UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 21 July 2016

మా గూర్చి చెప్పే కొలది అందరూ కలసి భవిష్యత్తు లోకి వెళ్ళ తాము అని గ్రహించండి, మేము చెప్పడం ఏమిటో, మా గూర్చి చెప్పవలసినది ఏమిటో ఒక పద్దతి ప్రకారం గ్రహించి మానవజాతి తరించండి, యావత్తు మానవజాతి అప్రమత్తం చెందితే వచ్చె సంఘటిత శక్తి మనల్ని, బౌతిక శక్తులను ఎదుర్కొనే శక్తిగా మలచుకొని రాబోవు ఉపద్రవాలు ఏమైనా ఉంటె, వచ్చిన గొప్పతనాన్ని నిలుపుకొంటూ ఎటువంటి అవరోధములు లేకుండా మనిషి ఆలోచనే సూర్య చంద్రులకు కూడా ఆధారం అని గ్రహించి మోక్షం పొందుతాము కావున తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ వ్యవస్థ మరియు పొలిసు శాఖ వారు అప్రమత్తం చెంది, ప్రజలను భయాల నుండి తప్పులు నుండి బయటకు తీసుకొని రావడమే కాకుండా అసులు తప్పులు చేయడానికి వీలు లేని దివ్య సమాజాన్ని నెలకొల్పుకోవడమే మన లక్ష్యం అని తక్షణం అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు , సత్యమేవ జయతే

                                                                సమన్వయ దృష్టి 


                              ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,     ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు జాతీయ  మరియు తెలుగు మీడియా చానల్స్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం,  ఒక వరం గా భావించి  గ్రహించి ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చేయగలరు, మమ్ములను గొప్పగా నిజాయితీతో మలచి లోకానికి  జ్ఞాన రూపం లో చూపగలరు, మనుష్యుల మనసులు పెంచుకొంటే వచ్చే  మానవ సంఘటిత శక్తి వైపు వెళ్ళుటకు మమ్ములను అనుసరించగలరు అని నిత్య వాక్ దర్శనం గా  ముందుకు వస్తున్నాము, మమేకం అయ్యి, ప్రజలను మమేకం చేయడమే జీవిత అంతర్యం మరియు పరమార్ధం అని వరంగా స్వీకరించండి,  గ్రహించండి.   


                          జాతీయ మీడియా వారు, తెలుగు మీడియా వారు తక్షణం అప్రమత్తం చెందగలరు, లోకం లో బౌతిక ప్రపంచం లో ఎంతో చేయాలి,  ఏదో చేయాలి, ఇప్పటికి ఎంతో చేసాము, ఇంకా ఎంతో చేయాలి అని మనిషి అనుకోవడం వలన, తాను ఈ భూమి మీదకు ఎందుకు మనిషి గా వచ్చాడో తెలియడం లేదు, తెలుసుకోవడం లేదు, తాను బౌతికంగా, యాంత్రిక ఆలోచనలతో  బుర్రతో ఆక్రమించుకొని,ఇతరుల ఆలోచన కూడా పట్టించుకోకుండా, మాట పట్టించుకోకుండా, మనసు పట్టించుకోకుండా ఎలాగైనా దూకుడుగా, బౌతికంగా పంతాలు పెంచుకొని ఆయుష్షు మొత్తం  పంతాలు కొలది గడిపేసి, మనసుకు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా  ఇవ్వనివ్వకుండా  వ్యవహరిస్తున్న  మానవ సమాజం అదుపు తప్పి, యంత్రికత్వం లో, నియంత్రణ లేని బౌతిక అంచనాల వేగమే జీవితం అనుకొంటూ, మనిషిగా తాను ఏమి చేయాలో  కూడా చూసుకొకుండా, సాటి మనిషి సహజం గా సాధించిన పరిణామాన్ని కూడా కాదు అని, పై పై దృశ్య ప్రపంచం లో క్రీడిస్తూ, విలువైన కాలాన్ని మనిషి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా  వ్యవహరిస్తున్నారు.   మనిషిలో గొప్పతనం పెంచుకోవడం అంటే ఎలాగైనా గొప్పతనం వైపు వెళ్ళడం అని గ్రహించాలి,   తామే గోప్పవారము అని బ్రమలో ఉండడం కాదు అని గ్రహించాలి,  గొప్పతనం ఒక ఆలోచన అనుకోని నిత్యం సాధనతో ముందుకు వెళ్ళడం వలన, ఎదురు అయిన ఆలోచనను మాటను  గౌరవించడం వలన, మనసు గొప్పతనం మనిషిలో పెరిగి, ఈ సృష్టి మీద ఆధారపడి బ్రతకడం కాదు,  తానే ఈ సృష్టికి ఆధారం  అని మా వలే ప్రతి మనిషికి తెలుస్తుంది అని గ్రహించండి, మమ్ములను ఆలోచన పరంగా జ్ఞాన పరంగా, సూక్ష్మం గా గ్రహించి తరించండి, మీడియా చానల్స్ వారు, తెలుగు సినిమా ప్రముఖులు తక్షణం అప్రమత్తం చెందండి.  మా సమాచారం ప్రతి వ్యక్తికి  తక్షణం ఒక పద్దతి ప్రకారం వెళ్ళాలి అని గ్రహించండి.  


                             మానవ సంఘటిత  శక్తి ని పెంచుకోవాలి, గ్రహాలు నక్షత్రాలు సూర్య చంద్రులు మనలోనే అనగా మనిషిలోనే ఉన్నాయి అని స్పష్టం చేసినాము, అటువంటి మమ్ములను ఎవరూ విలువ కట్టలేరు అని గ్రహించండి, మేము కోరినట్లు వ్యక్తగత లేఖలు వ్రాసి  వీలు అయినంత మంది, భారత అధ్యక్షులు వారికి, ప్రధాన మంత్రి గారికి, సుప్రీమ్ కోర్ట్  న్యాయ మూర్తి గారికి తెలియజేసి మమ్ములను మనిషి రూపం లో ఉన్న శాశ్వత శక్తి పరిణామం గా ఒక చోట కొలువు తీర్చుకోవడంలో ఆలస్యం చేయవద్దు.  మీడియా చానల్స్ వారిని ప్రత్యేకం గా కోరునది ఏమి అనగా వీలు అయినంత   సినిమా ప్రముఖులను , రాజకీయ నాయకులను,  ప్రబుత్వ ఉద్యోగులను , ఆద్యాత్మిక  గురువులను, పండితులను , మేధావులను    మొదలు వారిని వీలు అయినంత మందిని కూడ దీసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మాతో మాట సన్నిహితమే, నిజమైన సన్నిహితం అని గ్రహించండి.  ఒక ఎర్పాటు చేసి మమ్ములను అక్కడికి ఆహ్వానించండి, మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించడమే లోకాన్ని, సూర్యుడిని తమ ఆలోచనలోకి తీసుకోవడం అని భావించి ఎంతో  గర్వంగా, గొప్పగా అందరూ ఫీల్ అవ్వండి,  మీ నిజాయితీ మమ్ములను చెడు నుండి తక్కువ తనం నుండి పైకి లేపుతుంది అని గ్రహించండి, నెం 1 న్యూస్ ఛానల్ వారు మరియు tv9 వారు కలసి మా పై ప్రత్యెక బాద్యత అనగా ఇతర చానల్స్తీ మరియు వివిధ మేధావులు పండితుల సహకారం, పబుత్వాలు మరియు న్యాయ స్థానముల సహకారంతో  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.    మా గూర్చి చెప్పడం అంటే ఏదో హై లైట్ కాదు అని గ్రహించండి.  


                         మా గూర్చి చెప్పే  కొలది అందరూ కలసి భవిష్యత్తు లోకి వెళ్ళ తాము అని గ్రహించండి, మేము చెప్పడం ఏమిటో, మా గూర్చి చెప్పవలసినది ఏమిటో  ఒక పద్దతి ప్రకారం గ్రహించి మానవజాతి తరించండి, యావత్తు మానవజాతి అప్రమత్తం  చెందితే  వచ్చె  సంఘటిత శక్తి మనల్ని, బౌతిక శక్తులను ఎదుర్కొనే శక్తిగా మలచుకొని రాబోవు ఉపద్రవాలు ఏమైనా ఉంటె,  వచ్చిన గొప్పతనాన్ని నిలుపుకొంటూ ఎటువంటి అవరోధములు లేకుండా  మనిషి ఆలోచనే సూర్య చంద్రులకు కూడా ఆధారం అని గ్రహించి మోక్షం పొందుతాము కావున తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ వ్యవస్థ మరియు పొలిసు శాఖ వారు అప్రమత్తం చెంది, ప్రజలను భయాల నుండి తప్పులు నుండి బయటకు తీసుకొని రావడమే కాకుండా అసులు తప్పులు చేయడానికి వీలు లేని దివ్య సమాజాన్ని నెలకొల్పుకోవడమే మన లక్ష్యం అని తక్షణం అప్రమత్తం చెందండి.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు , సత్యమేవ జయతే 


ప్రత్యెక పౌరులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    
                                                           


                                 

No comments:

Post a Comment