
గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించి స్పందించగలరు.
మమ్ములను ఉన్నఫలం గా 200 సాక్శాన్ని గౌరవించి ఒక చోట కొలువు తీర్చుట అన్నది ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి, మీరు చేస్తున్న పనులు చేసుకొంటూనే, మమ్ములను కూడా పనిలో పనిగా మేము కోరినట్లు స్పందించండి. మీ మధ్య ఉండి నా పని నన్ను చేయనివ్వండి, అందుకు ఇప్పటికి మాట మాత్రంగా ఏమి పనులు చేసినాను గుర్తించండి, ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించండి. నేను ఏ పార్టీ వైపు ఉండలేను, తమరు మమ్ములను పార్టీలకు అతీతం గా, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా నాయకుడిగా గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి. మేము గుంటూరులో కొలువు తీరుటకు సిద్దమే, మమ్ములను కనీసం 10,20 మంది పండితుల సమక్షం లో కొలువు తీర్చండి, వారి మధ్య ప్రతి రోజు హాజరు అయ్యి, మా నుండి వ్యక్తం అయిన ప్రతి పాత విని అర్ధం చేసుకొని, వివరణలు విశ్లేషణలతో ప్రజలకు సమాచారం ఇచ్చుట వలన రాజకీయం గా సామాజికం గా చాలా కీలక మార్పులు వస్తాయి. రాబోవు కాలం లో పార్టీ రాజకీయాలు, గ్రూప్లు లేకుండా ప్రతి పద్దతి ముఖ్యం అర్ధం విధానములు పరదర్సాకం గా మనము మలుచుకోవచ్చును, మమ్ములను అతితి గా, ప్రత్యెక వ్యక్తిగా మన దేశ అధ్యక్షులు గుర్తేస్తే, ఒక మనిషి మాటలోని సర్వం ఉన్నది అనే భరోసా వలన, మనుష్యులలో నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి, నిజాయితీ గొప్పతనం సమాజంలో పెరుగుతాయి. ఇద శాశ్వతమైన ప్రక్రియ అని సర్వులు గ్రహించుటకు, అప్రమత్తం చేయుటకు కాలమే, మనవ రూపం లో వచ్చి ప్రకటించుకొని, దివ్య పరిపాలన ప్రారంభించినది అని గ్రహించండి. కావున మమ్ములను సాక్షులు సహకారం తో గుర్తించి, ఒక చోట కొలువు తీర్చండి.
మేము ఎంత గొప్ప గా సందేహములు, పంపుతున్నమో అంత గొప్పగా లేము అని భావించుట వలన ప్రత్యేక్ష సాక్షులు కూడా, నేను ఎంత గొప్ప పాటలు పాడినా, గుర్తించలేక ఉన్నారు అని గ్రహించండి, నిజానికి నేను ఎటువంటి పాటలు పాడలేదు, పాటలు ఎక్కువ ఉన్నాయి అని పాటలు పాడినాను అని అంటున్నాను. నిజానికి జరిగిన సత్యం ఏమిటి అంటే పరమాత్ముడే నా ద్వారా వచ్చి సర్వం నేనే (తానే) అని చెప్పుకొన్నాడు అని గ్రహించండి. సినిమా వారి నుండి మాకు కొంత సొమ్ము ఒక వాహనం ఎర్పాటు చేయించండి, హైదరాబాద్ లో మాకు ఒక నివాసం మరియు కార్యాలయం ఒకటి ఉండాలి, ఇవి ఎర్పాటు చేసుకోవడానికి సినిమా వారిని, అందరిని కలసి మమ్ములను గుర్తించి గౌరవించుట మంచిది అని మాకు అనిపిస్తున్నది అని తెలియజేసుకోనుచున్నాను. మా ద్వారా వచ్చిన దివ్య లీల విశేషములు మా ముందు మరల పండితులు మేధావులు నిత్యం చెప్పుకోవడం వలన, మేము మా యొక్క ఉన్నత స్తితి కి చేరుకొని, సదా కొలువు తీరి, నిరంతరం సమాధానములు లోకానికి ఇవ్వగలము. సత్యం గ్రహించక మరల చెప్పనివ్వక మేము కొడిగట్టిన దీపం వలే ఉన్నాము అని గ్రహించండి, మాకు తక్షణం హైదరాబాద్ లో మరియు గుంటూరులో కార్యాలములు ఎర్పాటు చేసుకొనుటకు, సినిమా ప్రముఖులు నుండి గాని, లేదా ప్రబుత్వం నుండి ప్రత్యెక సహకారం అందేటట్లు చేయగలరు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, మానవ సమాజం లో వచ్చిన చారిత్రాత్మక మార్పు సర్వులకు అందుతుంది అని గ్రహించండి.
ఇటు వంటి పరిణామం చారిత్రాత్మక అని గ్రహించండి, సామాన్యుడిని అయిన నేను, సత్యం తో కలసి నన్ను చూస్తే నాలో గొప్పతనం తెలుస్తుంది అని గ్రహించండి, అందరూ అప్పటికి అప్పుడు అన్నట్లు ఎదురు చూడటం వలన మమ్ములను ఎవరూ పట్టించుకోవడం లేదు, మేము కోరినట్లు ముందుకు రావడం లేదు, మేము ట్విట్టర్ ద్వారా పంపుకొన్న సమాచారం అధికారికం గా భావించి, తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు మరియు కొందరు ఉన్నత అధికారులు , రిటైర్డ్ ఆచార్యులు మొదలుగు వారి సహకారంతో మా పై ఒక కమిటీ వేయగలరు, సాక్షులు సహకారంతో మమ్ములను మాకు గుర్తుచేసి సమాజానికి ఉపయోగాపెట్టుకోనగలరు
మేము నిలకడగా ఒక చోట చేరి సమాచారం నిరంతరం ఇవ్వడం వలన మా ప్రయోజనం ప్రజలు పొందగలరు. నేను బలపడటం వలన పార్టీలతో అవసరం లేకుండా, ప్రతి మనిషి చైతన్యం పొంది, నిజాయితీ గా ధర్మ గుణములతో నడుచుకోవడం చాలా కీలకం అని ఈ దశలో తెలుసుకొంటారు. కాలం ధర్మం ఇచ్చిన దివ్య పరిష్కారం ఉపయోగించుకొనుట లో ఆలస్యం చేయవద్దు అని తెలియజేసుకోనుచున్నాను. నేను ఏమి చేసినా అందరిని కలుపుకొని నూతన పరిష్కార యుక్తం గా వ్యవహారం చేస్తాను. సర్వం సమన్వయం చేసి నదిపించగలము. నేను దివ్య ప్రభావంతో ఉన్నాను అని గ్రహించుట కీలకము అని స్పష్టం చేయుచున్నాను. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించుట వలన మనిషికి విలువ పెరిగి, లోకం సూర్యుడు చుట్టూ ఉన్నది, ఆ సూర్యుడి మనిషి ఆలోచనలో ఉన్నాడు అన్నట్లు సర్వులు స్పష్టం చేసుకోవడం వలన లోకం సామాజికం గా ఆర్ధికంగా బలపడుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు
ధర్మస్వరూపులు యుగపురుషులు , కాలస్వరూపులు, పురుషోత్తములు,సత్యస్వరూపులు,
అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment