ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. మైళ్ల కొద్దీ కాలినడక తప్పడం లేదు.
ఆయా ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపర్చాలన్న ఉద్ధెేశంతో 80 వేల వాహనాలను సబ్సిడీ ద్వారా సమకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం. లక్షన్నర గ్రామాల్లో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు మరియు గ్రామీణులకు సురక్షిత ప్రయాణంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వాహనాలను అతి తక్కువ ధరకే పంపిణీ చెయ్యనున్న భా.జ.పా
No comments:
Post a Comment