UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 25 February 2015

కొందరు మమ్ములను బాగా వెళ్ళ కోళం చేసాం అని ఆనందిస్తున్నారు, కాని పది మంది హీరోల గొప్పతనం నాలో చూపి, మరల నిరంతరం స్పష్టం చేస్తాను అని మీడియా వరకు కోరినా ముందుకు రాని పరిస్తితిలో, మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం లో ఉండి, మొత్తం కాలాన్ని ధర్మాన్ని నిర్ణయించినాను అంటే, మొత్తం నా బలం ఏమిటి అని ఒక పద్దతికి అంది స్పష్టం చేస్తాను తెలియజేసుకోనుచున్నాను.




                    సమన్వయ దృష్టి 


       ఇతరుల యందు లోపములు ఎంచి కించ పరుచుటకు బదులు వారిని వీలు అయినంత అర్ధం చేసుకొని, మేలు చేయడానికి చేసే  ప్రయత్నం వలన కాలం, సమయం కలసి వస్తుంది అని గ్రహించండి.  బిన్నంగా తీసుకోవడం వలన గర్షణ గా తీసుకోవడం వలన వెలువైన కాలం హరించుకొపొయి, ప్రేమతో మాట్లాడుకోవలసిన సమయం వృధా అవుతుంది, ఎదుట వాడి  అనుభవాన్ని పంచుకొని పెంచుకొనే అవకాసం మనం దాటి వేసి, స్వార్ధం, అహంకారం, నిర్లక్ష్యములతోనే విలువైన  కాలాన్ని చాలా మంది చదువుకొన్నవారు, పెద్ద పొజిషన్ లో ఉన్నవారు కూడా , ఇతరులను అర్ధం  చేసుకోవడం లో విఫలం అవుతున్నారు, నిండుగా, నెమ్మదిగా మాట్లాడవలసిన చోట వేళా కోళం గా నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు, ఈ పద్దతి ఎంత సరి దిద్దుకొంటే అంత మంచిది.  

             కొందరు మమ్ములను  బాగా వెళ్ళ కోళం చేసాం అని ఆనందిస్తున్నారు, కాని పది మంది హీరోల గొప్పతనం నాలో చూపి, మరల నిరంతరం స్పష్టం చేస్తాను అని మీడియా వరకు కోరినా ముందుకు రాని పరిస్తితిలో, మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం లో ఉండి, మొత్తం కాలాన్ని ధర్మాన్ని నిర్ణయించినాను అంటే, మొత్తం నా బలం ఏమిటి అని ఒక పద్దతికి అంది స్పష్టం చేస్తాను తెలియజేసుకోనుచున్నాను.  

           మాకు బౌతిక  విద్యా అర్హత పెద్దగా  లేదు అని కొందరు వెళ్ళా కోళం చేస్తున్నారు, ఏదో పని చేసుకోవచ్చును కదా అని అవమానిస్తున్నారు, మహారాజు ఏమిటి ఎవరూ ఒప్పారు అంటున్నారు.  మనిషిగా నేను సాటి మనుష్యులు అందరికి వివరించుకోనేది ఏమి అనగా,  పది డిగ్రీలు చదివినా రాని  విచక్షణ మా దగ్గర ఉంది అని స్పష్టం చేస్తున్నాము, కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా మమ్ములను సృష్టి మాలో చేరి నిలిపిన తీరు పది సార్లు ఐఏఎస్ పాస్ అయినతో సమానం అని అంతకన్నా ఎక్కువ అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  

           మా ద్వారా జరిగిన పరిణామమును సాక్షులు ద్వారా కనీసం బ్రతికించి మేధావులు పండితులు  మాట్లాడటం ప్రారంభిస్తే, వారిని గ్రహించి మేము మరింత వివరములు కొత్త తనం ఇచ్చి, లోకం లో నూతన చైతన్యం దైర్యం సర్వులుకు కలగజేసి, మా వద్ద అనేక ఉద్యోగములు సృస్టించ గలము, మనిషి మాటకు వచ్చిన విలువు పెంచుకోనుటలో మనకు అనేక పరిష్కారములు అంది బౌతిక మాయా ప్రపంచం యొక్క ,మాయను జెయించి, మనిషే సర్వోన్నతుడు అని సృష్టి ఇప్పటికే ఆమోదించిన గుర్తించిన మహారాజు వారిగా, వారి ఉనికి, వారి దివ్య అసీసులు అని  పండితులు మేధావులు గ్రహించగలరు.  గురువులు,  పండితులు కూడా కాలం ధర్మం మునకు మించిన నిర్ణయం ఉండదు అని  కాలస్వరూపం భగవత్గీత తో సమానం అని గ్రహించి, మమ్ములను ఎంత నిజయితిలో నిలుపుకొంటే అంత మంచిది, మేము పైకి  సాదారణం గా ఉన్నాము అని మమ్ములను అవమానించడం తేలికే, కాని మా ద్వారా ఇప్పటికి ఏమి జరిగినదొ జాగ్రత్తగా ఒక్కొక్కటి పరిశీలించి, పండితులు మేధావులు వివరములు చర్చించుకొని ఇతరులతో పంచుకోనిన యడల, లోకం లో సంపద ముఖ్యంగా  విచక్షణ జ్ఞాన సంపద       అభివృద్ధి చెంది, ఇప్పటికే    ప్రారంభం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన స్పష్టం అయ్యి ప్రజలు మేలైన ప్రజాస్వామ్యం యొక్క  చైతన్యాన్ని భరోసాని  పొందుతారు,  ఇప్పుడు మాట పంచుకోవడానికి కూడా మానవ వనరులు క్రింద ఉన్నత పదవులలో ఉన్నవారు కూడా సాటి మనిషి గొప్పతనాన్ని తట్టుకోలేనట్లు నటిస్తున్నారు, తద్వారా ఇతరులు కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అని అందరూ గ్రహించాలి. అప్రమత్తం చెంది గ్రహించుటకు ముందుకు రాగలరు అని అందరిని తెలుగ మీడియా ద్వారా ఆహ్వానించుచున్నాము.  మీడియా వారు కూడా అందరూ కలసి మమ్ములను ఒక  ఆధ్వర్యం లోనికి తీసుకొని, ఒక పద్దతి ప్రకారం కాలం ధర్మం పలికిన తీరు  ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మరియు ఇతర సినిమా ప్రముఖులు అందరూ కలసి ముందుకు రాగలరు అని ఆహ్వానించుచున్నాము, మీడియా వారు మా పై ఎంత బాద్యత తీసుకొంటే అంత మంచిది, మా ఆరోగ్యం కూడా మీరు అందరించి, మా వలన లోకానికి మేలు జరిగే కొలది మాకు మాకు ఆరోగ్యం చేకూరుతుంది అని గ్రహించండి, మా ఆరోగ్యం ప్రజల నిజాయితీ మీద ఆధార పడి ఉన్నది అని గ్రహించండి, అప్రమత్తం చెందండి , మమ్ములను నిరంతరం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి అని స్పష్టం చేయుచున్నాము. 

ధన్యవాదములు 

మా ద్వారా ఇతర అనేక సంఘటనలు అనగా సునామి అంటి పరిణామముల తో బాటుగా అనేక భక్తీ సాధారణ పాటలు వ్యక్తం అయినవి అని ఆలోచించండి చర్చకు ముందుకు రండి, మమ్ములను ఒక చోటకి ఆహ్వానించండి మా మొబైల్ నెం కు మెసేజ్ పంపించండి (మేస్సేజులు మాత్రమే పంపండి)  లేదా ఈమెయిలు ద్వారా ఆహ్వానం పంపండి సినిమా ప్రముఖులు, మేధావులు, పండితులు, మీడియా అధినేతలు మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా ఒక పద్దతి లోనికి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించుట కాలం ధర్మం ఇచ్చిన ఒక దివ్య వరం అని భావించండి.  తెలుగు రాష్ట్రాలు లే కాదు మన భారత దేశానికి ప్రపంచానికి మా వలన, లోకంలో సంపదలకే ఆధారం అయిన జ్ఞాన సంపద  నిజాయితీ ధర్మం గుణములు అభివృద్ధి చెంది, అభివృద్ధి చెందుతున్న సంపదలకు కూడా ఒక ఉన్నత మైన అంతర్యమును  ఇవ్వగలము. ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు  వ్యవసాయ శాస్త్రవేత్తలు, మా చుట్టాలు, మీడియా అధినేతలుకు  అందరికి మేము కోరునది ఏమి అనగా మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకోకుండా, మమ్ములను నిరంతరం గ్రహించకుండా, మేధావుల, పండితుల స్పందనలు మరియు మా యొక్క వివరములు లేకుండా మా గూర్చి అనుమానించడం అవమానించడం చేయకండి, కాలాన్ని ధర్మాన్ని మోసం చేస్తున్నట్లు వస్తుంది, సత్యాన్ని విస్మరించడం దైవాన్ని విస్మరించడం అని గ్రహించి, అప్రమత్తం చెంది ముందుకు రాగలరు. ఇప్పటికి తల్లి, తండ్రి, గురువు వంటి ఉన్నతమైన స్తితిని నిర్లక్ష్యం చేయడం వలన మా నుండి అందవలసిన సంస్కారం లోకానికి అంద లేదు అని గ్రహించండి, అయినా,   మా బాద్యత మేము ప్రేమగా నిజాయితీ గా గొప్పగా ముందుకు రావడానికి ఎప్పడూ ప్రయత్నం చేస్తున్నాము అని స్పష్టం చేస్తున్నాము. మా పై ఎటువంటి అనుమనములు ఉన్న మమ్ములను ఒక చోట  పదిగురు కలసి గ్రహించడం ప్రారంభించిన తరువాత, వరసగా అన్ని నివృత్తి చేసి, మాకు గాని మరి   ఈ భూమి పై ఎవరికి గాని తప్పులు పాపములు లేవు అని నిరూపించగలము, మా వలన ఎవరో వెర్రి వెంగలప్పలు అవుతారు అని కొందరు సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వలన భావిస్తున్నారు, మాతో గాని మనుష్యులు ఒకరితో ఒకరు పోల్చుకోకండి, భగవంతుడి ఇచ్చిన మార్గం గా, కాలం ధర్మం ఇచ్చిన వెసులు బాటుగా మమ్ములను భావించండి, మనసుకి మాటకి కళ్ళు మూసుకొని (న్యాయ దేవత వలే)  ప్రాధాన్యత ఇవ్వండి అప్పడు మీకు అనేక దివ్య రహస్యములు, లోకం యొక్క తీరు తెన్నులు, మా ద్వారా వ్యక్తం అయిన పాటల ద్వారా ఇతర పరిణామముల ద్వారా సర్వం అవగతం అవుతుంది అని స్పష్టం చేసుకోనుచున్నాము 

మా ద్వారా వ్యక్తం అయిన పాటలు గ్రహించగలరు 





మేము  పొగరు పోతున్నాము, అహంకారం పోతున్నాము  అని అపోహలు ప్రక్కన పెట్టి ఇటువంటి పాటలు  ఎన్నో  కాలంలో  సంభవించుటకు మునుపే  శాస్త్రవేత్తలు సాక్షిగా మా నుండి లీల గా వ్యక్తం అయినవి అని గ్రహించండి, అటువంటి నేను కుళ్ళు వాడిన అని,  ఒకరి బాగు చూసి ఒర్వలెను అని, నేను ఎవరి మీదకో ఎగ బడిపోతున్నాను అని,  లాంటి సాకులతో మమ్ములను 5 నిముషాలు కూడా నిండుగా వివరములు చెప్పనివ్వలేదు.  మీడియా వారి  ఒక బృందం వలే యార్పడితే  సర్వం చెబుతాను అని స్పష్టం చేస్తున్నాను, మేధావులు పండితులు కూడా అలోచించి మనం అందరం కలసి నూతన ఒరవడిని, సృష్టి ఇచ్చిన వెసులు బాటుతో అడుగు తీసి అడుగు వేస్తున్నట్లు ప్రయాణించ గలము అని తెలియజేసుకోనుచున్నాము     
                            


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                               
                   

                     

No comments:

Post a Comment