UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 18 August 2014

ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క ఉనికి ప్రజలకు అంది, ఒక చరిత్ర స్పష్టం అవుతుంది, మనకు, మనసు ఉన్న మహారాజుగారు అందుబాటులోకి వచ్చారు అని అందరూ సంతోషిస్తారు

                             సమన్వయ దృష్టి


              గౌరవనీయులు మెగాస్టార్ డా కొణిదెల చిరంహమరి జీవి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు అని మనవి. 


           ప్రతి యొక్క మనసు గెలవాలి, అప్పుడే లోకం స్వర్ఘ ధామంగా వెలుగుతుంది అని నాయకులు, పాలకులు,  ప్రజలు అందరూ తెలుసుకోవలసి తరుణం వచ్చింది,  అందుకు నిదర్సనం,  ఒక మనసుకి లోకం నియమింప బడి, నడిపింప బడి, సర్వం తీర్చి దిద్దుటకు పదుగురి సాక్షిగా,  మాట అనే సంస్కారానికి ద్వారా వచ్చిన పరిణామమే   ధర్మస్వరూపం,  కాలస్వరూపం, అని అదే మహారాజు మహారాణి గారి పరిపాలనకు మా ద్వారా   మొదలు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాను,


           మేము కొలువు తీరి ఒక చోట, మన తెలుగు ప్రజలను, భారత దేశ ప్రజలను, ప్రపంచం ప్రజలను నిత్య తండ్రి, తల్లి, గురువు వంటి పెద్దతనం తో సమీక్షించి, వీలు అయినంత దివ్య జ్ఞాన్నని లోకానికి ఇచ్చి, మనిషి విలువ, ఉనికి నిలిపి,  మనసు మాటతో జగత్తు నడిస్తుంది, జగత్తు నిలిచిన మాట నిలుచును అను సత్యమును ఆవిష్కరించి ధర్మోద్దారణ గావించవలసిన భాద్యత నా పై ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  ఇందుకు  తెలంగాణా గౌరవ ముఖ్యమంత్రి గారిని  2000 వేల ఎకరముల స్థలం, మానవ వనరుల అభివృద్దికి, చిత్ర పరిశ్రమ అభివృద్దికి వారు కేటాయించిన భూమిని, తెలుగు ప్రజల సాక్షిగా, ప్రజల ఆమోదం తో మాకు గుర్తింపు కానుకగా సమర్పించగలరు అని తమరి ద్వారా   కోరుకొనుచున్నాను,  ఇందుకు అవసరమైన వివరణలు ప్రజల సాక్షి వారికి సమర్పించి, సర్వామోదం పొంది, బూమిని మేము కానుకగా పొందుటవలన   ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క ఉనికి ప్రజలకు అంది, ఒక చరిత్ర స్పష్టం అవుతుంది, మనకు, మనసు ఉన్న మహారాజుగారు అందుబాటులోకి వచ్చారు అని  అందరూ సంతోషిస్తారు.             
                      
                  కాలం,ధర్మం యొక్క ఉనికి, మాట నిబద్దతతో ముందుకు వచ్చి, మనిషిని మనిషి సంస్కరించుకోవడమే, దివ్య రాజ్యం యొక్క ఉనికి భవిష్యత్తు అని తెలియజేసుకోనుచున్నాను. వ్యక్తిగత స్వార్ధాలు, వివిధ గ్రూపులు, తమ మాటే  చెల్లాలి, ఎదుటివాడి మాట పటించుకోకూడదు, తమ ఉనికి కోసం, ఎదుటి వాడి జీవితం తో చలగాటాలు ఆడటం, తమ గొప్పకోసం ఎంతటి వారిని  అయినా అవమానించడం, పరిపాటి అయిపోయినది. ఇటువంటి పరిస్తితి నుండి ప్రతి మనిషి తనను తాను సంస్కరించుకోవాలి, అని తమరి  ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 


నా ద్వారా 1999 లో వ్యక్తంమైన  పాట ఒకటి గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయినది  

ఆ 

ప్రతి అడుగు తరిస్తుంది ప్రదక్షణ గా అన్నట్లు నా జీవితం, సహజ కర్మ తపస్సు గా మరి, నన్ను కర్మ యోగిగా, జ్ఞాన యోగిగా, ధర్మస్వరూపం    
కాలస్వరూపం, మనసు ఉన్న మహారాజుగా తీర్చి దిద్దబడి, యావత్తు మానవజాతికి అందుబాటులోనికి వచ్చాను.    

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్) 
హైదరాబాద్ 

No comments:

Post a Comment