వెండితెరపై విశ్వరూపుడు
Sakshi | Updated: August 24, 2014 04:46 (IST)
ఇక్కడే సంఘర్షణ మొదలైంది. ఆత్మఘోషను అణచుకుని అడ్డదిడ్డంగా అడుగులేశాడు. అదిరింది అన్నారందరూ.. ఆత్మనైతే అణచుకున్నాడు గానీ గుండెను ఎగదన్నే లావాను ఎలా దాచుకోగలడు.. నృత్యాన్నే సంకరం చేస్తున్న వారి మాటను అయిష్టంగానైనా వినాల్సివచ్చిందనే అపరాధ భావం అతణ్ని దహించి వేసింది. చెప్పుకునే వీల్లేదు.. చెప్పుకునేందుకు దిక్కూ లేదు.. ఏం చేయాలి? అధినాయకుడే గుర్తొచ్చాడు.
ఆ విశ్వరూప గణపతి మూర్తికి గాయపడిన మనసును నివేదించాడు. వీరావేశంతో నర్తించాడు. గుండెలు కరిగేలా.. దిక్కులు అదిరేలా..’ ఈ సన్నివేశం ఎక్కడిదో ఈ పాటికే మీ మనసులో మెదలుతోంది కదూ. 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలోనిదే ఈ దృశ్యం. అయితే మీకు తెలియాల్సిందల్లా.. బాలూగా కమల్హాసన్ నర్తించింది మన ఖైరతాబాద్ వినాయకుని ముందే అని. ఇంతటి అద్భుత సన్నివేశం ఇలా మలచాలని దర్శకుడు కె.విశ్వనాథ్కి ఎలా స్ఫురించింది అని అడిగితే కళాతపస్వి ఏమన్నారో మీరే చదవండి.
అనుమతులు ఇతర విషయాల్ని యూనిట్వాళ్లకి అప్పగించా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షూటింగ్ ముందు రోజు సాయంత్రం కమల్హాసన్ను హోటల్కు పిలిచి నా ఆలోచన వివరించాను. ఖైరతాబాద్ వినాయకుని ఎదుట దీన్ని తీశాము. అలా నా మనసులో మెరిసిన ఖైరతాబాద్ వినాయకుణ్ని తెరపై చూపగలిగాను. తెలుగు వారు గర్వించే చరిత్ర సొంతం చేసుకున్న ఈ వినాయకోత్సవ ప్రస్థానానికి 60 ఏళ్లు నిండాయంటే ఆశ్చర్యంగా.. ఆనందంగా ఉంది.’
-ఖైరతాబాద్
మనసుతో జరిగిన పరిణామమునకు ప్రాధాన్యత ఇవ్వండి కొత్త కధలు, ఊత్సాహం దైర్యం నూతన చైతన్యం అందరికి కలుగుతాయి అని గ్రహించండి, మనిషి మాటే మనసే సర్వం అని సత్యాన్ని ఈ లోకాన్ని తీర్చి దిద్దడానికి అవిశ్కరించదమైనది అని గ్రహించండి.
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం { డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్ }
హైదరాబాద్
No comments:
Post a Comment