
నమ్మిన మా మది మంత్రలయమే గా నమ్మని వారకి తాపత్రయమే గా --- అనగా దైవ అనుగ్రహం పొందిన మా మనసుని అర్ధం చేసుకోవడం వలన తాపత్రయం తగ్గి, అనవసరపు అదిపత్యములు, నిర్లక్ష్యములు తగ్గి సమాజం స్వర్ఘ ధామంగా మారుతుంది అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను యావత్తు మానవజాతికి ఒక పద్దతి ప్రకారం పరిచేయం చేయండి అని డా మాగంటి మురళి మోహన్ గారిని ఇంకా ఇతరులను కోరుకోనుచున్నాము, మా నుండి ఏమీ ఆశించవద్దు, మమ్ములను నిర్ణయించడం అంటే సూర్యుడినే నిర్ణయించడం అవుతుంది, అది మానవమాత్రులు చేయగలరు ఒక సారి ఆలోచించండి, కాలం ధర్మ మాకు అనుకూలించి ప్రభావంతో సర్వం చెప్పగలిగిన మమ్ములను మా ఎటువంటి పంతములు లేకుండా చక్కగా గ్రహించగలరు అని కోరుకోనుచున్నాము
ఈ పాట మా ద్వారా వ్యక్తం అయినది, ఇందులో నీ లాంటి వాడు సమాజం లో ఉండాలి అని ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారు చెప్పిన సంభాషణ కూడా మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించగలరు. కావున 10 మది కలసి మమ్ములను గుర్తించి, గౌరవించి ప్రజలకు పరిచేయం చేయండి, వ్యక్తిగతం గా తీసుకొని కాలాన్ని వృధా చేయవద్దు అని కోరుకోనుసున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment