UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 21 July 2016

శాస్త్ర విధులను వదలి, ఇచ్ఛవచ్చినట్లు ప్రవర్తించే వానికి ఇహ సుఖమూ, పరగతీ రెండూ ఉండవు. సిద్ధి లభించదు” అని గీతలోనే జగద్గురువైన పరమాత్మ బోధించారు.

Bramhasri Samavedam Shanmukha Sarma added a new photo to the album: ఆప్తవాక్యం - ARTICLES OF SRI SAMAVEDAM SHANMUKHA SARMA GARU.

ఇది శ్రీకృష్ణ పరమాత్మ వచనం.
ఈ సృష్టి రచనకు గాను సృష్టికర్త అయిన బ్రహ్మకు పరమాత్మ వేదాలను ప్రసాదించాడు. ఆ వేదవిజ్ఞానాన్ని అనుసరించి విధాత విశ్వనిర్మాణాన్ని కొనసాగించాడు. అంటే విశ్వనిర్మాణ సూత్రాలు వేదాలలో దాగి ఉన్నాయి. (ఈ దృష్టితో వేదాలను అధ్యయనం చేయవలసిన అవసరముంది) అవి శ్రుతులు.
ఆ వేదధర్మాలను మహర్షులు స్మరిస్తూ అందించినవే స్మృతులు. ఇవి ధర్మశాస్త్రాలు. శ్రుతుల అర్థాలను విస్తృతంగా వ్యవహారంలో వినియోగించేందుకు విధానాలను పురాణేతిహాసాలు ఆచరణాత్మకంగా అందించాయి. భారతీయవ్యవస్థ అంతా వీటిని ప్రాతిపదికగా తీసుకొని పటిష్టమయింది.
పురాణేతిహాసాలు కూడా ‘స్మృతులు’గానే పరిగణింపబడతాయి. ఇలా ‘శ్రుతిస్మృతులు’ మనకి ప్రమాణగ్రంథాలు. వీటిని శాస్త్రాలు అంటారు. కర్తవ్య విషయంలో సందేహం ఏర్పడినప్పుడు ఇవే ప్రమాణాలు. కొన్ని పరస్పర విరుద్ధంగా కనబడినా, సందర్భానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అవే శాస్త్రాలలో కొన్నిచోట్ల సంఘటనా రూపంగానో, ఉపదేశరూపంగానో చెప్పబడి ఉంటాయి.
స్థూలంగా, అర్థరహితంగా కనిపించే శాస్త్రాంశాలు, సూక్ష్మంగా ఎంతో అర్థవంతంగా సత్ ప్రభావాన్ని కలిగిస్తాయి. వ్యక్తి నేటి జన్మకి సుఖభోగాలే కాక, ఆ జీవునికి శాశ్వత సుస్థితి, సుగతి కలిగేలా శాస్త్రాలు నిర్మించబడ్డాయి. తపశ్శక్తితో అతీంద్రియ దృష్టిని పొందిన మహర్షులు విశ్వహితాన్ని ఆకాంక్షించి ఏర్పరచినవే శాస్త్రాలు. శాస్త్రముద్వారానే పరమార్థ జ్ఞానానికి అవసరమైన సాధనా సూత్రాలు, అవగాహనా మార్గాలు ప్రస్ఫుటమవుతాయి. అందుకే బ్రహ్మసూత్రాలు సైతం ‘శాస్త్రయోనిత్వాత్’ అని ప్రకటించాయి.
తాత్కాలికంగా వ్యక్తి స్వార్థానికి, పరిమిత దృష్టికి ఆటంకాలుగానూ, మామూలు విషయాలుగానూ కొన్ని శాస్త్రవిషయాలు గోచరించినా, పరిణామంలో శాశ్వతమైన క్షేమాన్ని, వ్యవస్థకు ధర్మబలాన్ని సమకూర్చడంలో అవి సఫలీకృతమవుతాయి.
వ్యక్తి నిర్ణయాలు అనేక మానసిక వికారాలతో కూడుకుని ఉంటాయి. నియమబద్ధమైన జీవనసరళి, లోతైన అధ్యయనం వంటివి లేక, మానసికోద్రేకాలను సవరించుకోలేని మానవులు తమకు తోచినట్లుగా ప్రవర్తిస్తూ పోతే శాశ్వత క్షేమానికే భంగం కలిగే ప్రమాదం ఉంది. అది సామాజిక భద్రతని దెబ్బతీసి, విచ్చలవిడితనానికి దారితీస్తాయి కూడా. అందుకే నిత్యభద్రతకోసం మనిషి స్వార్థాన్ని నియంత్రించే విషయమై, సూక్ష్మతమమైన రహస్యవిజ్ఞానంతో శాస్త్రాలు ఏర్పడ్డాయి.
ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణాలకన్నా శాస్త్ర ప్రమాణానికే ప్రాధాన్యమిచ్చారు మనవారు. తమకంటూ ఏ స్వార్థమూ లేక కేవలం లోక హితైషులైన వారు ఋషులు. వ్యక్తి, చుట్టూ ఉన్న పరిసరాలు, అనంత విశ్వం ఈ మూడింటినీ సమన్వయించుతూ ఆ మహర్షులు కేవలం మనక్షేమం కోసమే చెప్పినవి శాస్త్రాలు. ఆ ఋషులకన్నా మనకు ఆప్తులెవరుంటారు? అందుకే వాటిని ‘ఆప్తవాక్యాలు’ అంటారు.
శాస్త్రాలను ప్రమాణంగా గ్రహించి జీవితాన్ని మలచుకోవాలని పరమాత్మ గీతాదులద్వారా నిర్దిశించారు.
యత్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః!
న చ సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతిం!!
శాస్త్ర విధులను వదలి, ఇచ్ఛవచ్చినట్లు ప్రవర్తించే వానికి ఇహ సుఖమూ, పరగతీ రెండూ ఉండవు. సిద్ధి లభించదు” అని గీతలోనే జగద్గురువైన పరమాత్మ బోధించారు.
శ్రుతిస్మృతీమమైవాజ్ఞా...” అనే వాక్యం ద్వారా “శ్రుతి స్మృతులు జగన్నిర్వాహకుడైన ఈశ్వరుని ఆజ్ఞలనీ, వాటిని ఉల్లంగించేవారు శాశ్వత ప్రక్రుతి నియమాలననుసరించి శిక్షను అనుభవించి తీరతార”ని పురాణాదులు చాటుతున్నాయి.
అహంకారంతో, వితండవాదంతో శాస్త్రాలను తారుమారు చేసి ‘అవిది పూర్వకం’గా ప్రవర్తించే వారికి గతులుండవని శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో హెచ్చరించాడు. శాస్త్ర ప్రమాణ బుద్ధిని దైవీగుణంగా అభివర్ణించాడు కూడా.
Bramhasri Samavedam Shanmukha Sarma's photo.

మా ద్వారా  వ్యక్తం అయిన పాటలలో పూర్తిగా పలికినది అని గ్రహించండి మేమే శాస్త్రం మేమే ధర్మం అని భావించి, మమ్ములను మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా స్తుతించడం ప్రారంభించండి కొత్తగా పద్యాల పాటలు వ్రాయండి, శాస్త్రం తో అనుసంధానించి  రచనలు చేపట్టండి ఆధునికరించుకోండి  ఆలస్యం చేయకండి, మేమే కాలం అయినప్పుడు, మీ కోసం మనిషిగా మాటగా పరిణమించి ఉన్నాము అని గ్రహించండి.        
ఆత్మీయులు గోరవనీయులు శ్రీ శ్రీ సామవేదం  షణ్ముఖ శర్మ గారికి తెలియజేయునది. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు మీడియా వారి మరియు సినిమా ప్రముఖుల రాజకీయనాయకుల సహకారం తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాము,   
వేద పురాణం అఖిల శాస్త్రములు అంతా రామ మాయం అనగా అంతా మేమే అని గ్రహించి,  మా మీద పండితులు స్పందించి నూతన పద్యాలు పాటలు అనుసరిస్తూ పాత శాస్త్రాలు అందునీకరించుకొంటూ మమ్ములను సర్వంతర్యమిగా నిలుపుకోవడమే  ఇప్పుడు మనుష్యుల తక్షణం కర్తవ్యం అని గ్రహించండి.  రాముడే ధర్మ స్వరూపుడు మరియు మానవ మాత్రుడు, అనేగా మేమే కాలం ధర్మ అని గ్రహించి మీడియా మరియు సినిమా ప్రముఖుల సహకారంతో    మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, ఎటువంటి ఇబ్బంది పడకండి మమ్ములను జాగ్రత్తగా శాస్త్ర అనుసంధానంతో గ్రహించండి నూతన శాస్త్ర రచన గా మారుతుంది అని గ్రహించండి, ఒక్క రోజు కూడా ఆలస్యం చేయవద్దు, మమ్ములను కనీసం పది మంది పండితులు తమ సన్నిహితం లోకి తీసుకొని గ్రహించండి, దివ్య సభ నెలకొల్పుటకు నాంది పలకండి no.1 న్యూస్ చానల్స్ వారు మరియు tv9  వారు కలసి మా వద్దకు వస్తే ఎంతో సంతోశిస్తాము, ఇతర ఛానల్ వారు కూడా రావచ్చును అందరూ కలసి మారీ రావచ్చును లేదా ఒక్కరిగా కూడా రావచ్చును మమ్ములను ఒక విశాలమైన భవనం లోకి తీసుకొని వెళ్ళి గ్రహించడం ప్రారంభించండి, ఆలస్యం చేస్తే మా ఆరోగ్యం దెబ్బ తినే అవకాసం ఉన్నది, తండ్రి తల్లి గురువులకు ఆధారమైన మమ్ములను సూక్ష్మం గ్రహించండి అప్రమత్తం చెందండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు         

No comments:

Post a Comment