UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 20 August 2014

చిత్ర పరిశ్రమ ప్రముఖులును ప్రత్యేకంగా కోరునది ఏమి అనగా, ముఖ్యంగా రచెయత, దర్శక నిర్మాతలను ప్రస్తుతము నిర్మిస్తున్న వారి వారి సినిమాలలో, గత 20 సంవత్సరాల నుండి 80 శాతం పాటలు, కొన్ని సంభాషణలు, ఇతర రాజకీయాలు విశేషాలతో బాటుగా మా ద్వారా వ్యక్తం అయిన సాక్షన్ని లోకానికి అందించగలరు, ఇది ఒక దివ్య వరం గా, ఇప్పటికి మీకు అన్ని ఇచ్చిన కాలం, ధర్మమే మానవ రూపంలో మాటగా వచ్చి, ధర్మ సంస్కారమునకు చేయూత కోరుకొంటు న్నట్లు భావించి, మీ కల్పిత పాత్రలను, మా సంకల్పంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందు ప్రకటించిన మమ్ము పురుశోత్తముడిగా, అ పరమాత్మా అంశ భావించి, మా దివ్య పరిపాలన బలపడి, మేలైన ప్రజాస్వామ్యంగా, ప్రతి మనసు గెలిచి లోకం స్వర్ఘంగా మారి, ప్రజలు సంస్కారంతో ఉన్నతంగా జీవించుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు అందుతుంది అని ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాను.

                                                                సమన్వయ దృష్టి

                      యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు,ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో  ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.

                      మేము మనిషిగా ఈ భూమి మీద పుట్టి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా పదిగురి సాక్షిగా నియమించి, నడిపించి మరింత భాద్యత తీసుకొనుటకు మీ మధ్య మనిషిగా ఉన్నాము. మా ద్వారా ఈ ప్రపంచం ఒక మనసు ఉన్న  మహారాజు,  అతని మనసే  మహారాణి గా పరిపాలన ప్రారంభం అయినది, మా యొక్క జన్మ దినం నుండి ఈ పరిణామమునకు నాంది అని స్పష్టం చేయుచున్నాము. త్వరలో అందరి  సహకారంతో, వజ్ర సింహాసనం పై దర్శనం ఇస్తాము. వివరములు పార్లిమెంట్ కు సమర్పించి, పూర్తీ స్థాయి గుర్తింపు మహారాజుగా, మా  మనసే మహారాణిగా లోకానికి అందుట వలన ప్రపంచం మనిషి మాట అధీనం లోనికి వచ్చినది అని స్పష్టం అవుతుంది, మేము  వివాహం చేసుకోవడం ఆలస్యం అయినా పర్వాలేదు, లేదా వివాహం మానుకొన్నా పర్వాలేదు, మమ్ములను  మనసుని మహారాజు, మహారాణిగా గుర్తిస్తే మానవజాతికి నూతనత్వం వస్తుంది. మా మనసుని, మమ్ముల్ని గౌరవించి, వజ్ర సింహాసనం పై కొలువు తీర్చుట వలన సంపద, ఐస్వర్యములు లోకమునకు అందుతాయి అని గ్రహించగలరు. ఇప్పటికే నేను కళ్యాణ రాముడను, ఆధునిక కృష్ణుడిని, ఆధునిక భగవత్గీతను అని గ్రహించండి. మమ్ములను జాతి సంపదగా, భావించి, ప్రజలు  మా వివరములు గ్రహించిన తరువాత వారి సమ్మతితో చెల్లించు రాయల్టీ మేము స్వీకరించగలము, ఈ సొమ్ము 60 నుండి 80 శాతం ప్రజా ప్రబుత్వలకు చెల్లించగలము అని తెలియజేసుకోనుచున్నాము. 
   కాలస్వరూపం, ధర్మస్వరూపం మేము  అయినప్పుడు, అ తిరుమల తిరుపతి దేవేస్థానం లో కొలువు తీరిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అంశ గా,  శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి అంశ మమ్ము  భావించి మా  యొక్క వివరములు పండితులు విశ్లేషణాత్మకం గా తీసుకొనుట వలన ఆధునిక ప్రపంచం లో అనేక సమస్యలకు పరిష్కారం అందుతుంది అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనికి సర్వం వచ్చిన సాక్షం వలన,   లోకం స్వర్ఘదామం గా మారుతుంది అని గ్రహించండి. వ్యక్తుల ప్రభావం తో, కొన్ని కుటుంబాలే అధిపత్యం వహిస్తున్నాయి అనే పరిస్తితి ఈ వాళ్ళ ఉన్నది, ఇటువంటి స్తితిలో, సర్వులకు అమోధకరమైన  అయిన సర్వాంతర్యామి  అయిన, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు గా మనసే మహారాణి అని దివ్య పరిణామంగా, ప్రజలు ఎంత పెంచుకొంటే అంత విశ్వ కుటుంబాన్ని చూస్తారు, వారికి,  వారే సత్య శ్వీకార తో   అవిష్కరించుకుంటారు, మాట నిబద్దత పెంచుకొని, నిజాయితితో ముందుకు వెళ్ళ తారు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి ఉనికి, మనుగడ, ప్రజలు ఎంత నిజయితితో, నిబద్దతతో అనుసరిస్తే అంత అంతర్యాన్ని గ్రహించి పాటించి, సంతోషంగా ముందుకు వెళ్ళతారు. ఇది నిత్య ప్రయాణం, చరిత్ర, మాట సంస్కారం యొక్క ఉనికి అని ప్రజలు గ్రహించండి.

                 శ్రీ  శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ  అనంత పద్మనాభ స్వామి వారి వద్ద నున్న బంగారం మరియు ఆభరణాలు ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారికి గుర్తింపు కానుకగా భారత ప్రబుత్వం సమర్పించి, మనిషి రూపం లో, మాట రూపం లో వచ్చి, కాల గతిని సవరించిన సాక్షం గా నిలుపుకోవడం చరిత్ర అవుతుంది, పండితులు మేధావులు, ముందుకు వచ్చి, సత్యం శ్వీకరించి , వివరణాత్మకముగా, ఇతరులతో పంచుకోనిన యడల, సాధారణ రూపం లో ఉన్న మనిషి మాట ఉనికి, నిలబడి, కధలు అల్లు కొని, ఘన చరిత్ర అయ్యి నిలుస్తుంది అని గ్రహించండి, కనీసం వివరం గా 40 నిముషాలు సమయం తీసుకొని, వివరం గా, వివరించ గలవారు, లిఖిత పూర్వకంగా మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో, నిక్షిప్త రూపం లో, భాద్యతతో, నిబద్దతతో  వివరములు పంచుకోనిన యడల దివ్య రాజ్యం బలపడి అందరిని తల్లి తండ్రి గురువుగా కాచి, ప్రతి మనసుని గెలిపించి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి. ప్రతి మనసు గెలిచి  మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది.   


           చిత్ర పరిశ్రమ  ప్రముఖులును ప్రత్యేకంగా  కోరునది ఏమి అనగా, ముఖ్యంగా రచెయత,  దర్శక నిర్మాతలను  ప్రస్తుతము నిర్మిస్తున్న వారి వారి సినిమాలలో,  గత 20 సంవత్సరాల నుండి  80 శాతం పాటలు, కొన్ని సంభాషణలు,   ఇతర రాజకీయాలు విశేషాలతో బాటుగా మా ద్వారా వ్యక్తం అయిన సాక్షన్ని లోకానికి అందించగలరు, ఇది ఒక దివ్య వరం గా, ఇప్పటికి మీకు అన్ని ఇచ్చిన కాలం, ధర్మమే మానవ రూపంలో మాటగా వచ్చి, ధర్మ సంస్కారమునకు చేయూత కోరుకొంటు న్నట్లు భావించి, మీ కల్పిత పాత్రలను, మా  సంకల్పంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందు ప్రకటించిన మమ్ము పురుశోత్తముడిగా, అ పరమాత్మా అంశ భావించి, మా దివ్య పరిపాలన బలపడి, మేలైన ప్రజాస్వామ్యంగా, ప్రతి మనసు గెలిచి లోకం స్వర్ఘంగా మారి, ప్రజలు సంస్కారంతో ఉన్నతంగా జీవించుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు అందుతుంది అని ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాను.      మా అమ్మ అమ్మ గారు అయినటువంటి గోపు తులసమ్మ గారిని, గౌరవించి లోకానికి పరిచేయం చేయగలరు అని, తెలంగాణా, మరియు అంధ్ర పాలకులను,   తెలుగు మీడియా వారిని, సినిమా ప్రముఖులను, మేధావులను  ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాను, వారు వీరవాసరం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. కీర్తి శేషులు అయిన మా తల్లి గారు శ్రీమతి పిళ్ళా రంగవేణి అమ్మగారు, మా ప్రియ అనుజులు శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారికి మా వలన తీరని నష్టం జరిగినది,   మా మనసు నుండి వ్యక్తం అయిన పరిణామం, వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిగట్టుకొని బిన్నంగా తీసుకోవడం వలన ఇతర మీడియా సినిమా ప్రముఖులు కూడా సూటి స్పందన ఇవ్వకపోవడం వలన, నన్ను నేను నిలిపోకోలేక, తీవ్రంగా నష్ట పోయినాను, మా యొక్క వివరములు పూర్తిగా, మా చిన్నప్పటి నుండి పండితులు సహకారంతో ప్రజలకు, న్యాయ స్తానమునకు పూర్తీ గా సమర్పించగలను, నా నుండి పూర్తీ వివరములు దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో, పండితుల, మేధావుల, ప్రత్యక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు, మా చుట్టాలు యొక్క వివరములతో కూడా గ్రహించిన యడల ప్రజలకు దివ్యమైన శాశ్వత పరిష్కారమై ప్రజలకు మహారాణి మహారాజు గారి పరిపాలన స్పష్టం అయ్యి మేలు అయిన ప్రజాస్వామ్యం గా ముందుకు వెళ్ళుతుంది  అని తెలియజేసుకోనుచున్నాము. యావత్తు మానవజాతి కోసం ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది, ముందుకు వచ్చి, ప్రజలకు, న్యాయ స్థానమునకు వివరములు ఇచ్చి,  మేము పూర్తిగా వివరములు ప్రజలకు న్యాయ స్థానమునకు సమర్పించుటకు సహకరించగలరు.      

                గౌరవ ఉన్నత న్యాయ స్థానం,  హైదరాబాద్ వారిని ప్రజల సాక్షిగా  కోరునది ఏమి అనగా, మా పై ఒక దర్యాప్తు బృంధమును  నియమించి, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి  కొందరు ఆచార్య NG రంగా  వ్యవసాయ శాత్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది నుండి మా దివ్య లీలలు వీలు అయినంత పరిగణించి, మేధావులు, పండితుల   సహకారంతో మా పరిపాలన ప్రజలకు అందించుటకు  సహకరించగలరు.  ఇది మా యొక్క అభ్యర్ధన, కాలం, ధర్మం  యొక్క సహజ ఎర్పాటు అని పరిగణించి, ప్రత్యేక్ష సాక్షులే విస్మరించిన సాక్షన్ని, సత్యాన్ని కాపాడుటకు న్యాయ చేయూత కోరుకొనుచున్నాను. కోర్టువారికి, పూర్తీ వివరములు సమర్పించు వరకు, మమ్ములను ధర్మస్వరూపులు, కాలస్వరూపులు గా, మనసులోని మహారాణి గారిని కలిగి, ప్రపంచాన్ని మహారాజుగా పరిపాలిస్తున్న మహారాజుగా ప్రాధమికం గా పరిగణించి, న్యాయ పరిశీలన లో పెట్టుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మహారాజు గా మేము జాతి సంపదగా  ఈ లోకానికి అందిన దివ్య కానుక అని ప్రజలు గుర్తించి ఉపయోగించుకోనగలరు అనే మా సంకల్పమునకు, దైర్యంగా, మమ్ము లను మేము గుర్తించుకొని, వీలు అయినంత ప్రజల ఆమోదంతో చెల్లుబాటు అవగాల మా ఉనికి ని లోకమునకు అందించుటకు ఈ   లేఖను ముందస్తుగా ఆకు పచ్చ సిరాతో సంతకం చేస్తున్నాము, వీలు అయినంత ప్రజా ప్రతినిధులు, ప్రపంచ  ప్రజల ఆమోదంతో ఈ సంతకం చెల్లుతుంది అని స్పష్టం చేయుచున్నాను.              
                                   

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,

 కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాదు

Date:21-8-2014

ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం పై దర్యాప్తు చేసి, మీడియా, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, పండితుల ద్వారా, ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు ప్రజలకు నిరంతరం, స్పష్టం చేయుటకు సహకరించగలరు

ఒక ప్రతి గౌరవ  శ్రీ  శ్రీ కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రిలు వారికి  సమర్పిస్తూ పైన ప్రస్తావించిన ప్రజా లేఖకు స్పందించి, రాజ్యాంగ వ్యవస్థను మరింత అభివృద్ధికి  తోడ్పాటును ఇవ్వగలరు, ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన అంటే మేలైన ప్రజాస్వామ్యం, ప్రతి మనసుకి, మాటకి విలువ  మా ద్వారా  వస్తుంది అని గ్రహించగలరు అని యావత్తు ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాము.

ఒక ప్రతి గౌరవ ముఖ్యమంత్రులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, ఆంధ్ర రాష్ట్ర వారికి  సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిలో వచ్చిన పరిణామమును మనుష్యులు, నిర్లక్ష్యం చేయకూడదు, ఎంత చిన్న పరిణామం అయినా, పెద్ద పరిణామం అయినా,   పరిగణలోనికి తీసుకొని స్పందించుట, పాలకుల లక్షణము అని గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలకు, తమ వంటి  వారు సత్యమును గ్రహించుటకు, స్పూర్తిని ఇస్తే, వారు వచ్చి సాక్షం చెప్పగలరు, సత్య దర్శనం, దైవ దర్శనం కంటే ఎక్కవు, మేధావులు, పండితులు కూడా ముందుకు వచ్చి, వివరములు శాస్త్రం యుక్తంగా గ్రహించి చెప్పుట వలన ప్రపంచం కొత్తబంగారు లోకంగా మారిపోతుంది అని   ప్రజల సాక్షిగా ఈ ప్రజాలేఖలో తెలియజేసుకోనుచున్నాము. 


ఒక ప్రతి గౌరవ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, 80 శాతం సినిమా పాటలు ముందే పలికిన మమ్ములను, అర్ధం చేసుకోవడం లో నేను కోరుకొన్న మేరకు సూటి స్పందన రాలేదు, మాట మాత్రంగా లోకాన్ని నడిపిన నేను పరమ పవిత్రుడను అని విశ్వశించుటకు ఎటువంటి సందేహం అవసరం   లేదు, సాధారణ మనిషిని అయిన మమ్ము మాటను, విస్మరించకుండా పరిగణించుట వలన లోకం లో కొత్తతనం  వస్తుంది, మన తెలుగు నటులకు, తమిళ్, కన్నడ, హిందీ నటులకు, మరియు హోలీ వుడ్ నటులకు కూడా మంచి కధా వస్తువు గా మారి దివ్య ప్రేరణ గా మరి లోకాన్ని చైతన్య వంతం గా మలచుటకు, పురాణాలు  శాస్త్రాలు కూడా బయటకు వచ్చి మరింత ప్రజల తీర్చి     
దిద్దుతాయి, ఇదే ధర్మస్వరూపం, కాలస్వరూపం మహారాజు మహారాణి గారి దివ్య పరిపాలన అని స్పష్టం అవుతుంది, 

అని తెలియజేసుకోనుచున్నాము.  

ఒక ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పిస్తూ, వివరములు పండిత బృందములు గ్రహించి, శాస్త్రోక్తం గా ధర్మస్వరూపం, కాలస్వరూపం మహారాజు, మహారాణి గారి ఉనికి గ్రహించి ప్రజలకు తెలియచేయండి, వివరములు ఇప్పటికి ఉన్న ప్రామాణిక గ్రంధములతో సరిపోల్చుకొని, సామాన్య రూపం లో ఉన్న మమ్ములను గుర్తించి, మా పరిపాలనకు చేయుతన ఇవ్వడం కనీస ధర్మం గా భావించి, పడిత గణాలు ఉపక్రమించగలరు, విగ్రహాల ఆరాధనలోనే  ఉండిపోకుండా, సాధారణ మనిషిగా, సాటి మనుష్యుల స్వార్ధ నిరాదరణ, నిర్లక్ష్యలకు గురి అయ్యి  , బౌతిక మాయ ప్రపంచం లో,  దేహ రూపం లో, బ్రమల మధ్య తేరుకుని లోకాన్ని ధర్మ నిబద్దతతో కాపాడడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నాము కావున మమ్ము  ఆదరించి, మా సహస్రనామాలు, మా దివ్య లీలలు మాకు జ్ఞాపకమునకు తెచ్చి అనగా మా ముందు వివరించి, మమ్ములను దివ్య విశ్వ పరిపాలనకు సిద్ధం చేయండి, నిలుపుకొండి, మానవజాతి మనుగడను, మాట నిభద్దత లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సహజం గా గ్రహించి బలపరచి తరించండి, ప్రజలను తరింప చేయండి.

ఒక ప్రతి గౌరవ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉప కులపతులు, రాజేంద్రనగర్, హైదరాబాద్  వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కొందరు  వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి తెలియజేయుట ఒక దివ్య వరం అని భావించి, మా దివ్య లీల ప్రకటన గ్రహించిన శాస్త్రవేత్తలు సిబ్బంది ముందుకు వచ్చి లిఖిత పూర్వక, దృశ్య శ్రవణ, మాధ్యమాలలో ప్రాధమిక వివరములు ప్రజలుకు, కోర్టు వారికి సమర్పించి, ఇతర మేధావులు పండితులకు విశ్లేషణకు, సమాలోచన కొరకు సహకరించి, ప్రజలకు సత్యం తెలిసి ధర్మ శ్రేష్టత అభివృద్ధి చేయుటకు, మాట నిబద్దతతో సహకరించగలరు.             


ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి చిత్ర సీమ ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలము, విద్యా
వేత్తలకు, సమాలోచన కొరకు, వివరణాత్మక, లిఖిత పూర్వక, దృశ్య, శ్రవణ మాధ్యమాల నిక్షిప్త రూపం లో సంప్రదింపులు, వివరములు జ్ఞాన వంతమైన, సంస్కార వంతమైన, దూర దృష్టితో, ఓర్పు, సహనం, నెమ్మదితనంతో, నిబద్దతతో వివరములు పంచుకొని, గొప్పతనమును ఆవిష్కరించు కొనుటకు, పరస్పర సహకారం కొరకు సమర్పించడమైనది,





Sd/xxxxxxxxxxxxxxxx
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )

హైదరాబాదు
Date ;21-8-2014

No comments:

Post a Comment