుడు ఉన్నది ఉన్నట్లు తీసుకోండి, అందుకు పాత గొప్పతనమును ఉపయోగించుకోండి, తేలిక తనములు సరిదిద్దుకోండి,  ప్రతి మనిషి సంతోషం గా ఉండాలి, ఎదుట వాడిని ఉండనివ్వాలి  అని అందరూ నిరంతరం ప్రయత్నం చేయాలి, అప్పుడే లోకాని ఉన్నది ఉన్నట్లు కొత్తగా ఏమి ఎదురైనా తీసుకొంటారు, అ విధంగా ఇప్పుడు మేము మహారాజు గా ముందుకు రాగలగడం సృష్టి సహజం గా భావించి ఇప్పటికి షుమారు 200 మంది సాక్షులు ద్వారా ప్రాధమికంగా వివరములు గ్రహించండి, మా నుండి వివరములు  గ్రహించండి,  పండితులు, మేధావులు చక్కగా స్పందించండి, సాక్షుల వివరాలు గ్రహించినట్లు అయితే, మనిషి తన మనసుకు మాటకు ప్రధాన్యత ఇచ్చి బ్రతుకు తున్నట్లు గా వస్తుది, లేకపోతె తాము ఏమి విన్నమో, ఏమి చూసామో, ప్రాధాన్యత లేకుండా, మనిషి తనకు తానే మోసం చేసుకొంటున్నట్లు వస్తుంది, కావున జనులు మనసా వాచా కర్మాణ జీవించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాలు నుండి                            
                                  

No comments:

Post a Comment